ఈ టైమ్ లో స్టే ఎలా ఇస్తాము ?, హైకోర్టు దెబ్బకు మాజీ మంత్రి మైండ్ బ్లాక్, చీటింగ్ కేసులో చాట !
- ADMIN
- Mar 25, 2024
- 1 min read

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది, ఈడీ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఎటువంటి ఈ కేసులో ఉపశమనం ఇవ్వలేమని, స్టే ఇవ్వలేమని తమిళనాడు హైకోర్టు చెప్పింది. అన్నాడీఎంకే హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు.
Comments