top of page

ఈ టైమ్ లో స్టే ఎలా ఇస్తాము ?, హైకోర్టు దెబ్బకు మాజీ మంత్రి మైండ్ బ్లాక్, చీటింగ్ కేసులో చాట !

  • Writer: ADMIN
    ADMIN
  • Mar 25, 2024
  • 1 min read



మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది, ఈడీ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఎటువంటి ఈ కేసులో ఉపశమనం ఇవ్వలేమని, స్టే ఇవ్వలేమని తమిళనాడు హైకోర్టు చెప్పింది. అన్నాడీఎంకే హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page