top of page

చిన్న శ్రీను కుమారుడు మృతి

  • Writer: ADMIN
    ADMIN
  • Mar 19
  • 1 min read
(సత్యంన్యూస్‌, విజయనగరం)

విజయనగరం జిల్లాపరిషత్‌ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్‌ బుధవారం మృతిచెందాడు. 2020 మే 14న ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్‌ సుమారు ఐదేళ్లు మృత్యువుతో పోరాడాడు. నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు విశాఖపట్నంలోని స్టార్‌ పినాకిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page