top of page


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read


క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read


ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read


నడిరోడ్డు మీద అరాచకం
పట్టపగలే ప్రాణాలు పోయేటట్టు కొట్టారు ఒడిశా నుంచి బిర్యానీ సెంటర్ పేరుతో వచ్చి రౌడీయిజం రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు బాధితులు స్థానికంగా కుట్లు వేయించుకుని ఫిర్యాదుకు దూరంగా ఉన్న మరో బాధితుడు పరారీలో నిందితులు కిన్నెర జంక్షన్ వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బతుకుతెరువు కోసం ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చి ఇక్కడ రెండు బిర్యానీ పాయింట్లు ఏడాది క్రితం ప్రారంభించి రెండు
Prasad Satyam
Dec 16, 20252 min read


అక్రమాల గుంతల్లో ప్రాణాలే గల్లంతు!
ఇసుక కోసం నదిలో యథేచ్ఛగా తవ్వకాలు ఆ గోతులతో నిరంతరం ప్రమాదాలు బైరిలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి ఆ వాహనానికి అనుమతి లేదు.. మృతుడికి లైసెన్సూ లేదు ఘటనను కప్పిపుచ్చేందుకు రాజీ యత్నాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నాగావళి నదిలో భైరి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులోనూ బహుశా ఇదే కారణం పేర్కొని ఉంటారు. అందులో తప్పులేదు కూడా. కానీ ఈ మరణానికి అసలు కారణం ఏమటిన్నది పరిశీలిస్తే

BAGADI NARAYANARAO
Dec 15, 20252 min read


బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!
వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం సృజన్ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు లోకేష్ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి పత్తిపాటి సృజన్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్ కుటుంబీకు
Prasad Satyam
Dec 10, 20253 min read


సోంపేటలో భారీ చోరీ
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం (సత్యంన్యూస్, సోంపేట) సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్
Prasad Satyam
Dec 8, 20252 min read


గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్నాటకవాసి
పాత నేరస్తుడుగా గుర్తించిన పోలీసులు (సత్యంన్యూస్, నరసన్నపేట) 20 కిలోల గంజాయిని తరలిస్తూ కర్ణాటకలోని మైసూర్ జిల్లా మండి మొహల్లాకు చెందిన పాత నేరస్తుడు షేక్ రియాజ్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించారు. నిందితుడు చెడు వ్యసనాలకు లోనై కుటుంబాన్ని విడిచి ఉడిపి ప్రాంతానికి వెళ్లి అక్కడ ముత్తాప అనే వ్
SATYAM DAILY
Nov 25, 20251 min read


మహాకుట్ర..!
గార బ్రాంచిలో ఉద్యోగి సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అప్పటి ఆర్ఎం తప్పించుకోడానికి ప్రత్యేక సమావేశం బజారు బ్రాంచిపై కొనసాగుతున్న సీ‘ఐ’డీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని బ్రాంచిల్లో వెలుగుచూసిన కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం కావడంతో వీటితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలున్న బ్యాంకు అధికారులు ఈ కేసు నుంచి బయటపడేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. ఇప్పటికీ అదే బ్యాంకులో ఉద్యోగాలు వెలగబెడుతుండటంతో ప్రస్తుతం

NVS PRASAD
Nov 24, 20252 min read


కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
33 ఏళ్లలో 218 నేరాలు కోల్కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్కతాలోని బాటానగర్లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25

BAGADI NARAYANARAO
Nov 22, 20252 min read


పదే పదే అదే మోసం..
నకిలీ పత్రాలతో ఉద్యోగాలు సృష్టి పోలీసుల అదుపులో విశాఖ-ఎ కాలనీవాసి కేసు నమోదు చేసిన పాతపట్నం పోలీసులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక విశాఖ`ఎ కాలనీకి చెందిన కొండల లోకేశ్వరరావు ఉద్యోగాలిప్పిస్తామని జిల్లా వ్యాప్తంగా పలువురి నుంచి సొమ్ములు వసూలుచేసి, అందులో కొందరికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన కేసులో పాతపట్నం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ వేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్లో ఔట్సోర్సింగ

NVS PRASAD
Nov 20, 20251 min read


మావోయిస్టు హిడ్మా హతం
ఆయన భార్య హేమ అలియాస్ రాజే సైతం మృతి వారితోపాటు మరో నలుగురి మరణం మారేడుమిల్లి టైగర్ జోన్లో తెల్లవారుజామున ఎన్కౌంటర్ ధ్రువీకరించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉద్యమం అంతు చూస్తున్న ఆపరేషన్ కగార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీకి మిగిలిన అతికొద్దిమంది అగ్రనేతల్లో ఒకరైన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ మంగళవారం ఉదయం జరిగిన ఎన్క

DV RAMANA
Nov 18, 20253 min read


కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
ఖాకీల అదుపులో ముగ్గురు నిందితులు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు (సత్యంన్యూస్, పలాస) పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీ నారాయణరాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడి చేసి, బెదిరించి, అనంతరం వదిలిపెట్టిన ఘటనలో కాశీబుగ్గ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ

BAGADI NARAYANARAO
Nov 13, 20251 min read


బయో టెర్రర్కు తెర లేపారా?
ఢల్లీి కారుబాంబు నిందితుల వద్ద భారీగా రిసిన్ విషం దీన్ని సహజ జీవాయుధంగా అభివర్ణిస్తున్న నిపుణులు రంగు, రుచి, వాసన లేని దీన్ని గుర్తించడం దుర్లభం తెల్లకోట్ల మదిలో సామూహిక మారణకాండ కుట్రలు `ఉగ్రమూకల చేతిలో భయంకర ఆయుధంతో అనర్థాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వారంతా తెల్లకోట్లు వేసుకున్న డాక్టర్లు. రోగులకు చికిత్సలతో ప్రాణాలు పోయాల్సిన వారి మనసుల నిండా నల్ల ఆలోచనలే. దాడులకు తెగబడి, విష ప్రయోగాలు చేసి సామూహిక మారణకాండకు తెగబడి దేశంలో భయానక వాత

DV RAMANA
Nov 11, 20253 min read


పట్టా ఉందని చెబుదాం.. రిజర్వ్ సైట్లను పట్టేద్దాం!
పట్టణంలో అన్యక్రాంతమవుతున్న ఖాళీ స్థలాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్న యంత్రాంగం ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు తాజాగా గూనపాలెంలో ప్రహరీ పగులగొట్టి చొరబాటు స్థానికులు నిలదీయడంతో పలాయనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అప్పారావ్ ఆరెకరాలు ఆక్రమించాడు.. ఏమీ పీకలేకపోయారు. సుబ్బారావ్ మూడెకరాలు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కట్టేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఫలితం.. ‘ఇప్పుడు నేనూ అదే చేస్తా.. ఎవడడుగుతాడో చూస్తా’ అని పెచ్చరిల్లే వారి ఆగడాలు నగరంలో పెరిగిపోయాయి. ఏం జరిగిన

NVS PRASAD
Nov 10, 20252 min read


మాలా మారకండి బాబూ..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఒకటో పట్టణ పోలీసులు ఐదుగురు వ్యక్తులతో నగరంలోని మిల్లు జంక్షన్ (అరస వల్లి కూడలి) వద్ద గురువారం డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఒకటి, రెండో పట్టణ సర్కిల్ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ట్రాఫిక్ సీఐ నాగరాజు, వన్టౌన్ ఏఐ హరికృష్ణ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ‘జూదం, బహిరంగ మద్యపానం నిషేధం’, ‘చట్టాన్ని గౌరవించండి, కుటుంబాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టించి ప్రజలకు అవగాహన

BAGADI NARAYANARAO
Nov 6, 20251 min read


ఒడిశాలో దాష్టీకం.. పేకాట బాబులకు శృంగభంగం
ఎస్పీ దెబ్బతో శిబిరాలతో సహా పర్లాకిమిడికి పరార్ అక్కడేమో దౌర్జన్యకారుల వీరంగం పేకాట నిర్వాహకులపై దాడిచేసి సొమ్ము దోపిడీ మహేశ్వర్రెడ్డి బదిలీపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు బాస్ దెబ్బతో జిల్లాలో ఏ మూలా పేకాడలేని పరిస్థితి నెలకొంది. పేకాడితే గానీ చేతి దురద తీరనివారు, దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు గడిస్తున్న నిర్వాహకులకు పక్క రాష్ట్రంలో కూడా నిలువనీడ లేకుండా పోయింది. రెండు రోజుల క
Prasad Satyam
Nov 5, 20252 min read


చోరీ.. చోరీ..!
జిల్లాలో మళ్లీ పెరుగుతున్న దొంగతనాలు కొద్దిరోజుల వ్యవధిలోనే పలుచోట్ల ఘటనలు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, షాపులే టార్గెట్ పోలీసుల నిఘా లోపమే కారణమన్న ఆరోపణలు స్థానికేతరులే చోరీలకు కారణమని నిర్థారణ (చోరీ జరిగిన మెడికల్షాపులో అధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చోరశిఖామణులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తూ.. పోలీసులను పరుగులెత్తిస్తున్నాయి. ఈ మధ్య రోజుల వ్యవధి

BAGADI NARAYANARAO
Oct 30, 20252 min read


20 మంది సజీవదహనం
కధనం కామెంట్ సెక్షన్లో.. 20 మంది సజీవదహనం కర్నూలులో ఘోర ప్రమాదం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ప్రమాద సమయంలో బస్సులో 41 మంది (సత్యం ఇంటర్నెట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం
Guest Writer
Oct 24, 20253 min read


దూకుడు పెంచిన సీఐడీ
నకిలీ ఎంఎస్ఎంఈ రుణాల డొంక కదిలింది అప్పటి ఆర్ఎం సంతకాలు ఉన్నాయని నిర్ధారణ బ్యాంకు చర్యలపై వెల్లువెత్తుతున్న అనుమానాలు గార బ్రాంచి అంశంలో ముందుకు కదలని రీ ఇన్వెస్టిగేషన్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దొంగలకు భయపడో, వడ్డీకి ఇస్తే ఐపీ పెడతారన్న అపనమ్మకంతోనో మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. బ్యాంకులు జాతీయం చేశారు కాబట్టి.. మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుందని భావిస్తాం. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలంటే బ్యాంకుల ద్వారానే వీలవుతుందని ఎప్పట్నుంచో నమ్ముతుంది. ఇందుకోసం లబ్ధిదార

NVS PRASAD
Oct 18, 20253 min read
bottom of page






