top of page


కాకినాడ బ్యాచ్ పేకాట దందా!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ హల్చల్ చేస్తున్న పేకాట శిబిరాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ సర్కిల్ పరిధిలో పేకాట శిబిరాలు మళ్లీ జోరందుకున్నాయి. స్థానిక పోలీసుల అండదండలతో కాకినాడకు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దందాను బహిరంగంగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బత్తిలి, దోనుబాయి ప్రాంతాల్లో రోజుకు లక్షల్లో చేతులు మారుతున్న ఈ జూద క్రీడ తీవ్ర కలకలం రేపుతోంది. నెట్వర్క్ నడుస్తోందిలా.. బత్తిలి కేంద్రంగా: కాకినాడకు చెందిన ‘బ

BAGADI NARAYANARAO
12 hours ago2 min read


ట్రిపుల్ మర్డర్కు ఏఐ సహకారం!
కలకలం సృష్టించిన కేసులో ప్లానంతా చాట్బాట్దే బెంగళూరు పోలీసులనే నివ్వెరపరిచిన దర్యాప్తు వివరాలు ప్రియుడితో కలసి సొంత కుటుంబం హత్య పోలీసులనే సవాల్ చేస్తున్న డిజిటల్ దర్యాప్తు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జమానా నడుస్తోంది. ప్రస్తుతం అది సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నది. లెటర్ రాయాలన్నా.. ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా.. ఏదైన సమస్యపై సలహా కావాలన్నా.. ఏదైనా పని చేసిపెట్టాలన్నా ఏఐ సై.. సై.. అంటున్నది. మనం కూ

DV RAMANA
2 days ago3 min read


ఫేస్బుక్ మాయ
తాళి కట్టి, నట్టేట ముంచిన బీట్ ఆఫీసర్! రూ. 40 లక్షలు గుంజి.. మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై బాధితురాలి పోరాటం ( సత్యం న్యూస్,శ్రీకాకుళం) ఫేస్బుక్లో పరిచయం.. ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మి పెళ్లి చేసుకుంటే, నాలుగేళ్ల పాటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకుని నట్టేట ముంచాడో కిరాతకుడు. దళిత మహిళ కావడంతో కులం పేరుతో దూషిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడిన భర్తపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో సంచలనం సృష్టిస్తోంది. బాదితరాలు పోలీసులకు ఇచ

BAGADI NARAYANARAO
3 days ago2 min read


భర్తలు బలిపశువులు.. భార్యలే విలన్లు!
మట్టికరుస్తున్న మగమహారాజులు! సమాజం మారుతోంది.. పరిస్థితి తిరగబడుతోంది 69 శాతం ఈ తరహా హత్యల్లో భార్య, ప్రియుల ప్రమేయం వేధింపులు, తప్పుడు ఫిర్యాదులు తట్టుకోలేక మరికొందరి ఆత్మహత్య గత పదేళ్లలో 82 శాతం పెరిగిన భర్తల అసహజ మరణాలు నిర్థారిస్తున్న జాతీయ క్రైమ్ రికార్డులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్యయనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) `జూలై 18.. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోహ్గడ్ కోటలో షియా గోయల్ అనే యువతి తన ప్రియుడు చేతన్ చౌదరీతో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండపై న

DV RAMANA
7 days ago3 min read


మత్తులో తూలి.. మృత్యు కాలువలోకి
భార్య, ఇద్దరు కుమార్తెలను అనాథలను చేసిన వ్యసనం మద్యం మహమ్మారికి మరో బలి.. రోడ్డున పడిన కుటుంబం కాలువపై పలకలు లేవు.. బెల్ట్ షాపులకు అడ్డు అదుపూ లేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బలగమెట్టు రామమందిరం ఎదురుగా ఉన్న కాలువలో పడి అదే ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (35) అనే వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం రాత్రంతా తాగి, వేకువజామున 3 గంటలకు లేచి ఇంటికి వెళ్లే క్రమంలో తూగి ఒకసారి పడిపోయాడు. మళ్లీ లేచి తమాయించుకునే లోపే కొత్తగా నిర్మించిన కాలువలో పడి మరణించినట్లు సీసీ ఫుటేజ్ చెబుతుంది.
Prasad Satyam
7 days ago1 min read


కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
లిఫ్ట్పై ఆరుగంటలు మృత్యుపోరాటం రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు కట్ట బాబు మరణంలో విషాద కోణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చ
Prasad Satyam
Jul 172 min read


ఈగల మందుతో విషప్రయోగం?
కేజీబీవీలో కలకలం పాల దొంగతనాన్ని నిలదీసినందుకే కక్ష పీఈటీ, వాచ్మెన్లకు టీలో కలిపి ఇచ్చిన తోటమాలి (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) పొన్నాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మంగళవారం ఘోర కలకలం రేగింది. పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సన్యాసమ్మ, వాచ్మెన్ ఉషాలపై తోటమాలి విషప్రయోగానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈగలను నివారించడానికి వాడే రసాయన ద్రవాన్ని (లిక్విడ్) టీలో కలిపి ఇవ్వడం వల్లే ఇద్దరు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంద

BAGADI NARAYANARAO
Jul 152 min read


శ్రీకాకుళంనగరంలో కలకలం
మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. రంగంలోకి క్లూస్ టీం వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన వెలుగుచూసింది. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కార్యాలయ ఆవరణ పరిసర ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో,
SATYAM DAILY
Jul 131 min read


అతడు.. ఆమె.. ఓ భార్య!
సహజీవన కాంక్షతో ప్రేయసితో పరారైన భర్త కోయంబత్తూరో నెల రోజులుగా కాపురం వారిద్దరికీ నచ్చజెప్పి వెనక్కి తీసుకొచ్చేందుకు భార్య యత్నం మార్గమధ్యంలో రైలు బాత్రూంలోనే ప్రేయసీప్రియుల ఆఘాయిత్యం చావుబతుకుల మధ్య సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స ఇద్దరూ వివాహితులే కావడంతో.. రెండు కుటుంబాల్లో విషాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి.. సొంత సంసారాలు ఉన్నాయి. కానీ వివాహేతర సంబంధం, సహజీవన కాంక్ష వారిని ఆనందమయమైన వైవాహిక జీవితాన్ని, కుటుంబాన్ని కాలదన
SATYAM DAILY
Jul 82 min read


SBI అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య
కేసు నమోదు చేయాలని SP కి స్వప్నప్రియ తల్లి ఫిర్యాదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గార శాఖలో డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన తన కుమార్తె ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్యకు బ్యాంకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ, ఆమె తల్లి ఉరిటి సరళ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహేశ్వర్రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, క్రిమినల్ కుట్ర, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందజేశారు. స
SATYAM DAILY
Jul 61 min read


కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి? (సత్యంన్యూస్, ఆమదాలవలస) కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చ
SATYAM DAILY
Jun 302 min read


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY
Jun 222 min read


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY
Jun 191 min read


గిరిజన మహిళ హత్య!
చెరువులో మృతదేహం లభ్యం కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు (సత్యంన్యూస్, పాలకొండ) తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి త
SATYAM DAILY
Jun 111 min read


సిగడాం టు వైజాగ్..ఒక స్కామర్ వేట!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురం గ్రామం చెందిన తమ్మినేని సురేష్ కుమార్.. ఇదొక పేరు కాదు, నిరుద్యోగుల పాలిట ఒక పీడకల. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టినా అతని బుద్ధి మారలేదు. ‘ఖైదీ నంబర్ ’ ట్యాగ్ పోయినా, మోసం చేయాలనే అతని ప్రవృత్తి మాత్రం పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వైజాగ్లో ఇతగాడు చేసిన వంచనలకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ, పోలీస్ స్టేషన్ బెయిల్ కాగితాల కంటే, అమాయకుల నమ్మకమే పెట్టుబడిగా సురేష్ తన రూట్ మార్చాడు. ఈసారి అతని కన్

BAGADI NARAYANARAO
Jun 102 min read


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO
Jun 51 min read


వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి
ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు క్విక్ కామర్స్ యాప్ల్లో మహిళల గోప్యతకు ముప్పు? మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ ఆన్లైన్లో వైబ్రేటర్ ఆర్డర్ను చేసిన ఒక మహిళకు డెలివరీ బాయ్ వేధించిన విషయం ఇప్ప్పుడు దేశంలో ఈకామర్స్ ప్లాట్ఫామ్స్పై చర్చకు దారితీసింది. వ్యక్తిగత ఉత్పత్తుల డెలివరీల్లో షాకింగ్ వాస్తవాలు ఇప్ప్పుడిప్ప్పుడే బయటకొస్తున్నాయి. కరోనా తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, బ్లింకిట్తో పాటు వందలాది ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్
Guest Writer
Jun 22 min read


అబుదాబీలో అష్టకష్టాలు
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి పాస్పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు ‘సత్యం’కు వాట్సాప్లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గుర

BAGADI NARAYANARAO
May 282 min read


మితిమీరిన వేగం.. గాలిలో ప్రాణం
చంద్రమహల్ ఎదురుగా పేవ్మెంట్ను ఢీకొన్ని యువకుడి మృతి గురువారం వేకువజామున 4 గంటలకు జరిగిన ప్రమాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలోని చంద్రమహాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సూర్యమహల్ నుంచి రామలక్ష్మణ థియేటర్ వైపు గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పేవ్మెంట్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో మార్నింగ్వాక్కు వెళ్తున్న ఇద్దరు యాక్సిడెంట్ను గమనించినా, ఎవరికి సమా

BAGADI NARAYANARAO
May 281 min read


నలుగురు ఉద్యోగుల తొలగింపు.. 40 పాలసీలు తిరస్కరణ
వంజంగి నకిలీ బీమా గుట్టు రట్టుచేసిన టాస్క్ఫోర్స్ మంచం పట్టిన రోగుల పేరుతో రూ.5 కోట్లు దోపిడీ వైకాపా నేత, బీమా ఏజెంట్లు, ఆధార్ మార్పులపై సీ‘ఐ’డీ? ‘సత్యం’ కథనంతో విచారణ వేగవంతం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మూలన చేరిన ముసలమ్మలు, మంచం పట్టిన కేన్సర్ పేషెంట్ల పేరిట ఆధార్ కార్డుల్లో స్థానికంగా మార్పులు చేయించి, నకిలీ పత్రాలు సృష్టించి చనిపోవడానికి ముందు వివిధ బీమా సంస్థల్లో పాలసీలు కట్టి, అక్కడికి కొద్ది రోజుల్లోనే మరణానంత క్లెయిమ్ను కోట్లాది రూపాయల్లో విత్డ్రా చేసిన ఆమదాల

BAGADI NARAYANARAO
May 162 min read
bottom of page


