top of page


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6
Prasad Satyam
4 hours ago2 min read


హే ‘రామ్ జీ’
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి అప్లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీట

BAGADI NARAYANARAO
2 days ago2 min read


పండగలొచ్చాయ్.. పదండి తనిఖీకి
శాంపిల్స్ వెళ్తున్నా రిపోర్టులు రావడంలో జాప్యం నీరు, పాలు అంతా కల్తీమయం అరకొర సిబ్బంది, అంతంత మాత్రం సోదాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లిలో అసిరితల్లి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్స్టాల్స్లో 11 స్టాల్స్ని సోమవారం తనిఖీ చేశారు. ఎఫఎసఎసఎఐ అనుమతి లేని హానికర రంగులు వినియోగిస్తున్నారని నిర్ధారించి షుగర్ క్యాండీని, ముడిసరుకులను ధ్వంసం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఇటీవల గ్రామ దేవత ఉత్సవాల్లో బాదం మిల్క్ సేవించిన కొందరు వాంతులు, విరోచనా

BAGADI NARAYANARAO
3 days ago2 min read


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి
Prasad Satyam
4 days ago2 min read


వైజాగ్ గ్రోత్హబ్ గొడుగులో సిక్కోలు!
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు జిల్లాల అభి వృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ జీవీఎంసీ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభి వృ ద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక

DV RAMANA
Apr 172 min read


పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం హుద్హుద్లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్దీ అదే పరిస్థితి ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అం

DV RAMANA
Apr 152 min read


కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటోల్లోని దృ శ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృ శ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్త

DV RAMANA
Apr 151 min read


కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!
భూముల రీసర్వేలో మాయాజాలం క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం గ్రామ సర్వేయర్లే ఆన్లైన్ చేస్తున్న దృ శ్యం (పాత చిత్రం)' (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు స

BAGADI NARAYANARAO
Apr 143 min read


రిమ్స్కు కరెంటు కష్టాలు!
అరకొర ఎలక్ట్రీషియన్ పోస్టులతో ఇబ్బందులు పేరుకు నాలుగు జనరేటర్లున్నా.. తరచూ మొరాయింపు సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ శీర్షిక చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(రిమ్స్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందేమోనని అనుకోనక్కర్లేదు. కానీ అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే పరిష్కరించే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీనికి కారణం సుమారు వెయ్యి పడÅ£లున్న ఈ పెద్దాస్పత్రిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మరో ఐద

BAGADI NARAYANARAO
Apr 111 min read


నేరడి.. వీడిన చిక్కుముడి
అదిగో అమృత ధార.. వస్తోంది వంశధార బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి ఆ వెంటనే కేంద్ర జలవనరుల శాఖ నోటిఫికేషన్ ఒడిశా కోల్పోయే 106 ఎకరాల ఖర్చు ఏపీదే వంశ‘ధార’కు ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు నీటి లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలకు సమాన వాటా నిరంతర పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జిల్లాలో నదులున్నా రైతులు ఏడాదికి ఒక్క పంటను మించి పండించలేని దుస్థితి. రెండోపంట సాగుకు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూడాల్సిన దైన్యం. అమృత ధా

DV RAMANA
Apr 113 min read


పీజీ కలెక్షన్లపై ఆర్డీవో దర్యాప్తు
రూ.13,500 చొప్ప్పున 23 మంది నుంచి వసూలు అయినా రెండు రోజుల క్రితం వరకు ఇవ్వని రిలీవ్ ఆర్డర్లు డీఎంహెచ్వో విచారిస్తే న్యాయం జరగదన్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ పరిధిలో మెడికల్ ఆఫీసర్లుగా పని చేస్తూ ఇటీవల పోస్టుగ్రాడ్యుయేషన్కు ఎంపికైన 23 మంది వైద్యుల నుంచి సొమ్ములు వసూలుచేశారని ప్రజా గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష విచారణ జరుపుతున్నారు. ఈమేరకు 23 మంది పీజీకి వెళ్తున్న వైద్యులను, కార్యాలయంలో ఈ సీ

NVS PRASAD
Apr 91 min read


అనురాధ రిటర్న్స్..!
డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కోర్టు మళ్లీ శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూవోగా నియమించాలని ఆదేశాలు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డైరెక్టరేట్కు ఉత్తర్వులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పని చేస్తున్న తనను ఏబీసీడబ్ల్యూవోగా రివర్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఇ.అనురాధకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏబీసీడబ్ల్యూవోగా అన్నమయ్య జిల్లా పీలేరుకు బదిలీ చేస్తూ మ

BAGADI NARAYANARAO
Apr 81 min read


సొంతవారికే నమ్మకద్రోహం..!
ఆయన అమ్ములపొదిలో ఫేక్ ఫిర్యాదుల ఫ్యాక్టరీ తనకు రిలీవ్ తప్పదని అనకాపల్లి ఏపీసీకి పొగబెట్టారన్న ఆరోపణలు మళ్లీ సమగ్రశిక్షకు రావడానికి సకల యత్నాలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్సీనంటూ ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం ఏ ఎమ్మెల్సీ తన చెప్ప్పుచేతల్లో ఉన్నారని, తాను చెప్పినట్టే నడుచుకుంటారంటూ ప్రచారం చేసుకొని పాఠాలు చెప్పకుండా పబ్బం గడుపుకుంటున్నారో, అదే లెక్చరర్ రాబోయే ఎన్నికల నాటికి తానే ఎమ్మెల్సీనని మరోవైపు ప్రకటించుకుంటున్నారట. జిల్లా విద్యాశాఖకు సంబంధించి అటు
Prasad Satyam
Apr 64 min read


పూడిక తీయాలంటే.. ప్రహరీ కొట్టాలంట!
30 ఏళ్లుగా మెయిన్రోడ్డులో కాలువ క్లియర్ చేయలేదు వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముందే నిల్వ ఉండిపోతున్న నీరు వర్షాకాలం ముందే పనులు చేపట్టాలని కోరుతున్న ప్రజలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జిల్లా రెడ్క్రాస్ కార్యాలయం... ఈ రెండింటి పరిసరాల్లో ఉన్న కాలువ ఎలా ఉండాలి? జిల్లా మొత్తానికి ఆరోగ్యం కోసం దారి చూపించాల్సిన కార్యాలయం ముందున్న ఈ కార్పొరేషన్ కాలువలో కనిపిస్తున్నది నీరు కాదు.. పూర్తిగా మట్టి. మురుగు ప్రవహించాల్సిన చోట మట్టి పేరుకుపోవడం
SATYAM DAILY
Apr 42 min read


డీసీఎం సార్.. మా పల్లెకు పండగేది?
మరోసారి రోడ్డెక్కిన సిరుసువాడ, కుంటిభద్ర ప్రజలు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు శంకుస్థాపనలు ప్రభుత్వాలు మారినా మారని రోడ్డు దుస్థితి (సత్యంన్యూస్, కొత్తూరు) బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో రోడ్డు వేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హమీకి రెండేళ్లు పూర్తి కావస్తున్నా పాతపట్నంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గుర్తుకు రాలేదా అంటూ కొత్తూరు మండలం పరిధిలోని సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకొత్తూరు నుంచి సిరుసువాడ, కుంటిభద్ర మీదుగా నివగాం`
SATYAM DAILY
Apr 42 min read


బాధ్యుడికి అనుచిత విముక్తి.. బాధితులకు ఏదీ నిస్కృతి ?
విద్యాశాఖ అధికారుల వితండ విధానం గత ఏడాది కుప్పిలి ఘటనలో పక్షపాత వైఖరి రచ్చకు కారణమైన తిరుమల చైతన్యకు క్లీన్చిట్ బాధిత విద్యార్థులు, టీచర్లకు దక్కని న్యాయం సంబంధిత స్కూళ్లులో పడిపోయిన ఉత్తీర్ణతలే నిదర్శనం ముందుకు సాగని క్రిమినల్ కేసుల విచారణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఏదైనా జరగరాని ఘటన లేదా తప్పు జరిగినప్పుడు.. అందులో బాధ్యులు ఉంటారు.. బాధితులూ ఉంటారు. అలాంటప్పుడు ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అన్నివర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత

DV RAMANA
Mar 273 min read


నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!
కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్ క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల
Prasad Satyam
Mar 253 min read


యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు... ధనవంతులు డబ్బు ఇస్తారు.. పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు.. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు.. పేదలు సమాధులు నిర్మించుకుంటారు.. యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం.. యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్
Prasad Satyam
Mar 212 min read


యుద్ధం ఓ సాకు.. సామాన్యుడికి ధరల షాక్!
దేనికీ కొరత లేదంటూనే నియంత్రలో విఫలం ఇప్పటికీ నిద్రావస్థలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థలు వంట నూనెలు, పప్పుదినుసుల రేట్లకు రెక్కలు దేశీయ సరుకుల ధరలను కూడా పెంచేసిన వైనం గ్యాస్ అందక చితికిపోతున్న హో టల్ వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడంలేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గొడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ
Prasad Satyam
Mar 213 min read


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ
Prasad Satyam
Mar 182 min read
bottom of page


