top of page


మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?
పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్

BAGADI NARAYANARAO
3 hours ago3 min read


పవర్.. ప్రాఫిట్.. పాకిస్తాన్
మనపై సుంకాలను రుద్దుతున్న లావాదేవీలు ట్రంప్`పాక్ ఆర్మీ క్రిప్టో బంధం డాలర్ల కోసం దౌత్య పెత్తనమిచ్చిన అమెరికా పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి అది పాశ్చాత్య దేశాలకు ఒక చిడతలుగా పని చేస్తోంది. అయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్ నుంచి పర్వేజ్ ముషారఫ్, అసిమ్ మునీర్ వరకు ప్రతి పాకిస్థానీ సైనిక నియంత అమెరికా చెప్పినట్లు వింటూనే ఉన్నారు. పాకిస్థాన్ సైన్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు మూడోవంతును నియంత్రిస్తుంది కాబట్టి, పాశ్చాత్య రాజకీయ నాయకులకు వారితో వ్యాపారం చేయడం సులభం అవుతోంది. 2025 ఏప్రి
SATYAM DAILY
1 day ago2 min read


కలెక్టర్లకు కొత్త టార్గెట్లు
పరిశ్రమలు తెస్తేనే మార్కులు ఈజ్ ఆఫ్ డూయింగ్ మేరకు బదిలీలు పారిశ్రామికవేత్తలతో నిత్యం మీటింగ్లు పరుగులు పెడుతున్న జిల్లా బాస్లు (సత్యంన్యూస్,అమరావతి ) ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎసఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎసఐపీబీ), ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులతో పాటు ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నా
SATYAM DAILY
2 days ago2 min read


పహల్గామ్కు ఏడాది.. ఇరాన్ చూపిన కొత్త దారి!
ఇంకా ఉగ్రవాద రహిత భారతం సాకారం కాలేదు పొరుగు దేశం మీదకు భారీ ఆయుధాలు అవసరంలేదని చెప్పిన యుద్ధం విదేశాంగ విధానంపై ఇంకా సందిగ్ధంలోనే దేశం పహల్గామ్ మారణహోమం జరిగి ఏడాది గడిచింది. ఈ ఘటన నెమ్మదిగా మరుగున పడిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదంలో జమ్మూ కాశ్మీర్ చూసిన అనేక ఊచకోతలలో ఇది కేవలం ఒకటి మాత్రమేననే కఠోర వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే ధోరణి కనిపిస్తూనే.. మరోవైపు కేంద్రం ఇచ్చిన ‘జీరో టెర

NVS PRASAD
2 days ago2 min read


కమీషన్ గేట్లు ‘బార్’లా తెరిచేశారు
కలెక్షన్లు తెచ్చేవారికి ఖరీదైన సీట్లు యూనియన్ నేతలు పేరుతో డీడీ కోసం దోపిడీ జిల్లా ఖజానా శాఖలో రవికుమార్ రాజ్యాంగం మొదలైంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఖజానా శాఖలో ప్రతీదానికి కమీషన్ తీసుకోడానికి గేట్లు ‘బార’లా తెరిచేసినట్లే. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతీ బిల్లు పాసవడానికి నిర్ధిష్టమైన కమీషన్ వసూలు చేయడం ఈ శాఖలో ఆనవాయితీయే. అయితే ఇందులో కొంత మానవీయ కోణం, మరికొన్ని మొహమాటాలు, తక్కువ పర్సంటేజీ వసూలు గతంలో ఉండేవి. అయితే పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయ
Prasad Satyam
3 days ago2 min read


ఉపాధికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్
మారుతున్న ఏపీ సామాజిక ముఖచిత్రం జాతీయ సగటు జనాభా పెరుగుదలకు ఆమడ దూరంలో గుంటూరు, గోదావరి తీరం ఆంధ్రప్రదేశ్లో మారుతున్న జనగమనం ఒక్కసారి ఈ మ్యాప్ వైపు చూడండి.. ఇందులో ఎర్రరంగు మార్క్ చేసి ఉన్న ప్రాంతాలు జాతీయ సగటు జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క జిల్లా కూడా ఎరుపెక్కలేదు. కేవలం విశాఖ, కర్నూల్ మాత్రమే కొంచెం ఎల్లో కలర్లోకి మారాయి. ఇక్కడ ఎరుపెక్కడానికి రెండు కారణాలు... ఒకటి అత్యంత పేదరికం, రెండోది అత్యధిక పట్టణీకరణతో
Guest Writer
3 days ago2 min read


‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52 జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్ల

BAGADI NARAYANARAO
4 days ago2 min read


ఎవరు అసలు.. ఎవరు నకిలీ?
పలాస భూవివాదం సరికొత్తగా తెరపైకి తామే వారసులమంటూ ఇప్పటికే ఇద్దరి వాదులాట వారితో చాటుమాటు ఒప్పందానికి ఓ వర్తకుడు రెడీ ఇంతలో తానే వారసుడినంటూ మూడో కష్ణుడి రంగప్రవేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చూశారా? అందులో జగ్గయ్య వారసుడు ఎవరని ఎంక్వైరీ మొదలుపెడితే.. అది కాస్త లీకై వారసులం తామంటే తామేనంటూ చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, కష్ణవేణి ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. బాలకష్ణ, అక్కినేని నాగేశ్వ

BAGADI NARAYANARAO
Apr 172 min read


వైకాపా కష్టం పగోడికీ రాకూడదు..!
ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. మన రాష్ట్రంలో మాత్రం మోడీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతునిస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపాయేనేమో. బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్ధించుకోడానికి ఒక అవకాశం దొరికింది. కానీ జగన్మోహన్రెడ్డి చేతికి అందివచ

NVS PRASAD
Apr 172 min read


అధికారిణి ‘అను’గ్రహం.. హాస్టల్ పనులకు కన్నం
వసతులు కరువు, వసూళ్లు మెండు నామినేషన్ పద్ధతిలో ఆర్ అండ్ బికి వెళ్లిన నిధులు ఆమదాలవలస బాయ్స్ హాస్టల్ గదుల్లోనే మురుగునీరు అరకొర పనులతో సంక్షేమానికి తూట్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న హాస్టల్స్లో కనీస వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను సగానికి పైగా తినేసి, పనులు ఎక్కడ జరిగాయంటే.. చూపించడానికంటూ మచ్చుకు పైపై పూతలు వేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్ప్పుడు బీసీ సంక్షేమ శాఖలో వినిపిస్తున్నాయి. పన

BAGADI NARAYANARAO
Apr 163 min read


దీర్ఘకాలిక యుద్ధం.. ఎలా ఎదుర్కొంటుంది మన దేశం?
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఇరాన్తో యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే పెట్రోల్ బంకుల ధరలు 177 శాతం పెరిగాయి. ఇంధన సరఫరా సమానంగా ఉండేలా చూడటానికి, నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఈ చర్యను రూపొందించారని మార్కోస్ జూనియర్ చెప్పారు. అమెరికాలో ఏప్రిల్లో సగటు ధరలు గ్యాలన్కు 4.14 డాలర్లు దాటాయి. ఇది 2022 తర్వాత అత్యధికం. యూకే డీజిల్ ధర 17 శాతం పెరగగా, ఫ
Guest Writer
Apr 143 min read


పనిలేదుకానీ.. ప్రయాణం ఆగదు!
పర్యవేక్షణ పేరుతో నిధులకు చక్రాలు ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు నిల్.. అద్దె బిల్లులు మాత్రం ఫుల్ ‘వంశధార’లో ఇంజినీర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ (వంశధార)కు సంబంధించి పెద్దగా పనులు జరగడంలేదు. అయినా పనుల పర్యవేక్షణ కోసం తిరుగుతున్నామంటూ ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న డీఈ నుంచి ఎసఈ వరకు వాహనాల ఖర్చును ఎడాపెడా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి టెక్కలి డివిజన్లో ఆఫ్షోర్ పనులు, నరసన్నపేటలో అరకొర పనులు మినహా బీఆరఆర్ ప్రాజెక్టులో
Prasad Satyam
Apr 132 min read


వాళ్లంతా మనోడి శిష్యులేనోయ్!
అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఏడుగురికి బదిలీ మళ్లీ ఇక్కడికి రావడానికి పైరవీ ఈలోగా సమగ్రశిక్షను కంపు చేసేందుకు మాస్టారి పన్నాగం కొత్తగా ఎవరూ చేరకుండా బెదిరింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమధ్య శ్రీకాకుళం సమగ్రశిక్షలో ఒరిజినల్ పోస్ట్ ఫీల్డ్ ఇంజినీర్గాను, తెచ్చిపెట్టుకున్న హÃదా డీఈగాను పని చేస్తున్న కొందర్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. ఈ ఏడుగురూ ఇక్కడి నుంచి బదిలీ

NVS PRASAD
Apr 102 min read


ఇది సంధి పొసగు మార్గమా?!
తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన సీజ్ఫైర్(కాల్పుల విరమణ) పరిస్థితి. ఇరాన్ అందజేసిన పది అంశాలపై ఇరువర్గాలు చర్చించి తుది ఒప్పందానికి వచ్చేందుకు వీలుగా రెండువారాలపాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు అన్ని పక్షాలు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణకు తూట్లు పొడిచేలా దాదాపు అన్ని పక్షాలు వ్యవహరిస్తుండటంతో ఈ తాత్కాలిక శాంతి తుపాను ముందు ప్రశాంతతేనా అన్న అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణను తమ విజయంగా ప్రకటించుకోవడ

DV RAMANA
Apr 92 min read


ఎవరూ గెలవని యుద్ధం
పాకిస్తాన్ బ్రోకరిజమ్తో ఓడిపోయిన ఇరాన్ లక్ష్యాలు సాధించని అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ అమెరికా బి`టీమ్గా మారనుందా? గల్ఫ్ దేశాలకు ముప్ప్పు తప్పదు యుద్ధంలో ఎవరు గెలిచారు? ఒకపక్క ఇరాన్ విజయాన్ని ప్రకటించింది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ మేమే విజయాన్ని సాధించామంటున్నాడు. అసలు ఎవరు గెలిచారు? ఫిబ్రవరి 28 నుంచి యుఎసఏ`ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ లక్ష్యం పూర్తిగా కాకపోయినా కొంతవరకు నెరవేరింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్ కేవలం 10 ని

NVS PRASAD
Apr 93 min read


కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ బై ఎస్ఎస్ భూషణ్
కంప్లైంట్లోనే కాదు.. పుస్తకాల్లోనూ కాపీ పేస్ట్ బాపతు శశి గ్యారేజ్ చేసిన ఫిర్యాదుల్లో అడ్రస్ లేనివారే అధికం పాఠాలు చెప్పకుండా పుస్తకాలమ్ముకొని వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలో కనిపిస్తున్నది డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్`1,2లకు సంబంధించిన ఇంగ్లీష్ టెక్ట్స్ ప్లస్ గైడ్. దీన్ని రచించింది ఎస్ఎస్ భూషణ్ అని ఉంది. ఈ ఎసఎస్ భూషణ్ మరెవరో కాదు.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్గా పని చేస్తున్న ఎస్.శశిభూషణే. కళాశాలలో పాఠాలు చెప్పకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న
Prasad Satyam
Apr 83 min read


‘సంధి’ తాత్కాలికం.. ఏదీ తరుణోపాయం?
ఇరాన్, అమెరికా చర్చల్లో హర్మూజే కీలకం ఇప్పుడు ప్రపంచమంతా హర్మూజ్ జలసంధి చుట్టే తిరుగుతున్నది. ఇరుకైన ఈ జలరవాణా మార్గం ఒక భయంకరమైన చమురు బాంబును తలపిస్తున్నది. ఈ జలమార్గానికి అధికారికంగా పూర్తిగా మూసివేయనప్పటికీ దాని ప్రభావం అంతే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ను పూర్తిగా తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అనేక హెచ్చరికలు, పరిణామాల నేపథ్యంలో 14 రోజుల తాత్కాలిక సీజ్ఫైర్, హర్మూజ్ తెరవడానికి అంగీకారం కుదిరినా గత నెలరోజులకుపైగా
Guest Writer
Apr 83 min read


సచివాలయ ఉద్యోగుల మెడపై వేటుకత్తి
IVRS ఫీడ్బ్యాక్ ద్వారా తొలగింపు ఆరేళ్లు దాటినా ప్రమోషన్లు లేవు నిత్యం ఆకస్మిక తనిఖీలతో ఉక్కిరిబిక్కిరి సచివాలయం డిజిటల్ సహాకుడితో మాట్లడుతున్న కలెక్టర్ (ఫైల్ ఫోటో) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సచివాలయం ఉద్యోగుల మెడపై వేటు కత్తి వేలాడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగిందన్న విమర్శలు పక్కన పెడితే, రాష్ట్రంలో IVRS కాల్స్కు వచ్చిన ఫీడ్బ్యాక్తో సుమారు 200 మందిని సస్పెండ్ చేయగా,

BAGADI NARAYANARAO
Apr 72 min read


గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ జయించగలదా?!
అమెరికా తమ వ్యవస్థలను నాశనం చేస్తే.. ప్రతిగా తాము అమెరికన్ ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేషన్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరిక సరికొత్త భౌగోళిక రాజకీయ సంఘర్షణకు తెరతీస్తున్నది. గతంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రభుత్వ శక్తులు, సైనిక స్థావరాలల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. పశ్చిమాసియా యుద్ధం ఆ హద్దులను చెరిపివేసి శత్రువు ఆర్థిక, మౌలిక వసతుల మూలాలను దెబ్బతీసేదిగా మారితోంది. ఇదొక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థలు వాణిజ్య కేంద్రాలు మాత్రమే కాదు.. అవి డిజిటల్
Prasad Satyam
Apr 63 min read


శశి గ్యారేజ్..! ఇక్కడ ఫేక్ ఫిర్యాదులు తయారుచేయబడును
సమగ్రశిక్ష ఏపీసీని పంపించే ప్రయత్నాలు మొదలు ఫిర్యాదులు తాము చేయలేదంటూ ఎచ్చెర్ల స్టేషన్లో ఫిర్యాదు ఎమ్మెల్సీ పేరు వాడుకొని జిల్లాలో విద్యావ్యవస్థను ముంచేస్తున్న లెక్చరర్ ఆర్ట్స్ కాలేజీ గత ప్రిన్సిపాల్ కూడా గ్యారేజ్ బాధితురాలే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాను చక్రం తిప్పాలనుకున్నచోట వేలు, కాలు తనదే ఉండాలని కోరుకుంటాడాయన. అలా కాకుండా ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే.. వారిని అక్కడి నుంచి బదనాం చేసి పంపించే వరకు నిద్రపోడు. అలా అని మనోడేమైనా తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్న
Prasad Satyam
Apr 43 min read
bottom of page


