top of page


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య
Prasad Satyam
1 day ago4 min read


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి
SATYAM DAILY
3 days ago2 min read


అంతా.. ఆమె చేసుకున్నదే
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు ‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ 175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్లో కూడా 294 స

NVS PRASAD
3 days ago4 min read


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి

DV RAMANA
5 days ago4 min read


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస
Prasad Satyam
Apr 293 min read


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే

NVS PRASAD
Apr 253 min read


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ
Guest Writer
Apr 242 min read


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త
Prasad Satyam
Apr 222 min read


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన

NVS PRASAD
Apr 213 min read


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న

DV RAMANA
Apr 183 min read


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
Prasad Satyam
Apr 182 min read


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
Guest Writer
Apr 161 min read


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు
Prasad Satyam
Apr 132 min read


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ

DV RAMANA
Apr 132 min read


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ

DV RAMANA
Apr 102 min read


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత

DV RAMANA
Apr 92 min read


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.

DV RAMANA
Apr 83 min read


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా
SATYAM DAILY
Apr 72 min read


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా

DV RAMANA
Apr 72 min read


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట
Guest Writer
Apr 74 min read
bottom of page


