top of page


సీదిరి అరెస్టులో చట్టం ఎంత? రాజకీయం ఎంత?
BNS 105 చుట్టూ ముదురుతున్న వివాదం పలాస పోలీస్స్టేషన్లో ఇంకా కొనసాగుతున్న హైడ్రామా మంత్రిగా ఉన్నప్ప్పుడు శిరీషను వేధించిందీ తక్కువేం కాదు త్యాడీ పేరుతో కేసు ముగింపు నుంచి సీసీటీవీ ఫుటేజ్ లీక్ నిజాలు తేలేది కోర్టులోనే! (సత్యంన్యూస్, పలాస) మాజీమంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలాస పోలీస్స్టేషన్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన తర్వాత గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆయన్ను విచారిస్తున్నట్లు పోలీ
Prasad Satyam
Jul 233 min read


చావు ఫేక్.. కూతురు ఫేక్.. పత్రాలూ ఫేకే
రిజిస్ట్రార్ సహకారంతో తమ్మినేని నాని ల్యాండ్స్కామ్ అధికార దర్పంతో పాత సర్టిఫికెట్ల నుంచి సంతకాలు కాపీ పేస్ట్ తమ్మినేని కుటుంబం చుట్టూ భూపాపం ఉచ్చు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని శ్రీరామ వెంకట చిరంజీవి నాగ్ (నాని) కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో ప్రతీది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలు మర్చిపోవడం వల్ల నిందితులు దొరికిపోయారు గాని, లేదంటే ఎప్పటిలానే మిగతా భూములు మింగేసినట్టే వరం కాలనీలో భూమిని కూ
Prasad Satyam
Jul 213 min read


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని

BAGADI NARAYANARAO
Jul 172 min read


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్
SATYAM DAILY
Jul 154 min read


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన

NVS PRASAD
Jul 112 min read


అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్స్టేషన్లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు
Prasad Satyam
Jul 72 min read


నమ్మకానికి నిలువుటద్దం!
నరసన్నపేట టు నయా లీడర్షిప్ కృష్ణదాస్ బలాలు, భవిష్యత్ పరీక్షలు జగన్కు నమ్మకస్తుడిగా, జిల్లా సారధిగా నేడు మరో పుట్టినరోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైకాపా సారధిగా ధర్మాన కృష్ణదాస్ విజయవంతమయ్యారా? విఫలమయ్యారా? అన్న చర్చకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏనాడూ తావివ్వలేదు. ఎందుకంటే.. నమ్మకానికి నిలువుటద్దం ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ప్రసాదరావు కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్న రోజుల్లోనే జగన్ వెంట నడిచిన కృష్ణదాస్ కంటే నమ్మకస్తుడు మరొకరు ఆయనకు కనిపించలేదు, కనిపించ

BAGADI NARAYANARAO
Jul 73 min read


కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం
మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్గోలా? మాస్టర్ స్ట్రోకా? ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన కోర్ ఓట్బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్
Prasad Satyam
Jul 23 min read


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి
Guest Writer
Jun 243 min read


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ
Prasad Satyam
Jun 152 min read


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,
Guest Writer
Jun 152 min read


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని
SATYAM DAILY
Jun 22 min read


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు
SATYAM DAILY
Jun 12 min read


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం
Guest Writer
May 282 min read


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న
Guest Writer
May 213 min read


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్

DV RAMANA
May 184 min read


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ
SATYAM DAILY
May 162 min read


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత
SATYAM DAILY
May 142 min read


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ
SATYAM DAILY
May 132 min read


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని
Guest Writer
May 113 min read
bottom of page


