top of page


చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబ

DV RAMANA
9 hours ago3 min read


‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52 జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్ల

BAGADI NARAYANARAO
9 hours ago2 min read


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి
Prasad Satyam
10 hours ago2 min read


పాపం ప్రతాప్.. మంచి ఐడియా కానీ..
నటుడిగా తక్కువ సమయంలో మంచి పేరు స్పందించాడు తిరువీర్. ఐతే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గత ఏడాది ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’తో ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రం ‘పాపం ప్రతాప’ అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. కథ: ప్రతాప్ (తిరువీర్) ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల
Guest Writer
11 hours ago3 min read


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న

DV RAMANA
2 days ago3 min read


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
Prasad Satyam
2 days ago2 min read


బ్యాడ్ బాయ్ కార్తీక్.. వెరీ బ్యాడ్
ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది. ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెక
Guest Writer
2 days ago3 min read


రాష్ట్రంలో రాజకీయ శూన్యత!
అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ.. దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా(డెమోగ్రాఫిక్) బాంబులా మారినట్లు కనిపిస్తున్నది. జానాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వ

DV RAMANA
2 days ago3 min read


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
3 days ago1 min read


ఎవరు అసలు.. ఎవరు నకిలీ?
పలాస భూవివాదం సరికొత్తగా తెరపైకి తామే వారసులమంటూ ఇప్పటికే ఇద్దరి వాదులాట వారితో చాటుమాటు ఒప్పందానికి ఓ వర్తకుడు రెడీ ఇంతలో తానే వారసుడినంటూ మూడో కష్ణుడి రంగప్రవేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చూశారా? అందులో జగ్గయ్య వారసుడు ఎవరని ఎంక్వైరీ మొదలుపెడితే.. అది కాస్త లీకై వారసులం తామంటే తామేనంటూ చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, కష్ణవేణి ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. బాలకష్ణ, అక్కినేని నాగేశ్వ

BAGADI NARAYANARAO
3 days ago2 min read


వైజాగ్ గ్రోత్హబ్ గొడుగులో సిక్కోలు!
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు జిల్లాల అభి వృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ జీవీఎంసీ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభి వృ ద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక

DV RAMANA
3 days ago2 min read


లత, ఆశ మధ్య పోటీకి తెరరూపం.. సాజ్!
లత, ఆశా మధ్య ఎంత అక్కాచెల్లెళ్లైనా ప్రొఫెషనల్ పోటీ మాత్రం తప్పలేదు. పైకి వారిద్దరూ ఏనాడూ దాన్ని కనిపించకుండా దాచినా... నిప్పు లేందే పొగ రాదన్నట్టు వారి మధ్య గాయనీమణులుగా నెలకొన్న పోటీనే సినీ తెరపైకెక్కించారు దర్శకులు సాయి పరాంజపే. అదే సాజ్ గా మనముందుకొచ్చింది. లత, ఆశా మధ్య యదార్థగాధను తీసుకునే సాజ్ సినిమా తీశారనే ప్రచారంతో కొంత వివాదాలనూ మూటగట్టుకుంది. లత, ఆశ అమరగాయకులు. వారు పోయినా గీతాల రూపంలో వారు జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటారు. తండ్రి మరణంతో ఆశ.. అక్క లతతో కలిసి
Guest Writer
3 days ago2 min read


అనవసర ప్రసంగంతో అనర్థం!
అనువుగాని వేళ అక్కరకు రాని విషయాలు మాట్లాడితే.. దాన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇందులో ప్రసంగీకుల లక్ష్యం మంచిదే కావచ్చు గానీ.. సందర్భం లేకుండా ప్రస్తావిస్తే మాత్రం ఆ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా.. విమర్శల తాకిడి పెరిగి ఉన్న పరువు పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్సభ సాక్షిగా అధికార బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదమే లక్ష్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మేరకు గురువారం లోక్సభలో ర

DV RAMANA
3 days ago3 min read


వైకాపా కష్టం పగోడికీ రాకూడదు..!
ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. మన రాష్ట్రంలో మాత్రం మోడీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతునిస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపాయేనేమో. బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్ధించుకోడానికి ఒక అవకాశం దొరికింది. కానీ జగన్మోహన్రెడ్డి చేతికి అందివచ

NVS PRASAD
3 days ago2 min read


అధికారిణి ‘అను’గ్రహం.. హాస్టల్ పనులకు కన్నం
వసతులు కరువు, వసూళ్లు మెండు నామినేషన్ పద్ధతిలో ఆర్ అండ్ బికి వెళ్లిన నిధులు ఆమదాలవలస బాయ్స్ హాస్టల్ గదుల్లోనే మురుగునీరు అరకొర పనులతో సంక్షేమానికి తూట్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న హాస్టల్స్లో కనీస వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను సగానికి పైగా తినేసి, పనులు ఎక్కడ జరిగాయంటే.. చూపించడానికంటూ మచ్చుకు పైపై పూతలు వేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్ప్పుడు బీసీ సంక్షేమ శాఖలో వినిపిస్తున్నాయి. పన

BAGADI NARAYANARAO
4 days ago3 min read


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
Guest Writer
4 days ago1 min read


కాలం ఎప్పుడూ.. ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు!
ఆనాడే కాదు ఈనాడూ ఆవిడ పేరు ఎవ్వరికీ తెలియదు. అయినా ఆమె ఏనాడూ కోరుకోలేదు. కాలం ఎప్పుడూ ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు. కొన్నిసార్లు అది ముళ్ల కిరీటాన్ని తలపై పెట్టి, నెత్తురు చిందిన చోటే బంగారం పండిస్తుంది. చావులాంటి కష్టాలను ఇస్తోంది అంటే అమృతం లాంటి అద్భుతాలను సృష్టిస్తుంది. భారతీయ సంగీత ప్రపంచాన్ని ఎన్నో దశాబ్దాల పాటు శాసించిన మంగేష్కర్ కుటుంబం వెనుక ఉన్నది కేవలం గాన మాధుర్యం మాత్రమే కాదు, ఒక తల్లి రాల్చిన కన్నీరు, పడిన ఆకలి, చేసిన నిస్వార్థ త్యాగం. ఆ మాతృమూర్తి పేరే సుధా
Guest Writer
4 days ago3 min read


ఉత్తరాదిని మనం ఎన్నాళ్లు మోయాలి?
ప్రస్తుత 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత వస్తుందో, రాదో గురువారం తెలిసిపోతుంది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు. ఈ పెంపునకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత డీ లిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సస్కు ముందే ఆదరాబాదరగా డీ లిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏం{నేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా ర

DV RAMANA
4 days ago3 min read


పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం హుద్హుద్లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్దీ అదే పరిస్థితి ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అం

DV RAMANA
5 days ago2 min read


లోకేష్ స్థానంలో రాము
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా.. పోలిట్బ్యూరోలో రాష్ట్ర మంత్రి అచ్చెన్న జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ కలిశెట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శిరీష, అధికార ప్రతినిధిగా కూన రవి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహానాడుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ దానికి ముందే పార్టీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త పార్టీ జాతీయ కార్యనిర్వాహక(వర్కింగ్) అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మ

DV RAMANA
5 days ago1 min read
bottom of page


