top of page


మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?
పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్

BAGADI NARAYANARAO
2 hours ago3 min read


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ
Guest Writer
3 hours ago2 min read


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6
Prasad Satyam
3 hours ago2 min read


‘వాలా-2’ .. యువతకు కిక్కు
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ‘వాలా-2’లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ : చిన్నప్పటి స్నేహితులైన.. హషిర్ (హషిర్), అలెన్ (అలెన్).. 12వ తరగతి చదివేటప్పుడు ఓ గొడవ సందర్భంగా పరిచయం అయిన అజిన్ (అజిన్), విన
Guest Writer
3 hours ago3 min read


యుద్ధం మనలో మొదలైంది
యుద్ధం ఆగింది అనుకుంటున్నారా? కాదు.. అది ఇప్పుడు మనలో మొదలైంది. ఈ యుద్ధం బాంబులది కాదు.. మన ఆత్మల మీద జరుగుతున్న దాడి.! రెండుగా ముక్కలైన ప్రపంచం... మర్చిపోయిన మానవత్వం! లోకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని అనుకోవడం మన భ్రమ. బాంబుల మోత ఆగితే శాంతి వచ్చినట్టు కాదు. అది ఒక భయంకరమైన విరామం మాత్రమే. గాయంపైన చర్మం మొలిచింది.. కానీ లోపల చీము ఇంకా కారుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సరిహద్దుల మీద జరిగే యుద్ధం కాదు. ఇది మన గుండెల్లో... మన ఆలోచనల్లో... మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్లలో రగుల

DV RAMANA
4 hours ago3 min read


కాలంతో పాటు మారిన నారదుడు
‘ప్రపంచంలో అత్యంత పతివ్రత ఎవరు?’ అని నారదుడు అడిగాడు. అనసూయ (అత్రి మహర్షి భార్య) కంటే గొప్ప పతివ్రత ఎవరూ లేరని ఆకాశవాణి పలకడంతో, స్వర్గలోకంలో గందరగోళం మొదలైంది. దాంతో ముగ్గురు ప్రధాన దేవుళ్లు (త్రిమూర్తులు) ముగ్గురు మునుల రూపంలో అనసూయ వద్దకు వెళ్లారు. ‘నేను మీకు ఎలా సేవ చేయగలను?’ అని అనసూయ అడిగింది. అనసూయకు సంతానం లేదని తెలిసిన ఆ దేవుళ్లు, ‘నీ శరీరంలోని పాలను మాకు ఇవ్వు’ అని కోరారు. కానీ ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఆమె ఆ ముగ్గురు వ్యక్తులను తన పిల్లలుగా భావించి చూసింది. వెంటనే ఆమె
Guest Writer
1 day ago3 min read


పవర్.. ప్రాఫిట్.. పాకిస్తాన్
మనపై సుంకాలను రుద్దుతున్న లావాదేవీలు ట్రంప్`పాక్ ఆర్మీ క్రిప్టో బంధం డాలర్ల కోసం దౌత్య పెత్తనమిచ్చిన అమెరికా పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి అది పాశ్చాత్య దేశాలకు ఒక చిడతలుగా పని చేస్తోంది. అయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్ నుంచి పర్వేజ్ ముషారఫ్, అసిమ్ మునీర్ వరకు ప్రతి పాకిస్థానీ సైనిక నియంత అమెరికా చెప్పినట్లు వింటూనే ఉన్నారు. పాకిస్థాన్ సైన్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు మూడోవంతును నియంత్రిస్తుంది కాబట్టి, పాశ్చాత్య రాజకీయ నాయకులకు వారితో వ్యాపారం చేయడం సులభం అవుతోంది. 2025 ఏప్రి
SATYAM DAILY
1 day ago2 min read


అతి తక్కువ వయసు.. అరుదైన రికార్డు
బుధవారం లక్నోలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఎకనా స్టేడియంలో జరిగిన ఈ తక్కువ స్కోరు మ్యాచ్లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, అతను క్రీజులో ఉన్న ఆ కొద్ది సమయం చారిత్రాత్మకమైంది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష
SATYAM DAILY
1 day ago1 min read


తరుముతున్న తలసేమియా!
ఉద్దానంపై పెరుగుతున్న వ్యాధుల దాడి కిడ్నీ వ్యాధులకు తోడు తలసేమియా, సికిల్సెల్ జిల్లాలో పడకేసిన వ్యాధి నిర్థారణ పరికరం పెన్షన్ల మంజూరులోనూ ప్రభుత్వం మీనమేషాలు ప్రవీణ్లాంటి బాధితుల బాధలు వర్ణనాతీతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రాణవాయువును అన్ని శరీరభాగాలకు మోసుకెళ్లే వాహకంగా పనిచేసే హిమోగ్లోబిన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడి తలసేమియా అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు (ఆర్బీసీ) వేగంగా తగ్గిపోతుంటాయి. ఫలితంగా తలసేమియా రోగులకు పరిస్థి

DV RAMANA
1 day ago2 min read


ఎస్.జానకి.. మీసాలు లేని కిశోర్ కుమార్..!!
60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31సార్లు వివిధ పురస్కారాలు పొందిన ప్రముఖ నేపథ్య గాయని భారతీయ సంగీత చరిత్రలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరు అయిన ఎస్.జానకి (శిష్ట్ల శ్రీరామమూర్తి జానకి) గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ! కావలిలో మొదటిరోజు మార్నింగ్ షో చూసి బయటికొచ్చినోడు నోరావలిస్తూ ‘స్టో
Guest Writer
1 day ago3 min read


ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపి

DV RAMANA
1 day ago3 min read


హే ‘రామ్ జీ’
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి అప్లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీట

BAGADI NARAYANARAO
2 days ago2 min read


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త
Prasad Satyam
2 days ago2 min read


కలెక్టర్లకు కొత్త టార్గెట్లు
పరిశ్రమలు తెస్తేనే మార్కులు ఈజ్ ఆఫ్ డూయింగ్ మేరకు బదిలీలు పారిశ్రామికవేత్తలతో నిత్యం మీటింగ్లు పరుగులు పెడుతున్న జిల్లా బాస్లు (సత్యంన్యూస్,అమరావతి ) ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎసఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎసఐపీబీ), ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులతో పాటు ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నా
SATYAM DAILY
2 days ago2 min read


తిమ్మరాజుపల్లి టీవీ.. బొమ్మ పర్వాలేదు
హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందరూ కొత్త వాళ్లను పెట్టి అతను నిర్మించిన సినిమా.. తిమ్మరాజుపల్లి టీవీ. ఇంట్రెస్టింగ్ టీజర్..ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి. కథ: 90వ దశకంలో అప్పుడే కొత్తగా పల్లెటూళ్లకు టీవీలు వస్తున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలోని తిమ్మరాజుపల్లె అనే ఊరిలో నడిచే కథ ఇది. చదువు మధ్యలో ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేస
Guest Writer
2 days ago4 min read


ఇకనైనా పాఠాలు నేర్చుకోవాలి
భారతదేశం ఇక ఏమాత్రం విస్మరించలేని ఒక ఇంధన వాస్తవికతను ఎదుర్కొంటోంది. 2026 నాటి ఎల్పీజీ, ఎలఎన్జీ దిగుమతి ధరలు కేవలం తాత్కాలికం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక హెచ్చరిక. అధిక ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి, ఇంధన భద్రత లేకపోవడమనేది కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ముప్పు. ఇక్కడ అసలు ప్రశ్న, భారతదేశం చర్యలు తీసుకోవాలా లేదా అని కాదు, ఎంత వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయగలదు అనేదే. గణాంకాలు ఒక ఆందోళనకరమైన

DV RAMANA
2 days ago3 min read


పహల్గామ్కు ఏడాది.. ఇరాన్ చూపిన కొత్త దారి!
ఇంకా ఉగ్రవాద రహిత భారతం సాకారం కాలేదు పొరుగు దేశం మీదకు భారీ ఆయుధాలు అవసరంలేదని చెప్పిన యుద్ధం విదేశాంగ విధానంపై ఇంకా సందిగ్ధంలోనే దేశం పహల్గామ్ మారణహోమం జరిగి ఏడాది గడిచింది. ఈ ఘటన నెమ్మదిగా మరుగున పడిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదంలో జమ్మూ కాశ్మీర్ చూసిన అనేక ఊచకోతలలో ఇది కేవలం ఒకటి మాత్రమేననే కఠోర వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే ధోరణి కనిపిస్తూనే.. మరోవైపు కేంద్రం ఇచ్చిన ‘జీరో టెర

NVS PRASAD
2 days ago2 min read


పండగలొచ్చాయ్.. పదండి తనిఖీకి
శాంపిల్స్ వెళ్తున్నా రిపోర్టులు రావడంలో జాప్యం నీరు, పాలు అంతా కల్తీమయం అరకొర సిబ్బంది, అంతంత మాత్రం సోదాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లిలో అసిరితల్లి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్స్టాల్స్లో 11 స్టాల్స్ని సోమవారం తనిఖీ చేశారు. ఎఫఎసఎసఎఐ అనుమతి లేని హానికర రంగులు వినియోగిస్తున్నారని నిర్ధారించి షుగర్ క్యాండీని, ముడిసరుకులను ధ్వంసం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఇటీవల గ్రామ దేవత ఉత్సవాల్లో బాదం మిల్క్ సేవించిన కొందరు వాంతులు, విరోచనా

BAGADI NARAYANARAO
3 days ago2 min read


కమీషన్ గేట్లు ‘బార్’లా తెరిచేశారు
కలెక్షన్లు తెచ్చేవారికి ఖరీదైన సీట్లు యూనియన్ నేతలు పేరుతో డీడీ కోసం దోపిడీ జిల్లా ఖజానా శాఖలో రవికుమార్ రాజ్యాంగం మొదలైంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఖజానా శాఖలో ప్రతీదానికి కమీషన్ తీసుకోడానికి గేట్లు ‘బార’లా తెరిచేసినట్లే. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతీ బిల్లు పాసవడానికి నిర్ధిష్టమైన కమీషన్ వసూలు చేయడం ఈ శాఖలో ఆనవాయితీయే. అయితే ఇందులో కొంత మానవీయ కోణం, మరికొన్ని మొహమాటాలు, తక్కువ పర్సంటేజీ వసూలు గతంలో ఉండేవి. అయితే పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయ
Prasad Satyam
3 days ago2 min read


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన

NVS PRASAD
3 days ago3 min read
bottom of page


