top of page
స్టోరీలు


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO


ఆ తిరుగుబాటు మంచిదే!
సైనిక సాయం కోసమో.. ఆర్థిక సాయం కోసమో నేడు ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాలాంటి అగ్రదేశాల ముందు మోకరిల్లుతున్నాయి. వారు పెట్టే షరతులన్నింటికీ ‘జీ హుజూర్’ అంటూ తమ దేశాలను వారి సైనిక స్థావరాలుగా, ఖనిజ వనరుల దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. కానీ ఒక చిన్న దేశం ఈ తరహా దేశాలకు కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది. అగ్రదేశాలమంటూ మిడిసిపడేవారికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. సాయం చేస్తామని ముందుకొచ్చిన సౌదీ అరేబియాను తృణీకరించిన ఆ చిన్నదేశం పేరు బుర్కినాఫాసో. ‘మీ దేశంలో మా నిధుల

DV RAMANA


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ
Prasad Satyam


సంక్రాంతి బడ్జెట్: రూ.15 వేలు జేబులో ఉన్నాయా?
తమ నెలవారీ బడ్జెట్ లో సినిమాలకూ చోటు ఇవ్వడం తెలుగువాళ్లకు అలవాటు. వారం వారం ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. నెలకోసారి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లాల్సిందే. పండగ వస్తే, సినిమా బడ్జెట్ కాస్త పెరుగుతుంది. సంక్రాంతి వస్తే మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. సినిమా ప్రేమికులకు ఈసారి బడ్జెట్ తడిసిమోపెడు కాబోతోంది. ప్రతీసారి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి కనిపించడం మామూలే. కనీసం నాలుగు సినిమాలైనా పలకరిస్తాయి. అందులో స్టార్
Guest Writer


కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున

BAGADI NARAYANARAO


ఊరిస్తున్న విరాట్ హ్యాట్రిక్.. భారత్ మ్యాజిక్!
విశాఖను ఆవహించిన క్రికెట్ ఫీవర్ కోహ్లి మరో రికార్డు గురించే అంతటా చర్చ ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్కు వన్డే సిరీస్ హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వరుసగా మూడో సెంచరీ చేసి విరాట్ కోహ్లి మరో హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తాడా?.. మూడో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సౌత్ ఆఫ్రికాపై భారత్ సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుందా??.. ఈ రెండు ఫీట్లకు విశాఖ వేదిక కానుందా??? భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ కారణంగానే వి

DV RAMANA


కుల వ్యాఖ్యలతో ఐపీఎస్ దుమారం!
కులాల ప్రస్తావన కూడదని.. దాని వల్ల నిమ్న కులాలను కించపర్చినట్లు అవుతుందన్న వాదనలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో వార్తాపత్రికలు తాము ప్రచురించే వార్తల్లో కులాల ప్రస్తావన లేకుండా ఒక సామాజికవర్గం అని మాత్రమే రాయాలని స్వీయ లక్ష్మణరేఖ గీసుకున్నాయి. ఆఫ్కోర్సు.. నేడు ఆ లక్ష్మణరేఖను అవి చెరిపేసుకున్నాయనుకోండి! మరోవైపు రాజకీయ, సామాజిక, పరిపాలన వ్యవహారాల్లోనూ కుల ప్రస్తావన కామన్ అయిపోయింది. నిమ్న కులాలవారు సైతం తమ కులాన్నే బహిరంగంగా, గర్వంగా

DV RAMANA


‘అఖండ’ను దెబ్బకొట్టిన ఈరోస్!
దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ`2’ రిలీజ్ వాయిదా పడిరది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడిరది. బోయపాటి శ్రీను రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల
Guest Writer


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్

BAGADI NARAYANARAO


ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!
( సత్యంన్యూస్, శ్రీకాకుళం ) మంచి చేశాడని కాటన్ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊ
Prasad Satyam


టికెట్ ధరల పెంపుతో ‘బ్లాక్ మార్కెట్’ లీగలైజ్ అయ్యిందా?
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రంలో భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, ఈ జీవో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవోను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 4న రాత్రి ప్రదర్శించబడే ప్రత్యేక ప్రీమియర్
Guest Writer


అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి సవాళ్లు!
అభివృద్ధి, ఆధిపత్యం ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని కాపాడుకోగలిగేవారి చెంతనే అవి ఉంటాయి. లేకపోతే కొత్తనీరొచ్చి పాత నీటిని తరిమేసినట్లు, ఆదరించేవారిని వెతుక్కుంటూ వలసపోయినట్లు ఇప్పుడు అగ్రదేశంగా భాసిల్లుతున్న అమెరికా నుంచే మేథో వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పకతప్పదు. నిన్నటి వరకు అమెరికా వైపు చూసినవారే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పడు ఐరోపా దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే.. ఆ దేశాల ప్రగతిని, విజ్ఞానాన్ని

DV RAMANA


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన

NVS PRASAD


అడవిలో అన్న.. ఇక పాత నినాదం!
అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా? ఐదు దశాబ్దాలకు పైగా భారత అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన ‘ఎర్ర’ సామ్రాజ్యం కూలిపోయిందా? కేంద్ర హోంశాఖ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన ‘‘చివరి దశ’’లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం, నేడు గణనీయంగా తగ్గి కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ చత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాల్ల
SATYAM DAILY


సినిమా పిల్లల సినిమాకు రూ.4,600 కోట్ల ఓపెనింగ్!!
- జోశ్యుల సూర్యప్రకాశ్ ‘‘యానిమేషన్ సినిమానే కదా.. ఏమో పెద్దగా కలెక్ట్ చేయకపోవచ్చు’’ అనే పాత నమ్మకాన్ని ‘జూటోపియా`2’ ఒక్క వీకెండ్లోనే ధ్వంసం చేసింది. ప్రపంచం మెల్లిగా యానిమేషన్ని కేవలం పిల్లల వినోదంగా చూసే అలవాటు మార్చుకుంటోంది. దాంతో బాక్సాఫీస్ కూడా తన లెక్కలను మార్చి చూసుకోవాల్సిన పరిస్దితికి చేరింది. యానిమేషన్ చిత్రాలకు గ్లోబల్గా ఉన్న మార్కెట్ ఇప్పుడు లైవ్-యాక్షన్ బ్లాక్బస్టర్లను కూడా మింగేస్తోంది, దానికి తాజా ఉదాహరణగా డిస్నీ భారీ సీక్వెల్ ‘జూటోపియా`2’ నిలిచిం
Guest Writer


మిథున్ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
లోక్సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్రెడ్డి ఆరోపణలు అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్నాయుడు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు క

DV RAMANA


నిజంగానే వృద్ధి వెలిగిపోతోంది?
దేశం వెలిగిపోతోంది.. అంటూ నాడు ఏబీ వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం నినాదాన్ని ఎత్తుకుంది. అయితే 2004 ఎన్నికల్లో ఆ నినాదం ఎదురుతిరిగి ఎన్డీయేను ఓడగొట్టింది. ఆ తర్వాత ‘దేశం వెలిగిపోతుంది’ అన్న నినాదం మలిగిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దేశాన్ని నేరుగా కాకుండా ఆర్థిక గణాంకాలు వెలుగులీనుతూ ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న వారిని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇది పరోక్షంగా దేశం అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పడమే. అయితే ఇదెలా సాధ్యం.. నమ్మశక్

DV RAMANA


అభిమానులు మెచ్చుకునేలా బాలయ్యా !
బాలయ్యకి ఆవేశం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆపుకోలేడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. క్రమశిక్షణ తప్పి మితిమీరి ప్రవర్తిస్తే అభిమాని అయినా సరే చెంప చెళ్లుమనిపిస్తాడు. ప్రేమ వస్తే అదే అభిమానిని నెత్తిన పెట్టుకుంటాడు. బాలయ్యని దగ్గర్నుంచి చూసినవాళ్ళకి ఆయనలో ఈ రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. కాకపోతే కొంతమంది హీరోలతో పోలిస్తే ఈయనలో లౌక్యం తక్కువగా ఉండటంతో అప్పుడప్పుడు వివాదాస్పదుడు అవుతుంటాడు. ఏదేమైనా తాను చెప్పాలనుకున్న విషయాలను పబ్లిక్ గానే చెప్పడం ఆయనకు ముందునుంచి అలవాటు. ఈ మధ్య అసెంబ్
Guest Writer


ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని `వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశ
Prasad Satyam


పాపం పండిoది.. వేటు పడిoది!
సీఎంవో ఆదేశాలతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు లంచం కేసులో ఎట్టకేలకు స్పందన విధుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు సీడీపీవో తొలగింపు కోరుతూ డైరెక్టర్కు ఫైల్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పాపాలు పండాయి. వాటిని మసిపూసి మాయ చేసే యత్నాలు విఫలమయ్యాయి. బాధితుడిని లొంగదీసుకునే ప్రయత్నాలూ వమ్మయ్యాయి. ఫలితంగా లంచం కేసులో చర్యలు మొదలయ్యాయి. గ్రీవెన్స్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎచ్చెర్ల సీడీపీవో కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీ

BAGADI NARAYANARAO


‘భూతశుద్ధి వివాహం’ చేసుకున్న సమంత
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠ ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. లింగభైరవి ఆలయాల్లో, లేదా కొన్ని ఎంపిక చేసే ప్రదేశాల్లో ని
SATYAM DAILY


రాజేంద్రప్రసాద్ మానసిక పరిస్థితి బాలేదా ?
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షుమారు నాలుగు దశాబ్దాలకు పైగా కామెడీ హీరోగా , క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ హీరో తెలుగు ప్రజలకు సుపరిచితం. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో వెండితెర మీద హాస్యాన్ని కూడా పండిరచి ఒకానొక టైములో హాస్యానికి బ్రాండ్ అంబాసడర్ గా మారి నట కిరీటి అని బిరుదుతో గౌరవం పొందారు. రాజేంద్రప్రసాద్ మంచి నటుడు , మంచి కమెడియన్ , మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్అందులో సందేహం లేదు. ఆయన
Guest Writer


ఇంటి కోసం ఇంత మంకుపట్టా!
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి మరో రాజకీయ వివాదానికి దారి తీసింది. ఓడిపోయిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నివాసగృహాలను ఖాళీ చేసే అంశం ఇప్పుడు బీహార్లో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు రాజేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగోసారి నితీష్కుమార్ నేతృత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకే మాజీ ప్రజాప్రతినిధులైన ఆర్జేడీ వ్యవస్థాపకులైన మాజీ సీఎం లాలు`రబ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఎస్టేట్స్ విభాగం

DV RAMANA


బాలలే బలిపశువులు!
బెగ్గింగ్ మాఫియా కోరల్లో బాల్యం నానాటికీ విస్తృతమవుతున్న పిల్లల అక్రమ రవాణా పంజా విసురుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు అమ్మడానికి, ఆవయవాల దోపిడీకి కూడా కిడ్నాపులు సరైన రీతిలో స్పందించలేకపోతున్న ప్రభుత్వాలు ఈ తరహా కేసుల్లో రాష్ట్రంలో శ్రీకాకుళానికి మూడోస్థానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చంకలో చంటిబిడ్డను పెట్టుకొని పాలకోసం డబ్బులివ్వమని కోరే మహిళలు కనిపిస్తుంటారు. ఎప్పుడు గ్రీన్లైట్ పడుతుందా? ఎప్పుడు జంక్షన్ దాటేద్దామా అన్న ఆ

BAGADI NARAYANARAO


రివాల్వర్ రీటా.. గురి తప్పిన తూటా
‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ అవేవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడామె ‘రివాల్వర్ రీటా’ అవతారం ఎత్తింది. జేకే చంద్రు రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: పాండిచ్చేరికి చెందిన రీటా (కీర్తి సురేష్) ఒక రెస్టారెంట్లో పని చేస్తుంటుంది. తండ్రి లేని ఆమె.. తల్లితో పాటు అక్క-చెల్లితో కలిసి కష్టపడి బతుకుతుంటుంది. రీటా ఒక రోజు
Guest Writer


ఆగ్నేయాసియాపై క్షయ పడగ!
మానవ సమాజంపై ఒకవైపు కొత్త వ్యాధులు దాడి చేస్తుంటే.. మరోవైపు ఉన్న వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొత్త చికిత్సా విధానాలు, టీకాలు కనుగొంటున్నా.. పాత వ్యాధులు ఒకపట్టాన అదుపులోకి రాకపోగా.. మరింత విస్తృతమవున్నాయి. క్షయ(టీబీ`ట్యూబర్క్యులోసిస్) వ్యాధి కూడా ప్రపంచానికి అటువంటి సవాలే విసురుతోంది. ఈ కేసుల పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సౌత్ఈస్ట్ అసియా అంటే ఆగ్నేయాసియాలో వ్యాధి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) నిపుణులు హెచ్

DV RAMANA


నమ్ముకున్న ‘బోయిన’కే రాజమకుటం
నమ్మకం నిలిచింది.. పట్టుదల గెలిచింది! ఆయనకే కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు దక్కిన గుర్తింపు మంత్రి అచ్చెన్నాయుడు పట్టుదలకు నిదర్శనం వేరే ఆలోచనలు చేసినా.. గోవిందరాజులు వైపే అందరి మొగ్గు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పార్టీని నమ్ముకుంటే ఏ రోజుకైనా పదవులు వస్తాయనడానికి ఇదొక నిదర్శనం. నిబద్ధత కలిగిన నాయకుడు నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతవరకైనా వెళ్లి యుద్ధం చేస్తారనడానికి కూడా ఇదే నిదర్శనం. ఒ

NVS PRASAD


కుళ్లును కడిగేసిన రాజ్యాంగానికే తూట్లు!
ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత గౌరవనీయ స్థానంలో నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే. దాన్నే మనం మనసా వాచా కర్మణా ఒక భగవద్గీతగా.. ఒక ఖురాన్గా.. ఒక బైబిల్గా భావిస్తున్నాం. అంతటి ఘనమైన రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. అంతేనా.. అంటరాని కులాల ప్రత్యేక కోటా(రిజర్వేషన్) ద్వారా కోట్లాది నిమ్నవర్గాల ప్రజల ఆత్మాభిమానానికి.. మనుధర్మ విషపూరిత ఆచరణ విరుగుడుకు కూడా 75 ఏళ్లు. దేశ చరిత్రలో నవంబరు 26 సువర్ణాక్షర లిఖితం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం.. 1950 జనవరి 26న భారత ప్రజానీకం తమకు తాము అంకితం చ

DV RAMANA


ఆంధ్ర కింగ్ తాలూకా.. సినీ అభిమానికి పట్టాభిషేకం
ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు రామ్. అతను చేసిన మాస్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఈసారి రామ్ రూటు మార్చి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే వైవిధ్యమైన సినిమా చేశాడు. ఇది ఒక స్టార్ హీరోను అభిమానించే ఫ్యాన్ కథ కావడం విశేషం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రామ్ చేసిన విభిన్న ప్రయత్నం ఫలితాన్నిచ్చిందా? తెలుసుకుందాం పదండి. కథ: సూర్య (ఉపేంద్ర) ఒక పెద్ద సినిమా హీరో. ఎంతో వైభవం చూసిన
Guest Writer


భారత సైన్యానికి ‘భైరవ’ కవచం
మన పదాతిదళంలో కొత్త బెటాలియన్లు ఆరు నెలల్లో 25 యూనిట్ల ఏర్పాటకు చర్యలు డికేడ్ ట్రాన్స్ఫార్మేషన్లో భాగంగా సైన్యం ఆధునికీకరణ త్వరలో రుద్ర, శక్తిబాణ్, దివ్యాస్త్ర దళాల ఏర్పాటు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పహల్గాం ఉగ్రదాడి.. తదనంతరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనదేశ రక్షణ విధానాల్లో కేంద్ర ప్రభుత్వ అనేక సంస్కరణలు చేపడుతోంది. మన త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చడంతోపాటు వ్యూహాత్మకంగా సరికొత్త మానవ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పదాతిదళం(ఆర్మీ)ల

DV RAMANA
రాజకీయాలు


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ


మిథున్ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
లోక్సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్రెడ్డి ఆరోపణలు అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్నాయుడు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు క


బీహార్లో ఓట్ల తొండాట!
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ


రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్ఫ్లాప్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ


ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
మాస్ బేస్లోకి ధర్మాన కేడర్కు కళ్లు తెరిపించిన శంకర్ అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం చాపకింద నీరులా పేరాడ వ్యూహం చావో రేవో తేల్చుకోనున్న పిరియా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో


వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్


గ్రూపులు కడితే ఒప్పుకోను
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్ (సత్యంన్యూస్,శ్రీకాకుళం) పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ


తల లేని మొండెం..!
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక


ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో! రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు


ఇద్దరి రాజకీయ దురద.. నాగబాబు పాలిట బురద!
జనసేన జిల్లా అధ్యక్షుడికి తెలియకుండానే పర్యటన స్థానిక ఎమ్మెల్యే పరోక్షంలో కాంప్లెక్స్ సమస్యపై హామీలు కొందరి రాజకీయ వ్యూహాల్లో ఇరుక్కున పవన్ సోదరుడు ఒక సాధారణ ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ మర్యాదలు ఎందుకో? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘అంతా నా ఇష్టం.. ఎడాపెడా చెలరేగినా.. అడిగేదెవడ్రా నా ఇష్టం’.. అంటూ అదేదో తన సినిమాలోనే పాడుకున్న కొణిదెల నాగబాబు ప్రజాప్రతినిధిగా కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. పవన్కల్యాణ్ సోదరుడిగా జనసేన కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో జర


మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం
పీపీపీ విధానాన్ని అడ్డుకుని తీరతాం ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచుతాం కూటమి సర్కార్కు మాజీ మంత్రి ధర్మాన హెచ్చరిక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవి


జగన్ను అలా వదిలేయడం బెటర్..!
సమగ్ర కథనం కామెంట్ సెక్షన్లో.. జగన్ను అలా వదిలేయడం బెటర్..! ఏ పార్టీ నిర్బంధించినా వారికే నష్టం జనంతో విడదీయడం కష్టం కూటమి ఎంత...
క్రీడలు
ప్రాంతీయం


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన


ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని `వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశ


పలాసలో భూ ఆక్రమణలపై పవన్కు ఫిర్యాదు
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో పదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హుద్ హుద్ తుపాన్ బాధితుల ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రతినిధులను కలిసి ఆక్రమణలపై వివరించి ఫిర్యాదు అందించారు. హుద్హుద్ బాధితుల కోసం ప్ర


పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్పేషెంట్లు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయ్ జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గుల


సమగ్రశిక్ష ఏపీసీగా వేణుగోపాల్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేస్తున్న పి.వేణుగోపాల్ను శ్రీకాకుళం బదిలీ చేశారు. ఈయనది డిప్యూటీ కలెక్టర్ హోదా. శ్రీకాకుళంలో గతంలో ఆర్డీవో కార్యాలయంలో పని చేశారు కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీసీగా ఉన్న శశిభూషణ్కు ఎక్కడా ఏపీసీగా పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి బదిలీలు జరిగితే, అందులో శశ
సంపాదకీయం


ఆ తిరుగుబాటు మంచిదే!
సైనిక సాయం కోసమో.. ఆర్థిక సాయం కోసమో నేడు ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాలాంటి అగ్రదేశాల ముందు మోకరిల్లుతున్నాయి. వారు పెట్టే షరతులన్నింటికీ ‘జీ హుజూర్’ అంటూ తమ దేశాలను వారి సైనిక స్థావరాలుగా, ఖనిజ వనరుల దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. కానీ ఒక చిన్న దేశం ఈ తరహా దేశాలకు కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది. అగ్రదేశాలమంటూ మిడిసిపడేవారికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. సాయం చేస్తామని ముందుకొచ్చిన సౌదీ అరేబియాను తృణీకరించిన ఆ చిన్నదేశం పేరు బుర్కినాఫాసో. ‘మీ దేశంలో మా నిధుల

DV RAMANA
3 hours ago2 min read


కుల వ్యాఖ్యలతో ఐపీఎస్ దుమారం!
కులాల ప్రస్తావన కూడదని.. దాని వల్ల నిమ్న కులాలను కించపర్చినట్లు అవుతుందన్న వాదనలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో వార్తాపత్రికలు తాము ప్రచురించే వార్తల్లో కులాల ప్రస్తావన లేకుండా ఒక సామాజికవర్గం అని మాత్రమే రాయాలని స్వీయ లక్ష్మణరేఖ గీసుకున్నాయి. ఆఫ్కోర్సు.. నేడు ఆ లక్ష్మణరేఖను అవి చెరిపేసుకున్నాయనుకోండి! మరోవైపు రాజకీయ, సామాజిక, పరిపాలన వ్యవహారాల్లోనూ కుల ప్రస్తావన కామన్ అయిపోయింది. నిమ్న కులాలవారు సైతం తమ కులాన్నే బహిరంగంగా, గర్వంగా

DV RAMANA
1 day ago2 min read


అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి సవాళ్లు!
అభివృద్ధి, ఆధిపత్యం ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని కాపాడుకోగలిగేవారి చెంతనే అవి ఉంటాయి. లేకపోతే కొత్తనీరొచ్చి పాత నీటిని తరిమేసినట్లు, ఆదరించేవారిని వెతుక్కుంటూ వలసపోయినట్లు ఇప్పుడు అగ్రదేశంగా భాసిల్లుతున్న అమెరికా నుంచే మేథో వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పకతప్పదు. నిన్నటి వరకు అమెరికా వైపు చూసినవారే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పడు ఐరోపా దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే.. ఆ దేశాల ప్రగతిని, విజ్ఞానాన్ని

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్నాటకవాసి
పాత నేరస్తుడుగా గుర్తించిన పోలీసులు (సత్యంన్యూస్, నరసన్నపేట) 20 కిలోల గంజాయిని తరలిస్తూ కర్ణాటకలోని మైసూర్ జిల్లా మండి మొహల్లాకు చెందిన పాత నేరస్తుడు షేక్ రియాజ్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించారు. నిందితుడు చెడు వ్యసనాలకు లోనై కుటుంబాన్ని విడిచి ఉడిపి ప్రాంతానికి వెళ్లి అక్కడ ముత్తాప అనే వ్
SATYAM DAILY
Nov 251 min read


మహాకుట్ర..!
గార బ్రాంచిలో ఉద్యోగి సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అప్పటి ఆర్ఎం తప్పించుకోడానికి ప్రత్యేక సమావేశం బజారు బ్రాంచిపై కొనసాగుతున్న సీ‘ఐ’డీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని బ్రాంచిల్లో వెలుగుచూసిన కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం కావడంతో వీటితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలున్న బ్యాంకు అధికారులు ఈ కేసు నుంచి బయటపడేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. ఇప్పటికీ అదే బ్యాంకులో ఉద్యోగాలు వెలగబెడుతుండటంతో ప్రస్తుతం

NVS PRASAD
Nov 242 min read


కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
33 ఏళ్లలో 218 నేరాలు కోల్కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్కతాలోని బాటానగర్లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25

BAGADI NARAYANARAO
Nov 222 min read
ప్రత్యేక కథనాలు


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO
2 hours ago


కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున

BAGADI NARAYANARAO
1 day ago


ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!
( సత్యంన్యూస్, శ్రీకాకుళం ) మంచి చేశాడని కాటన్ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊ
Prasad Satyam
2 days ago
వినోదం


సంక్రాంతి బడ్జెట్: రూ.15 వేలు జేబులో ఉన్నాయా?
తమ నెలవారీ బడ్జెట్ లో సినిమాలకూ చోటు ఇవ్వడం తెలుగువాళ్లకు అలవాటు. వారం వారం ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. నెలకోసారి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లాల్సిందే. పండగ వస్తే, సినిమా బడ్జెట్ కాస్త పెరుగుతుంది. సంక్రాంతి వస్తే మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. సినిమా ప్రేమికులకు ఈసారి బడ్జెట్ తడిసిమోపెడు కాబోతోంది. ప్రతీసారి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి కనిపించడం మామూలే. కనీసం నాలుగు సినిమాలైనా పలకరిస్తాయి. అందులో స్టార్


‘అఖండ’ను దెబ్బకొట్టిన ఈరోస్!
దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ`2’ రిలీజ్ వాయిదా పడిరది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడిరది. బోయపాటి శ్రీను రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల


టికెట్ ధరల పెంపుతో ‘బ్లాక్ మార్కెట్’ లీగలైజ్ అయ్యిందా?
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రంలో భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, ఈ జీవో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవోను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 4న రాత్రి ప్రదర్శించబడే ప్రత్యేక ప్రీమియర్
bottom of page























