top of page


మీ పాపం పండెను నేడు
నరసన్నపేట నకిలీ రుణాల కేసులో సీఐడీ అదుపులో పాత బీఎం గార బ్రాంచి కుంభకోణంలో శ్రీకాకుళం డీఎస్పీ ఇంటరాగేషన్ కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే కుంభకోణాలమయమని తేలిపోయింది. ఎన్ని బ్రాంచిల్లో ఎన్ని అక్రమాలు పత్రికలు వెలికితీస్తున్నా సంబంధిత మేనేజ్మెంట్కు చీమ కుట్టినట్టయినా లేదని, ‘సత్యం’ పేపరు మాత్రం చింపుకొని రాస్తుందని భావించినవారూ ఉన్నారు. అయితే దేనికైనా ఒక సమయం రావాలంటారు పెద్దలు. ఇన్నాళ్లకు ప
Prasad Satyam
Nov 13, 20253 min read


ఎపుడో చెప్పెను ‘సత్యం’ పేపరు..!
అధ్యక్షుడిగా పాండ్రంకి శంకర్ రేపు ప్రమాణ స్వీకారం నగర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న హరి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు నగర టీడీపీలో హిట్ కావాల్సిన కాంబినేషన్ మాత్రం శంకర్ ద్వయానిదే. ఎందుకంటే.. ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని అవమానాలు పలకరించినా ఎమ్మెల్యే గొండు శంకర్ తాను అనుకున్నది చేస్తానని నిరూపించారు. తన వల్ల కానిది చేయలేనని చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోలేనివారే ఇప్పుడు చేస్తాను అంటే.
Prasad Satyam
Nov 12, 20252 min read


కలిసి ఉంటేనే కలిమి కలిగేదేమో!
నాటి భారత విభజనపై పాక్ యువత ఆగ్రహం అస్థిర రాజకీయ, ఆర్థిక విధానాలతో దేశం నాశనం భారత్ ఎదుగుతుంటే.. మేం తిరోగిస్తున్నామని ఆవేదన పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లా పరిణామాలే పునరావృతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘దేశ విభజన జరగకుండా ఉంటే.. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో భాగంగా ఉండేవారం.. అభివృద్ధి ఫలాలు అందుకోగలిగేవారం. మా పూర్వీకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చర్యలు ఇప్పుడు మా భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి’.. ..ఇదీ మన దాయాది పాకిస్తాన్క

DV RAMANA
Nov 10, 20253 min read


ప్రైవేటు తాకట్టు.. రుణాల కనికట్టు.. అంతా ఆయన చెప్పినట్టు!
గార, నరసన్నపేట కేసుల్లో నిర్థారణకు వచ్చిన డీఎస్పీ, సీఐడీ? డాక్యుమెంటరీ ఆధారాల కోసం రంగంలోకి సీసీఎస్ త్వరలోనే బద్దలుకానున్న సూత్రధారుల పాపాల పుట్ట తోటి అధికారులు, ఆడిటర్ల పాత్రపై ఆరా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజియన్లో ఏళ్ల తరబడి పెరిగిపోయిన పాపాల పుట్ట బద్దలు కానుంది. ఈ రీజియన్లో పని చేస్తున్న బీఎంలు, ఆర్ఎంలు తామే సర్వాధికారులమన్నట్టు, తమ రాజ్యాంగమే సెపరేట్ అన్నట్లు కస్టమర్లను పురుగుల్లా చూసి తాము చెప్పిందే వేదమన్నట్టు
Prasad Satyam
Nov 8, 20253 min read


సంస్కరణలతోనే ‘సాంకేతిక’ శ్రేయస్సు
ఇంజినీరింగ్ విద్యపై మంత్రి లోకేష్ వ్యాఖ్యల కలకలం పట్టా అందుకున్నా కోచింగ్ లేని ఉద్యోగం అందని పరిస్థితి ఇంకా పాత పద్ధతుల్లోనే ఇప్పటికీ విద్యా బోధన నామమాత్రం అమలవుతున్న ఇంటర్న్షిప్ ప్రొగ్రాం అవసరాలకు తగినట్లు అప్డేట్ కావాలన్నదే ఆయన ఉద్దేశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులంటే గతంలో ఎంతో మోజు ఉండేది. దానికి కారణం.. ఆ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు గ్యారెంటీ అన్న పరిస్థితి ఉండటమే. మెడిసిన్ సంగతి పక్కన పెడితే ఇంజినీరింగ్ కోర్స

DV RAMANA
Nov 8, 20253 min read


పథకాలపై ప్రజా సంతృప్తి సగమే!
ఐవీఆర్ఎస్ విధానంలో ప్రతినెలా అభిప్రాయ సేకరణ పెన్షన్లపై 50 శాతం, రేషన్పై 60 శాతం అసంతృప్తి రిజిస్ట్రేషన్లు, గ్యాస్ డెలివరీల్లో అవినీతి ఉందన్న ప్రజలు పనితీరు అంచనాకు ఈ విధానం సరికాదన్న వాదనలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) హలో.. మేం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాం. మీకు ఈ నెల పింఛను అందిందా? మీ ఇంటి వద్దే ఇచ్చారా?.. మీకు రేషన్ అందిందా? సరుకుల నాణ్యత ఎలా ఉంది?. . ఇటువంటి ఫోన్కాల్స్ను సామాన్య ప్రజలు ఇటీవల తరచూ అందుకుంటున్నారు. ఇలాంటి కాల్స్ సహజంగా విసుగెత్తించ

BAGADI NARAYANARAO
Nov 7, 20253 min read


ఏఐ మంత్రికి గర్భం.. ఇదో సాంకేతిక చోద్యం!
తొలి మరమనిషి మినిస్టర్కు వ్యవస్థల ప్రక్షాళన బాధ్యతలు ఆమె ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందట! స్వయంగా ప్రకటించిన అల్బేనియా ప్రధానమంత్రి ఎంపీలకు అసిస్టెంట్లుగా మంత్రి డియెల్లా బిడ్డలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘మా మంత్రిగారు గర్భం దాల్చారు’.. అంటూ సాక్షాత్తు ఒక దేశ ప్రధానమంత్రి బహిరంగ ప్రకటన చేయడమే ఒక పెద్ద సంచలనం. ఆయన అక్కడితో ఆగకుండా సదరు మంత్రి ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందని చెప్పడం మరింత కలకలం సృష్టించింది. మంత్రి గర్భం దాల్చడం పెద్ద విశేషం

DV RAMANA
Nov 7, 20252 min read


ఏది సత్యం.. ఏదసత్యం..?!
బందపల్లి టీచర్ ఫొటో వెనుక తెరమీదకు అసలు కథ టైల్స్ మీద టీచర్ జారిపడటంతోనే కాళ్లు పట్టామన్న విద్యార్థినులు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఉపాధ్యాయురాలు సస్పెండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటుంటారు పెద్దలు. చూసేదంతా నిజం కాదనే వాదన కూడా ఉంది. ఈ రెండిరటి అర్థం ఒకటే. రెండు రోజుల క్రితం మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న వై.సుజాత కుర్చీ మీద రిలాక్స్డ్గా కూర్చుని కుర్చీలో చేరబడి ఫోన
Prasad Satyam
Nov 6, 20252 min read


‘ఉచితాలు’ రాక్స్.. న్యూయార్క్ షేక్!
మేయర్గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఎన్నిక మన ఎన్నికల తాయిలం అమెరికాకు ఎగమతి భారత్నే ఆదర్శంగా తీసుకుని ఉచిత హామీల వర్షం వాటి ముందు పని చేయని ట్రంప్ బెదిరింపులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) గత ఏడాది మన రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఒక నేత ఇంటింటి ప్రచారం సందర్భంగా.. ‘మేం అధికారంలోకి వస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15 వేలు’ అని ఇళ్లలోని పిల్లలను ఉద్దేశించి ఊదరగొట్టారు. అయనొక్కరే కాదు. మనదేశంలో ఎన్

DV RAMANA
Nov 6, 20253 min read


బోధనకు బొమ్మల ‘కళ’
వర్ణరంజితంగా బోటనీ, జువాలజీ ల్యాబ్లు పాఠశాల గోడల నిండా జాతినేతలు, శాస్త్రవేత్తల చరిత్ర ఏ పాఠశాలల్లో పని చేసినా అదే అంకితభావం వినూత్న ప్రక్రియలతో అవార్డులు, రివార్డులు విద్యామంత్రి లోకేష్ మెప్పు పొందిన బల్లెడ అప్పలరాజు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వెయ్యి పదాల్లో చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుందంటారు. సాధారణంగా దీన్ని జర్నలిజం పరిభాషలో ప్రస్తావిస్తుంటారు. కానీ ఈ వాస్తవం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. బోధన వృత్తికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు పాఠాలు చెప్పే

DV RAMANA
Nov 5, 20253 min read


మాదే ప్రభుత్వం.. మేమే ప్రజాపక్షం!
డీఆర్సీ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు వ్యవసాయ అధికారులపై విరుచుకుపడిన కూన సుఖీభవ, ఎరువుల పంపిణీలో లోపాలపై నిలదీత మత్స్యకారులకు పరిహారం అందలేదని ఎమ్మెల్యే అశోక్ ఆక్షేపణ అధికార పార్టీకి చెందినా సమస్యల ప్రస్తావనలో వెనుకంజ లేదని స్పష్టీకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వపక్షమే విపక్షంగా మారింది. ప్రజాసమస్యలను ప్రస్తావించడంలో, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమల్లో లోపాలను ఎత్తిచూపి ప్రజల పక్షాన నిలవడంలో ముందుంటామని సభ్యులు నిరూపించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి

BAGADI NARAYANARAO
Nov 5, 20253 min read


31వ ‘సారీ’
ప్రత్యేకాధికారి పాలన నిరంతరం మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎన్నికలపై పూర్తి ఆశలు వదులుకున్న కేడర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సెప్టెంబరు 30 నాటికి మున్సిపల్ కార్పొరేషన్లో పాలకవర్గం దిగిపోయి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సత్యం’ ‘ఎవరిది ఈ పాపం’ అనే శీర్షికతో కథనం ప్రచురించినప్పుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి ఒక మాటన్నారు. 2005లో తాము పోటీ చేసినప్పుడు పుట్టినవారికి ఇప్పుడు ఓటుహక్కు వచ్చేసింది గాని, మున్సిపల్ ఎన్నికలైతే జరగడంలేదని. జాగ్రత్తగా
Prasad Satyam
Nov 4, 20252 min read


ప్రాణాల వెల ఇంతేనా స్వామీ!?
వ్యక్తిగత కక్షలతో చంపుకున్నవారికి ఇచ్చిన పరిహారం కంటే తక్కువ తిరుపతి, సింహాచలంలో మరణించివారికి రూ.25 లక్షలు చొప్పున పంపిణీ ప్రైవేటు వ్యక్తుల ఆలయమంటూ రూ.15 లక్షలతో సరి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది జనవరి మొదటి వారంలో వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు పరిహారం టీటీడీ ద్వారా చెల్లించారు. జాతీయ విపత్తు నిధి నుంచి కేంద్రం ఇచ్చిన పరిహారం అదనం. ఈ ఏడాది ఏప్ర

BAGADI NARAYANARAO
Nov 3, 20253 min read


విజయం అమ్మాయిలది.. తెరవెనుక అతనే సారధి!
కష్టకాలంలో హెడ్ కోచ్గా అమోల్ ముజుందార్ అదే సమయంలో జట్టు నుంచి సీనియర్ల నిష్క్రమణ జూనియర్లతో కూడిన టీమును తీర్చిదిద్దిన ఘనత ప్రపంచ కప్తో పతాకస్థాయికి విజయ పరంపర అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే కప్ను ముద్దాడిన ధీరుడు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ను అందుకుంది. దేశమంతా ఆ సంబరాలు జరుపుకొంటున్న వేళ. జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తోపాటు పలువురు జట్టు సభ్యులు ఒక వ్యక్తికి పాదాభివందనాలు, ఆలింగనాలు చేసుక

DV RAMANA
Nov 3, 20253 min read


ఈ వేదన తీరేదెలా!?
ఎమ్మెల్యే శిరీషకు ఆగని కన్నీరు పండా దాతృత్వాన్ని తప్పుపట్టగలమా? తొమ్మిదేళ్ల చిన్నారికి మోక్షాన్ని ఎలా చూడాలి? తప్పు మనదా? మన ధర్మానిదా? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నిన్న కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలు.. 2015 జులై 15 గోదావరి పుష్కరాల్లో మరణించిన 27 మందిలో 25 మంది మహిళలు.. ఇంకా గంగానది పుష్కరాల సందర్భంగా అలహాబాద్లో జరిగే పుష్కరాల్లో స్త్రీల మరణాల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్త్రీలు బలహీనులైనందున ఇలా తొక్కిసలాటలో మరణిస్తారన

NVS PRASAD
Nov 3, 20252 min read


డాక్టర్ అప్పల్రాజు ఆన్ డ్యూటీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) వైద్యో నారాయణో హరి అనే పురాణ మంత్రానికి ఉదాహరణగా మారిన మాజీమంత్రి, వైకాపా నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనతో మళ్లీ తన పాత డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవడం, ఏడాది వ్యవధిలోనే మంత్రి కావడం, ఆ తర్వాత 2024 వరకు కీలకమైన మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిన సీదిరి అప్పలరాజులోని డాక్టర్ మళ్లీ చాలారోజుల తర్వాత బయటకు వచ్చారు. ఒకప్పుడు పలాస`కాశీబుగ్గ ప్రా

NVS PRASAD
Nov 2, 20251 min read


తూర్పు తీరం.. తుపాన్లు తీవ్రం!
బంగాళాఖాతంలోనే అత్యధిక సైక్లోన్లు ఈ సముద్రంలో ఉష్టమండల పరిస్థితులే కారణం తీవ్ర బాధిత రాష్ట్రాలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఏడాదిలో చివరి నాలుగు నెలల్లోనే అధికం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) తీవ్ర తుపాను మొంథా రాష్ట్రంలో దాదాపు 15 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లజేసి తీరం దాటినా.. ఇప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటువంటి సూపర్ సైక్లోన్లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయి. మన పూర్వీకులు, పెద్దలు చెప్పేదాన్ని బట్టి వినాయ

DV RAMANA
Oct 30, 20253 min read


ఠాట్.. మాకెందుకీ ‘పరీక్ష’!
ఆందోళన రేపుతున్న సుప్రీంకోర్టు తీర్పు 2001`11 మధ్య చేరిన టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడంపై అసంతృప్తి డీఎస్సీలో ఎంపికై వస్తే చాలాదా అన్న ప్రశ్నలు మైనారిటీ సంస్థలకు వర్తించాల్సిన ఈ తీర్పు అందరిపైనా ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం రివ్యూకు వెళ్లాలని ఉపాధ్యాయవర్గాల డిమాండ్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) నిక్షేపంగా నడుస్తున్నవాడిని.. బంగరడం వచ్చో రాదో నిరూపించుకోమంటే ఎలా ఉంటుంది?! ఇప్పుడు టీచర్ల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. పదిహేను ఇరవై ఏళ్

DV RAMANA
Oct 29, 20253 min read


ముందు వరద గట్టు.. తర్వాత కనికట్టు.. మొత్తం కోనేరు హాంఫట్!
అక్రమార్కుల దెబ్బకు కోనేరు మొత్తం మాయం అందులో కొంతభాగంలోనే వరదగట్టు నిర్మాణం రికార్డుల్లో పూర్తిగా వరదగట్టుగా మార్పించిన ఘనులు మిగతా భూమిని వాటాలు వేసుకుని, అమ్మకాలు సర్వే చేసి నిజాల నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదేశాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒకప్పుడు అక్కడ కోనేరు ఉండేది. తర్వాత ప్రజావసరాల కోసం ప్రభుత్వమే అందులో కొంతభాగాన్ని వరద గట్టుగా మార్చింది. అదే అదనుగా పెద్దల రూపంలో గెద్దలు మిగతా కోనేరు భూమిని రికార్డుల కనికట్టుతో హాంఫట

BAGADI NARAYANARAO
Oct 29, 20252 min read


ఉచితం మాటున అరాచకం!
భైరి`కరజాడ ర్యాంపులో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు అధికార పార్టీ స్థానిక నేతలే సూత్రధారులు వంశధార బ్రిడ్జికే ముప్పు తెచ్చేలా తవ్వకాలు చర్యలకు వెనకాడుతున్న అధికారులు పార్టీకి, ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఎవరికి కాసులు కురిపిస్తుందో గానీ.. అసలు ఈ వ్యాపారానికి దూరంగా ఉంటున్నప్పటికీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ లాంటి ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మచ్చగా మారుతోందనడంలో సందేహం లేదు. ఉచితం

BAGADI NARAYANARAO
Oct 27, 20252 min read
bottom of page






