top of page


సూక్ష్మంలో మోక్షం
రూ.1.5 కోట్లతో కార్గిల్ పార్క్కు కొత్త హంగులు రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశం నిన్నటి వరకు జరిగిన రూ.40లక్షల పనులు వృథా కార్పొరేషన్కు ముందుచూపు, వెనుకచూపే కాదు.. కళ్లే లేవు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలో కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని అప్పట్లో నిర్మించిన పార్క్కు ఇప్పుడు కొత్త సొబగులు చేరుస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న పార్కు కనీసం అడుగు పెట్టేందుకు కూడా వీలులేకుండా మారిపోయిందని ఆ ప్రాంతవాసులు ఒకటికి పదిసార్ల
Prasad Satyam
Nov 4, 20251 min read


దురదృష్టానికి ‘ప్రతీక’!
వరల్డ్కప్ సాధనంలో ఆమె పాత్ర అమోఘం జట్టును ఫైనల్ చేర్చడంలో రావల్దే ప్రధాన పాత్ర 308 పరుగులతో టాప్`5 బ్యాటర్లలో స్థానం అతి తక్కువ ఇన్నింగ్స్ల్లోనే వెయ్యి పరుగుల క్లబ్బులోకి కానీ గాయం కారణంగా సెమీస్, ఫైనల్కు దూరం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేం.. అలాగే దురదృష్టం ఏవైపు నుంచి ఎలా పంజా విసిరి మన అవకాశాలను లాగేసుకుంటుందో కూడా ఊహించలేం. మహిళల వరల్డ్ కప్లో సరిగ్గా ఇలాగే జరిగింది. ముఖ్యంగా తొలిసారి జగజ్జేతగా నిలిచ

DV RAMANA
Nov 4, 20253 min read


మోహన్ బాబు ఆ పాత్ర చేసి ఉంటే...!
నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ చేసిన ‘శివ’ సినిమా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. మూస పద్దతిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీకి సరికొత్త దారి చూపించిన సినిమాగా శివ నిలిచింది. రామ్ గోపాల్ వర్మకు మొదటి సినిమాతోనే దర్శకుడిగా స్టార్డం దక్కింది. సహాయ దర్శకుడిగా అనుభవం లేకుండానే శివ సినిమాను వర్మ రూపొందించాడు. మేకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, తాను అనుకున్నది అనుకున్నట్లుగా, ఎవరు ఏం చెప్పినా తాను చెప్పిందే జరగాలి అని శివ సినిమాను రూపొందించాడు. ఆయన మొండితనం చూసి
Guest Writer
Nov 4, 20253 min read


ప్రాణాల వెల ఇంతేనా స్వామీ!?
వ్యక్తిగత కక్షలతో చంపుకున్నవారికి ఇచ్చిన పరిహారం కంటే తక్కువ తిరుపతి, సింహాచలంలో మరణించివారికి రూ.25 లక్షలు చొప్పున పంపిణీ ప్రైవేటు వ్యక్తుల ఆలయమంటూ రూ.15 లక్షలతో సరి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది జనవరి మొదటి వారంలో వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు పరిహారం టీటీడీ ద్వారా చెల్లించారు. జాతీయ విపత్తు నిధి నుంచి కేంద్రం ఇచ్చిన పరిహారం అదనం. ఈ ఏడాది ఏప్ర

BAGADI NARAYANARAO
Nov 3, 20253 min read


విజయం అమ్మాయిలది.. తెరవెనుక అతనే సారధి!
కష్టకాలంలో హెడ్ కోచ్గా అమోల్ ముజుందార్ అదే సమయంలో జట్టు నుంచి సీనియర్ల నిష్క్రమణ జూనియర్లతో కూడిన టీమును తీర్చిదిద్దిన ఘనత ప్రపంచ కప్తో పతాకస్థాయికి విజయ పరంపర అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే కప్ను ముద్దాడిన ధీరుడు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ను అందుకుంది. దేశమంతా ఆ సంబరాలు జరుపుకొంటున్న వేళ. జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తోపాటు పలువురు జట్టు సభ్యులు ఒక వ్యక్తికి పాదాభివందనాలు, ఆలింగనాలు చేసుక

DV RAMANA
Nov 3, 20253 min read


విదేశీ బంగారు నిల్వలు వెనక్కి!
సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తి, ఇతర నష్టాల సంగతి పక్కనపెడితే ఆ యుద్ధం వల్ల భారత్తోపాటు మరికొన్ని దేశాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి.. ఒకవిధంగా నష్టపోతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచంలో యుద్ధాలను ఆపించానన్న ఖ్యాతిని కొట్టేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న రకరకాల విన్యాసాలే దీనికి కారణమన్నది సుస్పష్టం. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, బలమైన దేశమన్న దర్పంతో ఒకవిధమైన బలప్రయోగానికి

DV RAMANA
Nov 3, 20252 min read


చీరలో నిహారిక..
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక అమ్మాయిగా, ‘మెగా ప్రిన్సెస్’గా నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ, తన అప్డేట్స్తో ఫ్యాన్స్కు టచ్లో ఉంటుంది. లేటెస్ట్గా నిహారిక షేర్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ రెడ్ కాంబినేషన్లోని సంప్రదాయ చీరలో తెలుగు అమ్మాయిగా పర్ఫెక్ట్ గా మెరిసిపోతోంది
Guest Writer
Nov 3, 20252 min read


ఈ వేదన తీరేదెలా!?
ఎమ్మెల్యే శిరీషకు ఆగని కన్నీరు పండా దాతృత్వాన్ని తప్పుపట్టగలమా? తొమ్మిదేళ్ల చిన్నారికి మోక్షాన్ని ఎలా చూడాలి? తప్పు మనదా? మన ధర్మానిదా? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నిన్న కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలు.. 2015 జులై 15 గోదావరి పుష్కరాల్లో మరణించిన 27 మందిలో 25 మంది మహిళలు.. ఇంకా గంగానది పుష్కరాల సందర్భంగా అలహాబాద్లో జరిగే పుష్కరాల్లో స్త్రీల మరణాల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్త్రీలు బలహీనులైనందున ఇలా తొక్కిసలాటలో మరణిస్తారన

NVS PRASAD
Nov 3, 20252 min read


మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్!!
మూకీ సినిమా యుగం ముగిసాక టాకీ సినిమా తరం మొదలయ్యాక మన దేశంలో వచ్చిన డైలాగులు లేని మొట్టమొదటి, చిట్టచివరి సినిమా ఈ పుష్పక విమానమే ఏమో ! ప్రపంచంలోనే రెండవ సినిమా. మొదటిది 1982లో వచ్చిన అమెరికన్ మూవీ కోయానిస్కీయసి. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, నిర్మాణంలో భాగస్వామ్యం అంతా సింగీతం వారే. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని, నటుల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. కేవీ రెడ్డి గారి శిష్యరికం ఆ సన్నివేశాల సృష్టిలో తెలిసిపోతుంది. నిరుద్యోగి హీరో ఇచ్చే డబ్బుల్ని బట్టి టీ పోసే కుర్రాడు, ఆ టీలో కాకి
Guest Writer
Nov 2, 20253 min read


జెమీమాపై ఎందుకంత విద్వేషం?
మనది ప్రజాస్వామ్య దేశం.. అందులోనూ లౌకికవాద (సెక్యూలర్) దేశంగా పేద్ద పేరు. లౌకికవాదం అంటే పౌరులకు మత స్వేచ్ఛనివ్వడం, మత సహనం పాటించడం, కులమతాలకు అతీతంగా దేశాన్ని పరిపాలించడం. లౌకికవాదాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏ అంశాలు, రంగాల్లోనూ మత ప్రమేయం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల నుంచి మొదలుకొని చాలా రంగాల్లో మత ప్రమేయం కనిపిస్తోంది. ఇప్పుడు అది క్రికెట్రంగానికి కూడా పాకినట్లు రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. దీనికి కేంద్ర బిందువు మహిళా క్రికెటర్

DV RAMANA
Nov 2, 20252 min read


డాక్టర్ అప్పల్రాజు ఆన్ డ్యూటీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) వైద్యో నారాయణో హరి అనే పురాణ మంత్రానికి ఉదాహరణగా మారిన మాజీమంత్రి, వైకాపా నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనతో మళ్లీ తన పాత డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవడం, ఏడాది వ్యవధిలోనే మంత్రి కావడం, ఆ తర్వాత 2024 వరకు కీలకమైన మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిన సీదిరి అప్పలరాజులోని డాక్టర్ మళ్లీ చాలారోజుల తర్వాత బయటకు వచ్చారు. ఒకప్పుడు పలాస`కాశీబుగ్గ ప్రా

NVS PRASAD
Nov 2, 20251 min read


చోరీ.. చోరీ..!
జిల్లాలో మళ్లీ పెరుగుతున్న దొంగతనాలు కొద్దిరోజుల వ్యవధిలోనే పలుచోట్ల ఘటనలు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, షాపులే టార్గెట్ పోలీసుల నిఘా లోపమే కారణమన్న ఆరోపణలు స్థానికేతరులే చోరీలకు కారణమని నిర్థారణ (చోరీ జరిగిన మెడికల్షాపులో అధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చోరశిఖామణులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తూ.. పోలీసులను పరుగులెత్తిస్తున్నాయి. ఈ మధ్య రోజుల వ్యవధి

BAGADI NARAYANARAO
Oct 30, 20252 min read


తూర్పు తీరం.. తుపాన్లు తీవ్రం!
బంగాళాఖాతంలోనే అత్యధిక సైక్లోన్లు ఈ సముద్రంలో ఉష్టమండల పరిస్థితులే కారణం తీవ్ర బాధిత రాష్ట్రాలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఏడాదిలో చివరి నాలుగు నెలల్లోనే అధికం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) తీవ్ర తుపాను మొంథా రాష్ట్రంలో దాదాపు 15 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లజేసి తీరం దాటినా.. ఇప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటువంటి సూపర్ సైక్లోన్లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయి. మన పూర్వీకులు, పెద్దలు చెప్పేదాన్ని బట్టి వినాయ

DV RAMANA
Oct 30, 20253 min read


దుందుడుకు రాజకీయానికి చెంపదెబ్బ!
దుందుడుకుతనం, పెత్తందారీ ధోరణులు ఎన్నాళ్లో సాగవు. ఫ్యాక్షనిజానికి పెట్టింటి పేరైన రాయలసీమలో ఇప్పుడు ఆ దుస్సంస్కృతి తగ్గినా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ జేసీ బ్రదర్స్ రాజ్యం నడుస్తోంది. వీరిలో పెద్దవాడైన దివాకర్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా.. అతని సోదరుడు ప్రభాకర్రెడ్డి అన్నను మించిన పెత్తందారుగా మారిపోయాడు. ఎంతవారైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు కష్టమో నష్టమో ఆ పార్టీ సిద్ధాంతాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిదే. కానీ ‘తాడిపత్రి మా సొంత జాగీరు.. ఇక్క

DV RAMANA
Oct 30, 20252 min read


అరుంధతిగా శ్రీలీల?!
రెండు రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో అరుంధతి హిందీ రీమేక్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో శ్రీలీల హీరోయిన్ గా ఉండబోతుందంట. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారట. అలాగే మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరుంధతి రీమేక్ విషయం ఎందుకు గుర్తొచ్చింది అనేది అందరి ప్రశ్న. టాలీవుడ్లో బాలీవుడ్ ఇప్పటికే ఈ సినిమాను అందరు చూసేసారు. అయినాసరే సడెన్గా ఇప్పుడు అరుంధతి రీమేక్ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ అంతుచ
Guest Writer
Oct 30, 20252 min read


ఠాట్.. మాకెందుకీ ‘పరీక్ష’!
ఆందోళన రేపుతున్న సుప్రీంకోర్టు తీర్పు 2001`11 మధ్య చేరిన టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడంపై అసంతృప్తి డీఎస్సీలో ఎంపికై వస్తే చాలాదా అన్న ప్రశ్నలు మైనారిటీ సంస్థలకు వర్తించాల్సిన ఈ తీర్పు అందరిపైనా ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం రివ్యూకు వెళ్లాలని ఉపాధ్యాయవర్గాల డిమాండ్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) నిక్షేపంగా నడుస్తున్నవాడిని.. బంగరడం వచ్చో రాదో నిరూపించుకోమంటే ఎలా ఉంటుంది?! ఇప్పుడు టీచర్ల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. పదిహేను ఇరవై ఏళ్

DV RAMANA
Oct 29, 20253 min read


ముందు వరద గట్టు.. తర్వాత కనికట్టు.. మొత్తం కోనేరు హాంఫట్!
అక్రమార్కుల దెబ్బకు కోనేరు మొత్తం మాయం అందులో కొంతభాగంలోనే వరదగట్టు నిర్మాణం రికార్డుల్లో పూర్తిగా వరదగట్టుగా మార్పించిన ఘనులు మిగతా భూమిని వాటాలు వేసుకుని, అమ్మకాలు సర్వే చేసి నిజాల నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదేశాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒకప్పుడు అక్కడ కోనేరు ఉండేది. తర్వాత ప్రజావసరాల కోసం ప్రభుత్వమే అందులో కొంతభాగాన్ని వరద గట్టుగా మార్చింది. అదే అదనుగా పెద్దల రూపంలో గెద్దలు మిగతా కోనేరు భూమిని రికార్డుల కనికట్టుతో హాంఫట

BAGADI NARAYANARAO
Oct 29, 20252 min read


రాజకీయ పోరాటమా.. ఆరాటమా!
మళ్లీ సేమ్ ఆరోపణలు.. వాటికి ఖండన మండనలు.. వాటికి ఆధారం ఏమిటంటే.. ఒకానొక పత్రికలో వచ్చిన వార్తాకథనం. అంతేతప్ప కొత్తగా కనుగొన్నదేమీ లేదు. ఇదీ దేశంలో ప్రముఖ పారిశ్రామిక గ్రూప్గా ఉన్న అదానీ విషయంలో గత దశాబ్దకాలంగా రేగుతున్న రాజకీయ దుమారం. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆ గ్రూప్పైనా, తద్వారా కేంద్ర పెద్దలపైనా ఆరోపణల రాళ్లు రువ్వే కార్యక్రమం జరుగుతోంది. ఈ చర్యలకు ప్రధాన హేతువు ఏమిటంటే.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన ఒక కథనం. రాజకీయ ఒత్తిడితో దేశంలోని అగ్రశ్రేణి

DV RAMANA
Oct 29, 20252 min read


ఘట్టమనేని లెగసీ కొనసాగిస్తుందా..?
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. దాదాపు పాతికేళ్లుగా మహేష్ ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా తో ప్రభంజనానికి రెడీ అవుతున్నాడు. ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ సిస్టర్ మంజుల తన నటనా ప్రతిభ కనబరచాలని అనుకుంది. కథానాయికగా కాకుండా షో సినిమాతో నటనతో పాటు నిర్మాతగా అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంజుల అలా తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. మంజుల కూతురు జాన్వి
Guest Writer
Oct 29, 20253 min read


భువన మోహనుడు..బాధిత బాంధవుడు!
30న డీబీఎం పట్నాయక్ శతజయంతి గుణుపూర్లో నిర్వహణకు సన్నాహాలు ( డాక్టర్ జతిన్ కుమార్) గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా.. విప్లవ ఆలోచనా ధోరణితో జీవితాలనే పోరాటాలకు అంకితం చేసిన ఎందరో యోధులు చరిత్రకు చిక్కక మరుగైపోయారు. అంటువంటి వేగుచుక్కల్లో పేరెన్నికగన్నవాడు డి.భువనమోహన్(డీబీఎం)పట్నాయక్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ పోరాట యోధుడు ఒడిశాను తన పోరాట వేదికగా మలచుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన్ను ఆక్కడి కమ్యూనిస్టు ఆలోచనా
Guest Writer
Oct 28, 20253 min read
bottom of page






