top of page


మానవత్వమే మరణించింది!
సాఫీగా గమ్యస్థానానికి చేరుకుంటామన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్నవారిని నిద్రలోనే దహించేసిన ఘోర బస్సు దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తులో వెలుగుచూస్తున్న పలు అంశాలు విస్మయం, భయం కలిగిస్తున్నాయి. రెండు ప్రధాన అంశాలు మనుషుల్లో మానవత్వం మాయమవుతోందని, పక్కా వాణిజ్య పంథా పాతుకుపోతోందని వెల్లడిస్తున్నాయి. కర్నూలు బస్సు దుర్ఘటనపై దర్యాప్తులో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, బైక్పై ప్రయాణిస్తున్న వారిలో ఒకడైన ఎర్రిస్వామి చెప్పిన వివరాల ప్రకారం.. బైక్ బస్సును గుద్దలేదు. వర్షం కురుస్తున్న ఆ అ

DV RAMANA
Oct 28, 20252 min read


మారిన ఓటిటి రూల్స్.. నిర్మాత నెత్తిన ఇంక చెంగే!?
కరోనా ముందు వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఓటీటీ సంస్థలు పెద్దగా యాక్టివేట్గా లేవు. నిర్మాతలకు థియేటర్లే ప్రధాన ఆదాయ వనరులు. ఎవరైనా సినిమా చేయడం అంటే థియేట్రికల్ బిజినెస్ మీదే ఆధారపడేవారు. సాటిలైట్, ఆడియో రైట్స్ అనేవి సెకండరీ. కానీ 2020లో ప్రపంచం మూతబడినప్పుడు ప్రేక్షకులు ఇళ్లలో బందీ అయ్యారు, థియేటర్లు మూతపడ్డాయి, ఆ సమయంలో ఓటీటీలు ప్రధాన వినోద వనరులుగా మారాయి. వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి స
Guest Writer
Oct 28, 20254 min read


ఉచితం మాటున అరాచకం!
భైరి`కరజాడ ర్యాంపులో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు అధికార పార్టీ స్థానిక నేతలే సూత్రధారులు వంశధార బ్రిడ్జికే ముప్పు తెచ్చేలా తవ్వకాలు చర్యలకు వెనకాడుతున్న అధికారులు పార్టీకి, ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఎవరికి కాసులు కురిపిస్తుందో గానీ.. అసలు ఈ వ్యాపారానికి దూరంగా ఉంటున్నప్పటికీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ లాంటి ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మచ్చగా మారుతోందనడంలో సందేహం లేదు. ఉచితం

BAGADI NARAYANARAO
Oct 27, 20252 min read


నీళ్ల రసం.. ఉడికీ ఉడకని అన్నం
ఆదిత్యా.. నీ ప్రసాదం ఇంత అధ్వానమా? ప్రత్యక్ష నారాయణుడి సన్నిధిలోనే అపచారం ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత సాకు చూపిన ఈవో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మనకు ముక్కోటి దేవతలున్నారు. కానీ మనం చేసే పాపపుణ్యాలను వారు నేరుగా చూసే అవకాశం లేదు. కానీ సూర్యనారాయణ స్వామి ఒక్కరే ప్రత్యక్ష దైవం. నిత్యం లోకాలకు వెలుగునిస్తూ భక్తులను ఆశీర్వదిస్తుంటాడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిని.. అందులోనూ ఆయన సన్నిధిలోనే మాయ చేసేస్తున్నారు. స్వామి సేవకులం.. అని చెప్పుకొంటున్నవారే శఠగోపం పెట్టేస్తున
Prasad Satyam
Oct 27, 20251 min read


మెగా సినిమా ఎన్నో ముచ్చట్లు!!
ఈ రెండు మూడు రోజుల నుంచీ.. మెగా హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి గురించి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకొంటున్నారు. ఆ సంగతులు నిజమా, కాదా? అనేది పక్కన పెడితే.. కావాల్సినంత ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి బాబీ సినిమాకు సంబంధించిన ఓ వార్త మరింత ఆసక్తిని కలిగిస్తోంది. వాల్తేరు వీరయ్య తరవాత ఈ కాంబో మళ్లీ సెట్ అయిన సంగతి తెలిసిందే. బాబీ ఇప్పటికే కథ రెడీ చేసినట్టు సమాచారం. ఇది సింగిల్ హీరో సిన
Guest Writer
Oct 27, 20253 min read


మన సల్మాన్ఖాన్పై ఉగ్ర ముద్రా!
భారత్ చేతిలో ఎన్నిసార్లు పరాభవాలు ఎదుర్కొంటున్నా పాక్ కుటిల బుద్ధి ఏమాత్రం మారడంలేదు. కుక్క తోక వంకర అన్నట్లు అంతర్జాతీయంగా తిరస్కారాలు ఎదురవుతున్నా అక్కడి పాలకుల తీరు మారడం లేదు. ఈ నగుబాట్ల నుంచి తమ దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాక్ పాలకులు కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. గురివింద గింజ తన నలుపు ఎరుగనట్లు, పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వక్రబుద్ధితో భారత్ను దెబ్బతీయాలని శతధా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు భారత్కు చెందిన సెలబ్రిటీలు ఏం మాట్ల

DV RAMANA
Oct 27, 20252 min read


అమ్మో.. ఆ కేసు.. చివరాకరికి తుస్సు!
పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులపై డాక్టర్ సూర్యం ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల ఆధారాలు లేక అయోమయంలో టూటౌన్ అధికారులు చివరికి న్యాయస్థానానికే మొర పెట్టుకోవడంతో కేసు క్లోజ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశు సంవర్ధక శాఖలో రాష్ట్రం నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్న 19 మంది ఉన్నతాధికారులపై అదే శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్న డాక్టర్ పొట్నూరు సూర్యం పెట్టిన కేసులో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్
Prasad Satyam
Oct 25, 20252 min read


రంగంలోకి మహిళా ముజాహిదీన్లు!
పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కొత్త కుట్ర కొత్త విభాగం.. రిక్రూట్మెంట్ ప్రారంభం పాఠాల ముసుగులో సూసైడ్ బాంబర్లుగా మార్చే వ్యూహం సంస్థ అధినేత సోదరీమణులే సారధులు పేద కుటుంబాల వారే బలిపశువులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉగ్రవాద కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం కొత్త కాదు. గతంలో శ్రీలంకను అల్లకల్లోలం చేసిన తమిళ ఈలం ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈలో మహిళలు సూసైడ్ బాంబర్లుగా పని చేసిన చరిత్ర ఉంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య

DV RAMANA
Oct 25, 20253 min read


జగన్లో ఈ మార్పేమిటబ్బా?!
ఏదైనా అనుభవం అయితే గానీ తత్వం బోధపడదంటారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగినట్లుంది. ఇన్నేళ్ల అనుభవం, ఒక ఘోర పరాజయం తర్వాత ఆయనకు రాజకీయతత్వం ఆకళింపుకొచ్చింది. ఇంతకాలం అనుసరిస్తూ వచ్చిన వ్యూహాలను మార్చడంతోపాటు కాస్త లౌక్యం కూడా ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎప్పుడో తప్పనిసరైతే తప్ప జగన్ విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు కాదు. అలాగే చంద్రబాబు, లోకేష్ తప్ప బాలకృష్ణను విమర్శించేవారు కాదు. గతంలో ప్రతిపక్షంలో

DV RAMANA
Oct 25, 20252 min read


‘‘బైసన్’’ స్పోర్ట్స్ డ్రామా కాదు
తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం.. కానీ అక్కడ ప్రతి మనిషి శరీరంలో కబడ్డీ కూత పెడుతుంది. అందరిలాగే ఆ గ్రామం లోని కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్)కి కబడ్డీ అంటే ఇష్టం. కానీ ఆ ఆటను ఆడే హక్కును కులం నిర్ణయిస్తుందనే తెలియని వయస్సు. ఎలాగైనా ఆడాలి..గెలవాలి అనే తనప కసి. ఇక కిట్టయ్య తండ్రి వేలుస్వామి (పశుపతి) ఒకప్పుడు కబడ్డీని ప్రాణం లా ప్రేమించాడు. కానీ అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన.. ఒక ఆటగాడిని చంపిన వ్యవస్థ.. మౌనం ఆయనలో భయాన్ని నాటింది. అప్పటి నుంచి ఆయన నమ్మకం ఒకటే: ‘‘ఈ మట్టి కబడ్డీ ఆడేవా
Guest Writer
Oct 25, 20253 min read


20 మంది సజీవదహనం
కధనం కామెంట్ సెక్షన్లో.. 20 మంది సజీవదహనం కర్నూలులో ఘోర ప్రమాదం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ప్రమాద సమయంలో బస్సులో 41 మంది (సత్యం ఇంటర్నెట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం
Guest Writer
Oct 24, 20253 min read


వాయు‘వేగా’పురం!
శరవేగంగా భోగాపురం ఎయిర్పోర్టు పనులు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం ఇటీవలే రన్వే, ఏటీసీలపై సాంకేతిక పరీక్షలు రెండు హైవేలను అనుసంధానిస్తూ రోడ్లు అనుబంధంగా పర్యాటక హటళ్లు, రిసార్టులు లక్ష్యం మేరకు వచ్చే ఆగస్టులో అందుబాటులోకి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉత్తరాంధ్రకు మకుటాయమానం, ఈ ప్రాంత అభివృద్ధికి శిఖర సమానంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు వాయువేగంతో పూర్తి అవుత

DV RAMANA
Oct 24, 20253 min read


మీరు దోచుకోండి.. మేం చూసుకుంటాం!
లంచం డిమాండ్ కేసులో సీడీపీవోను వెనకేసుకొస్తున్న అధికారులు ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ బాధితుడిపై ఒత్తిడి సమస్య పరిష్కారమైందంటూ జేసీకి తప్పుదోవ బదిలీతో సరిపెట్టడానికి బేరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో ఉన్న 116 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం ప్యాకెట్లను సరఫరా చేసే రవాణా కాంట్రాక్టర్ పైడి వెంకటరమణ రూ.40వేలు ఇవ్వకపోతే 14 నెలల రవాణా ఛార్జి (ఎరియర్) రూ.2.75 లక్షలు ఇవ్వమని ఫోన్లో బెదిరించిన కేసులో నిందితులను తప్పించడానికి ఐసీ

BAGADI NARAYANARAO
Oct 24, 20252 min read


మన జనాభా తగ్గుతోందట!
మనదేశ జనాభా 145 కోట్లు దాటినట్లు అంచనా. ఇది అంచనాయే. ఎందుకంటే.. దేశంలో పదేళ్లకోసారి జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ గత 14 ఏళ్లుగా జరగలేదు. చివరిసారి 2011లో సెన్సస్ కార్యక్రమం నిర్వహించారు. ఆ లెక్కన మళ్లీ 2021లో జరగాల్సి ఉండేది. కానీ అప్పట్లో కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. అప్పుడు వాయిదా పడిన సెన్సస్ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇతర మార్గాల్లో సేకరిస్తున్

DV RAMANA
Oct 24, 20252 min read


బూతులు తిట్టుకుంటే సినిమాలుఆడవు.. విషయం ఉంటే ఎవరూ ఆగరు!!
తన సినిమా బాలేదన్నారని మొన్నో డైరెక్టర్ చెప్పుతో కొట్టుకుని ఏడ్చాడు .. నిన్నో నిర్మాత బూతులు ఎత్తుకున్నాడు .. రివ్యూల మీద చిన్న రివ్యూ ! ఆ మధ్య రిలీజ్ అయిన త్రిభాణధారి బర్బరీక్ సినిమా బాలేదన్నారని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తన చెప్పుతో కొట్టుకుని ఏడవడం వైరల్ అయ్యింది సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. బాగోలేకపోతే ఆ క్షణానే తిరస్కరిస్తారు. అన్న విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. అయినా జనం తన సినిమా చూడటం లేదని ఇలా చెప్పుతో కొట్టుకుని ఏడ్చి ఎమోషనల్ బ్లాక
Guest Writer
Oct 24, 20252 min read


రెండు కాళ్లూ లేని రిమ్స్..!
స్ట్రచర్ ఎక్కిన వీల్చైర్ కుక్కలు రాకుండా అడ్డుపెట్టిన స్ట్రచర్లు రోగులు వార్డుకు చేరాలంటే బౌన్సర్లు తప్పనిసరి ఆవైపు దృష్టిసారించాలంటున్న పౌరసమాజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘‘మనింటికి కష్టం వచ్చినట్టే.. ఒక ఊరికి వరదొచ్చింది. ఆ ఇంటి యజమాని భార్య, కూతుర్ని పట్టుకొని, కొడుకును భుజాన వేసుకొని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేసరికి వరద ఉధృతికి భార్యను వదిలేశాడు. మరికొంత దూరానికి కూతుర్ని విడిచేశాడు. వరద పెరగడంతో భుజం మీద ఉన్న కొడుకును కూడా దించేసి మ

BAGADI NARAYANARAO
Oct 23, 20252 min read


అసంపూర్ణ ‘డేటా’.. అనుమానాల వేట!
విశాఖ డేటా సెంటర్పై రకరకాల ప్రచారాలు ఒప్పంద వివరాలు వెల్లడిరచకపోవడమే కారణం విద్యుత్, నీటి వినియోగంపై లోపించిన స్పష్టత కొత్త ఉద్యోగాల కల్పనపైనా విభిన్న వాదనలు నివృత్తి చేస్తేనే ప్రభుత్వానికి ఆదరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇండియానాపోలిస్.. అమెరికాలోని అతిపెద్ద డేటా సెంటర్ హబ్లలో ఒకటి. అక్కడి ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో గూగుల్ సంస్థ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ పెట్టాలని భావించింది. కానీ సెప్టెంబర్ 22న తన

DV RAMANA
Oct 23, 20254 min read


ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో! రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు
Prasad Satyam
Oct 23, 20253 min read


జేఎంఎం అస్త్రసన్యాసం.. ఎవరికి నష్టం?
దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ప్రధాన ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ముఖచిత్రం కనిపిస్తోంది. జాతీయస్థాయిలో మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమే ఇక్కడా అధికారంలో ఉంది. ఈ కూటమి తన ప్రధాన భాగస్వామి అయిన జేడీయూ నేత నితీష్కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వంపై ఉండే సహజమైన వ్యతిరేకత, అసంతృప్తి, జేడీయూ`బీజేపీ

DV RAMANA
Oct 23, 20252 min read


తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్
తెలుగు తెరపై బయోపిక్ల ట్రెండ్ కొనసాగుతోంది. క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ ట్రాక్ లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన బయోపిక్ చేరబోతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఆస్తులు కూడబెట్టుకోకుండా, నిరాడంబరంగా సైకిల్పైనే అసెంబ్లీకి వెళ్లి, పేదల గొంతుకగా నిలిచిన గొప్ప రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ బయోపిక్లో టైటిల్ రోల్ను ఎవరు పోషిస్తారనేది అందరిలోనూ
Guest Writer
Oct 23, 20252 min read
bottom of page






