top of page


కస్టమర్ ఓడీ తినేశారు..!
కస్టమర్ ఓడీ తినేశారు..! కప్పిపుచ్చలేక తలపట్టుకుంటున్న బీఎం ఎస్బీఐ మరో బ్రాంచిలో వెలుగుచూసిన కొత్త అక్రమం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లాలో ఏ బ్రాంచిలో ఏదో ఒక కంపు గుప్పుమంటోంది. దీనికి కారణం బ్రాంచి మేనేజర్లకు విచక్షణాధికారాలు ఉండటం, ఆపైన రీజనల్ మేనేజర్గా పని చేసిన పాత అధికారులు సహకరించడం వల్ల అప్పట్లో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గ
Prasad Satyam
Oct 22, 20252 min read


అది జాబ్చార్ట్ కాదు.. దోపిడీ చార్ట్!
జీవో నెం.11పై సచివాలయ ఉద్యోగుల మండిపాటు వలంటీర్ల పనులు అప్పగించడంపై అసంతృప్తి వద్దని మొత్తుకున్నా బలవంతంగా రుద్దే యత్నం మిగతా ప్రభుత్వ సిబ్బందిలాగే తమనూ చూడాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జీవో 11 రూపంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాబ్చార్ట్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అసహనానికి గురి చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందించాలని ఆ జాబ్చార్ట్లో నిర్దేశించడం వారిని ఆగ్రహానికి చేస్తోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమను

BAGADI NARAYANARAO
Oct 22, 20252 min read


ఉద్యమంలో మిగిలింది..ఆ నలుగురేనా?
అంతం చూస్తున్న ఆపరేషన్ కగార్ ఎన్కౌంటర్లలో పలువురు అగ్రనేతలు హతం పదుల సంఖ్యలో నేతలు, వందలాది క్యాడర్ లొంగు‘బాట’ నాయకత్వంపై క్యాడర్లో గూడుకట్టుకున్న అసంతప్తి అవసాన దశకు చేరుకున్న మావోయిస్టు ఉద్యమం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా పలువురు సెంట్రల్ కమిటీ, పోలిట్బ్యూరో సభ్యుల ఎన్కౌంటర్.. మరికొందరు అగ్రనేతల లొంగుబాటు.. వారి బాటలోనే దళాలకు దళాలే పోలీసులకు ఆత్మసమర్పణం, అస్త్ర సన్యాసం.. ఇలాంటి వరుస ఘటనలతో కుదేలైపోయిన మావోయిస్టు పార్ట

DV RAMANA
Oct 22, 20253 min read


పీపీపీపై మోజు.. వైద్యవిద్యకు బూజు!
వైద్య కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనూహ్య షాక్ తగిలింది. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పస లేదని చెప్పకనే చెప్పాయి. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిలో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తి అయ్యి తరగతులు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో మరో రెండు కళాశాలలు కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కానీ తర్

DV RAMANA
Oct 22, 20252 min read


‘హీరో’ మెటీరియల్ అంటే ఏంటి?
హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆ సినిమాను థియేటర్లో చూడాలా? లేక ఓటీటీలోనా ? అనే నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే.. కథ, స్క్రీన్ప్లే వంటి ఇంకా ఇతర అంశాల కారణంగా భారీ విజయాలు సాధించిన సినిమాలు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన ఒక సంఘటన సినిమాకు ‘హీరో’నే ముఖ్యమనే ఒక మూస అభిప్రాయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17న విడుదలైంది. కొద్దిరోజుల కిందట ఈ సినిమా తెలుగు ప్రమోషన్ ఈవెంట్లో పా
Guest Writer
Oct 22, 20253 min read


పభుత్వ శాఖల్లో.. ప్రోటో‘కాల్’మనీ కామనే!
విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు రెవెన్యూ, మరికొన్ని శాఖలో వసూళ్లు షరామామూలే రాష్ట్ర, జిల్లా అధికారుల అవసరాలు తీర్చేది ఆయా శాఖల సిబ్బందే ప్రోటోకాల్ ముసుగులో తమ ఇళ్ల అవసరాలు తీర్చుకుంటున్న వైనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘దొరికిన వాడే దొంగ’ అన్న నానుడి అన్ని ప్రభుత్వ శాఖలే కాదు.. అన్ని వ్యవస్థలకూ వర్తిస్తుంది. దానికి రెవెన్యూ శాఖ ఏమాత్రం మినహాయింపు కాదు. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్ మర్యాదలు చూసే కీలకమైన శాఖగా పేరుంది. ఆ శాఖ పరిధిలోని భూములు, ఇతరత్రా వ్యవహార

BAGADI NARAYANARAO
Oct 21, 20252 min read


దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..!
ఏటీఎంకు వెళ్లే దారేదీ? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత తన పరిధిలో ఉన్న పశువుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది. నగరంలో వర్షం పడినప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోవడమో, శివారు కాలనీలు ముంపునకు గురవడమో పెద్ద సమస్య కాదు. ఎందుకంటే.. ఇది ఇప్పటికిప్పుడు పరిష్కరించేది కాదు. ఇది పెద్ద బడ్జెట్తో ముడిపడి ఉన్న సమస్య. కాలనీ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను స
Prasad Satyam
Oct 21, 20251 min read


అసమానతలు పెంచుతున్న పట్టణీకరణ
భారతీయ సమాజంలో పౌర సమానత్వం మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ‘పౌరసత్వం`అసమానతలు, పట్టణ ప్రాంత పాలనా వ్యవస్థలు’ అనే అంశంపై భారత్, అమెరికాల పరిశోధకులు ఎపింక చేసిన నగరాల్లో 15 ఏళ్ల సుదీర్ఘకాలం నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో విస్తరిస్తున్న పట్టణీకరణ, పర్యవసానాలు, సామాజిక రాజకీయ రంగాలపై వాటి ప్రభావాలపై 14 రాష్ట్రాల్లో 31,803 కుటుంబాలను కలిశారు. భారతీయ జీవన ప్రమాణాలను నిర్ధారించే ముఖ్యమైన అంశం ‘వర్గం’మని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కో కుటుంబాన్ని ఒక్కో వర్గానికి ప్రతిని

DV RAMANA
Oct 21, 20252 min read


డ్యూడ్.. ప్రదీప్ రంగనాథన్ షో..
లవ్ టుడే.. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. అతడితో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ- తెలుగు భాషల్లో నిర్మించిన చిత్రం.. డ్యూడ్. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మామిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. మరి ఈ రోజే విడుదలైన ‘డ్యూడ్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి. కథ: బావామరదళ్ల
Guest Writer
Oct 21, 20253 min read


దూకుడు పెంచిన సీఐడీ
నకిలీ ఎంఎస్ఎంఈ రుణాల డొంక కదిలింది అప్పటి ఆర్ఎం సంతకాలు ఉన్నాయని నిర్ధారణ బ్యాంకు చర్యలపై వెల్లువెత్తుతున్న అనుమానాలు గార బ్రాంచి అంశంలో ముందుకు కదలని రీ ఇన్వెస్టిగేషన్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దొంగలకు భయపడో, వడ్డీకి ఇస్తే ఐపీ పెడతారన్న అపనమ్మకంతోనో మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. బ్యాంకులు జాతీయం చేశారు కాబట్టి.. మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుందని భావిస్తాం. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలంటే బ్యాంకుల ద్వారానే వీలవుతుందని ఎప్పట్నుంచో నమ్ముతుంది. ఇందుకోసం లబ్ధిదార

NVS PRASAD
Oct 18, 20253 min read


బస్సు టైరు కింద పడి నిండు ప్రాణం బలి
అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుకింద దూరిపోయిన టూవీలర్ సంఘటన స్థలంలోనే వాహనదారుడు మృతి ఇది ముమ్మాటికీ ప్రభుత్వం తప్పే జంక్షన్లను వెడల్పు చేయాలి జిల్లా ప్రజా సమస్యల వేదిక కన్వీనర్ బీవీ రవిశంకర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన వంకదార సత్యనారాయణ(63) అక్కడికక్కడే మృతిచెందారు. పీఎస్ఎన్ఎం స్కూల్ ఎదురుగా రాధాకృష్ణనగర్లో నివాసం ఉంటున్న సత్యనారాయణ శనివారం ఉదయం 7.20 గంటల సమయంలో ద్విచక్ర వాహ
Prasad Satyam
Oct 18, 20252 min read


48 గంటల్లో 20 ఎన్కౌంటర్లు!
ఎన్కౌంటర్ల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త రికార్డు ఎనిమిదేళ్లలో యూపీలో 15,726 ఎదురుకాల్పులు వాటిలో 256 మంది కరడుగట్టిన నేరగాళ్లు హతం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది క్రిమినల్స్, ఇద్దరు అధికారులు మృతి గూండారాజ్ను తుదముట్టించడమే లక్ష్యమంటున్న యోగి సర్కారు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధిని రెట్టింపు వేగంతో పరుగులు తీయిస్తున్నామని అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరచూ చెప్పు

DV RAMANA
Oct 18, 20253 min read


ఆర్థిక విపత్తా.. వికాసమా?!
ఆంధ్రుల ఆశల నగరం విశాఖకు అంతర్జాతీయ మెగా ఐటీ సంస్థ గూగుల్ రాకడ.. అంతర్ రాష్ట్ర రగడ సృష్టిస్తోంది. సాగరతీర నగరమైన విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టబడితో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవలే ఢల్లీి వేదికగా ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదురింది. ఇంత భారీ పెట్టుబడిని రాష్ట్రానికి రప్పించగలిగామంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. అందులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. అదే సమయంలో గ

DV RAMANA
Oct 18, 20253 min read


తెలుసు కదా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా!
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. కృష్ణ అండ్ హిజ్ లీల- డీజే టిల్లు- టిల్లు స్క్వేర్ చిత్రాలతో యువతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. మధ్యలో ‘జాక్’తో ఎదురు దెబ్బ తిన్న అతను.. మళ్లీ తన జోన్లోకి వెళ్లి ‘తెలుసు కదా’ సినిమా చేశాడు. స్టైలిస్టుగా బోలెడన్ని సినిమాలకు పని చేసిన నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలి అవతారం ఎత్తింది. సిద్ధు సరసన రాశి ఖన్నా.. శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశే
Guest Writer
Oct 18, 20254 min read


ఇద్దరి రాజకీయ దురద.. నాగబాబు పాలిట బురద!
జనసేన జిల్లా అధ్యక్షుడికి తెలియకుండానే పర్యటన స్థానిక ఎమ్మెల్యే పరోక్షంలో కాంప్లెక్స్ సమస్యపై హామీలు కొందరి రాజకీయ వ్యూహాల్లో ఇరుక్కున పవన్ సోదరుడు ఒక సాధారణ ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ మర్యాదలు ఎందుకో? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘అంతా నా ఇష్టం.. ఎడాపెడా చెలరేగినా.. అడిగేదెవడ్రా నా ఇష్టం’.. అంటూ అదేదో తన సినిమాలోనే పాడుకున్న కొణిదెల నాగబాబు ప్రజాప్రతినిధిగా కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. పవన్కల్యాణ్ సోదరుడిగా జనసేన కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో జర
Prasad Satyam
Oct 17, 20253 min read


వెండి.. ఎందుకంత ఉరవడి?
అమాంతం పెరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వినియోగం సోలార్ ప్యానల్స్, విద్యుత్ వాహనాలు, ఏఐ రంగాలే కారణం వీటికి తోడు భారత్లో పెరిగిన ఆభరణాలు, వెండిపై పెట్టుబడులు వాడకం పెరిగినా ఆ స్థాయిలో పెరగని ఉత్పత్తి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) చాన్నాళ్లుగా బులియన్ మార్కెట్ అత్యంత బుల్లిష్గా ఉంటోంది. బులియన్ మార్కెట్ అంటే బంగారం, వెండి వంటి ప్రత్యేక లోహాల మార్కెటింగ్ లావాదేవీలు నిర్వహించేది. ఈ మార్కెట్ ఎంత బుల్లిష్గా ఉంటే కొనుగోలుదారుల గుండ

DV RAMANA
Oct 17, 20253 min read


రేవంత్కు మద్దెలదరువు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి దాదాపు రెండేళ్లవుతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ వంటి ఒక యువనేత ఎటువంటి అవాంతరాలు లేకుండా నడపడం పెద్ద విశేషమే. ఎందుకంటే పదవుల పోటీలో సీఎం పీఠాలను కదిలించడం కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవడం రేవంత్ అదృష్టమే. మొత్తానికి సాఫీగా సాగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు.. ముఖ్యంగా సారధి రేవంత్రెడ్డికి ఒకేసారి

DV RAMANA
Oct 17, 20252 min read


మిత్రమండలికి.. సరిపోని కామెడీ డోస్
బన్నీ వాసు వర్క్స్ పేరుతో సొంతంగా బేనర్ పెట్టి తొలి ప్రయత్నంగా ఆ సంస్థ నుంచి అందించిన ‘లిటిల్హార్ట్స్’తో పెద్ద హిట్టు కొట్టాడు బన్నీ వాసు. దీంతో ఆయన ప్రొడ్యూస్ చేసిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్.. ట్రైలర్ ఫన్నీగా సాగడంతో సినిమాకు మంచి బజ్ క్రియేటైంది. ప్రియదర్శి.. నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు విజయేందర్ రూపొందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఏమేర అందుకుంద
Guest Writer
Oct 17, 20253 min read


మన వైద్యానికి డబ్బు జబ్బు!
దాదాపు సగం టెస్టులు, ఆపరేషన్లు అవసరం లేనివే ప్రైవేటు వైద్యరంగంలో విచ్చలవిడి దోపిడీ పర్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే జరిగేది అదేనన్న మాజీమంత్రి ధర్మాన ఆయన మాటలు యదార్థమని స్పష్టం చేస్తున్న నివేదికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపడుతూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కొన్ని కీలకాంశాలు ప్రస్తావించారు. ఆ సమావేశంలో ఆయన చేసిన రాజకీయ వ్
Prasad Satyam
Oct 15, 20253 min read


సాకు పిడుగుపాటు..నిర్లక్ష్యంతోనే చేటు!
గ్రానైట్ క్వారీల్లో ఆరు నెలల్లో రెండు ప్రమాదాలు రెండిరటికీ పిడుగులే కారణమని వాదన బ్లాస్టింగుల్లో నిబంధనలు పాటించకపోవడమే కారణం ఆరుగురు మృతి చెందినా కళ్లు తెరవని యాజమాన్యాలు, అధికారులు (ఈ నెల7న మృతి చెందిన ముగ్గరు కార్మికులు (ఫైల్) (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఆరు నెలల వ్యవధిలో ఒకే మండలంలోని రెండు క్వారీల్లో ప్రమాదాలు. ఈ రెండు దుర్ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కానీ పిడుగుపాటుతోనే ఈ రెండు ప్రమాదాలు జరిగాయని క్వారీ యాజమాన్యాలు, అధికారులు వాదిస్తుంటే.. బ్లాస్

BAGADI NARAYANARAO
Oct 15, 20252 min read
bottom of page






