top of page


9 నెలలుగా ఫైలే బందీ..!
రిమ్స్లో 41 పోస్టుల భర్తీకి రాజకీయ బ్రేక్? మెరిట్ లిస్ట్ సిద్ధం... తుది జాబితా మాత్రం మాయం కలెక్టర్ సంతకం ఆగిందా... ఆపించారా? ‘సిఫార్సులు’ లేనివారే మెరిట్లో రావడంతో ఎంపికలు నిలిచిపోయాయా? (సత్యం న్యూస్,శ్రీకాకుళం) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో అత్యవసరంగా భర్తీ చేయాల్సిన 41 అవుట్సోర్సింగ్ పోస్టుల నియామక ప్రక్రియ తొమ్మిది నెలలుగా అర్థాంతరంగా నిలిచిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 15 రోజుల్లో పూర

BAGADI NARAYANARAO
Jun 262 min read


పసిడి ‘పతనం’!!
7 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు! ` 30 శాతం మేర క్షీణించిన పసిడి.. వెండిలో 50% పైగా కోత అసలు కారణాలేంటి? మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుంది? (సత్యంన్యూస్, అమరావతి) గత ఏడాది వరుస రికార్డులతో ఆకాశాన్ని తాకి న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. సామాన్యుడికి సైతం షాక్ ఇస్తూ పసిడి ధరలు భారీగా పతనమవు తున్నాయి. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు రికార్డు స్థాయిలో 5,595 డాలర్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బంగారం, ప్రస్తుతం 4,000 డాలర్ల దిగువకు పడిపోయి

NVS PRASAD
Jun 262 min read


పాతికేళ్ల ఓటు.. లేకుంటే వేటు!
ఇదే ‘సర్ ’ కార్యక్రమం ప్రత్యేకత ఆనాటి జాబితాలతో సరిపోల్చడం తలకుమించిన భారం చిరునామాలు దొరక్క బీఎల్వోలు.. వారెవరో తెలియక ఓటర్ల అవస్థలు 2002 జాబితాతో సరిపోలకపోతే అంతే సంగతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఓ యువకుడు మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని ఓ వార్డు సచివాలయానికి వచ్చి తమ కుటుంబ ఓట్ల గురించి ఆరా తీయడం కనిపించింది. ఆయన ప్రస్తావించిన సమస్య కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా రివిజన్(సర్) కార్యక్రమంలోని సంక్లిష్టతను ఎత్తిచూపింది. బీహార్కు చెం

DV RAMANA
Jun 254 min read


జిల్లా క్రికెట్లో సెలక్షన్ సెగలు
ఏసీఏ వర్సెస్ జెడ్సీఎస్ పెద్దల పంతం.. క్రికెటర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం జెడ్సీఎస్ రద్దు యోచనలో ఏసీఏ ముదురుతున్న వివాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా క్రికెట్లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు జిల్లా క్రికెట్ సంఘం పేరిట అండర్-19 మల్టీడే జట్టు (టెస్ట్ మ్యాచ్) ఎంపికల ప్రకటన విడుదల కాగా, మరోవైపు ఆ ఎంపికలకు తమతో ఎలాంటి సంబంధం లేదని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వెంటనే స్పష్టీకరణ ఇవ్వడం జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో అసలు జిల్లా క్రికెట్పై అధికా

BAGADI NARAYANARAO
Jun 242 min read


CM భార్యలకూ తప్పని గ్లామర్ పిచ్చి?
ఆధునికత పేరుతో హద్దులు దాటుతున్న సెలబ్రిటీల ధోరణి సీఈఓల భార్యల నుంచి లీడర్ల దాకా సోషల్ మీడియా సెల్ఫీల గోల ‘అమృతా ఫడ్నవిస్ ’ వస్త్రధారణపై నెట్లో సెగలు షేక్స్పియర్ రాసిన హేమ్లెట్ అనే నాటకంలో రాజు క్లాడియస్ మంత్రివర్గంలో ముఖ్యుడైన పొలోనియస్ తన కొడుకు లార్టెస్కి చాలా విషయాల్లో సుద్దులు నేర్పుతూ సమాజంలో ఆహార్యం - దుస్తులు వేసుకునే విధానం బట్టి ఒక వ్యక్తి గుణగణాలను, స్థాయిని, ధనవంతుడా కాదా అనే విషయాలను బేరీజు వేస్తుంది అని చెప్తూ... సందర్భాన్ని బట్టి, మనకి ఆహ్వానం వచ్చిన చోటు
Guest Writer
Jun 242 min read


క్రూరమైన ద్వారపాలకులు
భారతదేశంలోని లోపభూయిష్టమైన పోటీ, బోర్డు పరీక్షల విధానం యువతను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఇందులో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమికంగా, అభ్యర్థులు ఒకే పరీక్షను పలుమార్లు రాసేందుకు అనుమతించాలి. పరీక్షా కేంద్రం ఇనుప గేట్లను పట్టుకుని, లోపలికి వెళ్లనివ్వకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఒక యువతి. ఆమె పక్కనే నియంత్రణ కోల్పోయి ఏడుస్తున్న మరో అమ్మాయి. ఇంకోవైపు, కొద్ది నిమిషాల ముందే మూసివేసిన గేటును తెరిపించి, తన కూతురిని లోపలికి పంపించమని సెక్యూరిటీ
Guest Writer
Jun 243 min read


రిమ్స్ పారిశుధ్య కాంట్రాక్టులో.. కోట్ల రూపాయల మాయాజాలO?
తక్కువ వేతనాలు.. భారీ బిల్లులు.. ఉద్యోగాల కోసం లక్షల వసూళ్ల ఆరోపణలు పారిశుధ్య కార్మికుల కన్నీటి వెనుక ఎవరి ఆశీర్వాదం? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్య సేవల నిర్వహణ పేరుతో జరుగుతున్న వ్యవహారాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నప్పటికీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం, ఒకే విధి నిర్వహిస్తున్న సిబ్బందికి వేర్వేరు వేతనాలు చెల్లించడం, ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు

BAGADI NARAYANARAO
Jun 232 min read


కలెక్టర్ ఉదారత్వం.. పేదింట సంతోష ‘సమీర’O
చదువుల తల్లికి బోన్మ్యారో క్యాన్సర్ కాళ్లు పనిచేయక చక్రాల కుర్చీకి పరిమితం తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్ జారీతో అందని పెన్షన్ వైకాపా సమన్వయకర్త చొరవతో కలెక్టర్ దృష్టికి సమస్య పెన్షన్ బదులు పూర్తిస్థాయి చికిత్సకు స్వప్నిల్ దినకర్ చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రొట్టె విరిగి నేతిలో పడటమంటే బహుశా ఇదేనేమో! శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలిక ఆర్థిక అండ కోసం వెళితే సమస్యకు శాశ్వత పరిష్కారమే సూచించే విధంగా జిల్లా ఉన్నతాధికారి చొరవ తీసుకోవడం విశేషం. ఇచ్ఛాపురం మండ

DV RAMANA
Jun 232 min read


సామ్రాజ్యవాదానికి ‘కర్మ సిద్ధాంతం’ ఇచ్చిన తీర్పు!
ఒకప్ప్పుడు ప్రపంచంలోని 30 శాతానికి పైగా భూభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని, ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’గా వెలిగిన బ్రిటన్ నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కాలంలోనే ఏకంగా ఆరుగురు ప్రధాన మంత్రులు (డేవిడ్ కెమెరాన్ నుంచి బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, తాజాగా కేర్ స్టార్మర్ వరకు) గద్దె దిగడం ఆ దేశ రాజ్యాంగ వైఫల్యానికి నిదర్శనం కాదు, దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న తప్ప్పుడు విధానాల పర్యవసానం. ప్రపంచవ్యాప్తంగా నాడు బ్రిటీ

NVS PRASAD
Jun 232 min read


ఎల్నినోలన్నీ కరువు కారకాలు కావు!
ఇతర వాతావరణ మార్పులు తోడైతేనే అనావృష్టి శీతాకాలంలో మొదలైతే రుతుపవనాల నాటికి బలహీనం అయితే దాని ప్రభావంతో ఐదేళ్లూ ఎండలే ఎండలు సాధారణ పెరుగుదలను మించిపోతాయని ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచాన్ని ఇప్పటికే ఎల్నినో భయాలు వెంటాడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగితే ఎల్నినో సంభవిస్తుందని, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో వచ్చినప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్

DV RAMANA
Jun 223 min read


ఫారాలు ఎక్కడ ‘సర్ ’?
పంపిణీ జరగకుండానే 75 శాతం పూర్తయిందంటున్న బీఎల్వోలు బూత్లలో ఓటర్లను గుర్తించడానికి అష్టకష్టాలు 2002 తర్వాత ప్రాంతం మారితే ఓట్లను సరిచూసుకోవాల్సిందే అడుగేయని బీఎల్వోలు, ఆసక్తి చూపని బీఎల్ ఏలు కార్పొరేషన్లో ‘సర్ ’ దెబ్బకు ఓట్ల గల్లంతు ఖాయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 75 శాతం ఓటర్లను నిబంధనలకు అనుగుణంగా అనుసంధానించామని ప్రకటించిన బీఎల్వోలు వాస్తవానికి 30 శాతం కూడా ఓటర్లను అనుసంధానించకపో
Prasad Satyam
Jun 223 min read


టిడ్కో లబ్ధిదారులకు నగదు రీఫండ్
9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు 1,912 మందికి డిపాజిట్ మొత్తం వెనక్కి శ్రీకాకుళం నగరంలో ఖాతాల్లో జమ చేసేందుకు నిధుల విడుదల (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని డిపాజిట్ చెల్లించినప్పటికీ ఇళ్లు లేదా ఫ్లాట్లు కేటాయించబడని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. సుమారు తొమ్మిదేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు వారు చెల్లించిన పూర్తి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 19న ప్రభుత్వం తీసుకున్న విధానపరమై

BAGADI NARAYANARAO
Jun 222 min read


ఎండల్లో ఎన్యుమరేటర్లు... ఏసీ గదుల్లో విధానాలు
జనాభా లెక్కలు కాదు... దేశ భవిష్యత్తు మ్యాప్! డిజిటల్ భారత్కు జనగణన పరీక్ష క్షేత్రస్థాయి కష్టాలే గణాంకాల నాణ్యతకు ప్రమాణం విజయమా? వైఫల్యమా? నిర్ణయించేది ఫీల్డ్ సిబ్బందే (సత్యంన్యూస్,శ్రీకాకుళం) భారతదేశ భవిష్యత్ విధానాలు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలకు పునాది వేసేది జనాభా గణన. దేశంలోని ప్రతి పౌరుడి ఉనికి, జీవన పరిస్థితులు, సామాజిక-ఆర్థిక స్థితిగతులను నమోదు చేసే ఈ మహత్తర ప్రక్రియ కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాదు.. ప్రభుత్వ ప్రణాళిక

NVS PRASAD
Jun 204 min read


తగ్గిన చమురు ధర.. మన దరిచేరదా?
ఉపశమించిన పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారీగా దిగివచ్చిన ముడి ఇంధన ధరలు అయినా రిటైల్ ధరలు తగ్గించని చమురు కంపెనీలు ఇప్పుడే సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు నష్టాలు భర్తీ అయ్యేవరకు బాదుడు భరించక తప్పదట (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ప్రజలు కూడా ఈ హెచ్చుతగ్గులను ఆమోదించి సర్దుకుపోక తప్పదు. కానీ కొరత ఏర్పడినప్పుడు ధరలు పెరగడమే తప్ప.. కొరత తీరినప్పుడు పెరిగిన ధర తగ్గడం తెలియని ఒకే ఒక్క స

DV RAMANA
Jun 203 min read


భారత విమానయానానికి ఆకాశమే హద్దు
యువతకు 15 రెట్ల ఉపాధి అవకాశాలు ఒకే రోజులో 5.3 లక్షల మంది ప్రయాణం గ్లోబల్ కంపెనీల చూపు భారత్ వైపు.. 100% విదేశీ పెట్టుబడులు దేశీయ తయారీకి జాతీయ పౌర విమానయాన విధానం 2016 బూస్ట్ అంతర్జాతీయ కేంద్రంగా భారత్-2047 లక్ష్యాల దిశగా అడుగులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భారతదేశ విమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. దేశీయ విమానయాన పురోగతి, వ్యూహాత్మక మార్పులు, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ‘సత్యం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ని

NVS PRASAD
Jun 193 min read


సిక్కోలు చెంత.. సేంద్రియ సంత
ఆరోగ్య సమాజ నిర్మాణానికి వినూత్న యత్నం దార్లపూడి రవితో కృషితో ఏర్పాటు విద్యావంతులైన రైతుల పంటలతోనే స్టాల్స్ అందుబాటులో సేంద్రియ విత్తనాలు సైతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆరోజు ఆదివారం.. ఉదయం పూట నగరంలోని 80 అడుగుల రోడ్డులో వెళ్తుంటే.. బృందావనం ఫంక్షన్ హాల్ పక్కనున్న ఖాళీ స్థలంలో టెంట్లు వేసి ఉండటం.. వాటిలో కాస్త జనం ఉండటం.. అక్కడే రోడ్డుపైన కార్లు, బైకులు పెద్దసంఖ్యలో ఉండటం చూసి ఏదో ఫంక్షన్ జరుగుతుందనుకున్నాను. కానీ పక్కనే రెండు పెద్ద ఫంక్షన్ హాళ్లు ఉండగా ఖాళ

DV RAMANA
Jun 163 min read


తప్ప్పుమీద తప్ప్పు.. దిద్దుకుంటే ఒట్టు!
ANMల ప్రమోషన్ల జాబితా నుంచి ఆరుగురి తొలగింపు ఇందుకు అనుసరించిన పద్ధతేంటో ఎవరికీ తెలియదు ఎన్ని అక్రమాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడమే కారణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కేవలం తప్ప్పులు చేయడానికే జీతాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేని డీఎంహెచ్వోలు, పైసలిస్తే ఏ ఫైల్నైనా ఓకే చేసే మిగిలిన అధికారులు ఉన్నచోట తప్ప్పులు కాక ఒప్ప్పులు జరుగుతాయనుకోవడం పొరపాటే. అయితే ఆ తప
Prasad Satyam
Jun 162 min read


రిమ్స్లో ప్రిస్క్రిప్షన్.. దొరికేది మందుల షాపులో!
సరఫరా నిలిచిపోవడంతో పెరిగిన ఆర్థిక భారం మందుల కొరతతో విలవిలలాడుతున్న రిమ్స్ ఫీడ్బ్యాక్లో అసంతృప్తి.. రోగుల్లో ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రిమ్స్లో రోగులకు అందుతున్న సేవలపై రోజుకు 20 నుంచి 30 మంది రోగుల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. రోగులంతా మందుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వం రిమ్స్ అధికారుల నుంచి వివరణ కోరుతోంది. అయినా మందుల సరఫరా జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోధనా ఆసుపత్రులలో సుమారు 500 నుంచి 600

BAGADI NARAYANARAO
Jun 163 min read


IT నిపుణుడు.. అయ్యాడు మట్టిమనిషి!
లక్షల్లో జీతం.. దేశవిదేశాల్లో ఉన్నతోద్యోగం కానీ కల్యాణ్కిషోర్ను సొంతూరికి లాక్కొచ్చిన అభిలాష మూడేళ్ల క్రితం సొంత భూముల్లోనే ఆర్గానిక్ సేద్యం సిక్కోలు సంతలో స్వయంగా తన ఉత్పత్తుల విక్రయం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటో చేశారా.. నెలలో రెండు ఆదివారాల్లో నగరంలో జరిగే సిక్కోలు సంతలోని స్టాల్లో నిలబడి మామిడి పళ్లు అమ్ముతున్న వ్యక్తి వ్యాపారి కాదు. తన పంటను తనే అమ్ముకుంటున్న ఔత్సాహిక రైతు. అయితే పట్టుకతో రైతు కాదు.. ఆయనది వ్యవసాయ కుటంబమÖ కాదు. ఉన్నత విద్యావంతుడైన

DV RAMANA
Jun 152 min read


అయోధ్య రామాలయంలో విరాళాల మిస్టరీ
కోట్ల రూపాయలు మాయమయ్యాయా? రాజకీయ దుమారమా? లేక లెక్కల్లో పొరపాటా? అయోధ్య రామాలయం... కోట్లాది హిందువుల ఆరాధ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ హుండీల్లో విరాళాలు సమర్పిస్తున్నారు. ఆలయం ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తికాకముందే వేల కోట్ల రూపాయల నిధులు ట్రస్ట్ ఖాతాల్లోకి చేరాయి. అయితే ఇప్పుడు అదే విరాళాలపై అనుమానాల మబ్బులు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల విరాళాలు లెక్కల్లో కనిపించడం లేదంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారాన
SATYAM DAILY
Jun 153 min read
bottom of page


