top of page


వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్

BAGADI NARAYANARAO
Nov 13, 20251 min read


మీ పాపం పండెను నేడు
నరసన్నపేట నకిలీ రుణాల కేసులో సీఐడీ అదుపులో పాత బీఎం గార బ్రాంచి కుంభకోణంలో శ్రీకాకుళం డీఎస్పీ ఇంటరాగేషన్ కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే కుంభకోణాలమయమని తేలిపోయింది. ఎన్ని బ్రాంచిల్లో ఎన్ని అక్రమాలు పత్రికలు వెలికితీస్తున్నా సంబంధిత మేనేజ్మెంట్కు చీమ కుట్టినట్టయినా లేదని, ‘సత్యం’ పేపరు మాత్రం చింపుకొని రాస్తుందని భావించినవారూ ఉన్నారు. అయితే దేనికైనా ఒక సమయం రావాలంటారు పెద్దలు. ఇన్నాళ్లకు ప
Prasad Satyam
Nov 13, 20253 min read


గ్రూపులు కడితే ఒప్పుకోను
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్ (సత్యంన్యూస్,శ్రీకాకుళం) పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ

BAGADI NARAYANARAO
Nov 13, 20252 min read


పోస్టర్ లేకుండా సైకాలజీ.. జక్కన్న మైండ్గేమ్తో ఇండస్ట్రీ షాక్!
తెలుగు సినిమాకు కొత్త దారులు చూపించిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మళ్లీ తన మాస్టర్ మైండ్ను ప్రూవ్ చేశాడు. ఈసారి అది సినిమా టెక్నిక్స్లో కాదు. పబ్లిసిటీ గేమ్లో! సూపర్స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ`29 ప్రాజెక్ట్ చుట్టూ రాజమౌళి వేసిన ప్రతి అడుగు ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్నీ షాక్లోకి నెట్టింది. పోస్టర్లు లేకుండా, ప్రోమోలు లేకుండా, ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జక్కన్న స్టైల్లో సైలెంట్ మార్కెటింగ్ చేస్తూ ఫ్యాన్స్లో కుతూహలాన్ని పీక్స్కి చేర్చేశారు. ‘‘సంచారి’
Guest Writer
Nov 13, 20252 min read


ఎపుడో చెప్పెను ‘సత్యం’ పేపరు..!
అధ్యక్షుడిగా పాండ్రంకి శంకర్ రేపు ప్రమాణ స్వీకారం నగర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న హరి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు నగర టీడీపీలో హిట్ కావాల్సిన కాంబినేషన్ మాత్రం శంకర్ ద్వయానిదే. ఎందుకంటే.. ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని అవమానాలు పలకరించినా ఎమ్మెల్యే గొండు శంకర్ తాను అనుకున్నది చేస్తానని నిరూపించారు. తన వల్ల కానిది చేయలేనని చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోలేనివారే ఇప్పుడు చేస్తాను అంటే.
Prasad Satyam
Nov 12, 20252 min read


యువతరం చూడాల్సిన సినిమా.
రష్మిక లీడ్రోల్లో నటించిన గర్ల్ఫ్రెండ్ ఒక డిఫరెంట్ సినిమా. ప్రస్తుతం యువతరం ఫేస్ చేస్తున్న బ్రేకప్ సమస్యని కొత్త కోణంలో చూపించారు. అమ్మాయిలు విపరీతంగా చూస్తున్నఈ సినిమాలో ఏముందో చూద్దాం. కథ గురించి మాట్లాడే ముందు స్త్రీ పాత్రల విషయంలో తెలుగు సినిమా పరిణామాన్ని పరిశీలిద్దాం. ఫెమినిజం గురించి ఎంత మాట్లాడుకున్నా, మనది మేల్ డామినేటెడ్ సమాజమే. సినిమా కూడా ముందు నుంచి హీరో ఓరియెంటెడే. పతిభక్తి నూరిపోసే సినిమాలు, భర్త ఎంత దుర్మార్గుడైనా కన్నీళ్లతో దారికి తెచ్చుకునే సతీమణుల
Guest Writer
Nov 12, 20252 min read


పీహెచ్సీ సేవలు ఒకపూటతో సరి..!
రెండో పూట జబ్బు చేస్తే పెద్దాసుపత్రికి రావాల్సిందే తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలపాటూ వైద్యసేవలు అందించాలని ఆదేశాలున్నా, మధ్యాహ్నం లంచ్ తర్వాత కొన్ని, 4 గంటలకు మరికొన్ని మూతపడుతున్నాయి. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలుసు. కానీ ఎప్పుడూ తనిఖీ చేసిన సందర్భం గాని, ఆరా తీసిన విషయం గాని మనకు తెలియదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో బస్ సౌకర్యం లేదనో, ఆటోలు తిరగవనో, గ్రామంలో త
Prasad Satyam
Nov 12, 20251 min read


కట్టుతెంచి చేటు చేస్తున్న ఎమ్మెల్యేలు!
పార్టీల్లో అసంతృప్తి ఉండటం.. కొందరు బాగా పని చేయడం.. ఇంకొందరు అంటీముట్టనట్లు ఉండటం సహజం. ఇటువంటి లోపాలను అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా పార్టీలు ట్రీట్ చేస్తుంటాయి. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పార్టీల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవు. ఒకవేళ కొద్దోగొప్పో ఉన్నా అవి పెద్దగా బయటపడవు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న ఎన్డీయే కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో దాదాపు మూడోవంతు ఎమ్మెల్యేల పార్టీని పట్టించుకోవడంలేదని సాక్షాత్తు ఆ పార

DV RAMANA
Nov 12, 20252 min read


ఆశీలు పేరుతో వసూళ్ల రుబాబు!
శ్రీముఖలింగేశ్వరుని సాక్షిగా దోపిడీ పార్కింగ్ స్థలం లేకుండానే దండేస్తున్న కాంట్రాక్టర్ ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటిపైనా దౌర్జన్యం 15 గ్రామాల ప్రజలకు అనవసర భారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్కడ ఎటువంటి పార్కింగ్ వ్యవస్థా లేదు. అయినా ఆశీలు పేరుతో కాసులు దండేస్తున్నారు. అదే ఒక తప్పు అనుకుంటే ఆ దారినపోయే వాహనాల నుంచి కూడా రుబాబు చేసి మరీ అశీలు వసూళ్లు సాగిస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే సుమారు 15 గ్రామాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రముఖ శె

BAGADI NARAYANARAO
Nov 12, 20252 min read


తల లేని మొండెం..!
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక
Prasad Satyam
Nov 11, 20252 min read


సినీ లెజెండ్రీ ధర్మేంద్ర.. తెలియని విషయాలు ఎన్నో!
ప్రముఖ బాలీవుడ్ లెజెండ్రీ నటులు ధర్మేంద్ర తుది శ్వాస విడిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సెలబ్రిటీలు అభిమానులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెట్టడంతో ఈ విషయం కాస్త వారి కుటుంబ సభ్యుల వరకు చేరాయి. దీంతో ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ స్పందిస్తూ ఒక్కసారిగా మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు సహకరిస్తున్నారు.. చనిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ధర్మేంద్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్గా మా
Guest Writer
Nov 11, 20252 min read


బంధీల చెర నుంచి ‘బరాటానికి’ విముక్తి
ప్రభుత్వ చెరువేనంటూ బోర్డులు పెట్టిన అధికారులు 9.76 ఎకరాల ఆక్రమణ తొలగింపు త్వరలోనే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కొన్ని రోజులుగా చెలరేగిన వివాదానికి అధికారులు చెక్ పెట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో గార రెవెన్యూ అధికారులు ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 199లో బరాటంవాని చెరువు విస్తీర్ణం 19.53 ఎకరాలు కాగా, సుమారు 9.76 ఎకరా

BAGADI NARAYANARAO
Nov 11, 20251 min read


బయో టెర్రర్కు తెర లేపారా?
ఢల్లీి కారుబాంబు నిందితుల వద్ద భారీగా రిసిన్ విషం దీన్ని సహజ జీవాయుధంగా అభివర్ణిస్తున్న నిపుణులు రంగు, రుచి, వాసన లేని దీన్ని గుర్తించడం దుర్లభం తెల్లకోట్ల మదిలో సామూహిక మారణకాండ కుట్రలు `ఉగ్రమూకల చేతిలో భయంకర ఆయుధంతో అనర్థాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వారంతా తెల్లకోట్లు వేసుకున్న డాక్టర్లు. రోగులకు చికిత్సలతో ప్రాణాలు పోయాల్సిన వారి మనసుల నిండా నల్ల ఆలోచనలే. దాడులకు తెగబడి, విష ప్రయోగాలు చేసి సామూహిక మారణకాండకు తెగబడి దేశంలో భయానక వాత

DV RAMANA
Nov 11, 20253 min read


జైళ్లలో మగ్గుతున్న సత్వర న్యాయం!
ఎంత కరడుగట్టిన నేరస్తుడినైనా విచారణ జరిపి, ఆధారాలు పరిశీలించి, అతడు నేరం చూసినట్లు నిర్ద్వంద్వంగా నిర్థారణ అయిన తర్వాతే అతన్ని నేరస్తుడిగా గుర్తించి, తగిన శిక్ష విధించాల్సి ఉంటుంది. ఈ సహజ న్యాయప్రక్రియ పూర్తి కానంతవరకు అతన్ని కేవలం నిందితుడిగానో అనుమానితుడిగానో పరిగణించాల్సి ఉంటుంది. ఇదే సహజ మానవహక్కు. మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ హక్కునకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అలాగే సత్వర న్యాయం పొందడం కూడా పౌరుల హక్కే. ఈ క్రమంలో తమ కేసుల విచారణకు సొంతంగా న్యాయవాదిని నియమి

DV RAMANA
Nov 11, 20252 min read


మన పేకాట కీర్తి.. ఖండాలు దాటి!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన జిల్లాలో పేకాట ఇప్పుడు పశ్చిమగోదావరిలో కొన్ని ప్రాంతాల మాదిరిగా ఒక సంప్రదాయంగా మారిపోయిందా? అంటే.. అవుననేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు పండగకు, పబ్బానికీ పేకాడుకునే సిక్కోలువాసులకు మొదట పేకాట క్లబ్ను నగరంలో తెరిచి అలవాటు చేశారు. అది కాస్త ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. చివరకు జిల్లా కాదుకదా.. రాష్ట్రం, దేశం దాటి వేరే ఖండాల్లో పేకాడిరచడానికి మనోళ్లు పేమెంట్లు తీసుకుంటున్నారు. తాజాగా నగరం నుంచి ఓ 15 మంది వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు. ఇక్

NVS PRASAD
Nov 10, 20251 min read


కళ్లెదుటే వైకల్యం.. కానరాని కనికరం
100 శాతం వైకల్యం ఉన్నా ఒక్క ప్రభుత్వ పథకం కూడా దరి చేరలేదు టీడీపీ కుటుంబానికి చెందినవాడంటూ వైకాపా హయాంలో తొలగింపు గత నాలుగేళ్లగా పింఛను అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న దివ్యాంగుడు ఆదుకోవాలంటూ అభాగ్యుని వేడుకోలు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండలం తండ్యాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మేకా నవీన్ కుమార్ గత నాలుగేళ్లుగా పింఛను అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొన్నేళ్లు దివ్యాంగ పింఛను అందుకున్నా తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబం అనే నెపంతో గత ప్రభుత్వం తనను పింఛను జాబితా నుంచ
SATYAM DAILY
Nov 10, 20251 min read


గిరిజన తండాలకు మోక్షమెప్పుడో
3 కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి రేషన్ తీసుకోడానికి.. పంట అమ్ముకోడానికి ఈ రోడ్డే గతి వైద్యం కోసం ఇప్పటికీ తప్పని డోలీమోత మౌలిక సదుపాయాలందని గిరిజన తండాలు కన్నెత్తి చూడని నాయకులు, అధికారులు ఉసిరికపాడు గిరిజనుల గుండెఘోషకు ముగింపు ఎప్పుడు? (సత్యంన్యూస్, కొత్తూరు) స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నా ఆ గ్రామానికి రోడ్డు, తాగడానికి నీరు తదితర సదుపాయాలు లేవు. వైద్యం కోసం ఇప్పటికీ డోలీ మోతలు తప్పవు. మూడు కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి. ఇదీ ఉసిరికపాడు గిరిజన తండా ప్రజల
SATYAM DAILY
Nov 10, 20251 min read


కలిసి ఉంటేనే కలిమి కలిగేదేమో!
నాటి భారత విభజనపై పాక్ యువత ఆగ్రహం అస్థిర రాజకీయ, ఆర్థిక విధానాలతో దేశం నాశనం భారత్ ఎదుగుతుంటే.. మేం తిరోగిస్తున్నామని ఆవేదన పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లా పరిణామాలే పునరావృతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘దేశ విభజన జరగకుండా ఉంటే.. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో భాగంగా ఉండేవారం.. అభివృద్ధి ఫలాలు అందుకోగలిగేవారం. మా పూర్వీకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చర్యలు ఇప్పుడు మా భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి’.. ..ఇదీ మన దాయాది పాకిస్తాన్క

DV RAMANA
Nov 10, 20253 min read


పట్టా ఉందని చెబుదాం.. రిజర్వ్ సైట్లను పట్టేద్దాం!
పట్టణంలో అన్యక్రాంతమవుతున్న ఖాళీ స్థలాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్న యంత్రాంగం ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు తాజాగా గూనపాలెంలో ప్రహరీ పగులగొట్టి చొరబాటు స్థానికులు నిలదీయడంతో పలాయనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అప్పారావ్ ఆరెకరాలు ఆక్రమించాడు.. ఏమీ పీకలేకపోయారు. సుబ్బారావ్ మూడెకరాలు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కట్టేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఫలితం.. ‘ఇప్పుడు నేనూ అదే చేస్తా.. ఎవడడుగుతాడో చూస్తా’ అని పెచ్చరిల్లే వారి ఆగడాలు నగరంలో పెరిగిపోయాయి. ఏం జరిగిన

NVS PRASAD
Nov 10, 20252 min read


మాంసాహారంలో మనది వెనుకంజే!
‘ముక్క లేనిదే ముద్ద దిగదు’.. మాంసాహార ప్రియుల విషయంలో ఈ నానుడి మనదేశంలో బాగా వాడుకలో ఉంది. కొందరికి రోజులో మూడుపూటలూ, మరికొందరికి రోజుకొక్కసారైనా ముక్క లేకపోతే తిండి సహించదు. ఈ ట్రెండ్ చూసి ప్రపంచంలో మనదేశంలోనే మాంసాహార వినియోగం అధికంగా ఉందని అనుకోవచ్చు. కానీ వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మాంసం సంప్రదాయ ఆహారంలో ఓ ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది. ఇదే విషయాన్ని ‘స్టాటిస్టా రీసెర్చ్ డిపార్ట్మెంట్’ అనే సంస్థ రూపొందించిన సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమి

DV RAMANA
Nov 10, 20252 min read
bottom of page






