top of page


గంట గంటకూ మరణ ఘంటికలు!
ప్రపంచం ప్రస్తుతం జనాభా బాంబుపై ఉంది. ఈ బాంబు విస్ఫోటిస్తే సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఛిద్రమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఉంది. జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య పెరిగి జననాల కంటే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చైనా, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు జననాలను ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో స

DV RAMANA
7 days ago3 min read


అడ్డగోలు బిల్లులు.. ఖజానాకు చిల్లులు!
అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతున్న కార్పొరేషన్ ఆదాయం ఖజానాకు తూట్లు పొడిచిన పుణ్యం గత అధికారులదే ఇందులో సరెండర్ చేసిన ఏఈ వాటా ఎక్కువే జనరేటర్, మోటార్ రిపేర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు నీటిసరఫరా, విద్యుత్ పనుల పేరుతో బినామీలకు చెల్లింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుండ నిండా నీరున్నా.. దాని కింద చిల్లున్నట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుతున్నా అందులో ఒక్క రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం.. ఇక్కడ పని చేస్
Prasad Satyam
Jun 12 min read


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు
SATYAM DAILY
Jun 12 min read


ఆయన ఉంటే.. కప్ గెలిచినట్టే!
ఆస్ట్రేలియన్ క్రికెటర్ హెజెల్వుడ్ది లక్కీహ్యాండ్ జట్టు ఫైనల్ చేరితే చాలు.. విజయం ఖాయం జోష్ చేరికతోనే ఆర్సీబీకి రెండు వరుస ఐపీఎల్ టైటిళ్లు ఈ జాబితాలో రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భారతీయ సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇటువంటి విశ్వాసలకు ఉన్నప్పటికీ మనకు ఉన్నంత ఎక్కువ సెంటిమెంట్లు ఇంకెక్కడా కనిపించవు. ఆయన హస్తవాసి మంచిదని అంటూ కొందరు ఏ రుగ్మత వచ్చినా ఒకే వైద్యుడి దగ్గరకు

DV RAMANA
Jun 12 min read


‘మేము కాప్లం’ కోడి చుట్టూ తిరిగే రచ్చ
గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు... హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది. ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ న
Guest Writer
Jun 13 min read


ఆందోళనకరంగా సీ-సెక్షన్ ప్రసవాలు
ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటింది. బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకురావడం ద్వారా అపురూపమైన మాతృత్వపు మధురిమకు పాత్రమైనప్పటికీ.. దానికిముందు ఆమె అనుభవించే యాతన వర్ణనాతీతం. అటువంటి కాన్పులు సహజసిద్ధంగా జరగడమే మాతృమÖర్తుల శారీరక ఆరోగ్యానికి క్షేమదాయకమని, సురక్షితమని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి ఘోషిస్తున్నాయి. అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కడుపు కోసి బిడ్డను బయటకు తీసే ప్రక్రియకు వెళ్లాలని ఏళ్లతరబడి సూచిస్తున్నాయి. దీన్నే సిజేరియన్ ఆపరేషన్ లేదా సీ`సె

DV RAMANA
Jun 12 min read


పోస్టింగులపై పట్టు.. సెలవుపై జంప్
రవికుమార్ వస్తేనే రామాయణం ముగింపు డైరెక్టర్ ఆర్డర్లు కమ్యూని కేట్ చేయకుండా సెలవు ట్రెజరీలో ఇంకా కొనసాగుతున్న డ్రామా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ మాత్రం తన సంపాదనకు అడ్డంగా ఉన్నవాళ్లను తన కార్యాలయంలో ఉంచుకోననే మొండిపట్టును వీడటంలేదు. చివరకు ఆయన పైఅధికారి రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలు సైతం అమలు చేయకుండా సెలవుపై వెళ్లిపోయారంటే.. ఆయన శ్రీకాకుళంలో ఏమేరకు సొమ్ములు సంపాదించడానికి అలవాటుపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. శ
Prasad Satyam
May 302 min read


ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
విశాఖ తీరంలో జోన్ కూత ఆరు దశాబ్దాల పోరాట ఫలం అందివస్తున్న శుభతరుణం సోమవారం నుంచి రైల్వేజోన్ అధికారికంగా కార్యకలాపాలు డెక్, స్వర్ణజయంతి భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు శతాబ్దానికిపైగా వాల్తేర్ విశిష్టత ముగిసిన అధ్యాయమే ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేనట్లే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం.. సుదీర్ఘ నిరీక్షణ.. సుమారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని పరిపూర్ణం చేసే ఫలితం కొన్ని గంటల దూరంలోనే ఉంది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’

DV RAMANA
May 304 min read


ఐదేళ్ల నిరీక్షణకు ముగింపు.. అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశం
డి-పట్టాల రద్దు.. సన్ రెస్టారెంట్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నాలుగేళ్లు నిలిచిన ఫైల్ రాగోలు భూవివాదానికి తెర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఐదేళ్ల నిరీక్షణ తర్వాత శ్రీకాకుళం మండలం రాగోలులోని ఐదున్నర సెంట్లు డి`పట్టా భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఆర్డీవో ప్రత్యూష ఈ నెల 27న ఉత్తర్వులు జారీచేశారు. నాలుగేళ్ల క్రితం జరగాల్సిన ప్రక్రియ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపి గతంలో

BAGADI NARAYANARAO
May 302 min read


చొరబాటుదారుల పరుగులు.. సరిహద్దులో జీహాదీ హెచ్చరికలు
డెమొగ్రఫీ మార్పు కుట్ర వెనుక సూత్రధారులెవరు? బెంగాల్లో బిగుసుకుంటున్న ఉచ్చు వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బంగ్లాలో పాతుకుపోయిన విదేశీయులను తరిమేస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ పార్టీ లీడర్ షర్యార్ కబీర్ ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్నే ప్రకటించారు. బోర్డర్లో ఒక్క బంగ్లాదేశీ చనిపోయినా దానికి బదులుగా ఇద్దరు BSF జవాన్లను చంపుతానని చెప్పి పిలుపునిచ్చాడు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఏకమయ్యారు. బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇ

NVS PRASAD
May 302 min read


రాజకీయాల్లో తరం మారుతోంది!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కేరళంలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు సెలవు చెప్పి UDFకు పట్టం కట్టారు. పక్కనే ఉన్న తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చెక్పెట్టి కొత్త పార్టీకి పట్టాభిషేకం చేశారు. మరోవైపు తూర్పున పశ్చిమ బెంగాల్లో రెండు దశాబ్దాల మమత పాలనకు తెరదించేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా జరిగితే.. ఇటు కర్ణాటకలో మూడేళ్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చడానికి సిద్ధమైంది. సీఎం సిద్ధరామయ్య నుంచి కొత్త నాయ

DV RAMANA
May 302 min read


‘పుష్ప’కి పూర్ కాపీ:
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ‘ఆనకొల్లి’ అనే దట్టమైన అడవి గ్రామం. అక్కడ మారి(సునీల్) అనే గ్యాంగ్స్టర్ ఏలుబడి నడుస్తుంటుంది. అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులను నెల జీతాల్లా లంచాలు ఇచ్చి తన చేతిలో పెట్టుకుని ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు.అయితే డబ్బు, పవర్ ఉన్న చోట ఘర్షణ తప్పదు కదా. మారి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, “కింగ్ ” కుర్చీని దక్కించుకోవాలని రకరకాల ప్లాన్లతో ఎదురు చూస్తుంటాడు ఎడ్డీ (కబీర్
Guest Writer
May 303 min read


క్రికెట్ VS క్రికెటర్స్!
జిల్లా పొలిటికల్ క్రికెట్ లీగ్లో ఆసక్తికర మ్యాచ్ కొత్తగా తెరపైకి క్రికెటర్ల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా క్రికెట్ సంఘానికి ఇది పోటీ అన్న ప్రచారం వీటికి చెరో రాజకీయ కుటుంబం మద్దతు ఉందన్న వాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యం సాధించడానికి అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య పోటీ మొదలైంది. కూన రవికుమార్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం యాదృచ్ఛికం కాదని, ఎత్తుకు పైఎత్తులో భాగంగా ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని అర్థమవుతుంది. గీతలో శ్

BAGADI NARAYANARAO
May 293 min read


ప్రభుత్వంలో రూ.3వేలు.. ప్రైవేట్లో రూ.25వేలు ఇదీ స్కూల్ ఫీజుల సగటు
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే తొమ్మిది రెట్లు అధికమని చెబుతున్న సర్వేలు అధిక ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్న 93 శాతం మంది తల్లిదండ్రులు ‘NSS సమగ్ర మాడ్యులర్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్-2025’ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే సగటు వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది రూ.25,002కు చేరింది. అంటే ప్రైవేట్ వి
Guest Writer
May 292 min read


పాఠ్యభారం తగ్గితేనే నిజమైన అభ్యాసం
కంఠస్థ విద్యకు బదులు ఆలోచనాత్మక విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం భారతీయ పాఠశాల విద్య ఇప్పటికీ ‘సమాచార భారంతో నిండిన బోధన’ అనే పాత విధానంలోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ మానవ జ్ఞానం విస్తరిస్తుండటంతో, ఆ సమాచారాన్ని మొత్తం విద్యార్థులకు బోధించాలనే ఒత్తిడి పాఠ్య ప్రణాళికలపై పెరుగుతోంది. అయితే పాఠశాల విద్యకు పరిమిత కాలమే ఉండటంతో, పిల్లలపై అధిక పాఠ్యభారం మోపబడుతోంది. ప్రస్తుతం ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఒకే రోజులో అనేక సబ్జెక్టుల్లో గాఢమైన సిద్ధా
Guest Writer
May 292 min read


భోలేనాథ్ ఆశీస్సులతో.. దూసుకెళ్తున్న వైభవ్
తజ్పూర్ కుర్రాడి తుఫాన్ బ్యాటింగ్కు ప్రపంచం ఫిదా ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. అయితే బీహార్లోని సమస్తిపూర్ జిల్లా తజ్పూ
Guest Writer
May 291 min read


కర్ణాటకలో ఆ ముగ్గురే ఐదేళ్ల సీఎంలు!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార బదిలీ ఖాయమైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించడం, స్థానికంగా లేకపోయినా సరే.. గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. దాంతో కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం, ఆయన ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి డీకే శివక

DV RAMANA
May 292 min read


ఆ ఎంపికలకు వెళ్లకండి
జిల్లా క్రికెట్ సంఘం పిలుపుపై ఏసీఏ స్పందన జ్యుడీషియల్ విచారణ పూర్తయ్యే వరకు దేన్నీ గుర్తించమని ప్రకటన స్థానికంగా క్రికెటర్స్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం గతంలో జరిగిన అక్రమాలపై కమిషన్ ముందుకు వెళ్తామని ప్రకటన స్థానికేతరులను సెలక్ట్ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘానికి నూతన కమిటీని ప్రకటించిన తర్వాత జిల్లాలో రోజుకో పరిణామాలు ఎదురవుతున్నాయి. జిల్లా కమిటీ ఎన్నిక, సంఘం నిధుల దుర్వినియోగంపై ఏసీఏ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిష

BAGADI NARAYANARAO
May 282 min read


కమిషనర్ పట్టువీడినా.. ఆగని సహాయ నిరాకరణ!
విధుల్లో చేరిన కూర్మారావు.. డివిజన్లలో పర్యటన వాటర్ వర్క్లో లోపించిన జవాబుదారీతనం అందుకే ఏఈని గతంలో సరెండర్ చేసిన మున్సిపల్ బాస్ ఆయనతోనే పనిచేయించుకోవాలన్న ఈఎన్సీ మనస్తాపంతోనే సెలవు పెట్టిన కమిషనర్ మంత్రి, ఎమ్మెల్యే జోక్యంతో పట్టువీడిన వైనం ఆయన తిరిగి రావడమూ వారికి కంటగింపే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరపాలక సంస్థలో ఎదురవుతున్న సహాయ నిరాకరణతో మనస్తాపానికి గురైన కమిషనర్ హనుమంతు కూర్మారావు చివరికి పట్టువీడి విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్రమంత్రి అచ్చ
Prasad Satyam
May 283 min read


అబుదాబీలో అష్టకష్టాలు
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి పాస్పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు ‘సత్యం’కు వాట్సాప్లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గుర

BAGADI NARAYANARAO
May 282 min read
bottom of page


