top of page


20 టీమ్లు.. 412 శాంపిల్స్
కాలువ మీద కనెక్షన్లు తొలగింపు రంగంలోకి దిగిన ఈఎన్సీ, ఎసఈ, ఈఈ సాయంత్రానికి చేరనున్న మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వెయ్యి శాంపిల్సే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధ ప్రాతిపదికన అనే పదానికి సజీవ సాక్ష్యం చూడాలంటే.. గడిచిన నాలుగు రోజులుగా గోల్కొండ రేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి, మంగువారితోట ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, కుళాయి పనులను చూపిస్తే సరిపోతుంది. డయేరియాకు ప్రాథమిక కారణం నీరు కలుషితం కావడమేనని తేలడంతో గురువారం నుంచి 20 టీమ్లు కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాలువల మ

NVS PRASAD
Feb 262 min read


కూర్మారావు వెనక్కు వచ్చేస్తారు!
ఇన్ఛార్జి కమిషనర్గా జేసీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే ఆరోగ్య సరిలేక బాధ్యత వహించని ఆర్డీఎంఏ రవీంద్ర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం రాత్రి కూర్మారావు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే గొండు శంకర్ విచారం వ్యక్తం చేశారు. మళ్లీ అదే స్థానంలోకి తెస్తామని, రెండు రోజుల సమయం ఇవ్వాలని, అంతవరకు మనసు మార్చుకోవద్దంటూ ఎమ్మెల్య

NVS PRASAD
Feb 262 min read


కాపాడబోయి.. కాటుకు గురయ్యారు!
బాధ్యుల్ని సస్పెండ్ చేయాలన్న సీఎస్ పరిస్థితి అదుపులో ఉందన్న కూర్మారావు బుధవారం కేసులు పెరగడంతో కమిషనర్కు ఎసరు కాళ్లకు చక్రాలు కట్టుకు తిరుగుతున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జెట్ వేగంతో స్పందించారు.. కానీ వ్యాధి కూడా సూపర్సోనిక్ యుద్ధ విమానంలా విస్తరించేసింది. ‘సత్యం’లో సాయంత్రం 4 గంటలకు డయేరియా కథనం ఫ్లాష్ అయితే 5 గంటల లోపు కలెక్టర్ శిమ్మన్న ఆసుపత్రిలో ఉన్నారు. కమిషనర్ హనుమంతు కూర్మారావు కూడా అక్కడికే వచ్చారు. అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. శాసనస
Prasad Satyam
Feb 253 min read


పోస్టుమార్టం పేరుతో తప్పులకు సమాధి
నలుగురు చనిపోయారని ఊరు కోడై కూస్తున్న పట్టని సర్కారు ఆ మేరకు తప్పుడు రిపోర్టులు రాయించుకునే ఎత్తుగడ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు సీదిరి, కష్ణదాస్లతో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ప్రభుత్వం ఆలోచన ఏంటంటే.. డయేరియాతో ఒక్కడే చనిపోయాడు.. మిగిలినవారు వేరే కారణాలతో చనిపోయారని చెప్పడం. కానీ చనిపోయిన వ్యక్తి భార్యను అడిగితే చెబుతుంది. గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో గుమ్మం దాటుతూ చనిపోయాడని! ప్రభుత్వం తన యంత్రాంగానికి ఏం ఆదేశమిచ్చిందో గ
Prasad Satyam
Feb 252 min read


కమిషనర్ సస్పెన్షన్
నగరంలో డయేరియా ఎఫెక్ట్ ఫిబ్రవరి 11నే ఛార్జి తీసుకున్న కూర్మారావు మున్సిపల్ మంత్రి వచ్చేలోగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియా ప్రబలడంతో ఒకరు మతిచెందినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. 76 మంది ఆసుపత్రుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. నగరంలో పలు ప్ర
Prasad Satyam
Feb 251 min read


పునర్వికకు లభిస్తుందా పునర్జన్మ!
11 నెలల చిన్నారికి అరుదైన, ఖరీదైన వ్యాధి జన్యుపరమైన వెన్ను సంబంధిత రుగ్మతగా తేల్చిన వైద్యులు ఇది సోకినవారు గాజుబొమ్మల్లా నిశ్చలంగా ఉండిపోతారు చికిత్సకు అవసరమైన ఒక్క ఇంజక్షనే రూ.16 కోట్లు స్పందించి చేయూతనిస్తున్న సభ్య సమాజం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వేలల్లో ఒకరికి సోకే అరుదైన వ్యాధి.. దాని చికిత్సకు వాడేది ఒకే ఒక్క ఇంజెక్షన్. దాని ధర రూ.16 కోట్లపైమాటేనట! ఇంత అరుదైన, తీవ్రమైన వ్యాధి ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో కొందరు బాలల్లో బయటపడటం.. ఆ వ్యాధి చికిత్సకు అవసర

DV RAMANA
Feb 254 min read


పాలైతే ఐదు.. నీలైతే ఒకటా!
మరణాల ప్రకటనలో ఎందుకీ వివక్ష? ఎమ్మెల్యే ముందు బాధితులు చెప్పిందేమిటి? అధికారులెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇంకా ల్యాబ్ రిపోర్టులంటూ సన్నాయి నొక్కులు దేనికి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజమహేంద్రవరంలో పాలల్లో కల్తీ జరిగితే.. ఐదుగురు మరణించారని అధికారికంగా ప్రకటించారు. దీని మీద ముఖ్యమంత్రి దగ్గర్నుంచి, ఆ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వరకు అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ కలుషితమైన నీరు తాగి కొందరు మరణిస్తే.. కేవలం ఒక్కరే ఆ కారణంగా చనిపోయారని అధికారికంగా ప్రక
Prasad Satyam
Feb 252 min read


వదల బొమ్మాళీ వదలా..!
పాత ప్రాంతాల్లో అదుపులోకి వస్తున్న డయేరియా అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు మంగళవారం రాత్రి నుంచి కలెక్టర్ స్వయం పర్యవేక్షణ ఇతర కారణాలతోనే మరణాలని కప్పిపుచ్చే యత్నాలు? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో మూడు రోజుల క్రితం డయేరియా బారినపడి ఆస్పత్రుల పాలైనవారు క్రమంగా కోలుకుంటున్నారు. కానీ మరోవైపు నగరంలో ని మిగిలిన ప్రాంతాలకు కూడా డయేరియా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గోల్కొండరేవు రోడ్డు, మొండేటివీధి, మంగువారితోట, దమ్మలవీధి ప్రాంతాల మధ్యలో డయేరి
Prasad Satyam
Feb 251 min read


కేరళం.. అదో సంప్రదాయ పరిమళం!
దేవుడి సొంత దేశం.. గాడ్స్ ఓన్ కంట్రీ.. అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కేరళ.. అంతటి భాగ్యం దక్కించుకున్న ఈ రాష్ట్రం దానికి పూర్తి అర్హురాలు.. సార్థక నామదేయురాలు. ఒకవైపు సాగర కెరటాల సవ్వడి.. ఎటు చూసినా కాలువలు.. వాటి మధ్యలో పచ్చని కొబ్బరి చెట్ల సోయగాలతో నిజంగా కేరళ దేవనగరిగానే భాసిల్లుతూ చూసేవారికి అద్భుత: అనిపిస్తుంది. కాన్వాస్పై ప్రకతి గీసిన అద్భుత చిత్రం మాదిరిగా కనిపించే కేరళ ఇక మీదట కేరళం కానుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పేరు కేరళీయుల జాతీయతకు, సంప్

DV RAMANA
Feb 253 min read


పలుచబడుతున్న సమాఖ్య స్ఫూర్తి
మనది ఫెడరల్ రాజ్యం.. అంటే సమాఖ్య వ్యవస్థ. అంటే భారతదేశం అనేక రాష్ట్రాల కూటమి అని.. రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తూనే.. జాతీయస్థాయిలో కేంద్ర, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నది సమాఖ్య వ్యవస్థలో కీలక సూత్రం. కానీ ఈ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర`రాష్ట్ర సంబంధాలు తరచూ వివాదాస్పదం అవుతుండటం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా జాతీయస్థాయిలో ఈ అంశం చర్చల్లో నలుగుతూనే ఉంది. సర్కారియా వంటి అనేక కమిషన్లు కొల్లలుగా సిఫార్సులు చేశాయి. సుప్రీంకోర్టు స్థాయిలో ఎన్నో న్యాయ సంవాదాలు జరిగాయి.

DV RAMANA
Feb 242 min read


నిర్లక్ష్యమే కాటేసింది!
నగరంలో డయేరియాతో ముగ్గురి మతి? అస్వస్థతతో 62 మంది ఆస్పత్రులపాలు పైపులైన్, మురుగు కాలువ నీరు మిలాఖత్ మున్సిపల్ సిబ్బంది నిర్లిప్తతే దీనికి కారణం సమాచారం లేదన్న వైద్య ఆరోగ్య అధికారులు వారి తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. అక్కడే ఉండి పర్యవేక్షణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలోని గోల్కొండ రేవు, మొండేటి వీధి, మంగువారి తోట ప్రాంతాల్లో మోణింగి సంతోష్ (41), మడ్డు లక్ష్మణ (61), మండల సురేష్ (42) అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి మంగళవారం ఉదయం మధ్య ఆకస్మికంగా మరణించారు. వీరిక

NVS PRASAD
Feb 242 min read


ఊరంతా డయేరియా!
ఒకే ప్రైవేటు ఆసుపత్రిలో 30 మందికి చికిత్స గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లో వ్యాధి లక్షణాలు తీవ్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సగభాగం సోమవారం డయేరియా బారిన పడింది. వాంతులు, విరేచనాలు లక్షణాలతో గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేదరవీధి మెయిన్ రోడ్డును, కాలువలను పునర్నిర్మిస్తుండటంతో భూమి లోపల ఉండే వాటర్ పైప్లైన్ పగిలి కాలువల్లో నీరు మెయిన్ పైప్లైన్లోకి వెళ్లిపోవడంతో దాన్ని తాగిన ప్రజలు డయేరియా బారిన పడ్డా
Prasad Satyam
Feb 231 min read


వ్యవస్థకే వైకల్యం..నకిలీలదే రాజ్యం!
వికలాంగుల తయారీ కేంద్రంగా తోలాపి గతంలోనే ‘సత్యం’లో సమగ్ర కథనాలు దాంతో 23 మందిని గుర్తించి పింఛన్లు రద్దు ఇంకా చాలామంది నకిలీ వికలాంగులు ఉన్నట్లు ఫిర్యాదు అప్పనంగా విద్యా, ఉద్యోగ సౌకర్యాలతో వారి దర్జా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ వికలాంగ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందడంపై ‘సత్యం’ గతంలో ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే.. విచారణ జరిపిన అధికారులు పొందూరు మండలం తోలాపి పరిధిలో 23 మంది ని అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించారు. కానీ ఇటువంటి నకిలీ పత్రాలతో ఇంకా చాలామంది వై

BAGADI NARAYANARAO
Feb 233 min read


మెగాస్టార్ కోసం స్పెషల్ స్టార్ నైట్.. ఎవరి ప్లాన్ ఇది?
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు ఉన్న క్రేజే వేరు.. నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో నటించి.. ఎన్నో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసి తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న ఆయనకు గౌరవంగా కాకినాడలో స్పెషల్ డిన్నర్ జరిగింది. ఆయన చేసిన సేవలకు థాంక్స్ చెబుతూ ఆ డిన్నర్ పార్టీను గ్రాండ్ గా ఏర్పాటు చేయడం విశేషం. ఆ వేడుకను కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కు సన్మానం చేయాలనే ఉద్దేశంతో
Guest Writer
Feb 232 min read


ఆ ఫండ్.. చిన్న పట్టణాలకు సవాల్!
ప్రజల బాగోగులు గమనిస్తూ వారితోపాటు జనసమూహాలు నివసించే ఆవాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటిని అభివద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార వికేంద్రీకరణలో భాగంగా జాతీయస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కిందిస్థాయిలో ఉండే స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఉద్దేశంలోనే స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగంలోనే నిర్దేశించార

DV RAMANA
Feb 233 min read


బయోవేస్ట్ యార్డులో బీరుబాటిళ్లా?!
రెయిన్బో కాంట్రాక్ట్ను రద్దు చేయండి స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్రలో కుళ్లిన శరీర భాగాలను స్వయంగా ఎత్తిన ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం టౌన్) స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (రిమ్స్) ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం ఉండటంతో రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, వార్డుల్లో ఫినాయిల్ వాసన వచ్చేటట్టు శుభ్రం చేసిన రిమ్స్ యంత్రాంగం.. ఆయన ఫొటోకు ఫోజిస్తారనుకొని ఒక బుట్ట, చీపురు రెడీ చేసి ఉంచారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా రిమ
SATYAM DAILY
Feb 211 min read


సర్వేల సారం ఇంతేనయా!
ఏడాదిన్నర కాలంలోనే నాలుగు రకాల సేకరణ అన్నింట్లోనే సేకరించే సమాచారం దాదాపు ఒక్కటే ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ సర్వే గడుపు పొడిగింపు సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో ఈ డేటాయే కొలమానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సర్వే పేరుతో సేకరిస్తున్న ఈ సమాచారాల్లో వివరాలన్నీ దాదాపు ఒక్కటే కావడంతో వాటిని క్రోడీకరించలేక సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్క్ఫ్రమ్ హÃం పేరుతో సర్వే చేసి ఇళ్లలోని సభ

BAGADI NARAYANARAO
Feb 212 min read


మూడు జట్లు.. వ్యూహం ఒక్కటే.. టార్గెట్ ఒక్కడే!
తెరపైకి 1992లో మార్టిన్క్రో అనుసరించిన వ్యూహం అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి అదే శరణ్యం అదే ఎత్తుగడతో సక్సెస్ సాధించిన మూడు జట్లు భారత జట్టు వద్ద దీనికి విరుగుడు వ్యూహం ఉందా? సూపర్- 8లో ఎలా గట్టెక్కుతారోనని అభిమానుల ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కురుక్షేత్ర యుద్ధంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కుర్రయోధుడైన అభిమన్యుడిని ఎదుర్కోకోలేక.. అతన్ని నిర్జించడానికి పద్మవ్యూహం పన్ని అందులో ఇరికించారు కౌరవసేనలోని వ్యూహకర్తలు. సరిగ్గా అటువంటి పరిస్థితులే ప్రస్తుతం జర

DV RAMANA
Feb 213 min read


హే బల్వంత్.. నవ్వుకోవచ్చు కానీ!
హీరోగా ‘కలర్ ఫొటో’ సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన యువ నటుడు సుహాస్.. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘హే బల్వంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గోపి అచ్చర రూపొందించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసుకుని తన తండ్రి బల్వంత్ (నరేష్) వ్యాపారాన్ని టేకప్ చేయాలని చూస్తున్న కుర్రాడు. ఐతే తండ్రి చేసే వ్యాపారమేంటో అతడికి తెలియకుండానే.. దాని మీద చా
Guest Writer
Feb 213 min read


విద్యా వలసలకు వేయాలి అడ్డుకట్ట
ఉన్నత కోర్సులైనా.. ఉద్యోగమైనా.. వాటిని అందిపుచ్చుకోవడానికి వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్తున్నామంటే.. ఇక్కడ అటువంటి అవకాశాలు లేకపోవడమో లేక ఉన్నా అందకపోవడమో జరగాలి. సరిగ్గా ఇవే కారణాలతో మన యువత అవకాశాలను అన్వేషిస్తూ విదేశాలకు వలస వెళుతోంది. ఉద్యోగాల కంటే ఉన్నత విద్యావకాశాల పేరుతో యువజనం పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు వెళుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాలు అందిపుచ్చుకుని స్థిరపడిపోతున్నారు. ఇదేం కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ వంటి అనేక

DV RAMANA
Feb 212 min read
bottom of page


