top of page


బుల్లి ఎర్రన్నతో అచ్చెన్న ఆటవిడుపు!
ఢిల్లీ పర్యటనలో కాసేపు కులాసాగా (సత్యంన్యూస్, న్యూఢిల్లీ) పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలతో వారు చేసే చిలిపి చేష్టలు ఎంతటివారినైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూల్ చేసేసి.. కులాసాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అదే తమ రక్తసంబంధీకుల ప్రతిరూపాలైతే ఆ అనుబంధం, ఆత్మీయత మరింత గాఢంగా పెనువేసుకుంటుంది. అమాత్య ీVAదాలో నిరంతర రాచకార్యాలతో ఒత్తిడితో గడిపే కింజరాపు అచ్చెన్నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అటువంటి అనుభూతిని, ఆప్యాయతను, మానసికోల్లాసాన్ని ఆస్
SATYAM DAILY
Jul 211 min read


75 వసంతాల ‘పాతాళ భైరవి’
తెలుగు కమర్షియల్ సినిమాకు తొలి పునాది రాయి! సినిమా రంగానికి కేవలం సాంకేతిక విప్లవాన్నే కాకుండా, తెలుగు చిత్రసీమలో నేటి ‘కమర్షియల్ ఫార్ములా’కు బీజం వేసిన అద్భుత దృశ్యకావ్యం ‘పాతాళ భైరవి’. ఈ చిత్రం విడుదలై 75 ఏళ్లు (వజ్రోత్సవం) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, నాటి విశేషాలు, ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన కథనాలు మరియు భారతీయ చలనచిత్ర రగంపై ఈ సినిమా చూపిన ముద్రపై ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ అందించిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం... అల్లావుద్దీన్ అద్భుత దీపం... పింగళి అద్భుత సృష్
SATYAM DAILY
Jul 212 min read


అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
అదనపు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యం కౌన్సెలింగ్ల వేళ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ (సత్యం న్యూస్,నరసన్నపేట) పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్

BAGADI NARAYANARAO
Jul 211 min read


అమ్మా నీకు వందనం
ఆశగా ఎదురుచూస్తున్న మార్కెట్లు కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న వ్యాపారాలు క్యాష్ ఫ్లో మీదే వర్తకుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్ప్పుడో కుదేలైపోయింది. ఆ మాటకొస్తే దేశంలోనే అడుగంటిపోయింది. తెలంగాణతో పోలిస్తే మన ప్రాంతంలో కొంత నయం. సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి వల్ల వ్యాపారాలన్నీ పడుకొన్నాయి. గడిచిన సంక్రాంతి తర్వాత ఇంతవరకు చెప్ప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా వ్యాపారాలు సాగడంలేదు. దానికి అదీ ఇదీ అని తేడా లేదు. స్కూళ్లు తెరవడం వల్ల యÖనిఫా

NVS PRASAD
Jul 212 min read


ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!
పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్ఫోన్ అందులో య

DV RAMANA
Jul 213 min read


అన్నేళ్ల అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
ఆధార్ నుంచి బంధుత్వాల వరకు అన్నీ ఫేక్ దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు రూ.4 కోట్ల భూభాగోతంలో మాజీ స్పీకర్పై బిగుస్తున్న ఉక్కుపాశం సివిల్ వివాదం కాదు.. ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భుకబ్జా పన్నాగం వేశారంటూ శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు రూ.4 కోట్లు విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో ఇప్ప్పుడు
Prasad Satyam
Jul 204 min read


‘తప్పు’తాగడమేనా..మరి ఇవి తప్పులు కావా?!
మత్తులో తూలి కాలువలో పడి సత్యనారాయణ మృతి తాగడమే నేరమన్నట్లు కనీసం సానుభూతి లభించని పరిస్థితి దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బాధ్యత లేదా? మందిరం ఎదురుగానే బార్, సమీపంలోనే రెండు బెల్ట్షాపులు వాటిని అరికట్టని ఎక్సైజ్, పోలీసు శాఖలు నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టని వారూ దోషులు కాదా? (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘తాగడం తప్పే కదా.. తప్పతాగాడు.. కాలువ కూలిపోయాడు.. తప్పేం లేదు!’.. బలగమెట్టు వద్ద ఒక వ్యక్తి తప్పతాగి కాలువ

DV RAMANA
Jul 203 min read


ఇస్రోను ముంచుతున్న‘బ్రెయిన్ డ్రెయిన్’
భారీ జీతాల ఆకర్షణలో శాస్త్రవేత్తలు గత కొద్ది నెలల్లోనే వందకు పైగా సైంటిస్టుల రాజీనామాలు, విఆరఎస్ కేంద్రం తీవ్ర అప్రమత్తత.. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ’ ఆమోదం తప్పనిసరి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవడమే కారణమా? ప్రభుత్వ విద్యావ్యవస్థ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు ఒకే తరహా సంక్షోభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం ఒక అసాధారణమైన సవాలును ఎదుర్కొంటోంది. ఏళ్ల తరబడి దేశ అంతరిక్ష రంగ పురోగతికి అహర్నిశలు శ్రమించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్త

NVS PRASAD
Jul 202 min read


‘స్థానిక’ సీట్లపై తలోమాట.. తెస్తుందా తలపోటు
‘రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా మేం కలిసి ఉంటాం. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు’.. అని స్వయంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కొన్నాళ్ల క్రితం ఉవాచించారు. కూటమి ప్రభుత్వం కొనసాగడమన్నది ప్రభుత్వ పనితీరు, ఆపై ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్నికల్లో తప్ప ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇకపోతే కూటమి పార్టీలు కలిసి ఉండటమన్నదానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంగతేమో గానీ.. త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక

DV RAMANA
Jul 203 min read


భర్తలు బలిపశువులు.. భార్యలే విలన్లు!
మట్టికరుస్తున్న మగమహారాజులు! సమాజం మారుతోంది.. పరిస్థితి తిరగబడుతోంది 69 శాతం ఈ తరహా హత్యల్లో భార్య, ప్రియుల ప్రమేయం వేధింపులు, తప్పుడు ఫిర్యాదులు తట్టుకోలేక మరికొందరి ఆత్మహత్య గత పదేళ్లలో 82 శాతం పెరిగిన భర్తల అసహజ మరణాలు నిర్థారిస్తున్న జాతీయ క్రైమ్ రికార్డులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్యయనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) `జూలై 18.. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోహ్గడ్ కోటలో షియా గోయల్ అనే యువతి తన ప్రియుడు చేతన్ చౌదరీతో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండపై న

DV RAMANA
Jul 183 min read


ఒక్కడే ‘ఆల్ ఇన్ వన్ ’
డిగ్రీల్లేవు, రిజిస్ట్రేషన్ లేదు ఆమదాలవలస నకిలీ వైద్య సామ్రాజ్యంపై ప్రత్యేక కథనం! (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అతనికి ఎంబీబీఎస్ లేదు. కనీసం ఆయుష్ బోర్డు గుర్తింపు అంతకన్నా లేదు. కానీ.. అతనే అల్లోపతి డాక్టర్, అతనే ఆయుర్వేద నిపుణుడు, అతనే హోమియో వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ కూడా. ఆమదాలవలస మండలం, టి.జొన్నవలస కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ వైద్య సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు నిజాలను మా ఇన్వెస్టిగేటివ్ టీమ్ బట్టబయలు చేసింది. అసలేం జరిగింది? 2018లో టి.జొన్నవలస గ్రామంలో సమ

BAGADI NARAYANARAO
Jul 182 min read


మత్తులో తూలి.. మృత్యు కాలువలోకి
భార్య, ఇద్దరు కుమార్తెలను అనాథలను చేసిన వ్యసనం మద్యం మహమ్మారికి మరో బలి.. రోడ్డున పడిన కుటుంబం కాలువపై పలకలు లేవు.. బెల్ట్ షాపులకు అడ్డు అదుపూ లేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బలగమెట్టు రామమందిరం ఎదురుగా ఉన్న కాలువలో పడి అదే ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (35) అనే వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం రాత్రంతా తాగి, వేకువజామున 3 గంటలకు లేచి ఇంటికి వెళ్లే క్రమంలో తూగి ఒకసారి పడిపోయాడు. మళ్లీ లేచి తమాయించుకునే లోపే కొత్తగా నిర్మించిన కాలువలో పడి మరణించినట్లు సీసీ ఫుటేజ్ చెబుతుంది.
Prasad Satyam
Jul 181 min read


హై.. హై.. రైల్వే శాఖ!
సుమారుగా రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వేల్లో మరో కొత్త శకం ప్రారంభ మైంది. దేశంలోని తొట్టతొలి హైడ్రోజన్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపడంతో పట్టాలపై పరుగులు తీయడం మన రైల్వేలు సాధించిన మరో అద్భుత విజయంగా చెప్పవచ్చు. జీరో కాలుష్యంతో పూర్తిస్థాయి గ్రీన్ రైలు కావడం మరో విశేషం. దాదాపు నీటితోనే నడిచే ఈ రైలు విని యోగం తర్వాత అదే నీటిని బయటకు విడిచిపెట్టడం దీని ప్రత్యేకత. హర్యానాలోని జింద్`సోనేపట్ మధ్య తొలి గ్రీన్ రైలు సర్వీస్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో

DV RAMANA
Jul 183 min read


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని

BAGADI NARAYANARAO
Jul 172 min read


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA
Jul 173 min read


అమ్మో.. మళ్లీ కరోనా!
దేశవ్యాప్తంగా ఇప్పటికే 339 కేసులు నమోదు కేరళలో అత్యధికంగా 117 మందికి ఆస్పత్రులపాలు మన రాష్ట్రంలో 12 మందికి అస్వస్థత.. నాలుగు మరణాలు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య అప్రమత్తత ప్రకటించిన కేంద్రం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా వార్డుల ఏర్పాటుకు చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సుమారు ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత నెల రోజుల వ్యవధిలో వందల కేసులు వెలుగులోకి రాగా.. మన రాష్ట్రంలో అయి

DV RAMANA
Jul 172 min read


‘మిషన్ మార్చ్’.. ఒత్తిడి అదనం
టెన్త్ క్లాస్ స్టడీ అవర్ల ముందస్తు షురూ పదోతరగతి అదనపు క్లాసులపై క్షేత్రస్థాయి ఆందోళనలు గ్రామీణ ప్రాంతాల్లో ‘చీకటి’ భయాలు.. హాజరు శాతంపై ప్రభావం విద్యార్థులపై ఒత్తిడి పెంపా? ఫలితాల వేటలా? స్థానిక అవసరాలను విస్మరించిన విద్యాశాఖ ప్రణాళిక నైపుణ్యాల సాధన వదిలేసి మార్కుల వేట సరికాదంటున్న నిపుణులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “పదో తరగతి ఫలితాలే పరమావధిగా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా, నవంబర్ తర్వాత ప్రారంభమవ్వాల్సిన టెన్త్
Prasad Satyam
Jul 172 min read


కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
లిఫ్ట్పై ఆరుగంటలు మృత్యుపోరాటం రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు కట్ట బాబు మరణంలో విషాద కోణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చ
Prasad Satyam
Jul 172 min read


జిల్లాను వణికిస్తున్న డయేరియా
సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం (సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో మంత్రి అచ్చెన్న పరామర్శ (ఫైల్ ఫోటో)) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా సంభవిస్తున్న డయేరియా (అతిసారం) ఘటనలు, తీవ్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతేడాది నవంబర్ చివరి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన ఘటనలు నమోదు కాగా, సుమారు 250 మందికి పైగా అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఇటీవల విద్యా సంస్థల్లో వరుసగా అతిసారం ప్ర

BAGADI NARAYANARAO
Jul 162 min read


సమర్థతే శాపమా!
కొత్త డీఎంహెచ్వో రాకలో అనుకోని ఆలస్యం అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్ డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగుల

DV RAMANA
Jul 161 min read
bottom of page


