top of page


మళ్లీ నిఫా భయాలు!
వాతావరణ మార్పులు మనదేశాన్ని, ప్రపంచాన్ని వ్యాధులమయం చేస్తున్నాయి. మనుషుల్లో రోగనిరోధక శక్తి రోజురోజుకు తరిగిపోతున్నది. ఫలితంగా సాధారణ జలుబు, జ్వరం వంటి రుగ్మతలు కూడా నెలల తరబడి తగ్గకుండా పీడిస్తున్నాయి. మరోవైపు రకరకాల వ్యాధులు ప్రబలుతూ మరణాలకు కారణమవుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు దేశంలో నిఫా వైరస్ విజంభిస్తోంది. పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దాంతో వైరస్ సోకిన వారితో కలిసి లేదా సమీపంగా ఉంటున్న వారిని, కుటుంబ సభ్యులను కలిపి మొత్తం 100

DV RAMANA
Jan 303 min read


పిల్లపాస్లకు ‘ఇన్ఫ్లుయన్స’ అయ్యారు!
మణికంఠ జిరాక్స్ యజమానులను విచారిస్తున్న ఎస్పీ జిల్లావ్యాప్తంగా మరికొందరు బయటపడే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి ఉత్సవానికి ప్రభుత్వం జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్ల కంటే వంద శాతం ఎక్కువ పాస్లు చేతబట్టుకొని దర్శనానికి వచ్చిన తీరుపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో కూర్చుని మరీ గురువారం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుకనున్న మణికంఠ జిరాక్స్ యజమానులైన తండ్రీకొడుకులు కొండ, మణి, సంతోష్లను టూటౌన్కు తీసుకువెళ్లి విచా
Prasad Satyam
Jan 291 min read


లెక్కల్లో తేడా కొట్టింది.. ఏసీబీకి పట్టించింది!
కంచిలి హాస్టల్ కుక్, ఏబీసీడబ్య్లూవో మధ్య స్పర్థలు ఒడిశా విద్యార్థుల విషయంలో మాటామాటా ఆ కక్షతోనే వసూళ్ల భేటీపై ఉప్పందించిన ఉద్యోగి ఒకేసారి అంతమంది పట్టుబడటం ఇదే తొలిసారి తెల్లవారుజాము వరకు కొనసాగిన ఏసీబీ విచారణ ( సత్యంన్యూస్,శ్రీకాకుళం) ప్రభుత్వ వసతి గహాల్లో అక్రమాలు కొత్త కాదు. వాటిలో ఆశ్రయం పొందే విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చే సంప్రదాయం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో పాతుకుపోయింది. ఒక్కో విద్యార్థికి ఇంత అని నిర్ణయించి మరీ హాజ

BAGADI NARAYANARAO
Jan 293 min read


మన శంకరవర ప్రసాద్ గారి కొత్త వార్త..!
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమాతో దక్కించుకున్నారు. ఇప్పటికే సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేప్పటికి సినిమా కచ్చితంగా రూ.400 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో పాటు, పోటీగా వచ్చిన సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఫైనల్ రన్ ను ముగించుకున్నాయి. దాంతో ఈ సినిమాకు పోటీ లేకుండా పోయింది అనేది ఇండస్ట్రీ వర
Guest Writer
Jan 293 min read


పెట్టుబడులే వెండిని పరిగెత్తిస్తున్నాయ్!
స్థానికం నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ప్రస్తుతం బంగారం, వెండి ధరల ధగధగలే హాట్ టాపిక్గా మారాయి. బంగారం కంటే వెండి ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కేవలం 30 డాలర్లు ఉన్న ఔన్సు వెండి ధర ఈ ఏడాది జనవరిలో 115 డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 12 నెలý వ్యవధిలోనే 270 శాతానికి పైగా పెరగటం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలపై మార్కెట్ నిపుణులు రÁకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇది నిజమైన డిమాండా లేక కేవలం తాత్కాలిక నీట

DV RAMANA
Jan 293 min read


ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కొస్తే గొయ్యి!
స్థానిక సంస్థల మీద ప్రభుత్వాల పెత్తనం 16 మంది మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు సిక్కోలు కమిషనర్ ఎందుకు వెళ్లిపోయారో తెలిసిందిప్ప్పుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్వయంప్రతిపత్తి ఉంది. వారు వసూలుచేసిన పన్నులు వారే ఖర్చు చేసుకునే విధంగా వెసులుబాటు ఉంది. 001 పద్దు కింద ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తారు. 002 కింద మున్సిపాలిటీలో మెయింటినెన్స్ కోసం నిధులు ఖర్చు చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదే

NVS PRASAD
Jan 292 min read


‘పాస్లకు పిల్లలు పుట్టడం’పై.. దర్యాప్తు ప్రారంభించిన టాస్క్ఫోర్స్
జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు పాస్లు కొనుగోలు చేసినవారి నుంచి సమాచార సేకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి రాష్ట్రపండుగ ఉత్సవాన్ని విజయవంతం చేశామని అధికార యంత్రాంగం, రాజకీయ గణం బయటకు ప్రకటిస్తున్నా, లోలోన దీన్ని పూర్తిస్థాయి విజయవంతం చేయలేకపోయామన్న ఆందోళన ఎక్కడో కనిపిస్తోంది. జిల్లా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు యంత్రాంగాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే విందు భోజనాలు ఏర్పాటుచేసినా, జిల్లాలో వ్యాపార వర్గాలు కలెక్టర్తో సహా అందర్నీ సత్కరిస్తున్నా.. లోలోన మాత్

NVS PRASAD
Jan 291 min read


వచ్చే రథసప్తమికి చెప్పులు కూడా వేలం వేయొచ్చు
క్యూలైన్లో ఏం జరిగినా అంతే సంగతి పార్కింగ్ స్థలాల మీదే క్యూలైన్ల మీదా అవగాహన అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఆలయంలో కొబ్బరిచిప్పలకు వేలం జరగడం సాధారణం. తిరుపతి లాంటి ఆలయాల్లో తలనీలాలకు టెండర్లు జరుగుతాయి. ఈసారి రథసప్తమికి పాదరక్షలకు కూడా వేలం వేయొచ్చేమో! ఎందుకంటే.. ఆదివారం జరిగిన రథసప్తమికి వచ్చిన భక్తులు చెప్పులు తో వెళ్లలేక కేవలం ఒక్కచోటే విడిచిపెట్టినవన్నిటినీ కలిపి ప్రొక్లైనర్ బక్కెట్తో ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని కార్పొరేషన్ చెత్తబండిలో వేసి డంపింగ్
Prasad Satyam
Jan 281 min read


జీఎస్టీ తగ్గినా.. ధరలెందుకు తగ్గలేదు?
గతం కంటే పెరిగిన నూనె ధరలు మందుల ఎమ్మార్పీ యధాతథం అపరాల మీద తగ్గినా కనపడని ప్రభావం కాస్మోటిక్స్ ధరలు తగ్గించకుండా ఆఫర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ స్లాబ్ రేట్లు గణనీయంగా తగ్గించారంటూ కూటమి ప్రభుత్వ నేతలు అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి వారం రోజుల పాటు ప్రచారాన్ని ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో జీఎస్టీ లేని వస్తువుల ధరలు తగ్గుదల ఫలితం సగటు వినియోగదారుడికి ఎక్కడా కనిపించడంలేదు. నలుగురు ఉండే ఒక కుటుంబంలో పండగకో, పబ్బాన
Prasad Satyam
Jan 282 min read


అయ్యో.. సూర్యకాంతినే అడ్డుకుంటున్నారు!
కాలుష్య ప్రభావంతో భూమికి చేరని సూర్యకిరణాలు సగటున 13.1 గంటలు తగ్గుతున్నట్లు అంచనా ఉత్తర భారతంలో అత్యధికం.. ఈశాన్యంలో తక్కువ పంటలు, తాగునీటికి చేటు.. పెరగనున్న రోగాల కాటు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేం’ అనేది నానుడి. సత్యాన్ని దాచలేమని, అత్యల్ప శక్తితో అమేయ శక్తిని ఎదుర్కోలేమని దీని అర్థం. కానీ నేడు మానవుడు అదే దుస్సాహసానికి పాల్పడుతున్నాడు. నేరుగా సూర్యుడిని కాకపోయినా.. ఆ ప్రత్యక్ష దైవం లోకానికి ప్రసరింపజేస్తున్న వ

DV RAMANA
Jan 283 min read


చైనాపై జనాభా బాంబు!
కొత్త కొత్త సమస్యలను సష్టించి ప్రపంచంపైకి వదిలి చోద్యం చూడటంలో చైనా పొందే శునకానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వంటి మహమ్మారులకు పుట్టినిల్లుగా నిలిచినా, ఇరుగుపొరుగు దేశాలతో కయ్యాలకు దిగినా, తన సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే జగమొండిగా చైనా ట్రాక్ రికార్డును బహుశా మరే దేశమూ బీట్ చేయలేదేమో. తన ఆవిష్కరణలు, సైనిక శక్తి, ఆర్థిక విజయాలతో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా ఇప్పుడు స్వయంగా కొత్త సంక్షోభంలో చిక్కుకుంది. ఇది కక్షతో వేరే ఏ దేశ

DV RAMANA
Jan 283 min read


స్నేహం ముసుగులో ద్రోహం
రిపబ్లిక్డే.. భారత జాతికి గర్వకారణంగా నిలిచేరోజు. స్వాతంత్య్రానంతరం రెండున్నరేళ్ల తర్వాత సొంత అధ్యక్షుడిని నియమించుకుని, సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించిన సుదినం. అందుకే ఏటా ఈ జాతీయ పండుగను సగర్వంగా జరుపుకొంటున్నాం. ఆక్రమంలోనే సోమవారం దేశమంతా 77వ గణతంత్ర దినోత్సవానికి ఘనంగా నిర్వహించుకుంది. కానీ ఇదే రోజు చుట్టూ విషాదాలు ముసురుకుని, చేదు అనుభవాలు మిగిల్చిన చరిత్ర కూడా ఉంది. ఈ తరంలో చాలామందికి తెలియని ఆ వివరాలు తెలుసుకుందాం. (

DV RAMANA
Jan 273 min read


దశాబ్దాల దుస్థితికి టాటా.. రాళ్లపేటకు రాచబాట
ఏడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర హామీ నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం ఉపాధి హామీ నిధులతో శరవేగంగా పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సాధారణంగా మనం వాడుకలో పిలుస్తున్న ప్రతి ఊరి పేరు వెనుక ఓ కథ ఉంటుంది. చిక్కాకోల్ నుంచి సిక్కోలై.. ఆ తర్వాత శ్రీకాకుళం అయినట్టు ఎలా చెప్ప్పుకున్నామో.. అదేవిధంగా ప్రతి గ్రామం పేరు వెనుక ఓ కథ ఉంటుంది. అందులోనూ ఉత్తరాంధ్ర గ్రామాలకు అక్కడ పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడ్డాయని ప్రముఖ నామశాస్
Prasad Satyam
Jan 273 min read


నవరసాలను అవలీలగా పలికించే సహజ నటుడు!!
‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు. ‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు. సూటిగా చూపు, ధీటైన ముక్కు, సరిసమానంగా పెరిగిన గెడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు, మనకూ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దుర్యోధనుడంటే ఏదో ప్రయోజనం ఆశించి కాళ్లూ, కాకాలూ పట్టాడనుకుందాం. మనకు మాత్రం ఆ ఠీవి, దర్పం చూసినా, ఆ గొంతులోంచి జాలువారే సుస
Guest Writer
Jan 273 min read


ఐక్యరాజ్య సమితికి ట్రంప్ ఎసరు!
ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి, శాంతి సౌభ్రాతత్వాలు నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి కొన్ని దశాబ్దాల నుంచి వారధిగా నిలుస్తోంది. దానికి అనుబంధంగా విద్య, వైద్య తదితర రంగాల్లో దేశాల మధ్య సమన్వయం కుదర్చడానికి సహాయ సహకారాలు అందించడానికి అనేక సంస్థలు కూడా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా అత్యున్నత విధాన నిర్ణాయక శక్తి కలిగిన భద్రతామండలి ఉండనే ఉంది. కానీ వీ{న్నింటికి ఇప్పుడు మూడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీ

DV RAMANA
Jan 273 min read


ఇంతకు మించి అంటే కష్టం గురూ..!
పాస్లకు పిల్లలు పుట్టాయి చుక్కలు చూసిన వీవీఐపీలు, వీఐపీలు వచ్చిన జనానికి సిక్కోలు రోడ్లు సరిపోలేదు అరసవల్లిని ముంచెత్తిన భక్తజన సునామీ సామాన్యుల క్యూలైన్ భక్తుల్లో సంతప్తి అందరికీ భాగస్వామ్యం కల్పించి ఉంటే మరింత సక్సెస్ పోలీసులకు రెస్ట్లెస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ నువ్వు వీఐపీవి కావు.. ఏ కోణంలో చూసుకున్నా ఆ హÃదాకు సరితూగవు.. కానీ నీ చేతికి వీవీఐపీ పాస్ వచ్చిందంటే ఏమనుకోవాలి? ఎంతమందికి ఇలా వచ్చి ఉండాలి?? అలాంటప్ప్పుడు అరగంటలో సూర్యనారాయణస్వామి దర్శనమైపోతుందని ఎలా అనుకుం

NVS PRASAD
Jan 264 min read


ఉత్తరాంధ్రకు దక్కిన ఘనమైన అవకాశం
వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసిన బొత్స పార్టీలో పెరిగిన ప్రాధాన్యతకు సంకేతం (సత్యంన్యూస్, అమరావతి) సాధారణంగా పద్మశ్రీలు, పద్మభూషణ్లు వరించినవారు రైళ్లలో ఉచిత ప్రయాణం లభిస్తుందనే ఆశతో దాన్ని అందుకోరు.. పోయినప్ప్పుడు కూడా వంటిపై జాతీయ పతాకాన్నుంచి పోలీసు వందనంతో సాగనంపుతారనే ఒక గౌరవం కోసం చూస్తుంటారు. ఆగస్టు 15న జెండా ఎగరేయడం, జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వంటివి ఇటువంటి గౌరవాలే. దేశవ్యాప్తంగా జరిగే గణతంత్ర దినోత్సవాన్ని అందరిలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలు

BAGADI NARAYANARAO
Jan 262 min read


చీకటిలో.. కొన్ని థ్రిల్స్ కోసం
బాలీవుడ్లో పేరున్న సినిమాలు- వెబ్ సిరీస్లు చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ.. పెళ్లి తర్వాత కొంత కాలం నటనకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ‘చీకటిలో’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి పునరామగనం చేసింది. ఇది అమేజాన్ ప్రైమ్ కోసం శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన చిత్రం. ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ్ళ) ఒక టీవీ ఛానెల్లో క్రైమ్ ప్రోగాం నడిపే యాంకర్. కానీ తన అభిరు
Guest Writer
Jan 263 min read


ఖర్చులకు అతీతం.. మన గణతంత్రం
జనవరి 26.. ఇది మన దేశానికి అతిముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం లభించినా.. మనకు రాష్ట్రపతి లేరు. దేశాన్ని నడిపేందుకు సొంత రాజ్యాంగమూ లేదు. పండిట్ నెహ్రూ నేతత్వంలో మంత్రిమండలి ఏర్పడినా బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్బ్యాటన్ గవర్నర్ జనరల్గా ఆధిపత్యం వహిస్తూ బ్రిటీష్ రాచరిక పాలనకు భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మన సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, బ్రిటీష్ ప్రమేయం ఏమాత్రం లేని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరో రెండున్నరేళ్ల

DV RAMANA
Jan 263 min read


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ
SATYAM DAILY
Jan 261 min read
bottom of page


