top of page


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన

NVS PRASAD
Apr 213 min read


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న

DV RAMANA
Apr 183 min read


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
Prasad Satyam
Apr 182 min read


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
Guest Writer
Apr 161 min read


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు
Prasad Satyam
Apr 132 min read


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ

DV RAMANA
Apr 132 min read


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ

DV RAMANA
Apr 102 min read


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత

DV RAMANA
Apr 92 min read


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.

DV RAMANA
Apr 83 min read


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా
SATYAM DAILY
Apr 72 min read


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా

DV RAMANA
Apr 72 min read


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట
Guest Writer
Apr 74 min read


12 నెలలు.. 13 రీఛార్జీలు!
దోపిడీకి గురవుతున్న సెల్ఫోన్ వినియోగదారులు పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు సామాన్యుడే ‘శర’మెత్తితే - 2 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్వ

DV RAMANA
Apr 63 min read


వసూల్ రాజ్!
సంక్షేమ ప్రభుత్వంలో పన్నుల మోత జీవితంలో ప్రతి అడుగులోనూ అదే వాత తమకు తెలియకుండానే బాధితులవుతున్న ప్రజలు ఆదాయంలో సింహభాగం వాటికే సరి సామాన్యుడే ‘శర’మెత్తితే! -1 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ప్రజల అవసరాలు చూడటం.. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. తమను కళ్లలో పెట్టుకుని పాలించే పార్టీలనే ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి సుముఖత చూపుతుంటారు. ఒకవైపు అభివద్ధి.. మరోవైపు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ.. సమాంతరం నిర్వర్తించగల ప్రభుత్వలే ప్రజల మన్

DV RAMANA
Apr 42 min read


తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!
కొరికానను తొక్కేస్తున్నారంటూ కాపులు ర్యాలీ సీరియస్గా తీసుకున్న జనసేన అధిష్టానం కూటమిలో ఉంటూ విమర్శలు తగవంటున్న దేశం సుడా చైర్మన్ ఇమేజ్ను తగ్గించేందుకు కుట్ర? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకుండానే చేసేశారని జనసైనికులు నొచ్చుకోవడం, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొనడం, కొరికానను ఆహ్వానించామని, ఆయన మలేషియాలో ఉన్నారని చెప్పడంతోనే కేంద్రమంత్రి షెడ్యూల్ మేరకు పని కానిచ్చేశామని

NVS PRASAD
Apr 33 min read


సామాన్యుడే ‘శర’మెత్తితే..!
ఎంపీ ‘రాఘవు’డి గళంలో ప్రజావాణి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) జననం నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ పన్ను చెల్లించాల్సిన దుస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో అదే ప్రజలకు ఈ నిలువు దోపిడీ ఏమిటి? ఫోను మనదే.. అందులోని సిమ్ కార్డూ మనదే.. కానీ దాన్ని రీఛార్జి చేయడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే అధికారాన్ని టెలికాం కంపెనీలకు ధారాదత్తం చేయడమేమిటి?? ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. నాయకులు ఎమ్మెల్యేలు, ఎం

DV RAMANA
Apr 32 min read


పాలకులకే మళ్లీ పట్టం!
తమిళనాట డీఎంకే మెడపై విజయ్ పార్టీ కత్తి నాలుగోసారి మమతను సీఎం చేయనున్న బెంగాల్ అసోంలో మరోసారి కాంగ్రెస్కు శంగభంగం కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తేడా ఒక్క శాతమే నాలుగు రాష్ట్రాల ఓటరు నాడిపై అంచనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి.. అలాగే తూర్పు భా

DV RAMANA
Apr 14 min read


లౌకికవాదం అంటే.. మతం నుంచి దూరం జరగడం కాదు!
భారతదేశంలో లౌకికవాదం అంటే మతాన్ని ప్రజా జీవితం నుంచి దూరం చేయడం కాదు. ఉమ్మడి పౌర చట్టంలో అన్ని మతాలకు సమాన గౌరవం, సహజీవనం, ఆత్మగౌరవాన్ని కల్పించడం. వివిధ నాగరికతలు, చారిత్రక సందర్భాల మీదుగా ప్రయాణించి, వాటిని ఆకలింపు చేసుకోవడమే లౌకికవాద భావన. ఇది మతాన్ని తిరస్కరించదు. బదులుగా బహుళ విశ్వాసాలను గౌరవంగా, పరస్పర మర్యాదతో కలిపి ఒక చట్రాన్ని సృష్టిస్తుంది. ఐరోపాలో మత సంస్థల ఆధిపత్యం పరిపాలనను మత సిద్ధాంతంతో ముడిపెట్టింది. ఇది అధికారం, సిద్ధాంతం, రాజకీయ చట్టబద్ధతపై తీవ్రమైన పోరాటాలక
Guest Writer
Apr 12 min read


ఒక్క మాట.. మూడు జవాబులు!
‘మన మూలపేట పోర్టుకు పోదాం’ భారీ సక్సెస్ వైకాపా హయాంలో జరిగిన పనులకు లభించిన ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులంతా ఒక్కటేనన్న సందేశం క్రెడిట్ చోరీని ఆపే ఎత్తుగడ ధర్మానదే టెక్కలిలో పెరిగిన తిలక్ గ్రాఫ్ మరో నెల రోజుల్లో వంశధారపై ఇదే తరహా యుద్ధం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దండుగా రావడం.. దండిగా దమ్ము చూపడం ఇప్ప్పుడు వైకాపా కొత్త ఎత్తుగడగా కనిపిస్తుంది. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపి
Prasad Satyam
Mar 304 min read


‘దేశానికి’ దారి చూపిన పార్టీ
తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయింది. ఇది తెలుగునాడులో ఉండటం వల్ల ప్రాంతీయ పార్టీగా కనిపిస్తుంది తప్ప, సమకాలీన ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ ఇది. కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ దేశానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిన పార్టీ. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం (1988): 1988లో మద్రాసు (చెన్నై) వేదికగా నేషనల్ ఫ్రంట్ అధికారికంగా ఏర్పాటైంది. ఇందులో జనతాదళ్, టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్ వంటి పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి టీడీపీ వ్యవస్
Guest Writer
Mar 304 min read
bottom of page


