top of page


భూ సమస్యల జాతర
సమగ్ర కథనం కామెంట్ సెక్షన్లో.. భూ సమస్యల జాతర 30 మండలాల నుంచి పోటెత్తిన బాధితులు 22ఎ భూస్వేచ్ఛకు కలగని మోక్షం ఇతర సమస్యలతో వచ్చినవారే అధికం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వ్యాప్త్తంగా ఒకే రోజు శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ పరిధిలో ఉన్న 22ఏ నిషేదిత జాబితాలో చేరిన జిరాయితీ భూమలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించడంతో జిల్లాలోని 30 మండలాల నుంచి వేల సంఖ్యలో బాధితులు జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. వేలాది మంది భూసమస్యలపై అర్జీలు సమర్పించడానికి జెడ్పీకీ చేరడంత

BAGADI NARAYANARAO
Dec 26, 20251 min read


నేరం నాది కాదు.. పోలీసులది!
నిరాధారంగా 43 ఏళ్లు జైల్లో మగ్గిన భారతీయుడు యువకుడిగా వెళ్లి.. వృద్ధుడిగా తిరిగిరాక వచ్చిన వెంటనే మళ్లీ డ్రగ్స్ కేసులో అరెస్టు మరోవైపు వెంటాడుతున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) యుక్త వయసులో జైలుకెళ్లిన అతను వృద్ధాప్యం ముప్పిరిగొన్న తర్వాతే తిరిగి బయట ప్రపంచాన్ని చూడగలిగాడు. మొత్తం 43 ఏళ్లు జైలు గోడల మధ్య మగ్గిపోయాడు. సుదీర్ఘ జైలుశిక్ష అనుభవించినందున ఆయనేదో కరడుగట్టిన నేరగాడో, హంతకుడో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. ఆయన ఎటువంటి నేర

DV RAMANA
Dec 26, 20253 min read


కొట్లో వ్యాపారాల్లేవ్.. చేతిలో సొమ్ముల్లేవ్!
జిల్లాలో పడకేసిన రిటైల్ వ్యాపారాలు బంగారం, వస్త్రాలు, సరుకులు.. అన్నింటికీ అదే గతి కార్పొరేట్ ముట్టడిలో చిక్కుకున్న స్థానిక రిటైలర్లు మిగిలిన రంగాలనూ దెబ్బ తీస్తున్న ఆ ప్రభావం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్థిరాస్తులు ఉన్నా సమయానికి చేతిలో నగదు (లిక్విడ్ క్యాష్) లేక తెలిసినవారిని ఓ లక్ష రూపాయల అప్పు అడిగితే రూ.10వేలకే కటకటలాడిపోతున్నామన్న సమాధానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని ప్రధాన సెంటర్లలోనూ భారీ ఎత్తున వ్యాపారాలు జరుగుతున్నా ఎవరి దగ్గరా
Prasad Satyam
Dec 25, 20253 min read


జీ రామ్జీ.. రాష్ట్రాలకు భారం మోదీజీ!
స్వరూప స్వభావాలు మార్చుకున్న ఉపాధి పథకం పనిదినాలు 100 నుంచి 125కు పెంపు రూ.133 నుంచి రూ.240కి పెరిగిన వేతనం నిధుల్లో తన వాటా తగ్గించుకున్న కేంద్రం రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటా 40 శాతానికి పెంపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం అవసరం లేని వ్యక్తులకు ఉపాధిని కల్పిస్తూ 2025లో యూపీఎ`1 ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని 20 ఏళ్ల తర్వాత సమూలంగా మార్పులు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ)గా ఎన్డీఏ ప్ర

BAGADI NARAYANARAO
Dec 25, 20253 min read


కథనం కామెంట్ సెక్షన్లో..
భోగాపురం ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఎడ్యుసిటీ భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన పూసపాటి కుటుంబం భీమిలి మండలం అన్నవరంలో 136.63 ఎకరాలు కేటాయింపు ఏవియేషన్ ఎడ్యుసిటీతో ఈ ప్రాంతం అభివృద్ధికి అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాజవంశానికి చెందిన ఆయనకు పైలట్ కావాలన్న ఆకాంక్ష ఉండేది. వారి పూర్వీకులకు రెండు సొంత విమానాలు కూడా ఉండేవట! కానీ పైలట్ కావాలన్న ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడిగే ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని మాత్

DV RAMANA
Dec 25, 20252 min read


‘ఎర్ర’ చెరువులో ‘పచ్చ’నోట్లు పారుతున్నాయ్!
ఎర్ర’ చెరువులో ‘పచ్చ’నోట్లు పారుతున్నాయ్! 30 ఎకరాల నీటి వనరు మ్యాపుల్లోనే కనిపిస్తోంది రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు ఉండవ్ యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకున్న నాధుడు లేడు పలాస`కాశీబుగ్గలో మరో కబ్జాపర్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాస`కాశీబుగ్గ రెవెన్యూ కార్యాలయానికి ప్రభుత్వ చెరువులకు సంబంధించి గాని, పోరంబోకు భూములకు సంబంధించి గాని సమాచారం కోసం ఒక దరఖాస్తు చేసిచూడండి. అయితే తమ వద్ద రికార్డులు లేవని సమాధానం వస్తుంది.. లేదూ అంటే చెరువులో కొంత భాగం కబ్జా అయిందని

BAGADI NARAYANARAO
Dec 24, 20252 min read


రిజర్వ్ సైటు ప్రైవేటు వ్యక్తులు.. ప్రభుత్వ స్థలం కార్పొరేషన్ఆక్రమణ
లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం రిజర్వ్ సైట్లో ఆక్రమణలకు కప్పం కడుతున్న వ్యాపారులు రోడ్డుపైనే డస్ట్బిన్లు, శానిటేషన్ పరికరాలు ఉంచుకుంటున్న మున్సిపాలిటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన స్థలం ఉంటే.. అందులో తమకు సంబంధించిన ఆస్తులు పెట్టుకుంటారు. అయితే మన మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రంగా రిజర్వ్ స్థలాన్ని ఆక్రమించుకోండంటూ ప్రైవేటు వ్యక్తులకు వదిలేసి రోడ్డు మీద కార్పొరేషన్ ఆక్రమణలకు పాల్పడుతోంది. అయితే ఇది ఇప్పటి
Prasad Satyam
Dec 24, 20252 min read


ముఖ్యమంత్రినే మెప్పించినఆ కలెక్టర్ ‘ముస్తాబు’
గిరి విద్యార్థుల పరిశుభ్రతకు మన్యం జిల్లాలో కొత్త కార్యక్రమం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న కలెక్టర్ ప్రభాకర్రెడ్డి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలు ప్రాథమిక నుంచి ఇంటర్ వరకు విద్యాసంస్థలకు వర్తింపు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉన్నతాధికారులు ఎందరో వస్తుంటారు.. వెళ్లిపోతుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే తాము పనిచేసిన ప్రాంతాలు, అక్కడి ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేయగలుగుతారు. వారు చేపట్టిన కార్యక్రమాలే వారు బదిలీపై వెళ్లిపోయినా కలకాలం గుర్త

DV RAMANA
Dec 23, 20252 min read


వివరణ కోరడమే విచారణా?!
పౌరసరఫరా సంస్థ డీఎంపై గ్రీవెన్స్లో ఫిర్యాదు వివరాల సేకరణతోనే మమ అనిపించేసిన విచారణాధికారులు అందరినీ డమ్మీలుగా మార్చి అధికారాలు హస్తగతం వీలున్నప్పుడల్లా వచ్చి వ్యవహారాలు సర్దుకుంటున్నారన్న ఆరోపణలు ఈ ఆరోపణలను పట్టించుకోకపోవడంపై విమర్శలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా పౌరసరఫరాల సంస్థలో విచారణకు అర్థమే మారిపోయింది. బాధితులు చెప్పిన, పత్రికల్లో వచ్చిన వార్తలనే మళ్లీ బాధ్యుడి ముందు ఉంచి వివరణ కోరడం ద్వారా విచారణ ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చేశారు. అది కూడా ఒక అధికారిపై

BAGADI NARAYANARAO
Dec 20, 20253 min read


అందకే చికెన్ నెక్ అంత కీలకం!
దాన్ని బంద్ చేస్తే ఏడు రాష్ట్రాలతో సంబంధాలు కట్ ఆ ఏడు ఈశాన్య రాష్ట్రాలే సెవన్ సిస్టర్స్ వాటిని భారత్కు దూరం చేయాలనే బంగ్లాదేశ్, చైనా కుట్రలు ఇప్పటికే బంగ్లా భూభాగం నుంచి పాక్ ఉగ్ర చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మా దేశాన్ని అస్థిరపరిస్తే చికెన్ కారిడార్ను ఆక్రమించి సెవన్ సిస్టర్స్ను దెబ్బతీస్తామని, భారత వ్యతిరేక ఉగ్రశక్తులకు బంగ్లా భూభాగంపై నుంచి కార్యకలాపాలు సాగించే అవకాశమిస్తామని బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ అధ్యక్షుడు హస్నత

DV RAMANA
Dec 19, 20253 min read


ఇందిర వెనుకడుగు..పాక్ అణు బలుపు!
కహూతా కేంద్రంలో రహస్య అణు కార్యక్రమాలు దానిపై సంయుక్త దాడికి ఇజ్రాయెల్ ప్రతిపాదన కానీ దానికి అనుమతి ఇవ్వని నాటి ప్రధానమంత్రి ఐరాసలోనే నాటి పరిణామాల ప్రస్తావనతో తాజా చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘మాది అణ్వాయుధ దేశం. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం’ అనే మాట పాకిస్తాన్ నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత పాక్ పాలకులు అణు బూచి చూపించి భారత్ను బెదిరించడం పరిపాటిగా మారింది. కానీ అణు దాడికి పాల్పడేంత దుస్సాహసం మ

DV RAMANA
Dec 18, 20253 min read


ఇదేం ‘సంప్రదాయం’?
అర్ధనారీశ్వరం అంటే కామసూత్ర భంగిమేనా? కల్చరల్ ట్రస్ట్ ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లికి వెళ్లే మార్గంలో సంప్రదాయ గురుకులం శనివారం నిర్వహించే కార్యక్రమ ఆహ్వాన పత్రం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. అర్థనారీశ్వరం పేరుతో శనివారం నిర్వహిస్తున్న కూచిపూడి డ్యాన్స్ డ్రామా కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో కామసూత్రకు చెందిన స్త్రీ పురుష శృంగార భంగిమను ముద్రించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఈ డ్యాన్స్ డ
Prasad Satyam
Dec 18, 20252 min read


ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
ఫేక్ మెయిల్గా కొట్టిపారేస్తున్న యంత్రాంగం సైబర్ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదులో అంశాలు విడిచి చేసినవారిపై ఆరా నూజివీడు నుంచి వస్తున్న లీగల్ టీమ్ మరోసారి వార్తలకెక్కిన ఎచ్చెర్ల క్యాంపస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పని చేస్తున్న అధ్యాపకులు కొందరు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్కు ఓ మెయిల్ వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
Prasad Satyam
Dec 16, 20252 min read


పాకిస్తాన్ ముర్దాబాద్.. అంటున్న సింధ్!
బలూచిస్థాన్, పీవోకేల బాటలో సింధీల స్వేచ్ఛాగానం నిరసనలతో అట్టుడుకుతున్న ప్రావిన్స్ పంజాబీల ఆధిపత్య జాతీయ సర్కారుపై అవిశ్వాసం నాటి తూర్పు పాకిస్తాన్ మాదిరిగా స్వతంత్య్ర ఉద్యమం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘పాకిస్తాన్ ముర్దాబాద్.. ఇస్లామాబాద్ డౌన్ డౌన్’.. ఈ నినాదాలు వింటే ఎవరో పాకిస్తాన్ వల్ల నష్టపోయిన భారతీయులు చేస్తున్నారనుకోవడం సహజం. కానీ అది వాస్తవం కాదు. పాకిస్తాన్ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై వినిపిస్తున్న నిరసన గళాలే అవన్నీ! ఇది ముమ్మాటికీ నిజం..

DV RAMANA
Dec 16, 20252 min read


ఎమ్మెల్యే అయినా ‘పాత’ పద్ధతులు వీడలేదు
మామిడిపండు లాంటి నగర భూములపై కన్ను తహసీల్దార్ ఎండార్స్మెంట్ కోసం పట్టు వివాదాల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం నగరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నియోజకవర్గంలో కాకుండా ఆయన నివాసం ఉంటున్న శ్రీకాకుళంలో ఇటీవల కాలంలో రెండు వివాదాస్పద వ్యవహారాల్లో వేలు పెట్టినట్టు నగరంలో జోరుగా చర్చ సాగుతుంది. స్థలం రిజిస్ట్రేషన్ను రద్దు చేయించి, దాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. నగరంలోని కిమ్స్ రోడ్డులో వ్యవసాయ

BAGADI NARAYANARAO
Dec 15, 20252 min read


కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!
దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం టెలికాం, ఫిన్టెక్, ఈ కామర్స్ రంగాల్లోనూ అదే ధోరణి పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్లైన్స్ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియ

DV RAMANA
Dec 11, 20253 min read


హిమాలయాల కింద టైంబాంబు!
భూకంపాల హైరిస్క్ జోన్లో ఈ పర్వత ప్రాంతాలు అక్కడ భూమి కంపిస్తే చుట్టుపక్కలంతా ప్రళయమే దేశంలో 61 శాతం ప్రాంతం ప్రమాదకర జోన్లోనే తెలంగాణ మొత్తం సేఫ్.. ఏపీలో సగం సగం తాజా సిస్మిక్ మ్యాప్ ప్రకారం పెరిగిన ముప్పు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్కు పెట్టని కోటలుగా భావిస్తుంటాం. ప్రకృతిపరంగా, ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచు ఖండం ఇకమీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోగా కొత్త ప

DV RAMANA
Dec 10, 20253 min read


ఇండి ‘గోల’ వెనుక ఇంత కుట్రా!
సరిగ్గా పుతిన్ పర్యటన సమయంలోనే గందరగోళం గతంలోనూ ఇవే చేదు అనుభవాలు ప్రభుత్వాన్నే ఖాతరు చేయని విమానయాన సంస్థ అంతర్జాతీయ రాజకీయాలే దాని చేష్టలకు మూలం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) డాట్ నెంబర్ 1.. డిసెంబర్ 6- 2021.. పుతిన్ భారత్కు ఇలా వచ్చి వెళ్లారో లేదో.. డిసెంబర్ 8న.. అంటే సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరో 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన ఎంఐ 17వి-5 హెలికాప్టర్ రష్యాది. వాతావరణ ప్రతికూలత.. హెలికాప్టర్
Prasad Satyam
Dec 9, 20254 min read


డీఎం చేతివాటం.. రైతుకు చేటుకాలం!
లంచాలు మరిగి అన్నదాతకు అన్యాయం డబ్బులు ఇవ్వని మిల్లర్లకు తక్కువ కోటా గోనెసంచుల డబ్బులు నేరుగా మిల్లర్ల ఖాతాల్లోకి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ విఫలం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రైతు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వారికి అండగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ మిల్లర్లతో కుమ్మక్కై తిరిగి రైతునే దోపిడీ చేస్తోంది. ఈ వ్యవహారంపై ‘చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా’ శీర్షికతో ఈ నెల ఆరో తేదీన ‘సత్యం’ ఒక కథనం కూడా ప్రచ

BAGADI NARAYANARAO
Dec 8, 20252 min read


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO
Dec 6, 20253 min read
bottom of page






