top of page
స్టోరీలు


రిమ్స్ పారిశుధ్య కాంట్రాక్టులో.. కోట్ల రూపాయల మాయాజాలO?
తక్కువ వేతనాలు.. భారీ బిల్లులు.. ఉద్యోగాల కోసం లక్షల వసూళ్ల ఆరోపణలు పారిశుధ్య కార్మికుల కన్నీటి వెనుక ఎవరి ఆశీర్వాదం? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్య సేవల నిర్వహణ పేరుతో జరుగుతున్న వ్యవహారాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నప్పటికీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం, ఒకే విధి నిర్వహిస్తున్న సిబ్బందికి వేర్వేరు వేతనాలు చెల్లించడం, ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు

BAGADI NARAYANARAO


కలెక్టర్ ఉదారత్వం.. పేదింట సంతోష ‘సమీర’O
చదువుల తల్లికి బోన్మ్యారో క్యాన్సర్ కాళ్లు పనిచేయక చక్రాల కుర్చీకి పరిమితం తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్ జారీతో అందని పెన్షన్ వైకాపా సమన్వయకర్త చొరవతో కలెక్టర్ దృష్టికి సమస్య పెన్షన్ బదులు పూర్తిస్థాయి చికిత్సకు స్వప్నిల్ దినకర్ చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రొట్టె విరిగి నేతిలో పడటమంటే బహుశా ఇదేనేమో! శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలిక ఆర్థిక అండ కోసం వెళితే సమస్యకు శాశ్వత పరిష్కారమే సూచించే విధంగా జిల్లా ఉన్నతాధికారి చొరవ తీసుకోవడం విశేషం. ఇచ్ఛాపురం మండ

DV RAMANA


సామ్రాజ్యవాదానికి ‘కర్మ సిద్ధాంతం’ ఇచ్చిన తీర్పు!
ఒకప్ప్పుడు ప్రపంచంలోని 30 శాతానికి పైగా భూభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని, ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’గా వెలిగిన బ్రిటన్ నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కాలంలోనే ఏకంగా ఆరుగురు ప్రధాన మంత్రులు (డేవిడ్ కెమెరాన్ నుంచి బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, తాజాగా కేర్ స్టార్మర్ వరకు) గద్దె దిగడం ఆ దేశ రాజ్యాంగ వైఫల్యానికి నిదర్శనం కాదు, దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న తప్ప్పుడు విధానాల పర్యవసానం. ప్రపంచవ్యాప్తంగా నాడు బ్రిటీ

NVS PRASAD


పేరులో ఆజాదీ.. పీవోకేలో లేనిదే అది!
యుద్ధాలు, దండయాత్రలు చేసి ఇతర దేశాలను ఆక్రమించి తమలో కలిపేసుకోవడం అందరికీ తెలిసిందే. వేల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నదే. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులను చూస్తున్నాం. అయితే ఇతర ప్రాంతాలను, దేశాల్లోకి చొరబడి ఆక్రమించుకోవడంతో ఆగకుండా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, చివరికి భాషను మార్చేయడం, జనాభా స్వరూపాన్ని మార్చేసి రాజకీయాలను కబ్జా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడది జరుగుతోంది. ఈ దురాక్రమణను ఒక ప్

DV RAMANA


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY


అమ్మవారి ఉత్సవాలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకులు మృతి పలాస ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు కేసు నమోదు చేసిన వజ్రపుకొత్తూరు పోలీసులు (సత్యంన్యూస్, వజ్రపుకొత్తూరు) వజ్రపుకొత్తూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపీనాథపురం గ్రామ
SATYAM DAILY


ఎల్నినోలన్నీ కరువు కారకాలు కావు!
ఇతర వాతావరణ మార్పులు తోడైతేనే అనావృష్టి శీతాకాలంలో మొదలైతే రుతుపవనాల నాటికి బలహీనం అయితే దాని ప్రభావంతో ఐదేళ్లూ ఎండలే ఎండలు సాధారణ పెరుగుదలను మించిపోతాయని ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచాన్ని ఇప్పటికే ఎల్నినో భయాలు వెంటాడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగితే ఎల్నినో సంభవిస్తుందని, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో వచ్చినప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్

DV RAMANA


ఫారాలు ఎక్కడ ‘సర్ ’?
పంపిణీ జరగకుండానే 75 శాతం పూర్తయిందంటున్న బీఎల్వోలు బూత్లలో ఓటర్లను గుర్తించడానికి అష్టకష్టాలు 2002 తర్వాత ప్రాంతం మారితే ఓట్లను సరిచూసుకోవాల్సిందే అడుగేయని బీఎల్వోలు, ఆసక్తి చూపని బీఎల్ ఏలు కార్పొరేషన్లో ‘సర్ ’ దెబ్బకు ఓట్ల గల్లంతు ఖాయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 75 శాతం ఓటర్లను నిబంధనలకు అనుగుణంగా అనుసంధానించామని ప్రకటించిన బీఎల్వోలు వాస్తవానికి 30 శాతం కూడా ఓటర్లను అనుసంధానించకపో
Prasad Satyam


టిడ్కో లబ్ధిదారులకు నగదు రీఫండ్
9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు 1,912 మందికి డిపాజిట్ మొత్తం వెనక్కి శ్రీకాకుళం నగరంలో ఖాతాల్లో జమ చేసేందుకు నిధుల విడుదల (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని డిపాజిట్ చెల్లించినప్పటికీ ఇళ్లు లేదా ఫ్లాట్లు కేటాయించబడని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. సుమారు తొమ్మిదేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు వారు చెల్లించిన పూర్తి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 19న ప్రభుత్వం తీసుకున్న విధానపరమై

BAGADI NARAYANARAO


‘హోం’ పదవి కావాలా.. నాయనా!
‘నేనే హోం మంత్రి అయితే’.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్కల్యాణ్ నోటి నుంచి ఈ మాట తరచూ వినపడుతుంటుంది. దీనికి కొనసాగింపుగా ఆయన చేసే విపరీత వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా మరోసారి కాకినాడలో ఆయన ఇదే రీతిలో స్పందించడం, ఈసారి మరింత దూకుడుగా మాట్లాడుతూ తనది కాని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘నేను హోంమంత్రిని కాను. అది క్రిమినల్స్ అదృష్టం. హోంమంత్రిగా ఉంటే నేరస్తులను వదిలిపెట్టేవాడిని కాను. హోంమంత్రిని కాకపోయినా ఉప ముఖ్యమంత

DV RAMANA


ఎండల్లో ఎన్యుమరేటర్లు... ఏసీ గదుల్లో విధానాలు
జనాభా లెక్కలు కాదు... దేశ భవిష్యత్తు మ్యాప్! డిజిటల్ భారత్కు జనగణన పరీక్ష క్షేత్రస్థాయి కష్టాలే గణాంకాల నాణ్యతకు ప్రమాణం విజయమా? వైఫల్యమా? నిర్ణయించేది ఫీల్డ్ సిబ్బందే (సత్యంన్యూస్,శ్రీకాకుళం) భారతదేశ భవిష్యత్ విధానాలు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలకు పునాది వేసేది జనాభా గణన. దేశంలోని ప్రతి పౌరుడి ఉనికి, జీవన పరిస్థితులు, సామాజిక-ఆర్థిక స్థితిగతులను నమోదు చేసే ఈ మహత్తర ప్రక్రియ కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాదు.. ప్రభుత్వ ప్రణాళిక

NVS PRASAD


కథలో బంగారం ఉందా... సమంతే బంగారమా?
కథ 1980-90ల కాలంలో మొదలవుతుంది. అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అలియాస్ హనీ ఓ డాక్టర్. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ (సమంత)ను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? ఇంట్లో తంతారని భయపడి మూడేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా చెక్కేస్తాడు. కట్ చేస్తే... చెల్లెలి పెళ్లి కుదరడంతో, తప్పనిసరై భార్యాసమేతంగా సొంత ఊరు ‘బల్లవరం’లో ల్యాండ్ అవుతాడు. ఇక అనిరుధ్ తండ్రి (ఆనంద్) మామూలోడు కాదు, ఊళ్ళో పెద్ద పొలిటీషియన్. ఆచారాలు, పట్టింపులు ఎక్కువ ఉన్న పెద్ద కుటుంబం.
Guest Writer


తగ్గిన చమురు ధర.. మన దరిచేరదా?
ఉపశమించిన పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారీగా దిగివచ్చిన ముడి ఇంధన ధరలు అయినా రిటైల్ ధరలు తగ్గించని చమురు కంపెనీలు ఇప్పుడే సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు నష్టాలు భర్తీ అయ్యేవరకు బాదుడు భరించక తప్పదట (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ప్రజలు కూడా ఈ హెచ్చుతగ్గులను ఆమోదించి సర్దుకుపోక తప్పదు. కానీ కొరత ఏర్పడినప్పుడు ధరలు పెరగడమే తప్ప.. కొరత తీరినప్పుడు పెరిగిన ధర తగ్గడం తెలియని ఒకే ఒక్క స

DV RAMANA


పతనం ప్రమాదంలో చైనా!
అతి సర్వత్ర వర్జయేత్.. అన్నారు పెద్దలు. దీనర్థం ఏమిటంటే.. ఏదైనా మితంగానే ఉండాలి. మోతాదు మించితే అనర్థాలు తప్పవు. మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాకు పోటీగా ప్రపంచంలో ఒక స్థిరమైన మహాశక్తిగా ఎదుగుతున్న దేశం గా ఒక్క చైనా మాత్రమే నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు నూతన ఆవిష్కరణల్లోనూ ముందువరుసలో ఉన్న చైనా తయారీ రంగంలోనూ అద్భుత పనితీరు కనబరుస్తూ.. అక్కడ తయారుకాన

DV RAMANA


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY


భారత విమానయానానికి ఆకాశమే హద్దు
యువతకు 15 రెట్ల ఉపాధి అవకాశాలు ఒకే రోజులో 5.3 లక్షల మంది ప్రయాణం గ్లోబల్ కంపెనీల చూపు భారత్ వైపు.. 100% విదేశీ పెట్టుబడులు దేశీయ తయారీకి జాతీయ పౌర విమానయాన విధానం 2016 బూస్ట్ అంతర్జాతీయ కేంద్రంగా భారత్-2047 లక్ష్యాల దిశగా అడుగులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భారతదేశ విమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. దేశీయ విమానయాన పురోగతి, వ్యూహాత్మక మార్పులు, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ‘సత్యం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ని

NVS PRASAD


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త రికార్డు
ఎట్టకేలకు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ప్రపంచాన్ని వణికించిన ఈ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలై.. నాలుగు నెలల్లో ఒక ముగింపునకు వచ్చింది. శాంతి ఒప్పందం షరతులేమిటి? వాటిని అన్ని పక్షాలు తూచా తప్పకుండా అనుసరిస్తాయా.. లేదా?? అన్న సందేహాలను పక్కనపెడితే ప్రస్తుతానికైతే యుద్ధం ఆగింది. ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ దీనికంటే చాలాముందు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి మాత్రం తుది ఎప్పుడో అంతుచిక్కడం లేదు. పలుమార్లు

DV RAMANA


చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ 50 ఏళ్ల సమస్యకు సుఖాంతం ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం మురుగు కాలువ పనులు ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే
Prasad Satyam


రిలీజ్ తర్వాత కొత్త సీన్స్ జోడించారు!!
సినిమా థియేటర్లలోకి వచ్చాక కూడా మార్పులు చేయడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ప్రేక్షకులను మరింతగా అలరించడానికో, లేదా వచ్చిన విమర్శలను బట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికో మేకర్స్ ఒక్కోసారి రిలీజ్ తర్వాత కొత్త సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కడతారు, కలెక్షన్లు కూడా అమాంతం పెరుగుతాయి. తాజాగా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో సహా టాలీవుడ్లో ఇలా ఎక్స్ట్రా సీన్లు జోడించిన ఆసక్తికర చిత్రాల విశేషాలు ఇవే.. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ఎక్స్
Guest Writer


చట్టం వర్సెస్ అంతరాత్మ
భారతీయ సామాజిక, చట్టపరమైన ముఖచిత్రంలో నిశ్శబ్దంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ‘వ్యభిచారం’ పట్ల సమాజం, చట్టం అవగతం చేసుకుంటున్న తీరు. ఒకప్పుడు సమాజం దృష్టిలో ‘పాపం’గా భావించబడి, ఆ తర్వాత చట్టం దృష్టిలో ‘నేరం’గా రూపాంతరం చెంది, నేడు ఇరవై ఒకటో శతాబ్దపు ఆధునిక న్యాయవ్యవస్థ పరిధిలో ‘వ్యక్తిగత హక్కు’గా చట్టబద్ధత సాధించే స్థాయికి ఈ భావన చేరుకుంది. అయితే, ఈ సుదీర్ఘ పరిణామక్రమం చట్టాల పుస్తకాల్లో స్పష్టతను తెచ్చిందేమో కానీ, మానవ మనస్సాక్షిలో, సామాజిక నైతికతలో ఒక నిరంతర అంతర్మథనాన్ని రే

DV RAMANA


‘వారణాసి’కే సినిమా చూపిస్తున్నారు
ప్రస్తుతం భారతీయ చలన చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏమైనా ఉందీ అంటే అది ‘వారణాసి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అపజయం అంటూ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఇది. దానికి తోడు మహేష్ బాబు తోడయ్యాడు. ఇండియానా జోన్స్ లాంటి కథ, అందులో రామాయణం రిఫరెన్సులు, రాముడిగా మహేష్బాబు, ప్రియాంకా చోప్రా హీరోయిన్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.. ఇలా ఈ సినిమా నిండా ప్రత్యేకతలే. ఈ సినిమా బడ్జెట్ ఎంతన్నది ఇప్పటికీ ఫజిలే. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఓ టాక్ నడుస్తోంది.
Guest Writer


డిగ్రీలకు ముగింపు..? నైపుణ్యాలదే భవిష్యత్తు!
ఒకప్పుడు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ వంటి డిగ్రీలు ఉద్యోగ భద్రతకు గ్యారంటీగా భావించేవారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, భారీ జీతాలు, విదేశీ అవకాశాలు యువతను ఈ కోర్సుల వైపు ఆకర్షించాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా జరుగుతున్న మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం, ఆటోమేషన్ విస్తరణ నేపథ్యంలో కేవలం డిగ్రీలు మాత్రమే సరిపోవని స్పష్టమవుతోంది. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో డిగ

DV RAMANA


సిక్కోలు చెంత.. సేంద్రియ సంత
ఆరోగ్య సమాజ నిర్మాణానికి వినూత్న యత్నం దార్లపూడి రవితో కృషితో ఏర్పాటు విద్యావంతులైన రైతుల పంటలతోనే స్టాల్స్ అందుబాటులో సేంద్రియ విత్తనాలు సైతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆరోజు ఆదివారం.. ఉదయం పూట నగరంలోని 80 అడుగుల రోడ్డులో వెళ్తుంటే.. బృందావనం ఫంక్షన్ హాల్ పక్కనున్న ఖాళీ స్థలంలో టెంట్లు వేసి ఉండటం.. వాటిలో కాస్త జనం ఉండటం.. అక్కడే రోడ్డుపైన కార్లు, బైకులు పెద్దసంఖ్యలో ఉండటం చూసి ఏదో ఫంక్షన్ జరుగుతుందనుకున్నాను. కానీ పక్కనే రెండు పెద్ద ఫంక్షన్ హాళ్లు ఉండగా ఖాళ

DV RAMANA


తప్ప్పుమీద తప్ప్పు.. దిద్దుకుంటే ఒట్టు!
ANMల ప్రమోషన్ల జాబితా నుంచి ఆరుగురి తొలగింపు ఇందుకు అనుసరించిన పద్ధతేంటో ఎవరికీ తెలియదు ఎన్ని అక్రమాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడమే కారణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కేవలం తప్ప్పులు చేయడానికే జీతాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేని డీఎంహెచ్వోలు, పైసలిస్తే ఏ ఫైల్నైనా ఓకే చేసే మిగిలిన అధికారులు ఉన్నచోట తప్ప్పులు కాక ఒప్ప్పులు జరుగుతాయనుకోవడం పొరపాటే. అయితే ఆ తప
Prasad Satyam


రిమ్స్లో ప్రిస్క్రిప్షన్.. దొరికేది మందుల షాపులో!
సరఫరా నిలిచిపోవడంతో పెరిగిన ఆర్థిక భారం మందుల కొరతతో విలవిలలాడుతున్న రిమ్స్ ఫీడ్బ్యాక్లో అసంతృప్తి.. రోగుల్లో ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రిమ్స్లో రోగులకు అందుతున్న సేవలపై రోజుకు 20 నుంచి 30 మంది రోగుల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. రోగులంతా మందుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వం రిమ్స్ అధికారుల నుంచి వివరణ కోరుతోంది. అయినా మందుల సరఫరా జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోధనా ఆసుపత్రులలో సుమారు 500 నుంచి 600

BAGADI NARAYANARAO


యుద్ధం ముగిసింది.. ఉత్కంఠ మిగిలింది!
అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేసిన శాంతి ప్రకటనతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఇక అంతా కుదురుకుంటుందని, అన్ని వ్యవస్థలూ మళ్లీ గాడిలో పడతాయని ఆశపడుతున్నది. అయితే అప్పుడే అయిపోలేదు.. ఇంకా మిగిలే ఉంది.. అన్నట్లు అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అది చాలాసార్లు ఉల్లంఘనకు గురైనట్లే ఇప్పుడు ప్రకటించిన 60 రోజుల ట్రయల్ కాలంలో కూడా అదే జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. తాజా ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఇరాన్పై అమెరికా దాడు

DV RAMANA


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ
Prasad Satyam


IT నిపుణుడు.. అయ్యాడు మట్టిమనిషి!
లక్షల్లో జీతం.. దేశవిదేశాల్లో ఉన్నతోద్యోగం కానీ కల్యాణ్కిషోర్ను సొంతూరికి లాక్కొచ్చిన అభిలాష మూడేళ్ల క్రితం సొంత భూముల్లోనే ఆర్గానిక్ సేద్యం సిక్కోలు సంతలో స్వయంగా తన ఉత్పత్తుల విక్రయం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటో చేశారా.. నెలలో రెండు ఆదివారాల్లో నగరంలో జరిగే సిక్కోలు సంతలోని స్టాల్లో నిలబడి మామిడి పళ్లు అమ్ముతున్న వ్యక్తి వ్యాపారి కాదు. తన పంటను తనే అమ్ముకుంటున్న ఔత్సాహిక రైతు. అయితే పట్టుకతో రైతు కాదు.. ఆయనది వ్యవసాయ కుటంబమÖ కాదు. ఉన్నత విద్యావంతుడైన

DV RAMANA


అయోధ్య రామాలయంలో విరాళాల మిస్టరీ
కోట్ల రూపాయలు మాయమయ్యాయా? రాజకీయ దుమారమా? లేక లెక్కల్లో పొరపాటా? అయోధ్య రామాలయం... కోట్లాది హిందువుల ఆరాధ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ హుండీల్లో విరాళాలు సమర్పిస్తున్నారు. ఆలయం ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తికాకముందే వేల కోట్ల రూపాయల నిధులు ట్రస్ట్ ఖాతాల్లోకి చేరాయి. అయితే ఇప్పుడు అదే విరాళాలపై అనుమానాల మబ్బులు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల విరాళాలు లెక్కల్లో కనిపించడం లేదంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారాన
SATYAM DAILY


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,
Guest Writer
రాజకీయాలు


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత
క్రీడలు
ప్రాంతీయం


చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ 50 ఏళ్ల సమస్యకు సుఖాంతం ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం మురుగు కాలువ పనులు ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే


సిక్కోలు డ్రెయిన్లకు ‘ఛాలెంజ్ ’
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం మిర్తిబట్టికి అనుసంధానం.. నాగావళిలో విలీనం డీపీఆర్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో శ్రీకాకుళంలో కాల్వలు లేని ప్రాంతాల్లో పూర్తిగా వాటిని నిర్మించడం, మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించి కాలువలకు కనెక్టివిటీ ఇవ్వడం, మిర్తిబట్టి నుంచి వాంబే కాలనీ వద్ద మురుగునీటిని ప్యూరిఫై చేసి నాగావళిలోకి మిగిలిన నీటిని వదిలే ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో రెండు రోజుల పాటు


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట
సంపాదకీయం


పేరులో ఆజాదీ.. పీవోకేలో లేనిదే అది!
యుద్ధాలు, దండయాత్రలు చేసి ఇతర దేశాలను ఆక్రమించి తమలో కలిపేసుకోవడం అందరికీ తెలిసిందే. వేల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నదే. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులను చూస్తున్నాం. అయితే ఇతర ప్రాంతాలను, దేశాల్లోకి చొరబడి ఆక్రమించుకోవడంతో ఆగకుండా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, చివరికి భాషను మార్చేయడం, జనాభా స్వరూపాన్ని మార్చేసి రాజకీయాలను కబ్జా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడది జరుగుతోంది. ఈ దురాక్రమణను ఒక ప్

DV RAMANA
12 hours ago2 min read


‘హోం’ పదవి కావాలా.. నాయనా!
‘నేనే హోం మంత్రి అయితే’.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్కల్యాణ్ నోటి నుంచి ఈ మాట తరచూ వినపడుతుంటుంది. దీనికి కొనసాగింపుగా ఆయన చేసే విపరీత వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా మరోసారి కాకినాడలో ఆయన ఇదే రీతిలో స్పందించడం, ఈసారి మరింత దూకుడుగా మాట్లాడుతూ తనది కాని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘నేను హోంమంత్రిని కాను. అది క్రిమినల్స్ అదృష్టం. హోంమంత్రిగా ఉంటే నేరస్తులను వదిలిపెట్టేవాడిని కాను. హోంమంత్రిని కాకపోయినా ఉప ముఖ్యమంత

DV RAMANA
1 day ago2 min read


పతనం ప్రమాదంలో చైనా!
అతి సర్వత్ర వర్జయేత్.. అన్నారు పెద్దలు. దీనర్థం ఏమిటంటే.. ఏదైనా మితంగానే ఉండాలి. మోతాదు మించితే అనర్థాలు తప్పవు. మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాకు పోటీగా ప్రపంచంలో ఒక స్థిరమైన మహాశక్తిగా ఎదుగుతున్న దేశం గా ఒక్క చైనా మాత్రమే నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు నూతన ఆవిష్కరణల్లోనూ ముందువరుసలో ఉన్న చైనా తయారీ రంగంలోనూ అద్భుత పనితీరు కనబరుస్తూ.. అక్కడ తయారుకాన

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY
1 day ago2 min read


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY
4 days ago1 min read


గిరిజన మహిళ హత్య!
చెరువులో మృతదేహం లభ్యం కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు (సత్యంన్యూస్, పాలకొండ) తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి త
SATYAM DAILY
Jun 111 min read
ప్రత్యేక కథనాలు


రిమ్స్ పారిశుధ్య కాంట్రాక్టులో.. కోట్ల రూపాయల మాయాజాలO?
తక్కువ వేతనాలు.. భారీ బిల్లులు.. ఉద్యోగాల కోసం లక్షల వసూళ్ల ఆరోపణలు పారిశుధ్య కార్మికుల కన్నీటి వెనుక ఎవరి ఆశీర్వాదం? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్య సేవల నిర్వహణ పేరుతో జరుగుతున్న వ్యవహారాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నప్పటికీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం, ఒకే విధి నిర్వహిస్తున్న సిబ్బందికి వేర్వేరు వేతనాలు చెల్లించడం, ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు

BAGADI NARAYANARAO
11 hours ago


కలెక్టర్ ఉదారత్వం.. పేదింట సంతోష ‘సమీర’O
చదువుల తల్లికి బోన్మ్యారో క్యాన్సర్ కాళ్లు పనిచేయక చక్రాల కుర్చీకి పరిమితం తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్ జారీతో అందని పెన్షన్ వైకాపా సమన్వయకర్త చొరవతో కలెక్టర్ దృష్టికి సమస్య పెన్షన్ బదులు పూర్తిస్థాయి చికిత్సకు స్వప్నిల్ దినకర్ చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రొట్టె విరిగి నేతిలో పడటమంటే బహుశా ఇదేనేమో! శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలిక ఆర్థిక అండ కోసం వెళితే సమస్యకు శాశ్వత పరిష్కారమే సూచించే విధంగా జిల్లా ఉన్నతాధికారి చొరవ తీసుకోవడం విశేషం. ఇచ్ఛాపురం మండ

DV RAMANA
11 hours ago


సామ్రాజ్యవాదానికి ‘కర్మ సిద్ధాంతం’ ఇచ్చిన తీర్పు!
ఒకప్ప్పుడు ప్రపంచంలోని 30 శాతానికి పైగా భూభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని, ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’గా వెలిగిన బ్రిటన్ నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కాలంలోనే ఏకంగా ఆరుగురు ప్రధాన మంత్రులు (డేవిడ్ కెమెరాన్ నుంచి బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, తాజాగా కేర్ స్టార్మర్ వరకు) గద్దె దిగడం ఆ దేశ రాజ్యాంగ వైఫల్యానికి నిదర్శనం కాదు, దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న తప్ప్పుడు విధానాల పర్యవసానం. ప్రపంచవ్యాప్తంగా నాడు బ్రిటీ

NVS PRASAD
11 hours ago
వినోదం


కథలో బంగారం ఉందా... సమంతే బంగారమా?
కథ 1980-90ల కాలంలో మొదలవుతుంది. అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అలియాస్ హనీ ఓ డాక్టర్. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ (సమంత)ను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? ఇంట్లో తంతారని భయపడి మూడేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా చెక్కేస్తాడు. కట్ చేస్తే... చెల్లెలి పెళ్లి కుదరడంతో, తప్పనిసరై భార్యాసమేతంగా సొంత ఊరు ‘బల్లవరం’లో ల్యాండ్ అవుతాడు. ఇక అనిరుధ్ తండ్రి (ఆనంద్) మామూలోడు కాదు, ఊళ్ళో పెద్ద పొలిటీషియన్. ఆచారాలు, పట్టింపులు ఎక్కువ ఉన్న పెద్ద కుటుంబం.


రిలీజ్ తర్వాత కొత్త సీన్స్ జోడించారు!!
సినిమా థియేటర్లలోకి వచ్చాక కూడా మార్పులు చేయడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ప్రేక్షకులను మరింతగా అలరించడానికో, లేదా వచ్చిన విమర్శలను బట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికో మేకర్స్ ఒక్కోసారి రిలీజ్ తర్వాత కొత్త సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కడతారు, కలెక్షన్లు కూడా అమాంతం పెరుగుతాయి. తాజాగా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో సహా టాలీవుడ్లో ఇలా ఎక్స్ట్రా సీన్లు జోడించిన ఆసక్తికర చిత్రాల విశేషాలు ఇవే.. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ఎక్స్


‘వారణాసి’కే సినిమా చూపిస్తున్నారు
ప్రస్తుతం భారతీయ చలన చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏమైనా ఉందీ అంటే అది ‘వారణాసి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అపజయం అంటూ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఇది. దానికి తోడు మహేష్ బాబు తోడయ్యాడు. ఇండియానా జోన్స్ లాంటి కథ, అందులో రామాయణం రిఫరెన్సులు, రాముడిగా మహేష్బాబు, ప్రియాంకా చోప్రా హీరోయిన్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.. ఇలా ఈ సినిమా నిండా ప్రత్యేకతలే. ఈ సినిమా బడ్జెట్ ఎంతన్నది ఇప్పటికీ ఫజిలే. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఓ టాక్ నడుస్తోంది.
bottom of page





















