top of page
స్టోరీలు


టౌన్ ప్లానింగ్పై ఏసీబీ పంజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధ

BAGADI NARAYANARAO


ఎరువుల వ్యవస్థలపై యుద్ధం దరువు!
పెట్రో ముప్పు కంటే ఇదే ప్రమాదకరం ఎరువుల తయారీకి గ్యాస్, ఉప ఉత్పత్తులే ఆధారం అవి నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమూ కష్టమే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మధ్యప్రాచ్యంలో యుద్ధజ్వాలలు. ఇరాన్పై ఇజ్రాయెల్`అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడులు.. ఫలితంగా ప్రపంచం మొత్తానికి ఇంధనం సరఫరా చేసే గల్ఫ్ దేశాల్లోని ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలు, రిఫైనరీలో మంటల్లో చిక్కుకుని నాశనమవుతున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆయిల్ సరఫరాలో

DV RAMANA


‘ప్రేమ’లో ‘ఖైదీ’ చేస్తుంది!
ముసలి ప్రేమికుల సినిమాలను చూసీ చూసీ విసిగి వేసారిన తెలుగు ప్రేక్షకులకు ఈ లేత లేత వయసు పిల్లల ప్రేమ సినిమా, ప్రేమఖైదీ, యమా నచ్చేసింది. పైపెచ్చు రామానాయుడు గారి సినిమా. ఆయన సినిమాల కధ, స్కీన్ప్లే పకడ్బందీగా ఉంటాయి. 1990లో సూపర్ హిట్టయిన ఈ ప్రేమఖైదీ సినిమాకు కథ, డైలాగులను పరుచూరి బ్రదర్స్ అందించారు. శారద జైలర్ పాత్రను చాలా పవర్ఫుల్గా మలిచారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రవీంద్రనాథ్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేశారు. చెవిలో పువ్వు సినిమా ద్వారా వైఫల్యాన్ని చవిచూసిన ఈవ
Guest Writer


కమాండర్ మొండితనమే ముంచేసింది!
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక మునక వెనుక రహస్యం అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే విషాదం ఈ విషయంలో కమాండర్, నావికుల మధ్య విభేదాలు నాయకుడిని కాదని నౌక నుంచి తప్పించుకున్న 32 మంధి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తనతో అణు ఒప్పందానికి రాలేదన్న కక్షతో అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటించి ఎనిమిది రోజులుగా విధ్వంసం సష్తిస్తోంది. సమీప కాలంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడంలేదు. అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ రాజధాని టె

DV RAMANA


అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!
ఒక నాయకుడు పోయాడు. కొత్త నాయకుడు వచ్చాడు. ఇరువైపులా ఆయుధాలు గర్జిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం కనుచూపు మేర కనిపించ డంలేదు. యుద్ధం మొదలై పది రోజులు గడిచిపోతున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ జాడ కనుగొని మట్టుబెట్టిన సంయుక్త దళాలు ఆ ఉత్సాహంతో ఇరాన్ను లొంగదీసుకో వడం పెద్దకష్టం కాదని భావించాయి. రెండు రోజులు గట్టిగా దాడులు చేస్తే ఇరాన్ పీచమణిచేయ వచ్చని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహకర్తలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు

DV RAMANA


ఎచ్చెర్ల దిశగా రాజకీయ ‘పవన’ం!
తరచూ ఆ నియోజకవర్గంలో నాగబాబు చక్కర్లు వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం అదే ప్రచార మాయలో వైకాపా నేతలు కానీ తెరవెనుక జనసేనాని వేరే వ్యూహం రెండు జిల్లాల్లో ప్రభావం చూపేలా ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఈమధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు.. అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్కు, ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం

NVS PRASAD


అసహనంతోనే అమెరికా అక్కసు!
ఒకవైపు ఇరాన్పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం అమెరికా మరోవైపు భారత్లాంటి ప్రజాస్వామ్య దేశాలపై అడ్డగోలు మాటలతోనూ మంటలు రేపుతోంది. తాజాగా అమెరికా అమాత్య వర్యుడొకరు చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చి బొమ్మ చూపించినంత పనిచేశారు. విడ్డూరమేమిటంటే అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి క్రిష్టోఫర్ లాండు రైసినా డైలాగ్ అనే వేదికలో పాల్గొనడానికి మన గడ్డపైకి వచ్చి మనల్నే కించపరిచేలా వాచాలత ప్రదర్శించారు. భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసె

DV RAMANA


గిరగిరా.. మేయర్ గిరీ!
వరం వారసుల మధ్య పదవి పోటీ ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రసవత్తర పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపల్ ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియకపోయినా.. శ్రీకాకుళం నగర రాజకీయ ముఖచిత్రం రోజుకోరూపం సంతరించుకుంటోంది. ప్రస్తుత ముఖచిత్రంతో ఎన్నికల ప్రక్రియ జరిగితే మేయర్గా మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పంచాయతీలను విడగొట్టడం, కొత్త పంచాయతీలను కలుపుకోవడం వంటివి జరిగితే మాత్రం రిజర్వేషన్లలో మార్పు తధ్యం. మేయర్ పదవి మహిళకు కేటాయించినా జనరల్కు రిజర్వ్ చేసినా తెలుగు

NVS PRASAD


ఆ ఒక్క ఓవర్ తేడా కొట్టి ఉంటేనా...
మ్యాచ్ని మలుపు తిప్పిన మూమెంట్ అదే! టీ`20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్కి దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2026 వరల్డ్ కప్ని మొదలెట్టిన భారత్, మార్చి 8న న్యూజిలాండ్తో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో 253 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు, కేవలం 7 పరుగుల తేడాతో గెలిచి.. ఊపిరి పీల్చుకుంది. భారత బ్యాటింగ్లో సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ మెరుపులు మెరిపించగా ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర

NVS PRASAD


కమండలంలో కలిసిపోయిన ‘మండల్’
బీహార్లో రెండు ‘పరివార’ల కథ ప్రాంతీయ పార్టీల బలాన్ని మింగేస్తున్న బీజేపీ మరికొన్నేళ్లలో బాబు కూడా నితీష్ బాటలో నే ఉత్తరాది రాజకీయం తరచుగా ‘మండల్ వర్సెస్ కమండల్’గా ఉండేది. అంటే ఓబీసీల స్వయంప్రతిపత్తి (మండల్), హిందూ కులాలన్నింటినీ ఏకం చేయాలనే హిందుత్వ పోరాటం (కమండల్) మధ్య ఘర్షణన్నమాట. ఎప్ప్పుడైతే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముందువరుసకు వచ్చారో తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కమండల్ (బీజేపీ) తో పొత్తు పెట్టుకునే మండల్ రాజకీయం చేశారు. ఇప్ప్పుడు ఏకంగా తన ముఖ్యమంత్రి పదవిని వద

NVS PRASAD


మనపక్కనే అమెరికా బల్లెం!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రేగుతుంటే, వాటి చిటపటలు హిందూ మహాసముద్రంలో కనిపిం చడమేమిటి? యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని హిందూ మహాసముద్ర జలాల్లో పయనిస్తూ తన దేశంవైపు సాగుతున్న ఇరాన్ యుద్ధనౌకను ఎటువంటి నిబంధనలు, అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాలు పాటించకుండా.. అంతకుమించి ఎటువంటి హెచ్చరికలు లేకుండానే తన మానాన తను పోతున్న ఇరాన్ యుద్ధనౌకపై అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసి నౌకతోసహా వందమందిని జలసమాధి చేయ డాన్ని ఏ యుద్ధనీతి, నిబంధనలు కూడా అంగీకరించవు. కానీ నోరున్నోడిదే రాజ్యం అన్నట్లు అమెరికా ఇష్టా

DV RAMANA


కల నెరవేరింది.. కలత మిగిలింది!
విశాఖ రైల్వే జోన్ వచ్చినా ప్రయోజనాలు పాక్షికమే దక్షిణకోస్తాలో చోటు దక్కని ఉద్దానం ప్రాంతం వాల్తేర్ నుంచి విడిపోయిన పర్యాటక, ఖనిజ మార్గాలు ఒడిశా కోసం ఏపీ ప్రయోజనాలకు విఘాతం నాయకులు పట్టించుకోకుంటే తీరని నష్టం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాష్ట్రప్రజల దశాబ్దాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ నిరీక్షణ, అలుపెరుగని పోరాటం ఫలితంగా రాష్ట్రానికి సొంత రైల్వేజోన్ సమకూరుతున్నది. రైల్వేల్లోని కొందరు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. వీలైనంతవరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అధికారికంగా

DV RAMANA


‘అమృత’మే విషమైంది..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. కాలువేదో, పైప్లైన్ ఏదో కనిపించడంలేదు కదూ..! ఇది నిజమే. దీనికోసం చెప్ప్పుకోవాలంటే.. రాజుగారి కొడుకులు ` ఏడు చేపల కథ చెప్ప్పుకోవాలి. అంత ఉపోద్ఘాతం కంటే నగరంలో పారిశుధ్యం మెరుగుపడకపోవడానికి కారణం మున్సిపల్ హెల్త్ అధికారులదేనని చెప్పడం సులువు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అ మృ త్ పథకం శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎప్ప్పుడు వచ్చిందో అప్పట్నుంచే కాలువల్లోకి తాగునీటి గొట్టాలొచ్చాయ

NVS PRASAD


ఈ బుడతడు.. తండ్రి కలలకు వారసుడు!
ఆరేళ్ల చిరుప్రాయంలోనే బాడీబిల్డర్ అవతారం తనకంటే పెద్దవారిని, ప్రొఫెషనల్స్కు సవాల్ జూనియర్ ముంబైశ్రీ టైటిల్ సొంతం న్యాయనిర్ణేతలనే ఔరా అనిపించిన రచిత్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటో చూశారా? ఒక బక్కపలచని బాలుడు తనకంటే పెద్దవారు, బలశాలులు అయినవారి మధ్య కండల ప్రదర్శన చేస్తున్నట్లున్న ఆ ఫొటోలోని దశ్యం చూసి ఆ బాలుడి సరదా తీర్చడానికి ఆయన చుట్టూ కండలవీరులు నిలబడి ఫొటోకు ఫోజులిచ్చారని అనుకుంటే పొరపాటే. ఆ బాలుడిది సరదా కాదు.. అదో కఠోర సంకల్పం. సగంలో ఆగిపోయిన తండ్రి కలను

DV RAMANA


మీరు కట్టండి.. మేం కొట్టేస్తాం!
అక్రమాస్తుల కేసుల కథలన్నీఅర్థాంతరంగానే కంచికి! లంచాలు తీసుకునే చిన్న చేపలకు పెద్దశిక్షలు ఆస్తులు కూడగట్టిన అవినీతి తిమింగలాలకు రక్షణ ట్రయల్స్కు వెళ్లిన కేసులను కూడా విత్డ్రా చేసుకుంటున్న సర్కారు ఏసీబీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంటే కేసులు పెట్టండి’.. అంటూ ఒకవైపు ఏసీబీని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఈ తరహా కేసులను పైస్థాయిలోనే విత్డ్రా చేసుకుంటోంది. దీనివల్ల అవినీతిని ని

NVS PRASAD


నిజాయితీకి కులం కాటు!
ఉత్త పుణ్యానికి కొత్త కమిషనర్ సస్పెన్షన్ అగ్గిమీద గుగ్గిలమైన ఆయన సామాజికవర్గం దాన్ని డైవర్ట్ చేయడానికి మరో అధికారిపై వేటు సస్పెండైన ఇద్దరికీ నిజాయితీపరులుగా పేరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు సస్పెన్షన్పై ఆయన సామాజికవర్గం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహనరావును సస్పెండ్ చేశారా? అంటే.. ఔననే ఉద్యోగవర్గాలు అంటున్నాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన జగన్

NVS PRASAD


రండి.. స్వదేశాన్ని సుసంపన్నం చేద్దాం!
డాలర్ డ్రీమ్స్.. నిన్నటివరకు భారతీయ చదువరులు ఇవే కలలు కనేవారు. ‘అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించి దర్జాగా బతకాలి’.. స్థూలంగా డాలర్ డ్రీమ్స్ సారాంశం ఇదే. కానీ ఇటీవలి కాలం లో ఆ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. అమెరికాలోని వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు తీసుకుం టున్న నిర్ణయాలే అక్కడి ప్రవాస భారతీయులపాలిట శరాఘాతాలుగా మారుతున్నాయి. కాగా ట్రంప్ సర్కారు నిర్ణయాలు మింగుడుపడక అమెరికన్లే స్వదేశాన్ని వీడి ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లేవారి కంటే అమెరికా న

DV RAMANA


విధానాల రూపకర్త.. సంక్షోభ పరిష్కర్త
కొత్త రైల్వేజోన్ ఆర్థిక సారథి మనవాడే ప్రిన్సిపాల్ ఫైనాన్షియ అడ్వయిజర్గా డాక్టర్ హరిప్రసాద్ కవిటికి చెందిన ఆయన ఐఆరఏఎస్ అధికారి మూడు దశాబ్దాలకుపైగా అనుభవం, సమర్థత తెలుగు అధికారి నియామకం శుభ సంకేతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆంధ్రుల చిరకాల కోరిక అయిన విశాఖ రైల్వేజోన్ క్రమంగా సాకారమవుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కొంత ఆలస్యమైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్టల్) రైల్వేజోన్ కార్యకలాపాలు సాధించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటి

DV RAMANA


నిశ్శబ్దపు హోరు
మనుషుల మధ్య కనెక్టివిటీ కోసం మన జీవితాల్లోకి ప్రవేశించిన సాంకేతికత, విచిత్రంగా ఒంటరితనాన్ని పెంచింది. నేటి వేగవంతమైన, హైపర్-కనెక్టెడ్ ప్రపంచంలో ఒక ఆందోళనకరమైన ధోరణి వేళ్లూనుకుంది. ప్రతిదానిని హేతుబద్ధీకరించడం, ప్రాథమిక మానవీయ విలువల పట్ల ఉదాసీనత పెరుగుతున్నాయి. ఒకప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా సమాజాలు ఏకమయ్యేవి, కానీ ఇప్పుడు చాలామంది ‘ఏది జరిగేది అదే జరుగుతుంది’ అనే విధివాదంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఈ గూడుపుఠాణీ ఉదాసీనత కేవలం వ్యక్తిగతమైనది కాదు.. ఇది నాగరికత నైతిక నిర్మాణాని

NVS PRASAD


సొంత గడ్డ మీదే చితక్కొట్టి..
ఇప్పుడు అందరూ టి-20 వరల్డ్ కప్ కోసం.. సూపర్`8.. సెమీ ఫైనల్స్లో ఇండియా ఆడుతున్న మ్యాచ్ల కోసమే మాట్లాడుకుంటున్నారు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో ఓ చిన్న అనామక జట్టు జమ్మూ కాశ్మీర్ సాధించిన అద్భుత విజయాన్ని ఎవరూ ఎంజాయ్ చేయడంలేదు. నిజంగా 67 ఏళ్ల రంజీ చరిత్రలో ఇదో సంచలనం! నిజానికి మిగతా రాష్ట్రాలు వేరు.. జమ్మూ కాశ్మీరు క్రికెట్ పరిస్థితి వేరు! అక్కడ ఇప్పటికీ సరైన క్రీడా వసతులు లేవు.. ప్రాక్టీస్ చెయ్యడానికి సరైన గ్రౌండ్స్ లేవు.. అసలు వాళ్ల దగ్గర ఉన్నది రెండే రెండు టర్ఫ్ పిచ్లు! ఇ
SATYAM DAILY


ఖమేనీ అంతం స్వయంకతం.. సౌదీ ప్రోద్బలం!
భద్రతా నియమాలను ఖాతరు చేయని పాలకులు శత్రువుల నిఘాలో ఉన్న నేతతో బహిరంగ భేటీ మరోవైపు ట్రంప్ను ఎగదోసిని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మత, వాణిజ్యపరమైన శత్రుత్వమే కారణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తమను సవాల్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా వేటాడి మట్టుబెట్టాయి. తద్వారా మూడున్నర దశాబ్దాలకుపైగా సాగిన ఖమేనీ శకానికి చరమగీతం పాడాయి. తన కంటిచూపుతో ఇరానియన్లను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఒక మత నాయకుడి పాలన విషాదాంతం కావడం ప్రపంచ రాజకీయాల్లో పెను

DV RAMANA


జ్ఞాపకాల పందిరి
ధోవతి కట్టుకుని, దట్టమైన కనుబొమ్మలు, తలపాగాతో ఉన్న ఆ వ్యక్తి తన వయస్సు కంటే పెద్దవాడిగా కనిపించేవాడు. అయినప్పటికీ, తన పీఠంపై అమర్చిన బయోస్కోప్ను వీపు మీద, మెడలో వేలాడుతున్న తాళాలను అలవోకగా మోసేవాడు. మా స్కూల్ ముగిసే సమయానికి, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ, పాఠశాల దగ్గర ఉన్న మర్రిచెట్టు అరుగు మీద నిశ్శబ్దంగా వచ్చి కూర్చునేవాడు. పాఠశాల మధ్యాహ్నానికే ముగిసే శనివారాల్లో ఆయన ఎక్కువగా కనిపించేవాడు. విశాలమైన ఆ చెట్టు నీడలో నేలపై ఉంచిన బయోస్కోప్ కోసం మాలాంటి పాఠశాల పిల్లలు ఎంతో
SATYAM DAILY


మనమూ యుద్ధం చేయాల్సిందే.. ధరలతో!
ప్రపంచం మరో యుద్ధంలో చిక్కుకుంది. అంటే దీనర్ధం ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్నట్లు కాదు. దేశాలన్నీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు కాదు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా దాని ప్రభావానికి గురయినా కూడా యుద్ధబాధితుల కిందే లెక్క. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలు ఒక రకమైన నష్టాలు చవిచూస్తే.. పాల్గొనని దేశాలు మరో రకమైన ఇబ్బందులకు గురవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులకు దిగాయి. ఏకంగా సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా ముప

DV RAMANA


తగ్గింది హడావుడే.. డయేరియా కాదు!
ఆర్భాటమే తగ్గింది.. ఆందోళన అలాగే ఉంది! ఇతర ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులు మున్సిపల్ హెల్త్ విభాగం అసమర్థతే కారణం నాగావళిని మలవ్యర్థాలతో కలుషితం చేస్తున్న మాఫియా అటువైపు దష్టి సారించని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ క్లోరినేట్ చేసినా కుళాయి నీరంటే హడలిపోతున్న జనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియా అరికట్టే పేరుతో అధికారులు చేసిన హడావుడి సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ డయేరియా మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాధి మొద{ వెలుగు చూసిన ప్రాంతంలో కేసులు తగ్గ

NVS PRASAD


ఆ తరహా ఈ-కోలీ.. ప్రమాదకారి!
మలవిసర్జితాలు కలిస్తే ఈ`కోలీ బ్యాక్టీరియా ఉత్పత్తి అది ఉన్న నీరు, ఆహారం సేవిస్తే డయేరియా సంక్రమణం పరిస్థితి తీవ్రంగా ఉంటే అవుట్ బ్రేక్గా పరిగణన దీనికి సామూహిక నివారణ చర్యలే శరణ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) నగరంలోని పాతబస్టాండ్ ఆవలి ప్రాంతాల్లో నలుగురిని కబళించి, వందలాదిమందిని ఆస్పత్రులపాల్జేసిన డయేరియా (అతిసార వ్యాధి) ప్రబలడానికి తాగునీటిలో ఈ`కోలీ బ్యాక్టిరియా కలిసిపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత ఆయా ప్రాంతాý నుంచి సేక

DV RAMANA


హెల్త్ ఆఫీసర్ లేరా.. ఆయనకు బాధ్యత లేదా?!
అవినీతి తప్ప.. ఆరోగ్యం పట్టదా? మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తీరుపై విమర్శలు డయేరియాతో నగరం వణుకుతున్నా జాడలేని అధికారి కమిషన్లు దండుకోవడంలోనే తలమునకలని ఆరోపణలు ఈయనగారి పర్యవేక్షణ లోపమే శ్రీకాకుళానికి శాపం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాగునీరు కలుషితం కావడం వల్లే శ్రీకాకుళం నగర పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలింది. ఇది పరోక్షంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రకటన. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం సాయంత్రం దమ్మలవీధిలో పర్యటించినప్పుడు ఈ`కోలీ అనే బ్యాక్టీరియా

NVS PRASAD


20 టీమ్లు.. 412 శాంపిల్స్
కాలువ మీద కనెక్షన్లు తొలగింపు రంగంలోకి దిగిన ఈఎన్సీ, ఎసఈ, ఈఈ సాయంత్రానికి చేరనున్న మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వెయ్యి శాంపిల్సే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధ ప్రాతిపదికన అనే పదానికి సజీవ సాక్ష్యం చూడాలంటే.. గడిచిన నాలుగు రోజులుగా గోల్కొండ రేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి, మంగువారితోట ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, కుళాయి పనులను చూపిస్తే సరిపోతుంది. డయేరియాకు ప్రాథమిక కారణం నీరు కలుషితం కావడమేనని తేలడంతో గురువారం నుంచి 20 టీమ్లు కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాలువల మ

NVS PRASAD


కూర్మారావు వెనక్కు వచ్చేస్తారు!
ఇన్ఛార్జి కమిషనర్గా జేసీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే ఆరోగ్య సరిలేక బాధ్యత వహించని ఆర్డీఎంఏ రవీంద్ర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం రాత్రి కూర్మారావు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే గొండు శంకర్ విచారం వ్యక్తం చేశారు. మళ్లీ అదే స్థానంలోకి తెస్తామని, రెండు రోజుల సమయం ఇవ్వాలని, అంతవరకు మనసు మార్చుకోవద్దంటూ ఎమ్మెల్య

NVS PRASAD


కాపాడబోయి.. కాటుకు గురయ్యారు!
బాధ్యుల్ని సస్పెండ్ చేయాలన్న సీఎస్ పరిస్థితి అదుపులో ఉందన్న కూర్మారావు బుధవారం కేసులు పెరగడంతో కమిషనర్కు ఎసరు కాళ్లకు చక్రాలు కట్టుకు తిరుగుతున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జెట్ వేగంతో స్పందించారు.. కానీ వ్యాధి కూడా సూపర్సోనిక్ యుద్ధ విమానంలా విస్తరించేసింది. ‘సత్యం’లో సాయంత్రం 4 గంటలకు డయేరియా కథనం ఫ్లాష్ అయితే 5 గంటల లోపు కలెక్టర్ శిమ్మన్న ఆసుపత్రిలో ఉన్నారు. కమిషనర్ హనుమంతు కూర్మారావు కూడా అక్కడికే వచ్చారు. అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. శాసనస
Prasad Satyam


పోస్టుమార్టం పేరుతో తప్పులకు సమాధి
నలుగురు చనిపోయారని ఊరు కోడై కూస్తున్న పట్టని సర్కారు ఆ మేరకు తప్పుడు రిపోర్టులు రాయించుకునే ఎత్తుగడ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు సీదిరి, కష్ణదాస్లతో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ప్రభుత్వం ఆలోచన ఏంటంటే.. డయేరియాతో ఒక్కడే చనిపోయాడు.. మిగిలినవారు వేరే కారణాలతో చనిపోయారని చెప్పడం. కానీ చనిపోయిన వ్యక్తి భార్యను అడిగితే చెబుతుంది. గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో గుమ్మం దాటుతూ చనిపోయాడని! ప్రభుత్వం తన యంత్రాంగానికి ఏం ఆదేశమిచ్చిందో గ
Prasad Satyam
రాజకీయాలు


ఎచ్చెర్ల దిశగా రాజకీయ ‘పవన’ం!
తరచూ ఆ నియోజకవర్గంలో నాగబాబు చక్కర్లు వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం అదే ప్రచార మాయలో వైకాపా నేతలు కానీ తెరవెనుక జనసేనాని వేరే వ్యూహం రెండు జిల్లాల్లో ప్రభావం చూపేలా ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఈమధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు.. అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్కు, ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం


గిరగిరా.. మేయర్ గిరీ!
వరం వారసుల మధ్య పదవి పోటీ ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రసవత్తర పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపల్ ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియకపోయినా.. శ్రీకాకుళం నగర రాజకీయ ముఖచిత్రం రోజుకోరూపం సంతరించుకుంటోంది. ప్రస్తుత ముఖచిత్రంతో ఎన్నికల ప్రక్రియ జరిగితే మేయర్గా మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పంచాయతీలను విడగొట్టడం, కొత్త పంచాయతీలను కలుపుకోవడం వంటివి జరిగితే మాత్రం రిజర్వేషన్లలో మార్పు తధ్యం. మేయర్ పదవి మహిళకు కేటాయించినా జనరల్కు రిజర్వ్ చేసినా తెలుగు


కమండలంలో కలిసిపోయిన ‘మండల్’
బీహార్లో రెండు ‘పరివార’ల కథ ప్రాంతీయ పార్టీల బలాన్ని మింగేస్తున్న బీజేపీ మరికొన్నేళ్లలో బాబు కూడా నితీష్ బాటలో నే ఉత్తరాది రాజకీయం తరచుగా ‘మండల్ వర్సెస్ కమండల్’గా ఉండేది. అంటే ఓబీసీల స్వయంప్రతిపత్తి (మండల్), హిందూ కులాలన్నింటినీ ఏకం చేయాలనే హిందుత్వ పోరాటం (కమండల్) మధ్య ఘర్షణన్నమాట. ఎప్ప్పుడైతే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముందువరుసకు వచ్చారో తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కమండల్ (బీజేపీ) తో పొత్తు పెట్టుకునే మండల్ రాజకీయం చేశారు. ఇప్ప్పుడు ఏకంగా తన ముఖ్యమంత్రి పదవిని వద


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స
ప్రాంతీయం


టౌన్ ప్లానింగ్పై ఏసీబీ పంజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధ


‘అమృత’మే విషమైంది..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. కాలువేదో, పైప్లైన్ ఏదో కనిపించడంలేదు కదూ..! ఇది నిజమే. దీనికోసం చెప్ప్పుకోవాలంటే.. రాజుగారి కొడుకులు ` ఏడు చేపల కథ చెప్ప్పుకోవాలి. అంత ఉపోద్ఘాతం కంటే నగరంలో పారిశుధ్యం మెరుగుపడకపోవడానికి కారణం మున్సిపల్ హెల్త్ అధికారులదేనని చెప్పడం సులువు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అ మృ త్ పథకం శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎప్ప్పుడు వచ్చిందో అప్పట్నుంచే కాలువల్లోకి తాగునీటి గొట్టాలొచ్చాయ


నిజాయితీకి కులం కాటు!
ఉత్త పుణ్యానికి కొత్త కమిషనర్ సస్పెన్షన్ అగ్గిమీద గుగ్గిలమైన ఆయన సామాజికవర్గం దాన్ని డైవర్ట్ చేయడానికి మరో అధికారిపై వేటు సస్పెండైన ఇద్దరికీ నిజాయితీపరులుగా పేరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు సస్పెన్షన్పై ఆయన సామాజికవర్గం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహనరావును సస్పెండ్ చేశారా? అంటే.. ఔననే ఉద్యోగవర్గాలు అంటున్నాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన జగన్


తగ్గింది హడావుడే.. డయేరియా కాదు!
ఆర్భాటమే తగ్గింది.. ఆందోళన అలాగే ఉంది! ఇతర ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులు మున్సిపల్ హెల్త్ విభాగం అసమర్థతే కారణం నాగావళిని మలవ్యర్థాలతో కలుషితం చేస్తున్న మాఫియా అటువైపు దష్టి సారించని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ క్లోరినేట్ చేసినా కుళాయి నీరంటే హడలిపోతున్న జనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియా అరికట్టే పేరుతో అధికారులు చేసిన హడావుడి సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ డయేరియా మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాధి మొద{ వెలుగు చూసిన ప్రాంతంలో కేసులు తగ్గ


హెల్త్ ఆఫీసర్ లేరా.. ఆయనకు బాధ్యత లేదా?!
అవినీతి తప్ప.. ఆరోగ్యం పట్టదా? మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తీరుపై విమర్శలు డయేరియాతో నగరం వణుకుతున్నా జాడలేని అధికారి కమిషన్లు దండుకోవడంలోనే తలమునకలని ఆరోపణలు ఈయనగారి పర్యవేక్షణ లోపమే శ్రీకాకుళానికి శాపం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాగునీరు కలుషితం కావడం వల్లే శ్రీకాకుళం నగర పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలింది. ఇది పరోక్షంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రకటన. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం సాయంత్రం దమ్మలవీధిలో పర్యటించినప్పుడు ఈ`కోలీ అనే బ్యాక్టీరియా


20 టీమ్లు.. 412 శాంపిల్స్
కాలువ మీద కనెక్షన్లు తొలగింపు రంగంలోకి దిగిన ఈఎన్సీ, ఎసఈ, ఈఈ సాయంత్రానికి చేరనున్న మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వెయ్యి శాంపిల్సే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధ ప్రాతిపదికన అనే పదానికి సజీవ సాక్ష్యం చూడాలంటే.. గడిచిన నాలుగు రోజులుగా గోల్కొండ రేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి, మంగువారితోట ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, కుళాయి పనులను చూపిస్తే సరిపోతుంది. డయేరియాకు ప్రాథమిక కారణం నీరు కలుషితం కావడమేనని తేలడంతో గురువారం నుంచి 20 టీమ్లు కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాలువల మ
సంపాదకీయం


అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!
ఒక నాయకుడు పోయాడు. కొత్త నాయకుడు వచ్చాడు. ఇరువైపులా ఆయుధాలు గర్జిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం కనుచూపు మేర కనిపించ డంలేదు. యుద్ధం మొదలై పది రోజులు గడిచిపోతున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ జాడ కనుగొని మట్టుబెట్టిన సంయుక్త దళాలు ఆ ఉత్సాహంతో ఇరాన్ను లొంగదీసుకో వడం పెద్దకష్టం కాదని భావించాయి. రెండు రోజులు గట్టిగా దాడులు చేస్తే ఇరాన్ పీచమణిచేయ వచ్చని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహకర్తలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు

DV RAMANA
3h3 min read


అసహనంతోనే అమెరికా అక్కసు!
ఒకవైపు ఇరాన్పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం అమెరికా మరోవైపు భారత్లాంటి ప్రజాస్వామ్య దేశాలపై అడ్డగోలు మాటలతోనూ మంటలు రేపుతోంది. తాజాగా అమెరికా అమాత్య వర్యుడొకరు చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చి బొమ్మ చూపించినంత పనిచేశారు. విడ్డూరమేమిటంటే అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి క్రిష్టోఫర్ లాండు రైసినా డైలాగ్ అనే వేదికలో పాల్గొనడానికి మన గడ్డపైకి వచ్చి మనల్నే కించపరిచేలా వాచాలత ప్రదర్శించారు. భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసె

DV RAMANA
1d3 min read


మనపక్కనే అమెరికా బల్లెం!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రేగుతుంటే, వాటి చిటపటలు హిందూ మహాసముద్రంలో కనిపిం చడమేమిటి? యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని హిందూ మహాసముద్ర జలాల్లో పయనిస్తూ తన దేశంవైపు సాగుతున్న ఇరాన్ యుద్ధనౌకను ఎటువంటి నిబంధనలు, అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాలు పాటించకుండా.. అంతకుమించి ఎటువంటి హెచ్చరికలు లేకుండానే తన మానాన తను పోతున్న ఇరాన్ యుద్ధనౌకపై అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసి నౌకతోసహా వందమందిని జలసమాధి చేయ డాన్ని ఏ యుద్ధనీతి, నిబంధనలు కూడా అంగీకరించవు. కానీ నోరున్నోడిదే రాజ్యం అన్నట్లు అమెరికా ఇష్టా

DV RAMANA
4d3 min read
క్రైమ్


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO
Feb 193 min read


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read
ప్రత్యేక కథనాలు


ఎరువుల వ్యవస్థలపై యుద్ధం దరువు!
పెట్రో ముప్పు కంటే ఇదే ప్రమాదకరం ఎరువుల తయారీకి గ్యాస్, ఉప ఉత్పత్తులే ఆధారం అవి నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమూ కష్టమే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మధ్యప్రాచ్యంలో యుద్ధజ్వాలలు. ఇరాన్పై ఇజ్రాయెల్`అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడులు.. ఫలితంగా ప్రపంచం మొత్తానికి ఇంధనం సరఫరా చేసే గల్ఫ్ దేశాల్లోని ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలు, రిఫైనరీలో మంటల్లో చిక్కుకుని నాశనమవుతున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆయిల్ సరఫరాలో

DV RAMANA
2h


కమాండర్ మొండితనమే ముంచేసింది!
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక మునక వెనుక రహస్యం అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే విషాదం ఈ విషయంలో కమాండర్, నావికుల మధ్య విభేదాలు నాయకుడిని కాదని నౌక నుంచి తప్పించుకున్న 32 మంధి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తనతో అణు ఒప్పందానికి రాలేదన్న కక్షతో అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటించి ఎనిమిది రోజులుగా విధ్వంసం సష్తిస్తోంది. సమీప కాలంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడంలేదు. అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ రాజధాని టె

DV RAMANA
3h


కల నెరవేరింది.. కలత మిగిలింది!
విశాఖ రైల్వే జోన్ వచ్చినా ప్రయోజనాలు పాక్షికమే దక్షిణకోస్తాలో చోటు దక్కని ఉద్దానం ప్రాంతం వాల్తేర్ నుంచి విడిపోయిన పర్యాటక, ఖనిజ మార్గాలు ఒడిశా కోసం ఏపీ ప్రయోజనాలకు విఘాతం నాయకులు పట్టించుకోకుంటే తీరని నష్టం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాష్ట్రప్రజల దశాబ్దాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ నిరీక్షణ, అలుపెరుగని పోరాటం ఫలితంగా రాష్ట్రానికి సొంత రైల్వేజోన్ సమకూరుతున్నది. రైల్వేల్లోని కొందరు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. వీలైనంతవరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అధికారికంగా

DV RAMANA
4d
వినోదం


‘ప్రేమ’లో ‘ఖైదీ’ చేస్తుంది!
ముసలి ప్రేమికుల సినిమాలను చూసీ చూసీ విసిగి వేసారిన తెలుగు ప్రేక్షకులకు ఈ లేత లేత వయసు పిల్లల ప్రేమ సినిమా, ప్రేమఖైదీ, యమా నచ్చేసింది. పైపెచ్చు రామానాయుడు గారి సినిమా. ఆయన సినిమాల కధ, స్కీన్ప్లే పకడ్బందీగా ఉంటాయి. 1990లో సూపర్ హిట్టయిన ఈ ప్రేమఖైదీ సినిమాకు కథ, డైలాగులను పరుచూరి బ్రదర్స్ అందించారు. శారద జైలర్ పాత్రను చాలా పవర్ఫుల్గా మలిచారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రవీంద్రనాథ్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేశారు. చెవిలో పువ్వు సినిమా ద్వారా వైఫల్యాన్ని చవిచూసిన ఈవ


మెగాస్టార్ కోసం స్పెషల్ స్టార్ నైట్.. ఎవరి ప్లాన్ ఇది?
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు ఉన్న క్రేజే వేరు.. నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో నటించి.. ఎన్నో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసి తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న ఆయనకు గౌరవంగా కాకినాడలో స్పెషల్ డిన్నర్ జరిగింది. ఆయన చేసిన సేవలకు థాంక్స్ చెబుతూ ఆ డిన్నర్ పార్టీను గ్రాండ్ గా ఏర్పాటు చేయడం విశేషం. ఆ వేడుకను కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కు సన్మానం చేయాలనే ఉద్దేశంతో


హే బల్వంత్.. నవ్వుకోవచ్చు కానీ!
హీరోగా ‘కలర్ ఫొటో’ సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన యువ నటుడు సుహాస్.. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘హే బల్వంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గోపి అచ్చర రూపొందించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసుకుని తన తండ్రి బల్వంత్ (నరేష్) వ్యాపారాన్ని టేకప్ చేయాలని చూస్తున్న కుర్రాడు. ఐతే తండ్రి చేసే వ్యాపారమేంటో అతడికి తెలియకుండానే.. దాని మీద చా
bottom of page





















