top of page
స్టోరీలు


విచారణలన్నీ వృథాయేనా?
మరోసారి ముసిముసి ముగింపు! పీజీ రిలీవ్ వసూళ్లపై చర్యలు శూన్యం జాతీయ ఎస్టీ కమిషన్ గడువు ముగిసినా స్పందించని యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జరిగిన విచారణ కూడా నవ్వులపాలైపోబోతుందా? అంటే అవుననే సమాధానం ఇచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. MNO,FNO లుగా పని చేస్తున్న 120 మందిలో నలుగురికి జీతాలు ఇచ్చి, 116 మందిని పస్తులుంచిన కేసులో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై త్ర
Prasad Satyam


తీరంలో పోటెత్తిన రక్తపు కెరటాలు!
ఫారో దీవుల్లో సముద్ర జీవుల ఊచకోత వార్షిక వేట పేరుతో వందలాది ప్రాణుల హతం కొక్కీలతో పొడిచి, కత్తులతో నరికి కిరాతక హత్యాకాండ తీరం నిండా తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘దాదాగిరికి వచ్చినా.. దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజానికి వచ్చినా.. గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా.. రౌడీయిజంతో వచ్చినా.. ఈ పోర్టుకే బలి అవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి!’ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్న

DV RAMANA


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO


బాలూ.. స్వరకల్పన
చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ ... 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర వరకు బాలు స్వరపరచిన తెలుగు పాటల సంఖ్య రెం
Guest Writer


పాత వివాదాలు రేపడమెందుకు?
తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు.. కచ్చితంగా ఆ రాష్ట్రంలో నిలబడతాం.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేస్తాం.. అంటూ మొన్న హైదరాబాద్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్.. ఆ తర్వాత బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆంధ్రలో BRS ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే తన జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదని నిగ్గదీసిన నోటితోనే.. దానికి పూర్తి విరుద్ధ

DV RAMANA


116 మందికి జీతాలు బకాయి.. నలుగురికే వరం
ఏవోను విచారించిన త్రీమెన్ కమిటీ వేతనాల ఫైల్ మాయం.. డీఎంహెచ్వో కార్యాలయంలో కలకలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 120 మంది ఎంఎన్వో, ఎఫఎన్వోలకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వలేదన్న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు ఏవో బాబూరావు బృందంపై త్రీమెన్ కమిటీ విచారణ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే నెలలో అందాల్సిన జీతం జూన్ వచ్చినా అందలేదని ఈ నెల ఒకటిన ఇచ్ఛాపురానికి చెందిన ఒక ఉద్యోగి గ్రీవెన్స్లో కలెక్టర
Prasad Satyam


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట

BAGADI NARAYANARAO


పెద్ది.. ‘ఆట’ను మించిన ‘ఆటగాడు’
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడు. ఈ ఊరికే పేరే కాదు.. ఏ రకమైన గుర్తింపూ
Guest Writer


బీజేపీపై అన్నామలై బండ!
దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతాపార్టీ పాపం.. దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే.. మÖడడుగులు వెనక్కి అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడం సంగతెలా ఉన్నా టీ

DV RAMANA


ఆయన తనిఖీల యాత్ర.. వసూళ్లదే కీలకపాత్ర
అయ్యగారొచ్చారు.. ముడుపు కట్టండ హో నియంత్రణ తప్పుతున్న అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ తనిఖీలు, రెన్యూవల్స్, అనుమతుల పేరుతో వసూళ్లు నలుగురు ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా అక్రమాల పర్వం పెద్ద మెడికల్ షాపులు, ల్సేల్ ఏజెన్సీలే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అయ్యగారు తనిఖీ చేశారంటే ఆ షాపు సీజ్ కావాల్సిందే. మెమో ఇచ్చారంటే.. తదుపరి చర్యల్లేకుండా ముడుపులతో మూతి కట్టాల్సిందే. ఆయన ఎవరిని కలవడానికి రమ్మన్నా.. ఆయన్ను ఎవరు కలిసినా ఏదో మూడినట్లే. వెరసి ఆయన విచ్చలవిడితనానికి నియంత్రణ ల

BAGADI NARAYANARAO


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని
SATYAM DAILY


వయసు కేవలం సంఖ్యే
విరాట్ నుంచి వైభవ్ వరకు ఐపీఎల్ చెప్పిన గొప్ప పాఠం! వయసు కేవలం సంఖ్య మాత్రమేనని విరాట్ కోహ్లీ చూపిస్తే, అదే విషయాన్ని మరో కోణంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా నిరూపించాడు. ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ 776 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టాడు. 237 స్ట్రైక్రేట్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ను చూసి క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అసాధారణమైన షాట్ సెలెక్షన్, అద్భుతమైన టైమింగ్, అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు అతడిని ప్
SATYAM DAILY


వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి
ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు క్విక్ కామర్స్ యాప్ల్లో మహిళల గోప్యతకు ముప్పు? మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ ఆన్లైన్లో వైబ్రేటర్ ఆర్డర్ను చేసిన ఒక మహిళకు డెలివరీ బాయ్ వేధించిన విషయం ఇప్ప్పుడు దేశంలో ఈకామర్స్ ప్లాట్ఫామ్స్పై చర్చకు దారితీసింది. వ్యక్తిగత ఉత్పత్తుల డెలివరీల్లో షాకింగ్ వాస్తవాలు ఇప్ప్పుడిప్ప్పుడే బయటకొస్తున్నాయి. కరోనా తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, బ్లింకిట్తో పాటు వందలాది ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్
Guest Writer


గంట గంటకూ మరణ ఘంటికలు!
ప్రపంచం ప్రస్తుతం జనాభా బాంబుపై ఉంది. ఈ బాంబు విస్ఫోటిస్తే సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఛిద్రమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఉంది. జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య పెరిగి జననాల కంటే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చైనా, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు జననాలను ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో స

DV RAMANA


అడ్డగోలు బిల్లులు.. ఖజానాకు చిల్లులు!
అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతున్న కార్పొరేషన్ ఆదాయం ఖజానాకు తూట్లు పొడిచిన పుణ్యం గత అధికారులదే ఇందులో సరెండర్ చేసిన ఏఈ వాటా ఎక్కువే జనరేటర్, మోటార్ రిపేర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు నీటిసరఫరా, విద్యుత్ పనుల పేరుతో బినామీలకు చెల్లింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుండ నిండా నీరున్నా.. దాని కింద చిల్లున్నట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుతున్నా అందులో ఒక్క రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం.. ఇక్కడ పని చేస్
Prasad Satyam


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు
SATYAM DAILY


ఆయన ఉంటే.. కప్ గెలిచినట్టే!
ఆస్ట్రేలియన్ క్రికెటర్ హెజెల్వుడ్ది లక్కీహ్యాండ్ జట్టు ఫైనల్ చేరితే చాలు.. విజయం ఖాయం జోష్ చేరికతోనే ఆర్సీబీకి రెండు వరుస ఐపీఎల్ టైటిళ్లు ఈ జాబితాలో రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భారతీయ సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇటువంటి విశ్వాసలకు ఉన్నప్పటికీ మనకు ఉన్నంత ఎక్కువ సెంటిమెంట్లు ఇంకెక్కడా కనిపించవు. ఆయన హస్తవాసి మంచిదని అంటూ కొందరు ఏ రుగ్మత వచ్చినా ఒకే వైద్యుడి దగ్గరకు

DV RAMANA


‘మేము కాప్లం’ కోడి చుట్టూ తిరిగే రచ్చ
గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు... హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది. ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ న
Guest Writer


ఆందోళనకరంగా సీ-సెక్షన్ ప్రసవాలు
ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటింది. బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకురావడం ద్వారా అపురూపమైన మాతృత్వపు మధురిమకు పాత్రమైనప్పటికీ.. దానికిముందు ఆమె అనుభవించే యాతన వర్ణనాతీతం. అటువంటి కాన్పులు సహజసిద్ధంగా జరగడమే మాతృమÖర్తుల శారీరక ఆరోగ్యానికి క్షేమదాయకమని, సురక్షితమని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి ఘోషిస్తున్నాయి. అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కడుపు కోసి బిడ్డను బయటకు తీసే ప్రక్రియకు వెళ్లాలని ఏళ్లతరబడి సూచిస్తున్నాయి. దీన్నే సిజేరియన్ ఆపరేషన్ లేదా సీ`సె

DV RAMANA


పోస్టింగులపై పట్టు.. సెలవుపై జంప్
రవికుమార్ వస్తేనే రామాయణం ముగింపు డైరెక్టర్ ఆర్డర్లు కమ్యూని కేట్ చేయకుండా సెలవు ట్రెజరీలో ఇంకా కొనసాగుతున్న డ్రామా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ మాత్రం తన సంపాదనకు అడ్డంగా ఉన్నవాళ్లను తన కార్యాలయంలో ఉంచుకోననే మొండిపట్టును వీడటంలేదు. చివరకు ఆయన పైఅధికారి రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలు సైతం అమలు చేయకుండా సెలవుపై వెళ్లిపోయారంటే.. ఆయన శ్రీకాకుళంలో ఏమేరకు సొమ్ములు సంపాదించడానికి అలవాటుపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. శ
Prasad Satyam


ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
విశాఖ తీరంలో జోన్ కూత ఆరు దశాబ్దాల పోరాట ఫలం అందివస్తున్న శుభతరుణం సోమవారం నుంచి రైల్వేజోన్ అధికారికంగా కార్యకలాపాలు డెక్, స్వర్ణజయంతి భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు శతాబ్దానికిపైగా వాల్తేర్ విశిష్టత ముగిసిన అధ్యాయమే ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేనట్లే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం.. సుదీర్ఘ నిరీక్షణ.. సుమారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని పరిపూర్ణం చేసే ఫలితం కొన్ని గంటల దూరంలోనే ఉంది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’

DV RAMANA


ఐదేళ్ల నిరీక్షణకు ముగింపు.. అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశం
డి-పట్టాల రద్దు.. సన్ రెస్టారెంట్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నాలుగేళ్లు నిలిచిన ఫైల్ రాగోలు భూవివాదానికి తెర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఐదేళ్ల నిరీక్షణ తర్వాత శ్రీకాకుళం మండలం రాగోలులోని ఐదున్నర సెంట్లు డి`పట్టా భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఆర్డీవో ప్రత్యూష ఈ నెల 27న ఉత్తర్వులు జారీచేశారు. నాలుగేళ్ల క్రితం జరగాల్సిన ప్రక్రియ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపి గతంలో

BAGADI NARAYANARAO


చొరబాటుదారుల పరుగులు.. సరిహద్దులో జీహాదీ హెచ్చరికలు
డెమొగ్రఫీ మార్పు కుట్ర వెనుక సూత్రధారులెవరు? బెంగాల్లో బిగుసుకుంటున్న ఉచ్చు వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బంగ్లాలో పాతుకుపోయిన విదేశీయులను తరిమేస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ పార్టీ లీడర్ షర్యార్ కబీర్ ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్నే ప్రకటించారు. బోర్డర్లో ఒక్క బంగ్లాదేశీ చనిపోయినా దానికి బదులుగా ఇద్దరు BSF జవాన్లను చంపుతానని చెప్పి పిలుపునిచ్చాడు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఏకమయ్యారు. బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇ

NVS PRASAD


రాజకీయాల్లో తరం మారుతోంది!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కేరళంలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు సెలవు చెప్పి UDFకు పట్టం కట్టారు. పక్కనే ఉన్న తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చెక్పెట్టి కొత్త పార్టీకి పట్టాభిషేకం చేశారు. మరోవైపు తూర్పున పశ్చిమ బెంగాల్లో రెండు దశాబ్దాల మమత పాలనకు తెరదించేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా జరిగితే.. ఇటు కర్ణాటకలో మూడేళ్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చడానికి సిద్ధమైంది. సీఎం సిద్ధరామయ్య నుంచి కొత్త నాయ

DV RAMANA


‘పుష్ప’కి పూర్ కాపీ:
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ‘ఆనకొల్లి’ అనే దట్టమైన అడవి గ్రామం. అక్కడ మారి(సునీల్) అనే గ్యాంగ్స్టర్ ఏలుబడి నడుస్తుంటుంది. అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులను నెల జీతాల్లా లంచాలు ఇచ్చి తన చేతిలో పెట్టుకుని ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు.అయితే డబ్బు, పవర్ ఉన్న చోట ఘర్షణ తప్పదు కదా. మారి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, “కింగ్ ” కుర్చీని దక్కించుకోవాలని రకరకాల ప్లాన్లతో ఎదురు చూస్తుంటాడు ఎడ్డీ (కబీర్
Guest Writer


క్రికెట్ VS క్రికెటర్స్!
జిల్లా పొలిటికల్ క్రికెట్ లీగ్లో ఆసక్తికర మ్యాచ్ కొత్తగా తెరపైకి క్రికెటర్ల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా క్రికెట్ సంఘానికి ఇది పోటీ అన్న ప్రచారం వీటికి చెరో రాజకీయ కుటుంబం మద్దతు ఉందన్న వాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యం సాధించడానికి అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య పోటీ మొదలైంది. కూన రవికుమార్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం యాదృచ్ఛికం కాదని, ఎత్తుకు పైఎత్తులో భాగంగా ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని అర్థమవుతుంది. గీతలో శ్

BAGADI NARAYANARAO


ప్రభుత్వంలో రూ.3వేలు.. ప్రైవేట్లో రూ.25వేలు ఇదీ స్కూల్ ఫీజుల సగటు
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే తొమ్మిది రెట్లు అధికమని చెబుతున్న సర్వేలు అధిక ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్న 93 శాతం మంది తల్లిదండ్రులు ‘NSS సమగ్ర మాడ్యులర్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్-2025’ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే సగటు వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది రూ.25,002కు చేరింది. అంటే ప్రైవేట్ వి
Guest Writer


పాఠ్యభారం తగ్గితేనే నిజమైన అభ్యాసం
కంఠస్థ విద్యకు బదులు ఆలోచనాత్మక విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం భారతీయ పాఠశాల విద్య ఇప్పటికీ ‘సమాచార భారంతో నిండిన బోధన’ అనే పాత విధానంలోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ మానవ జ్ఞానం విస్తరిస్తుండటంతో, ఆ సమాచారాన్ని మొత్తం విద్యార్థులకు బోధించాలనే ఒత్తిడి పాఠ్య ప్రణాళికలపై పెరుగుతోంది. అయితే పాఠశాల విద్యకు పరిమిత కాలమే ఉండటంతో, పిల్లలపై అధిక పాఠ్యభారం మోపబడుతోంది. ప్రస్తుతం ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఒకే రోజులో అనేక సబ్జెక్టుల్లో గాఢమైన సిద్ధా
Guest Writer


భోలేనాథ్ ఆశీస్సులతో.. దూసుకెళ్తున్న వైభవ్
తజ్పూర్ కుర్రాడి తుఫాన్ బ్యాటింగ్కు ప్రపంచం ఫిదా ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. అయితే బీహార్లోని సమస్తిపూర్ జిల్లా తజ్పూ
Guest Writer


కర్ణాటకలో ఆ ముగ్గురే ఐదేళ్ల సీఎంలు!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార బదిలీ ఖాయమైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించడం, స్థానికంగా లేకపోయినా సరే.. గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. దాంతో కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం, ఆయన ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి డీకే శివక

DV RAMANA
రాజకీయాలు


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి
క్రీడలు


3 days ago


4 days ago
ప్రాంతీయం


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట


మొక్కలేవీ? మేకలు తినేశాయి!
2024`25 ఆర్థిక సంవత్సరంలో ప్లాంటేషన్ పేరుతో దోపిడీ లెక్కే చెప్పకుండా రూ.14 లక్షలు పట్టుకుపోయిన రాజమండ్రి కాంట్రాక్టర్ అధికారులకు ఏటీఎంగా మారిన గ్రీన్ ప్రాజెక్ట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బుదేముందిరా.. కుక్కలకు కొడితే రాల్తాయంటారు మనూరిలో. కుక్కలకు కొడితే రాల్తాయో లేదో తెలీదు గానీ మొక్కల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ను కొడితే డబ్బులు రాలుతాయి. ఇది మేమంటున్న మాట కాదు. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు తమకు అవసరమైనప్ప్పుడల్లా ఏటీఎంలా మనీ విత్డ్రా చేసుకోవడం కోసం రచించిన పథ


డబ్బు కొట్టు.. బడ్డీ పెట్టు
‘పేట’లో రోడ్డు మీద వ్యాపారానికి వసూళ్లు ప్రాంతాలవారీగా రేట్లు నిర్ణయిస్తున్న చోటానేతలు (సత్యంన్యూస్, నరసన్నపేట) చిరువ్యాపారులు రోడ్డెక్కాలంటే స్థానిక చోటా నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? అంటే.. ఔననే సమాధానాలే పేటలో వినిపిస్తున్నాయి. పంచాయతీకి చెందిన స్థలాల్లో ఫుట్పాత్ కాలువలపై తోపుడుబళ్లు, పాన్షాపు, టీ, టిఫిన్ బడ్డీలు, పండ్ల జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూటమి పార్టీల నాయకులు అనధికారికంగా వేలల్లోనే డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల అధికమయ్యాయి. పంచాయతీ కార్యాలయా


పెద్దోళ్లు.. చిన్నోళ్లు.. ఆక్రమణలో అదే తీరు
కాలువలు కప్పేస్తున్నా పట్టించుకోని కార్పొరేషన్ చిన్నపాటి వర్షానికే వీధులు నిండుతున్నాయ్? డెబ్రిస్ తీయలేని పరిస్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్పొరేషన్ కాలువల పక్కనుంచి వెళ్తున్నారా? అయితే ముక్కు మÖసుకోవాల్సిన అగత్యం మీకు తప్పింది. కాకపోతే కళ్లు మÖసుకొని నడవాలి. ఎందుకంటే.. మున్సిపల్ యంత్రాంగం అదే పని చేస్తుంది కాబట్టి. ప్రధాన రోడ్ల మీద ఉన్న లోతైన కాలువల కోసం కాస్త పక్కన పెడితే, జనాలుండే వీధుల్లో చిన్న చిన్న డ్రెయిన్లను సైతం కప్పేసి కమర్షియల్గా వాడుకుంటూ కనీస


అభివృద్ధి.. అక్రమాలు పోటాపోటీ!
నరసన్నపేటలో వందల వాణిజ్య సముదాయాలు చాలావరకు అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు అక్రమార్కులకు రాజకీయ, అధికార అండదండలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో అభివృద్ధి, అక్రమాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ పట్టణంలో 226 బహుళ అంతస్తుల భó„వనాలను నిర్మించగా వాటిలో 80 శాతం వాణిజ్య సముదాయాలే. అయితే చాలా సముదాయాలకు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ అండదండలు పుష్కలంగా


వరదగట్టుపై మళ్లీ వాలిన భూ రాబందులు
గతంలో ఒకసారి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట అక్కడ పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సర్వే అనంతరం ముందుసాగని పనులు ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆక్రమణదారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగర శివారులోని నాగావళి వరదగట్టుపై మళ్లీ అక్రమార్కులు గురిపెట్టారు. బలగ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1/5లో ఉన్న ఈ గట్టుపై నిర్మాణాలు కూడా ప్రారంభించారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం ఆరఐ, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అయితే మంగళవారం మళ్లీ అదే పన
సంపాదకీయం


పాత వివాదాలు రేపడమెందుకు?
తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు.. కచ్చితంగా ఆ రాష్ట్రంలో నిలబడతాం.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేస్తాం.. అంటూ మొన్న హైదరాబాద్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్.. ఆ తర్వాత బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆంధ్రలో BRS ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే తన జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదని నిగ్గదీసిన నోటితోనే.. దానికి పూర్తి విరుద్ధ

DV RAMANA
6 hours ago2 min read


బీజేపీపై అన్నామలై బండ!
దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతాపార్టీ పాపం.. దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే.. మÖడడుగులు వెనక్కి అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడం సంగతెలా ఉన్నా టీ

DV RAMANA
1 day ago2 min read


గంట గంటకూ మరణ ఘంటికలు!
ప్రపంచం ప్రస్తుతం జనాభా బాంబుపై ఉంది. ఈ బాంబు విస్ఫోటిస్తే సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఛిద్రమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఉంది. జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య పెరిగి జననాల కంటే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చైనా, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు జననాలను ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో స

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO
5 hours ago1 min read


వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి
ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు క్విక్ కామర్స్ యాప్ల్లో మహిళల గోప్యతకు ముప్పు? మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ ఆన్లైన్లో వైబ్రేటర్ ఆర్డర్ను చేసిన ఒక మహిళకు డెలివరీ బాయ్ వేధించిన విషయం ఇప్ప్పుడు దేశంలో ఈకామర్స్ ప్లాట్ఫామ్స్పై చర్చకు దారితీసింది. వ్యక్తిగత ఉత్పత్తుల డెలివరీల్లో షాకింగ్ వాస్తవాలు ఇప్ప్పుడిప్ప్పుడే బయటకొస్తున్నాయి. కరోనా తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, బ్లింకిట్తో పాటు వందలాది ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్
Guest Writer
3 days ago2 min read


అబుదాబీలో అష్టకష్టాలు
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి పాస్పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు ‘సత్యం’కు వాట్సాప్లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గుర

BAGADI NARAYANARAO
May 282 min read
ప్రత్యేక కథనాలు


విచారణలన్నీ వృథాయేనా?
మరోసారి ముసిముసి ముగింపు! పీజీ రిలీవ్ వసూళ్లపై చర్యలు శూన్యం జాతీయ ఎస్టీ కమిషన్ గడువు ముగిసినా స్పందించని యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జరిగిన విచారణ కూడా నవ్వులపాలైపోబోతుందా? అంటే అవుననే సమాధానం ఇచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. MNO,FNO లుగా పని చేస్తున్న 120 మందిలో నలుగురికి జీతాలు ఇచ్చి, 116 మందిని పస్తులుంచిన కేసులో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై త్ర
Prasad Satyam
5 hours ago


తీరంలో పోటెత్తిన రక్తపు కెరటాలు!
ఫారో దీవుల్లో సముద్ర జీవుల ఊచకోత వార్షిక వేట పేరుతో వందలాది ప్రాణుల హతం కొక్కీలతో పొడిచి, కత్తులతో నరికి కిరాతక హత్యాకాండ తీరం నిండా తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘దాదాగిరికి వచ్చినా.. దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజానికి వచ్చినా.. గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా.. రౌడీయిజంతో వచ్చినా.. ఈ పోర్టుకే బలి అవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి!’ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్న

DV RAMANA
5 hours ago


116 మందికి జీతాలు బకాయి.. నలుగురికే వరం
ఏవోను విచారించిన త్రీమెన్ కమిటీ వేతనాల ఫైల్ మాయం.. డీఎంహెచ్వో కార్యాలయంలో కలకలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 120 మంది ఎంఎన్వో, ఎఫఎన్వోలకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వలేదన్న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు ఏవో బాబూరావు బృందంపై త్రీమెన్ కమిటీ విచారణ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే నెలలో అందాల్సిన జీతం జూన్ వచ్చినా అందలేదని ఈ నెల ఒకటిన ఇచ్ఛాపురానికి చెందిన ఒక ఉద్యోగి గ్రీవెన్స్లో కలెక్టర
Prasad Satyam
1 day ago
వినోదం


బాలూ.. స్వరకల్పన
చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ ... 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర వరకు బాలు స్వరపరచిన తెలుగు పాటల సంఖ్య రెం


పెద్ది.. ‘ఆట’ను మించిన ‘ఆటగాడు’
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడు. ఈ ఊరికే పేరే కాదు.. ఏ రకమైన గుర్తింపూ


‘మేము కాప్లం’ కోడి చుట్టూ తిరిగే రచ్చ
గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు... హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది. ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ న
bottom of page

















