top of page
స్టోరీలు


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ
Prasad Satyam


నవ్విపోదురు గాక.. మాకేటి?!
ఆయన దగ్గితే ఆహా.. తుమ్మితే ఓహో .. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికి బీజేపీ పరివారం పుష్కర కాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, అంతర్జాతీయంగా అభివద్ధి చెందుతూ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది కాషాయదళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్పేయి హయంతో పోలుస్తుంటారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవముంది? ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణమా

DV RAMANA


మీ కక్కుర్తిలో నా కమండలం!
టెన్త్ పరీక్షా పత్రాల కోసం తిరుగుతున్న కార్లు ఉపాధ్యాయులవే డీఈవో కార్యాలయంతో క్విడ్ ప్రో కో ( స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్ వద్ద ప్రశ్న పత్రాలు తీసుకెళ్లడానికి నిరీక్షిస్తున్న స్కోడా, ఎర్టిగా కార్లు) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అదేదో సినిమాలో హాస్యనటుడు ఆలీ తన చుట్టూ ఉన్న సన్యాసులు కక్కుర్తి పడుతుంటే.. నీ కక్కుర్తిలో నా కమండలం అంటాడు. సరిగ్గా ఈ డైలాగు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సరిపోయేట్టుంది. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పదో తరగతి
SATYAM DAILY


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల

NVS PRASAD


తప్పెవరిది? శిక్షెవరికి?
కంచిలి కేసులో సూత్రధారిని పట్టించుకోని అధికారులు ఏబీసీడబ్ల్యూవోను బలిపీఠం ఎక్కించిన వైనం కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ పథకం ప్రకారమే బాలముకుందరావు ట్రాప్ రిటైర్మెంట్ ముందు కేసుల్లోకి నెట్టి వేధింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సంక్షేమ శాఖ వసతి గృ హాలంటేనే అక్కడి వార్డెన్లు, ఆ శాఖల కార్యాలయాల సిబ్బంది సంక్షేమాన్ని మాత్రమే చూసుకునే గృ హాలు అన్న నానుడి ఎప్ప్పుడో మొదలైపోయింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆహారం, కాస్మొటిక్స్ కోసం ప్రభుత్వం ఎన్నిసార్లు రేటును రెన్యు

BAGADI NARAYANARAO


వారి యుద్ధం.. వీరికి అవకాశం!
రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఆ రెండింటితోపాటు వాటికి మద్దతుగా నిలిచిన దేశాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాయన్నది తెలిసిందే. ఆయా దేశాల్లో వనరులు, మౌలిక వసతులు దెబ్బతినడంతోపాటు జనహననం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వంటి విపరిణామాలకు యుద్ధం దారితీస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ యుద్ధ పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందే పక్షాలు కూడా ఉంటాయని ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం ద్వారా తేటతెల్లం అవుతున్నది. దీనికి రష్యా, ఉక్రెయిన్లను ఉదాహరణలుగా చూపవచ్చు. వాస్తవానికి ఈ ర

DV RAMANA


‘వన్ బ్యాటిల్’ ఎలా గెలిచింది? ‘సిన్నర్స’ ఎందుకు ఓడింది?
2026 ఆస్కార్స్ ముందు వరకు అందరూ ఒకే మాట చెప్పారు. “ఈసారి ‘సిన్నర్స’ సినిమాదే రాజ్యం, అదే దూసుకుపోతుంది.” 16 నామినేషన్లు... సోషల్ మీడియాలో భారీ హైప్... థియేటర్లలో కల్ట్ ఫాలోయింగ్. కానీ చివరి క్షణంలో కథ మలుపు తిరిగింది. అవార్డుల రేసులో నిశ్శబ్దంగా ముందుకు సాగిన ఒక సినిమా ఒక్కసారిగా గేమ్ మార్చేసింది. ఆ సినిమా పేరు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.” పాల్ థామస్ ఆండర్సన్ తీసిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం సహా 6 ఆస్కార్లు గెలుచుకుని 2026 ఆస్కార్స్లో అతిపెద్ద విజేతగా నిలిచింది. అయితే ఇంత హైప్ ఉన
Guest Writer


వైరముత్తు మంచి రచయితే కానీ.. మంచి మనిషి కాదు’
‘వైరముత్తు మంచి రచయితే కానీ..మంచి మనిషి కాదు’..ఈ మాట అన్నది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తూ ఇళయారాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్. గాయని చిన్మయి ఆరోపణల నేపథ్యంలో తెలుగువారికి వైరముత్తు గురించి తెలిసింది కానీ, చాలామందికి ఆయన ప్రస్థానం గురించి పెద్దగా తెలియదు. సినీ గేయరచయితగా వైరముత్తు ప్రస్థానం మొదలవడానికి ముఖ్యకారణం భారతీరాజా, ఇళయరాజా. వారిద్దరి వల్లే 1980లో వైరముత్తు తమిళ సినీరంగంలో పాటల రచయితగా ప్రవేశించారు. తొలి చిత్రం ‘నిళల్గల’తోనే ఇళయారాజా-వైరముత్తు కాంబినేషన్ శ్రో
Guest Writer


వామపక్షం.. ఎప్పుడూ ఒక పక్షమేనా?!
మనది సెక్యూలర్ దేశం.. అంతకుమించి సంక్షేమ రాజ్యం. మన దేశానికి, ఇక్కడికి ప్రజలకు ఏది మేలు చేస్తే అదే చేయాలి. ఏ దేశం వద్ద మన ప్రయోజనాలు నెరవేరుతాయో వాటితోనే స్నేహబంధం పెనువేసుకోవాలి.. అలా అని మిగతా దేశాలతో విరోధాలు పెంచుకోవాలని కాదు గానీ.. మన ప్రయోజనాలకు పెద్దపీట వేయాలన్నది దీని ఉద్దేశం. మనకు ప్రాధాన్యత ఇచ్చి కష్టకలాంలో అండగా నిలిచేవారితోనే మనమూ నడవాలి.. వారికే మద్దతు ఇవ్వాలి. అది అమెరికా కావచ్చు.. రష్యా కావచ్చు.. చైనా కావచ్చు.. ఇంకా చెప్పాలంటే మనసు మార్చుకుని భారత్తో సఖ్యంగా

DV RAMANA


5 రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి!
(సత్యంన్యూస్, అమరావతి) దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సార్వత్రిక ఎన్నిక మాదిరిగానే ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటమిలకు సంబంధించినది మాత్రమే కాదు.. దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నామనేది తెలియజెప్పే ఎన్నిక కావడం గమనార్హం. కేవలం వ్యూహాత్మక దృక్పథంతో చూస్తే, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఈశాన్య భారతంలో తన కీలకమైన స్థావరమైన అస్సాంను కోల్పోవడానికి మాత్రం ఆ పా

NVS PRASAD


వైద్యఆరోగ్యశాఖలో సామూహిక బదిలీలు
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని ఆదేశించిన ఎస్టీ కమిషన్ కడప ట్రైనింగ్ స్కూల్ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ జిల్లా కేంద్రంలో 45 మంది ఉద్యోగులకు తప్పని స్థానచలనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సామూహిక బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎంహెచ్వో పరిధిలో బదిలీలు, డెప్యుటేషన్లకు అవకాశం ఉన్న ప్రతీ ఉద్యోగిని జిల్లా కార్యాలయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం సాయంత్రం జారీ కానున్నాయి. వైద్య ఆర

NVS PRASAD


నకిలీ సర్టిఫికెట్లపై విచారణ జరపండి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ తోలాపి ‘వైకల్యం’పై చర్యలకు ఆదేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ దివ్యాంగుల సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధులుగా 81 మంది కొనసాగుతూ దివ్యాంగ హక్కులను కాలరాస్తున్నట్టు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నూకరాజు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కు ఒక లేఖ రాసి, గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకేష్ కార్యాలయం దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్కు ఆదేశి

BAGADI NARAYANARAO


సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్!! పాటించకపోతే సర్టిఫికేట్ రానట్టే!
సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని సెన్సార్ బోర్డు నుంచి క్లియర్ చేయించి బయటకు తీసుకురావడం మరో ఎత్తు. ఇప్పటికే రకరకాల కటింగ్స్, టైటిల్ మార్పులతో చుక్కలు చూపిస్తున్న సెన్సార్ బోర్డు ఇప్పుడు మరో బాంబు పేల్చింది. మార్చి 15, 2026 నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఓ కొత్త నిబంధన అమలు చేయాల్సిందే. లేదంటే సినిమా ఎలాంటిదైనా సరే.. సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది! ఇంతకీ ఏమిటా రూల్..దాని మంచి,చెడులు లేమిటి అనే వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ప్రొడక్
Guest Writer


పెట్రో వ్యూహవైవిధ్యంలో భారత్ విఫలం
ఇంధన లభ్యతపై భయాందోళనలు వ్యాపించేలా భారత్ వ్యవహరించింది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు భారతదేశ శక్తి భద్రతపైనే కాకుండా, సంక్షోభ సమయాల్లో దాని విధానపరమైన సంసిద్ధత, కమ్యూనికేషన్ వ్యూహంపై కూడా దృష్టి సారించాయి. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90% దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, సరఫరా గొలుసులో ఏదైనా అంతరాయం ఏర్పడితే అది దేశంపై తీవ్ర ప్రభావం చూపడం సహజం. ముఖ్యంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ’ ఈ సరఫరా గొలుసులో చాలా కీలకం. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం

DV RAMANA


గాయత్రీ... హతవిధీ!
నెలల క్రితమే బయటపడ్డ మార్ఫింగ్ జాడ విద్యార్థినులను భయపెట్టి తొక్కిపెట్టే కుట్ర ‘సత్యం’ కథనం, పేరెంట్స్ ఒత్తిడితో ఫిర్యాదు నాటి స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందన్న అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “స్వామినాయుడు, అంబటి రంగారావు, పులఖండం శ్రీనివాసరావు, విష్ణుమూర్తి వంటి విద్యావేత్తలు, ఉన్నత ఆలోచనాపరుల కనుసన్నల్లో నడిచిన విద్యాసంస్థ అది. మాలాంటి వారికి వారంతా ఒక దిక్సూచి లాంటివారు. గురజాడ సంస్థ జిల్లాకు ఒక బ్రాండ్. గాయత్రీ హÃమాలకు, యువజనోత్సవాలకు అదో వేదిక. కానీ ఈరోజు ఆ స

BAGADI NARAYANARAO


విశ్వగురువుగా ఎదిగే తరుణమిదే..!
గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ రాకపోతే హిందువుల దేవాలయాల దగ్గర అన్న ప్రసాదాలు ఆగిపోతు న్నాయి.. హిందూస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఆహార పదార్థాలు వెళ్లకపోతే వారికి తిండి దొరకట్లేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు మరొకరిపై ఆధారపడి బతుకుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు.. ఎందుకు ఈ గొడవలు. రంజాన్ అయినా, శ్రీరామ నవమి అయినా సారం ఒక్కటే.. శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్య పూర్వక వాతావరణం సృష్టించి, సుఖంగా బతికే ఆలోచన చేయాలి. ఇలాంటప్ప్పుడు మన పాలకులు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మనల్ని విశ్వగుర

DV RAMANA


అందుకే సచిన్..క్రికెట్ దేవుడయ్యాడు!
భారత క్రికెట్ దిగ్గజాల జాబితాలో సంజూ శామ్సన్ కూడా మొన్నటి టీ20 వరల్డ్కప్ ఫైనల్స్ నుంచి చేరారు. సచిన్ టెండూల్కర్ వంటి వ్యక్తి నుంచి తను పొందిన అమూల్యమైన సలహాలు తనకు ఎలా ఉపయోగపడ్డాయో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెండూల్కర్ను సంప్రదించినట్లు తెలిపారు. ‘అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్ సమయంలో నేను జట్టులో ఉండి కూడా మ్యాచ్లు ఆడలేకపోతున్నప్పుడు.. అసలు ఎలాంటి మైండ్సెట్ అవసరమో అని ఆలోచించాను’ అని శామ్సన్ చెప్పారు. గత రెండు నెలలుగా క
Guest Writer


లుక్తో అంచనాలు పెంచుతున్న చైతూ
‘తండేల’ సినిమా సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఎంపిక కూడా అలాగే అనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాగచైతన్య మూవీ అప్డేట్ వచ్చింది. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వృషకర్మ రూపొందుతున్న విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ పై ఇటీవలే క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు చైతన్యను చూడని విధంగా దర్శకుడు కార్తీక్ చూపించబోతున్న
Guest Writer


సింగిల్ సిలిండర్కు 25 రోజులు.. డబుల్ సిలిండర్కు 45 రోజులు వెయిటింగ్ పీరియడ్!
యుద్ధం వల్ల గ్యాస్ దొరకదని ఇబ్బడిముబ్బడిగా బుకింగ్లు చేతులెత్తేసిన సర్వర్లు హో టళ్లకు కమర్షియల్ సిలిండర్లు కరువు కట్టెలపొయ్యకొచ్చిన మెస్లు మరి రెండు రోజుల్లో మరిన్ని హో టళ్ల మూత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గహావసరాల గ్యాస్బండకు కొరత లేదని, అవసరమైనంత స్టాకు అందుబాటులో ఉందని ఓవైపు చెబుతునే, మరోవైపు గతం మాదిరిగా కాకుండా సింగిల్ సిలెండర్ కనెక్షన్ ఉన్నవారు 25 రోజుల వరకు రీఫిల్ బుక్ చేయడానికి వీళ్లేకుండా, డబుల్ సిలిండర్ ఉన్నవారు 45 రోజుల్లోపు రీఫిల్ చేయడానికి వీళ

BAGADI NARAYANARAO


‘గురజాడ’లో అశ్లీల మార్ఫింగ్ జాడ
మహిళా అధ్యాపకులే ప్రథమ బాధితులు డిగ్రీ విద్యార్థినుల ఫొటోలకూ అదే గతి నిందితులకు టీసీ ఇచ్చామంటున్న మేనేజ్మెంట్ అసభ్య డేటా అమ్మేశారంటున్న తల్లిదండ్రులు మార్ఫింగ్కు సహకరించిన తోటి విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లకుండా బంధిఖానా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహాకవి గురజాడ అడుగుజాడల్లో చదువు చెబుతామంటూ నెలకొల్పిన సొసైటీ అది.. చదువుల తల్లి గాయత్రీదేవి పేరుతో నడుస్తున్న కార్పొరేట్ కాని కార్పొరేట్ సంస్థ అది.. ఊరికి దూరంగా మునసబుపేటలో ప్రత్యేక

BAGADI NARAYANARAO


బేబమ్మ.. లుక్స్ అదుర్స్!
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ను ఉపయోగిస్తూ తమ అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ను పెంచుకుంటున్నారు. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే.. మరొకవైపు అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువలో ఉండడానికి గ్లామర్ వలకబోస్తూ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తూ మరీ.. వాటిని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెంది
Guest Writer


ఈసారి జనగణన ఎందుకు ప్రత్యేకం?
70 ఏళ్ల తర్వాత మళ్లీ కులగణన ఎన్యూమరేటర్లుగా 30 లక్షల మంది నియోజకవర్గాల పునర్విభజనకు ఇదే ఆధారం సెన్సస్`2027 ద్వారా సమగ్ర భారతం డేటా (సత్యంన్యూస్, అమరావతి) 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతి వ్యక్తినీ లెక్కించడం అంత తేలికైన పని కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక ప్రక్రియల్లో ఒకటైన ‘సెన్సస్ 2027’ నిర్వహించడానికి భారత్ ఇప్పుడు సిద్ధమవుతోంది. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతున్న సంప్రదాయం ప్రకారం ఈ దేశవ్యాప్త గణన వాస్తవానికి 2021లోనే జరగాల్సి ఉంది. అ
SATYAM DAILY


మనోళ్లంతా ముసలోళ్లే!
జనాభా వృ ద్ధిరేటులో వెనుకబడిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాది నుంచి వలస వస్తున్న యువకులు వృద్ధుల సంక్షేమంపై దష్టి పెట్టకుండా పిల్లల్ని కనమనడం సరికాదు దక్షిణాదిలో తెలుగువాళ్ల ఫెర్టిలిటీ మరీ పూర్ (సత్యంన్యూస్, అమరావతి) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అనే నినాదంతో ఈమధ్య ముందుకొస్తున్నారు. ఇది కేవలం మన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన నినాదం మాత్రమే కాదు.. దేశం మొత్తం జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వారి ఆలన, పాలన, ఉద్యోగం, చ
Prasad Satyam


నిశ్శబ్ద మార్పు దేనికి సంకేతం?
దేశంలో రెండు ముఖ్యమైన మార్పులు నిశ్శబ్దంగా జరిగిపోయాయి. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకై తాను ముఖ్యమంత్రి పీఠం వదిలేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్ను నియమించడం.. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు.. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న చర్య. అలాగే తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్.ఎన్.రవిని పశ్చిమ బెంగాల్కు మార్చారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి, డిప్యూటీ ఎనఎసఏగా పనిచేసిన అనుభవం ఉంది. బెంగాల్లో పెరుగుతున్న చొరబాట్లు, భద్రతా సవాళ్లను

NVS PRASAD


‘తంతు’ కాదు.. అంతు చూస్తాం!
ఏసీబీ తీరుతో టౌన్ప్లానింగ్ సిబ్బంది టెన్షన్ గతంలో మాదిరిగా పరిశీలనతో సరిపెట్టేస్తారని అంచనా కానీ రికార్డులు పట్టుకుని భవనాల పరిస్థితి విశ్లేషణ ఎక్కడ అక్రమాలు బయటపడతాయోనని ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టౌన్ ప్లానింగ్ విభాగంపైకి ఏసీబీ దష్టి మళ్లింది. అయితే అది అప్పట్లో మాదిరిగా పరిశీలన తంతుగా ముగుస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఈసారి అవినీతిని వెలికితీయాలన్న కశనిశ్చయంతో ఉన్నట్లు వారి చర్యల ద్వారా తెలుస

BAGADI NARAYANARAO


సంక్షోభంలో సరుకు రవాణా!
యుద్ధంతో హర్మూజ్ జలసంధి వద్ద ట్రాఫిక్ జామ్ విశాఖ నుంచి వెళ్లిన కంటైనర్లు పీఛేముడ్ 10వేల వరకు వెనక్కి వస్తాయని అంచనా ఇలా జరగడం పోర్టు చరిత్రలో ఇదే తొలిసారి సరుకు చెడిపోతుందని ఎగుమతిదారుల ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధజ్వాలలు ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాలను కమ్మేస్తున్నాయి. విమానయానం, అంతర్జాతీయ వాణిజ్యం, ఇతర అనేక రంగాల ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల వెన్ను విరుగుతోంది. జలరవాణ

DV RAMANA


క్రికెట్ ఇంద్రజాలికులు
క్రికెట్ ప్రపంచంలో ఎదుర్కోవడానికి సాధ్యం కాని బంతి అనేది ఒకటి ఉంటుందా? సిద్ధాంతం ప్రకారం చూస్తే, ఏ బ్యాటర్ కూడా ఆడలేక, వంద శాతం వికెట్ తీసే బంతంటూ ఉంటే దాన్ని అలానే పిలవాలి. క్రికెట్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అసాధ్యమైన బంతులతో బ్యాటర్లను వణికించిన వారు కొందరే కనిపిస్తారు. చేతిలో బంతి ఉన్న ప్రతిసారీ ఆట గమనాన్ని, మైదానంలోని వాతావరణాన్ని మార్చగలిగే ఇద్దరు భారతీయ బౌలర్లను మాత్రమే తాను చూశానని సురేష్ మీనన్ అనే రచయిత ది హిందూకు ఒక వ్యాసం రాశారం
SATYAM DAILY


ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్.. మామూలోళ్లు కాదు గురూ..!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన ఏడవ రోజున, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ ‘బేషరతుగా లొంగిపోవాలని’ డిమాండ్ చేశారు. ‘బేషరతుగా లొంగిపోవడం తప్ప ఇరాన్తో మరే ఇతర ఒప్పందం ఉండదు! ఆ తర్వాత, గొప్ప, ఆమోదయోగ్యమైన నాయకుడి ఎంపిక జరుగుతుంది. మేము ఇరాన్ను నాశనం అంచు నుండి తిరిగి తీసుకువస్తాము..’ అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో రాశారు. ఆ వెంటనే, ఇరాన్ ‘దీర్ఘకాలిక యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒక ప్రకటన విడుదల
SATYAM DAILY


ఈ కమెడియన్ వల్ల.. 16 ఆఫర్లు కోల్పోయాను..I
తమిళ నటి సోనా హైడెన్ పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆంధ్రావాలా (ఎన్టీఆర్) చిత్రంలో నటించిన సోనా, తమిళంలో తళా అజిత్ సినిమాతో తెరంగేట్రం చేసారు. ఈ భామ ఇప్పుడు అనూహ్య కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చారు. వివరాల్లోకి వెళితే.. నటి సోనా హైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ప్రవర్తన కారణంగా తాను కెరీర్లో భారీగా నష్టపోయానని సోనా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన `కు
Guest Writer


టౌన్ ప్లానింగ్పై ఏసీబీ పంజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధ

BAGADI NARAYANARAO
రాజకీయాలు


5 రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి!
(సత్యంన్యూస్, అమరావతి) దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సార్వత్రిక ఎన్నిక మాదిరిగానే ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటమిలకు సంబంధించినది మాత్రమే కాదు.. దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నామనేది తెలియజెప్పే ఎన్నిక కావడం గమనార్హం. కేవలం వ్యూహాత్మక దృక్పథంతో చూస్తే, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఈశాన్య భారతంలో తన కీలకమైన స్థావరమైన అస్సాంను కోల్పోవడానికి మాత్రం ఆ పా


మనోళ్లంతా ముసలోళ్లే!
జనాభా వృ ద్ధిరేటులో వెనుకబడిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాది నుంచి వలస వస్తున్న యువకులు వృద్ధుల సంక్షేమంపై దష్టి పెట్టకుండా పిల్లల్ని కనమనడం సరికాదు దక్షిణాదిలో తెలుగువాళ్ల ఫెర్టిలిటీ మరీ పూర్ (సత్యంన్యూస్, అమరావతి) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అనే నినాదంతో ఈమధ్య ముందుకొస్తున్నారు. ఇది కేవలం మన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన నినాదం మాత్రమే కాదు.. దేశం మొత్తం జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వారి ఆలన, పాలన, ఉద్యోగం, చ


ఎచ్చెర్ల దిశగా రాజకీయ ‘పవన’ం!
తరచూ ఆ నియోజకవర్గంలో నాగబాబు చక్కర్లు వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం అదే ప్రచార మాయలో వైకాపా నేతలు కానీ తెరవెనుక జనసేనాని వేరే వ్యూహం రెండు జిల్లాల్లో ప్రభావం చూపేలా ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఈమధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు.. అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్కు, ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం


గిరగిరా.. మేయర్ గిరీ!
వరం వారసుల మధ్య పదవి పోటీ ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రసవత్తర పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపల్ ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియకపోయినా.. శ్రీకాకుళం నగర రాజకీయ ముఖచిత్రం రోజుకోరూపం సంతరించుకుంటోంది. ప్రస్తుత ముఖచిత్రంతో ఎన్నికల ప్రక్రియ జరిగితే మేయర్గా మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పంచాయతీలను విడగొట్టడం, కొత్త పంచాయతీలను కలుపుకోవడం వంటివి జరిగితే మాత్రం రిజర్వేషన్లలో మార్పు తధ్యం. మేయర్ పదవి మహిళకు కేటాయించినా జనరల్కు రిజర్వ్ చేసినా తెలుగు


కమండలంలో కలిసిపోయిన ‘మండల్’
బీహార్లో రెండు ‘పరివార’ల కథ ప్రాంతీయ పార్టీల బలాన్ని మింగేస్తున్న బీజేపీ మరికొన్నేళ్లలో బాబు కూడా నితీష్ బాటలో నే ఉత్తరాది రాజకీయం తరచుగా ‘మండల్ వర్సెస్ కమండల్’గా ఉండేది. అంటే ఓబీసీల స్వయంప్రతిపత్తి (మండల్), హిందూ కులాలన్నింటినీ ఏకం చేయాలనే హిందుత్వ పోరాటం (కమండల్) మధ్య ఘర్షణన్నమాట. ఎప్ప్పుడైతే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముందువరుసకు వచ్చారో తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కమండల్ (బీజేపీ) తో పొత్తు పెట్టుకునే మండల్ రాజకీయం చేశారు. ఇప్ప్పుడు ఏకంగా తన ముఖ్యమంత్రి పదవిని వద


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ
క్రీడలు


5 days ago


Mar 11
ప్రాంతీయం


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల


వైద్యఆరోగ్యశాఖలో సామూహిక బదిలీలు
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని ఆదేశించిన ఎస్టీ కమిషన్ కడప ట్రైనింగ్ స్కూల్ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ జిల్లా కేంద్రంలో 45 మంది ఉద్యోగులకు తప్పని స్థానచలనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సామూహిక బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎంహెచ్వో పరిధిలో బదిలీలు, డెప్యుటేషన్లకు అవకాశం ఉన్న ప్రతీ ఉద్యోగిని జిల్లా కార్యాలయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం సాయంత్రం జారీ కానున్నాయి. వైద్య ఆర


‘తంతు’ కాదు.. అంతు చూస్తాం!
ఏసీబీ తీరుతో టౌన్ప్లానింగ్ సిబ్బంది టెన్షన్ గతంలో మాదిరిగా పరిశీలనతో సరిపెట్టేస్తారని అంచనా కానీ రికార్డులు పట్టుకుని భవనాల పరిస్థితి విశ్లేషణ ఎక్కడ అక్రమాలు బయటపడతాయోనని ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టౌన్ ప్లానింగ్ విభాగంపైకి ఏసీబీ దష్టి మళ్లింది. అయితే అది అప్పట్లో మాదిరిగా పరిశీలన తంతుగా ముగుస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఈసారి అవినీతిని వెలికితీయాలన్న కశనిశ్చయంతో ఉన్నట్లు వారి చర్యల ద్వారా తెలుస


టౌన్ ప్లానింగ్పై ఏసీబీ పంజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధ


‘అమృత’మే విషమైంది..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. కాలువేదో, పైప్లైన్ ఏదో కనిపించడంలేదు కదూ..! ఇది నిజమే. దీనికోసం చెప్ప్పుకోవాలంటే.. రాజుగారి కొడుకులు ` ఏడు చేపల కథ చెప్ప్పుకోవాలి. అంత ఉపోద్ఘాతం కంటే నగరంలో పారిశుధ్యం మెరుగుపడకపోవడానికి కారణం మున్సిపల్ హెల్త్ అధికారులదేనని చెప్పడం సులువు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అ మృ త్ పథకం శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎప్ప్పుడు వచ్చిందో అప్పట్నుంచే కాలువల్లోకి తాగునీటి గొట్టాలొచ్చాయ
సంపాదకీయం


నవ్విపోదురు గాక.. మాకేటి?!
ఆయన దగ్గితే ఆహా.. తుమ్మితే ఓహో .. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికి బీజేపీ పరివారం పుష్కర కాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, అంతర్జాతీయంగా అభివద్ధి చెందుతూ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది కాషాయదళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్పేయి హయంతో పోలుస్తుంటారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవముంది? ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణమా

DV RAMANA
5 hours ago3 min read


వారి యుద్ధం.. వీరికి అవకాశం!
రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఆ రెండింటితోపాటు వాటికి మద్దతుగా నిలిచిన దేశాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాయన్నది తెలిసిందే. ఆయా దేశాల్లో వనరులు, మౌలిక వసతులు దెబ్బతినడంతోపాటు జనహననం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వంటి విపరిణామాలకు యుద్ధం దారితీస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ యుద్ధ పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందే పక్షాలు కూడా ఉంటాయని ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం ద్వారా తేటతెల్లం అవుతున్నది. దీనికి రష్యా, ఉక్రెయిన్లను ఉదాహరణలుగా చూపవచ్చు. వాస్తవానికి ఈ ర

DV RAMANA
1 day ago2 min read


వామపక్షం.. ఎప్పుడూ ఒక పక్షమేనా?!
మనది సెక్యూలర్ దేశం.. అంతకుమించి సంక్షేమ రాజ్యం. మన దేశానికి, ఇక్కడికి ప్రజలకు ఏది మేలు చేస్తే అదే చేయాలి. ఏ దేశం వద్ద మన ప్రయోజనాలు నెరవేరుతాయో వాటితోనే స్నేహబంధం పెనువేసుకోవాలి.. అలా అని మిగతా దేశాలతో విరోధాలు పెంచుకోవాలని కాదు గానీ.. మన ప్రయోజనాలకు పెద్దపీట వేయాలన్నది దీని ఉద్దేశం. మనకు ప్రాధాన్యత ఇచ్చి కష్టకలాంలో అండగా నిలిచేవారితోనే మనమూ నడవాలి.. వారికే మద్దతు ఇవ్వాలి. అది అమెరికా కావచ్చు.. రష్యా కావచ్చు.. చైనా కావచ్చు.. ఇంకా చెప్పాలంటే మనసు మార్చుకుని భారత్తో సఖ్యంగా

DV RAMANA
2 days ago3 min read
క్రైమ్


గాయత్రీ... హతవిధీ!
నెలల క్రితమే బయటపడ్డ మార్ఫింగ్ జాడ విద్యార్థినులను భయపెట్టి తొక్కిపెట్టే కుట్ర ‘సత్యం’ కథనం, పేరెంట్స్ ఒత్తిడితో ఫిర్యాదు నాటి స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందన్న అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “స్వామినాయుడు, అంబటి రంగారావు, పులఖండం శ్రీనివాసరావు, విష్ణుమూర్తి వంటి విద్యావేత్తలు, ఉన్నత ఆలోచనాపరుల కనుసన్నల్లో నడిచిన విద్యాసంస్థ అది. మాలాంటి వారికి వారంతా ఒక దిక్సూచి లాంటివారు. గురజాడ సంస్థ జిల్లాకు ఒక బ్రాండ్. గాయత్రీ హÃమాలకు, యువజనోత్సవాలకు అదో వేదిక. కానీ ఈరోజు ఆ స

BAGADI NARAYANARAO
5 days ago3 min read


‘గురజాడ’లో అశ్లీల మార్ఫింగ్ జాడ
మహిళా అధ్యాపకులే ప్రథమ బాధితులు డిగ్రీ విద్యార్థినుల ఫొటోలకూ అదే గతి నిందితులకు టీసీ ఇచ్చామంటున్న మేనేజ్మెంట్ అసభ్య డేటా అమ్మేశారంటున్న తల్లిదండ్రులు మార్ఫింగ్కు సహకరించిన తోటి విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లకుండా బంధిఖానా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహాకవి గురజాడ అడుగుజాడల్లో చదువు చెబుతామంటూ నెలకొల్పిన సొసైటీ అది.. చదువుల తల్లి గాయత్రీదేవి పేరుతో నడుస్తున్న కార్పొరేట్ కాని కార్పొరేట్ సంస్థ అది.. ఊరికి దూరంగా మునసబుపేటలో ప్రత్యేక

BAGADI NARAYANARAO
6 days ago2 min read


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO
Feb 193 min read
ప్రత్యేక కథనాలు


మీ కక్కుర్తిలో నా కమండలం!
టెన్త్ పరీక్షా పత్రాల కోసం తిరుగుతున్న కార్లు ఉపాధ్యాయులవే డీఈవో కార్యాలయంతో క్విడ్ ప్రో కో ( స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్ వద్ద ప్రశ్న పత్రాలు తీసుకెళ్లడానికి నిరీక్షిస్తున్న స్కోడా, ఎర్టిగా కార్లు) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అదేదో సినిమాలో హాస్యనటుడు ఆలీ తన చుట్టూ ఉన్న సన్యాసులు కక్కుర్తి పడుతుంటే.. నీ కక్కుర్తిలో నా కమండలం అంటాడు. సరిగ్గా ఈ డైలాగు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సరిపోయేట్టుంది. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పదో తరగతి
SATYAM DAILY
5 hours ago


తప్పెవరిది? శిక్షెవరికి?
కంచిలి కేసులో సూత్రధారిని పట్టించుకోని అధికారులు ఏబీసీడబ్ల్యూవోను బలిపీఠం ఎక్కించిన వైనం కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ పథకం ప్రకారమే బాలముకుందరావు ట్రాప్ రిటైర్మెంట్ ముందు కేసుల్లోకి నెట్టి వేధింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సంక్షేమ శాఖ వసతి గృ హాలంటేనే అక్కడి వార్డెన్లు, ఆ శాఖల కార్యాలయాల సిబ్బంది సంక్షేమాన్ని మాత్రమే చూసుకునే గృ హాలు అన్న నానుడి ఎప్ప్పుడో మొదలైపోయింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆహారం, కాస్మొటిక్స్ కోసం ప్రభుత్వం ఎన్నిసార్లు రేటును రెన్యు

BAGADI NARAYANARAO
1 day ago


నకిలీ సర్టిఫికెట్లపై విచారణ జరపండి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ తోలాపి ‘వైకల్యం’పై చర్యలకు ఆదేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ దివ్యాంగుల సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధులుగా 81 మంది కొనసాగుతూ దివ్యాంగ హక్కులను కాలరాస్తున్నట్టు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నూకరాజు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కు ఒక లేఖ రాసి, గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకేష్ కార్యాలయం దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్కు ఆదేశి

BAGADI NARAYANARAO
4 days ago
వినోదం


‘వన్ బ్యాటిల్’ ఎలా గెలిచింది? ‘సిన్నర్స’ ఎందుకు ఓడింది?
2026 ఆస్కార్స్ ముందు వరకు అందరూ ఒకే మాట చెప్పారు. “ఈసారి ‘సిన్నర్స’ సినిమాదే రాజ్యం, అదే దూసుకుపోతుంది.” 16 నామినేషన్లు... సోషల్ మీడియాలో భారీ హైప్... థియేటర్లలో కల్ట్ ఫాలోయింగ్. కానీ చివరి క్షణంలో కథ మలుపు తిరిగింది. అవార్డుల రేసులో నిశ్శబ్దంగా ముందుకు సాగిన ఒక సినిమా ఒక్కసారిగా గేమ్ మార్చేసింది. ఆ సినిమా పేరు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.” పాల్ థామస్ ఆండర్సన్ తీసిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం సహా 6 ఆస్కార్లు గెలుచుకుని 2026 ఆస్కార్స్లో అతిపెద్ద విజేతగా నిలిచింది. అయితే ఇంత హైప్ ఉన


వైరముత్తు మంచి రచయితే కానీ.. మంచి మనిషి కాదు’
‘వైరముత్తు మంచి రచయితే కానీ..మంచి మనిషి కాదు’..ఈ మాట అన్నది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తూ ఇళయారాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్. గాయని చిన్మయి ఆరోపణల నేపథ్యంలో తెలుగువారికి వైరముత్తు గురించి తెలిసింది కానీ, చాలామందికి ఆయన ప్రస్థానం గురించి పెద్దగా తెలియదు. సినీ గేయరచయితగా వైరముత్తు ప్రస్థానం మొదలవడానికి ముఖ్యకారణం భారతీరాజా, ఇళయరాజా. వారిద్దరి వల్లే 1980లో వైరముత్తు తమిళ సినీరంగంలో పాటల రచయితగా ప్రవేశించారు. తొలి చిత్రం ‘నిళల్గల’తోనే ఇళయారాజా-వైరముత్తు కాంబినేషన్ శ్రో


సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్!! పాటించకపోతే సర్టిఫికేట్ రానట్టే!
సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని సెన్సార్ బోర్డు నుంచి క్లియర్ చేయించి బయటకు తీసుకురావడం మరో ఎత్తు. ఇప్పటికే రకరకాల కటింగ్స్, టైటిల్ మార్పులతో చుక్కలు చూపిస్తున్న సెన్సార్ బోర్డు ఇప్పుడు మరో బాంబు పేల్చింది. మార్చి 15, 2026 నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఓ కొత్త నిబంధన అమలు చేయాల్సిందే. లేదంటే సినిమా ఎలాంటిదైనా సరే.. సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది! ఇంతకీ ఏమిటా రూల్..దాని మంచి,చెడులు లేమిటి అనే వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ప్రొడక్
bottom of page

















