top of page
స్టోరీలు


ఒక్క మాట.. మూడు జవాబులు!
‘మన మూలపేట పోర్టుకు పోదాం’ భారీ సక్సెస్ వైకాపా హయాంలో జరిగిన పనులకు లభించిన ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులంతా ఒక్కటేనన్న సందేశం క్రెడిట్ చోరీని ఆపే ఎత్తుగడ ధర్మానదే టెక్కలిలో పెరిగిన తిలక్ గ్రాఫ్ మరో నెల రోజుల్లో వంశధారపై ఇదే తరహా యుద్ధం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దండుగా రావడం.. దండిగా దమ్ము చూపడం ఇప్ప్పుడు వైకాపా కొత్త ఎత్తుగడగా కనిపిస్తుంది. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపి
Prasad Satyam


వృక్ష బంధు.. హిమబిందు!
మిద్దెతోటల పెంపకంలో విశేష కషి ఇంటినే నందనవనంగా మార్చేసిన ఘనత లాక్డౌన్ కాలంలో అధ్యయనంతో అవగాహన కూరగాయల సాగుతో స్వయం సమద్ధి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించిన సిక్కోలు వనిత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కొన్ని అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని కొత్త జీవిత పాఠాలు నేర్పుతుంటాయి. జీవన గమనాన్ని మార్చి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంటాయి. కోవిడ్ సంక్షోభంనాటి పరిస్థితులే దీనికి ఉదాహరణ. నాడు ఎంతోమంది జీవితాలనే కాకుండా ఆప్తులను, ఆస్తులను కోల్పోయారు. కానీ అద
DV RAMANA
రాజకీయాలు


ఒక్క మాట.. మూడు జవాబులు!
‘మన మూలపేట పోర్టుకు పోదాం’ భారీ సక్సెస్ వైకాపా హయాంలో జరిగిన పనులకు లభించిన ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులంతా ఒక్కటేనన్న సందేశం క్రెడిట్ చోరీని ఆపే ఎత్తుగడ ధర్మానదే టెక్కలిలో పెరిగిన తిలక్ గ్రాఫ్ మరో నెల రోజుల్లో వంశధారపై ఇదే తరహా యుద్ధం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దండుగా రావడం.. దండిగా దమ్ము చూపడం ఇప్ప్పుడు వైకాపా కొత్త ఎత్తుగడగా కనిపిస్తుంది. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపి


‘దేశానికి’ దారి చూపిన పార్టీ
తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయింది. ఇది తెలుగునాడులో ఉండటం వల్ల ప్రాంతీయ పార్టీగా కనిపిస్తుంది తప్ప, సమకాలీన ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ ఇది. కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ దేశానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిన పార్టీ. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం (1988): 1988లో మద్రాసు (చెన్నై) వేదికగా నేషనల్ ఫ్రంట్ అధికారికంగా ఏర్పాటైంది. ఇందులో జనతాదళ్, టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్ వంటి పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి టీడీపీ వ్యవస్


మొండోడివి సుమా..! శంకర్ భుజం తట్టిన లోకేష్ `
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) “మొత్తానికి మొండోడివి. నీ పనయ్యేవరకు ఎవ్వర్నీ వదలడంలేదు. ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చావో తెలియదుగాని అన్నా.. మొత్తానికి అన్నీ సాధించు కుంటున్నావు..” అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా చేసే చట్టం కోసం అసెంబ్లీ శని వారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా లోకేష్ను శంకర్ కలిసినప్ప్పుడు ఈ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. శ్రీకాకుళంలో స్టేడియం పనుల కోసం పెండింగ్ నిధులు


అసెంబ్లీ 12.. లోక్సభ 2! జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్తో 50 శాతం పెరుగుదల ఓటర్ల దామాషా పద్ధతిలో పునర్విభజన సగటున ప్రతి రెండున్నర మండలాలకు ఒక సెగ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో సరాసరి 1.60 లక్షల ఓటర్లు వీటిలోనే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కారణం ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయని కాదు. కానీ దానికంటే ముఖ్యమైన, కొత్తవారికి రాజకీయ ద్వార


దేశ ఆత్మను గాయపరచవద్దు
దేశంలోని అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్ వంటి వ్యవస్థలపై వస్తున్న విమర్శలు, వివాదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాలుగా మారుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. మన రాజ్యాంగం కల్పించిన వ్యవస్థలు.. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. దేశ ప్రగతికి నాలుగు స్తంభాలు వంటివి. అయితే, ఇటీవల కాలంలో ఈ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత దాడులు


5 రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి!
(సత్యంన్యూస్, అమరావతి) దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సార్వత్రిక ఎన్నిక మాదిరిగానే ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటమిలకు సంబంధించినది మాత్రమే కాదు.. దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నామనేది తెలియజెప్పే ఎన్నిక కావడం గమనార్హం. కేవలం వ్యూహాత్మక దృక్పథంతో చూస్తే, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఈశాన్య భారతంలో తన కీలకమైన స్థావరమైన అస్సాంను కోల్పోవడానికి మాత్రం ఆ పా
క్రీడలు
ప్రాంతీయం


బాధ్యుడికి అనుచిత విముక్తి.. బాధితులకు ఏదీ నిస్కృతి ?
విద్యాశాఖ అధికారుల వితండ విధానం గత ఏడాది కుప్పిలి ఘటనలో పక్షపాత వైఖరి రచ్చకు కారణమైన తిరుమల చైతన్యకు క్లీన్చిట్ బాధిత విద్యార్థులు, టీచర్లకు దక్కని న్యాయం సంబంధిత స్కూళ్లులో పడిపోయిన ఉత్తీర్ణతలే నిదర్శనం ముందుకు సాగని క్రిమినల్ కేసుల విచారణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఏదైనా జరగరాని ఘటన లేదా తప్పు జరిగినప్పుడు.. అందులో బాధ్యులు ఉంటారు.. బాధితులూ ఉంటారు. అలాంటప్పుడు ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అన్నివర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత


నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!
కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్ క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల


యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు... ధనవంతులు డబ్బు ఇస్తారు.. పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు.. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు.. పేదలు సమాధులు నిర్మించుకుంటారు.. యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం.. యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్


యుద్ధం ఓ సాకు.. సామాన్యుడికి ధరల షాక్!
దేనికీ కొరత లేదంటూనే నియంత్రలో విఫలం ఇప్పటికీ నిద్రావస్థలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థలు వంట నూనెలు, పప్పుదినుసుల రేట్లకు రెక్కలు దేశీయ సరుకుల ధరలను కూడా పెంచేసిన వైనం గ్యాస్ అందక చితికిపోతున్న హో టల్ వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడంలేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గొడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల
సంపాదకీయం


క్రూడ్ రవాణాకు ప్రత్యేక ఆపరేషన్!
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సర్వత్రా గందరగోళం, అయోమయ పరిస్థితులకు కారణమవుతోంది. ముఖ్యంగా యుద్ధానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న చపలచిత్త ధోరణి పరిస్థితిని సంక్షిష్టంగా మారుతున్నది. ప్రతి అంశంలోనూ అతిశయం, ఆర్భాటాలు ప్రదర్శించే ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధం విషయంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నారు. ఒకసారి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయంటారు.. ఇంకోసారి ఇరాన్ ఆయువుపట్లను నాశనం
DV RAMANA
4 hours ago2 min read


E20 పెట్రోల్కు సిద్ధం కండి!
వాహన చోదకులకు మరో పెద్ద అలర్ట్.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బంకుల్లో సాధారణ పెట్రోల్ లభించదు. ఏంటీ.. ఏప్రిల్ ఒకటి అన్నామని ముందుగానే ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామనుకోకండి. ఎందుకంటే.. సాధారణ పెట్రోల్.. ఇక లభించదన్నది ముమ్మాటికీ వాస్తవం. అందే దానర్థం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్కు కొరత ఏర్పడిందేమో.. అందుకే లభించదని చెబుతున్నామని అనుకోవడం కూడా పొరపాటే. ఆ ప్రమాదం ప్రస్తుతానికి లేకపోయినా.. వచ్చే నెల నుంచి సాధారణ పెట్రోల్ బదులు ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలు దేశ
DV RAMANA
2 days ago3 min read


ఆ జలసంధి కూడా మూతపడితే.. ఇక అంతే!
చర్చల ప్రతిపాదనలకు షరతులు అడ్డుగోడలుగా మారడంతో పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై దేశీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడిని గమనించిన ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మరింత పట్టుబిగిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు ముఖద్వారంలాంటి హర్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్ తమ దేశ ఆయువుపట్లపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడానికి తెగబడితే మరో పర్షియన్ గల్ప్ ప్రాంతంలోని మరో కీలక జలసంధిని మూసివేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హర
DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam
6 days ago1 min read


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ
BAGADI NARAYANARAO
Mar 232 min read


స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!
మేనల్లుడిని మందలించిన యువకుడు తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావ
BAGADI NARAYANARAO
Mar 202 min read
ప్రత్యేక కథనాలు


వృక్ష బంధు.. హిమబిందు!
మిద్దెతోటల పెంపకంలో విశేష కషి ఇంటినే నందనవనంగా మార్చేసిన ఘనత లాక్డౌన్ కాలంలో అధ్యయనంతో అవగాహన కూరగాయల సాగుతో స్వయం సమద్ధి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించిన సిక్కోలు వనిత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కొన్ని అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని కొత్త జీవిత పాఠాలు నేర్పుతుంటాయి. జీవన గమనాన్ని మార్చి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంటాయి. కోవిడ్ సంక్షోభంనాటి పరిస్థితులే దీనికి ఉదాహరణ. నాడు ఎంతోమంది జీవితాలనే కాకుండా ఆప్తులను, ఆస్తులను కోల్పోయారు. కానీ అద
DV RAMANA
2 hours ago


అవినీతి అనురాధ ఔట్..!
డీబీసీడబ్ల్యూవో నుంచి ఏబీసీడబ్ల్యూవోగా డీమోషన్ జిల్లాలోనూ కొనసాగిన కలెక్షన్ల పర్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న ఇ.అనురాధను సహాయ బీసీ సంక్షేమ అధికారిగా డిమోషన్ ఇస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కర్నూల్లో సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పనిచేసిన సమయంలో అనురాధపై ఏసీబీ కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దీంతో సంబంధిత శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈలోగానే పదోన్నత
BAGADI NARAYANARAO
2 days ago


‘ఇన్ఛార్జి’ రాజ్యం.. ఇంకెన్నాళ్లు?
60 శాతానికిపైగా పోస్టులది ఇదే పరిస్థితి రెగ్యులర్ అధికారులు లేక పాలన పడక ఉన్న వారికి అదనపు బాధ్యతల భారం పంచాయతీలు, మున్సిపాలిటీల పైనా ప్రత్యేక ముద్ర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కలెక్టర్ పేరుతో జిల్లా పరిపాలన సాగించాల్సిన రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టును ఐదు నెలల తర్వాత ఏలూరు నుంచి వచ్చిన విశ్వేశ్వరరావుతో భర్తీ చేశారు. అంటే కీలకమైన ఈ పోస్టు సుదీర్ఘ కాలం ఖాళీగా ఉండిపోతే దాని ప్రభావం జిల్లా పాలనపై ఎంతగా ఉంటుందో చెప్పనవసరంలేదు. ఇదొక్కటే కాదు రెగ్యులర్ అధికారులు లేక ఇన్
BAGADI NARAYANARAO
2 days ago
వినోదం


నిడివి పెరిగినా బ్లాక్ బస్టర్సే!!
సినిమా అంటే రెండు, రెండున్నర గంటలు ఉండాలి.. అంతకంటే ఎక్కువ ఉంటే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కథలో దమ్ముంటే మూడు గంటలైనా, అంతకంటే ఎక్కువైనా ప్రేక్షకులు కదలకుండా కూర్చుంటున్నారు. రన్ టైమ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని, కంటెంట్ ఉంటే చాలు సినిమాను సూపర్ హిట్ చేస్తామని రీసెంట్ బ్లాక్ బస్టర్స్ నిరూపించాయి. నిడివి పెరిగినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆ చిత్రాల విశేషాలు ఇవే.. లెంగ్త్ ముఖ్యం కాదు.. కంటెంట్ ఉంటే


గద పట్టుకొన్న రాముడు
‘పెద్ది’పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలూ ఫ్యాన్స్కి నచ్చేశాయి. పాటలైతే... యూట్యూబ్లో కొత్త రికార్డుల్ని సృష్టించాయి. ఇప్పుడు రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. 45 సెకన్ల ఈ గ్లింప్స్లో చరణ్ వన్మాన్ షో కనిపించింది. చరణ్ తప్ప.. ఎవరిపైనా కెమెరా ఫోకస్ చేయలేదు. ఒకవేళ మరొకరు ఉన్నా, కళ్లు చరణ్పై మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఉంది. కండలు తిరిగిన దేహం, చేతిలో గద..మైదానంలో కుస్తీ పట్లు


బ్యాండ్ మేళం.. భరించలేని సౌండు
గత ఏడాది ‘కోర్టు’ సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్ - శ్రీదేవి జంటను హీరో హీరోయిన్లుగా పెట్టి కోన వెంకట్ ప్రొడక్షన్లో కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి రూపొందించిన చిత్రం.. బ్యాండ్ మేళం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: గిరి (హర్ష్ రోషన్).. రాజి (శ్రీదేవి) బావా మరదళ్లు. చిన్నప్పటి నుంచి రాజి అంటే గిరికి ఎంతో ఇష్టం. కానీ పదో క్లాసులో ఫెయిల్ అయిన గిరి.. అక్కడితో ఆగిపోతాడు. రాజి మాత్రం చదువులో ముందుకు వెళ్ళి బీటెక్ చేరుతుంది. కానీ గిరి మాత్రం రాజ
bottom of page





















