top of page
స్టోరీలు


క్లాస్ రూపం.. మాస్ బేరం!
అపార్ట్మెంటు ముసుగులో హాస్టళ్లు సెటప్ రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా విద్యార్థులు, శిక్షణార్థులతో నిరంతరం కోలాహలం ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు స్థానికులకు మాత్రం మురుగునీటి అవస్థలు (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి నటించిన వినోదం సినిమా చూశారా? అందులో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక సెట్ వేసి కోటా శ్రీనివాసరావు డబ్బులు కొట్టేసే సన్నివేశం అప్పట్లో ఫ్యామస్. బయటకు బ్యాంకులాగే కనిపించినా లోపలంతా డొల్లే. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్

BAGADI NARAYANARAO


మన ఆర్థికానికి పసిడి పోటు!
కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు గతంలోనూ మÖడుసార్లు స్వర్ణంతోనే సంక్షోభాలు అందుకే గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తెచ్చిన ఇందిర 90 దశకంలో బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి UPA-2 హయాంలోనూ కఠిన ఆంక్షలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు. దాంతోపాటు ఇంధన వనరుల వినియోగంతోపాటు పలు అంశాల్లో పొదుపు పాటించాలని హితవు పలికారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఆర్థిక ప

DV RAMANA


కెమెరా లేని చావుకి విలువ లేదు.. నిశ్శబ్దం తప్ప
బలిసినోళ్ల గొడవల మీద అందరూ పడిపోతారు.. కానీ సామాన్యుడి రక్తం మీద ఎవడికి ఆసక్తి లేదు. రూ.450 కోట్ల ఆస్తులున్న అమ్మాయి.. ఒక రాజకీయ నాయకుడి వారసుడు.. వాళ్ల పర్సనల్ గొడవల మీద దేశం మొత్తం పడిపోతుంది. అందరూ ‘జస్టిస’ అంటూ గొంతులు చించుకుంటున్నారు. కొన్ని గొడవలు నేషనల్ కంటెంట్ అవుతాయి. కొన్ని చావులు అంకెలుగా మారిపోతాయి. అంతే తేడా. ఈ దేశంలో ఇప్పుడు న్యాయం కూడా బాధని బట్టి కాదు, ఎవరి బాధ కనిపిస్తుందో దాన్ని బట్టి పనిచేస్తోంది. కెమెరా ఉంటే అవుట్రేజ్. హ్యాష్ట్యాగ్ ఉంటే ఉద్యమం. సెలబ్రిట
Guest Writer


ముంబై ‘వర్మ’ మంత్రం.. రోహిత్పై మమకారం!
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యువ సంచలనం తిలక్ వర్మ (33 బంతుల్లో 75 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్తో వెన్నెముకగా నిలిచాడు. విజయం అనంతరం తిలక్ వర్మ చేసిన ఒక సంకేతం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశ మైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీడాకారులు కూర్చునే స్టాండ్ వైపు చూస్తూ తిలక్ తన వేళ్లతో ‘నెం. 45’ అని సైగ చేశాడు. ముంబై వెటరన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్
SATYAM DAILY


సీఎంలను ఎంపిక చేసిన నేతకే అందని పదవి!
గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఈ నెల నాలుగో తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా మÖడు నాలుగు రోజుల వ్యవధిలో మెజారిటీ సాధించిన పార్టీలు లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు జరిపి తమ నేతను ఎన్నుకుని గవర్నర్ ద్వారా అతన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి. ఆ ప్రక్రియ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు సజావుగానే జరిగిపోయింది. చివరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ ఏ పార్టీకీ లభించని తమిళనాడులో గవర్నర్ పెట్టిన సవాలక్ష షరతులను నెరవేర్చి.. ఇతర పార్టీల మద్దతు సాధించి కొత్త

DV RAMANA


“ఏకాంత వేళ.. ఏకాంత సేవ...”
1985లో వచ్చిన అన్వేషణ సినిమాలో ఇళైయరాజా చేసిన పాట “ఏకాంత వేళ.. ఏకాంత సేవ...” అర్ధ శతాబ్ది ఇళైయరాజా (ఇళయరాజా అనడం సరికాదు) సినిమా పాట. ఔను ఇళైయరాజా సినిమా పాటకు యాబైయేళ్లు. 1976 మే 14న అణ్ణక్కిళి సినిమా విడుదలైంది. ఇళైయరాజా పాటకు తొలి సినిమా ఆ అణ్ణక్కిళి. (తెలుగులో రామచిలుక సినిమా) ఇళైయరాజా ప్రభంజనం మొదలై ఇవాళ్టికి యాబైయేళ్లయింది. ‘ఇళైయారాజా పాట’ శీర్షికన నేను ఆయన పలు పాటలపై రాశాను. ఇళైయరాజా గురించి పత్రికా రచన చేశాను. వీడియోలు చేశాను. బహుశా తెలుగులో ఇళైయరాజా గురించి నేను చెప్
Guest Writer


సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్ ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్ అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో
Prasad Satyam


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత
SATYAM DAILY


ఆలోచన సూపర్.. ఆచరణలో ఫెయిల్!
టెన్త్ తప్పినవారికి ప్రత్యేక తరగతులకు ఆదేశాలు సబ్జెక్ట్ టీచర్లందరూ తప్పనిసరిగా ఉండాలని స్పష్టీకరణ కానీ మెజారిటీ స్కూళ్లలో ఒకరిద్దరికి మించి లేని విద్యార్థులు కొన్ని స్కూళ్లను కలిపి పెడితే బాగుండేదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పదో తరగతిలో ఫెయిల్ అయిన వారిని సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించాలన్న ప్రభుత్వ సంకల్ప మంచిదే.. ఆహ్వానించదగ్గదే. కానీ దాన్ని ఆచరణలో పెట్టిన తీరు ఆ సంకల్పాన్ని నీరుగార్చేలా ఉంది. టీచర్లను అనవసరం కష్టపెట్టేలా ఉంది. కారణం.. మంచి ఉత్తీర్ణత

BAGADI NARAYANARAO


వినేష్ పునరాగమనానికి ‘ఫెడరేషన్’ బ్రేక్!
గొండాలో హైడ్రామా వెరిఫికేషన్ సమయంలో అడ్డుకున్న WFI రిటైర్మెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ షోకాజ్ నోటీసు నన్ను చూసి భయపడుతున్నారు రెజ్లింగ్ సమాఖ్యపై వినేష్ ఫోగాట్ నిప్పులు భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మ్యాట్పైకి రావాలనుకున్న ఆశలకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫఐ) ఆదిలోనే అడ్డుకట్ట వేసింది. మాతృత్వ పారవశ్యం తర్వాత పతకమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్లోని గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను ఫెడరేషన్ అ
SATYAM DAILY


యాక్షన్ సినిమా రూల్స్ మార్చేసిన 6 క్లాసిక్స్!!
బుల్లెట్లు కాదు... టెన్షన్తో చంపేసిన మాస్టర్ పీస్లు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల విషయానికి వస్తే.. కేవలం భారీ పేలుళ్లు, స్టంట్లు ఉంటే సరిపోదు; ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, కథలో లీనమయ్యేలా చేసే భావోద్వేగం ఉండాలి. హాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు యాక్షన్ జానర్కే కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. యాక్షన్ సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫైట్లు, చేజ్లు, ఎక్స్ప్లోషన్స్. కానీ ప్రపంచ సినిమా చరిత్రలో కొన్ని చిత్రా
Guest Writer


ఐటీకే కాదు.. పాములకూ ‘భాగ్య’నగరమే!
పల్లెసీమల నుంచి పట్నవాసాలకు వలసలు విపరీతంగా సాగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. కారణం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగినన్ని లేకపోవడం, జనాభా పెరిగిపోవడమే. దీనికి తోడు ప్రధాన వ్యాపకంగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, దాదాపు ప్రతిఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం వాటిల్లుతుండటంతో.. ఈ బాధలు పడేకంటే పట్నానికి వెళ్లి కూలి పనులైనా చేసుకుంటే నోట్లో నాలుగు వేళ్లయినా వెళ్తాయన్న ఆశతో చాలామంది వలసపోతున్నారు. దానికితోడు

DV RAMANA


ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.. సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్
బండి సంజయ్ ప్రసంగాలు వింటే, అందులో ‘యుద్ధం’, ‘చీల్చడం’, ‘తొక్కడం’ వంటి పదజాలం తరచుగా కనిపిస్తుంది. ఒక బిడ్డకు తండ్రే మొదటి హీరో. తండ్రి తన నోటి దూకుడు ద్వారా రాజకీయంగా ఎదిగి, పదిమందిలో గుర్తింపు పొందుతున్నాడని చూసిన కొడుకు మనసులో ‘అగ్రెసెన్ ఈక్వల్ పవర’ (దూకుడే అధికారం) అనే సూత్రం బలంగా నాటుకుపోయింది. తండ్రి ప్రసంగాల్లోని ‘తీవ్రత’ను కొడుకు తన చేతల్లో హింసగా మార్చుకున్నాడు. ఇది కేవలం కోపం కాదు, ఒక రకమైన వికారియస్ లెగ్నింగ్. అధికారం అనేది ఒక మత్తు. అది ఒక కుర్చీకి సంబంధించిన విష

NVS PRASAD


చిత్తశుద్ధి లేకపోబట్టి.. బక్కచిక్కిన మిర్తిబట్టీ!
ఆక్రమణలతో కొన్నిచోట్ల మురుగు కాలువ కంటే హీనం ఇంకొన్ని చోట్ల రూపురేఖల్లేకుండా పూర్తిగా అంతర్థానం ఫలితంగా నగరంలోని శివారు కాలనీలకు ముంపు చింత పునరుద్ధరణకు సంకల్పం పూనిన ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో కలిసి పర్యటన.. కార్యాచరణ ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) 20 నుంచి 6 అడుగులు.. 6 నుంచి 2 అడుగులు.. అటుతర్వాత అంతర్థానం.. ఇదీ నగరం చుట్టూ ప్రవహించే మిర్తిబట్టి బక్కచిక్కిపోతున్న తీరు. 20 అడుగుల వెడల్పుతో శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశించే మిర్తిబట్టి తిలక్నగర్ దగ్గరకొచ్చేస
Prasad Satyam


కిందపడినా అయ్యగారిదే పైచేయట!
డీడీ చర్యలకు వ్యతిరేకంగా ఏటీవో స్టేట్మెంట్ దాని ఆధారంగా ఉద్యోగుల పై ఫిర్యాదు కొట్టివేత అయినా మంకుపట్టు వీడని రవికుమార్ విముక్తి పొందే ఉద్యోగులను చెదరగొట్టే ఎత్తుగడ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రెజరీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న కుమ్ములాట పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్న విషయం పక్కన పెడితే.. డీడీ రవికుమార్ మాత్రం ఇంకా తనదే పైచేయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రెజరీలో సస్పెండ
Prasad Satyam


వ్యాపార కేంద్రంలో చీకటి తెరలు
ప్రధాన రహదారి సహా వీధుల్లో అంధకారం పడకేసిన మెజారిటీ వీధి దీపాలు (సత్యంన్యూస్, నరసన్నపేట) మధ్యలో రెండు రోజులు వదిలేస్తే.. మÖడోరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు అప్ప్పుడే జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ ఏకంగా అక్కడే మకాం వేసి మొత్తం పారిశుధ్య పనులను, పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్ చేస్తే.. నరసన్నపేట మండల కేంద్రం చీకట్లో
SATYAM DAILY


చికిత్సలో మోసాల ‘తిమ్మిరి’!
డాక్టర్ కేర్.. లెస్ హోమియో కేంద్రంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు రోగికి తెలియకుండానే అతని పేరిట ప్రైవేట్ లోన్ ఒకదాని బదులు మరోటి నమోదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గాయం ఒకచోట అయితే మందు ఇంకోచోట వేశాడన్నది సామెత. కానీ దానికి మించి నగరంలోని ఓ వైద్యసంస్థ తమను నమ్మి వచ్చిన రోగి నెత్తిన చెయ్యిపెట్టింది. తిమ్మిర్లు రుగ్మతకు చికిత్స కోసం వచ్చిన రోగిని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్(జత్తు మొలిపించడం) పేరుతో మోసం చేయడమే కాకుండా రోగికి తెలియకుండానే అతడి పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రు

BAGADI NARAYANARAO


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ
SATYAM DAILY


మళ్లీ ‘ గిల్ ’లాడు
ఐపిఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత, శుభ్మన్ గిల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. అహ్మదాబాద్లో విజయం సాధించిన వెంటనే, గిల్ తన ఇన్స్టాగ్రామ్లో ‘దిల్ అభీ భీ సచ్చే, ఔర్ ఘర్ భీ కచ్చే’ (మనసులు ఇంకా స్వచ్ఛమైనవే, ఇళ్లు కూడా మట్టివే) అంటూ ఒక సరదా పోస్ట్ను షేర్ చేశాడు. గతంలో స్టార్ స్పోర్ట్స్ ఇంటరాక్షన్ సమయంలో గిల్, ఎసఆర్హెచ్ స్టార్ ఇషాన్ కిషన్ మధ్య జరిగిన పాత సంభాషణను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు క
SATYAM DAILY


పంజాబ్ కింగ్స్ ‘వ్యూహాత్మక’ దాడుల వెనుక కుట్ర?
నోరు విప్పిన ప్రీతి జింటా వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టు తప్పుడు ప్రచారాలు, బాధ్యతారాహిత్యం పై ఫ్రాంచైజీ యజమాని హెచ్చరిక ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో అజేయంగా దూసుకెళ్లి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం ప్రస్తుతం ఒడిదొడుకులకు లోనవుతోంది. వరుసగా నాలుగు ఓటములు జట్టును ఆందోళనకు గురిచేస్తుండగా, అంతకంటే ఎక్కువగా బయట జరుగుతున్న ‘వ్యూహాత్మక తప్పుడు ప్రచారం’ యజమాని ప్రీతిజింటాను ఆగ్రహానికి గురిచేస్తోంది. విజయం అంచున బోల్తా.. ఒకప్పుడు వరుసగా
SATYAM DAILY


పర్సంటేజీ సిస్టమ్.. ఎన్నెన్నో ప్రశ్నలు
రెంటల్ Vs పర్సంటేజీ విధానాలపై టాలీవుడ్లో విస్తృతమైన చర్చే నడుస్తోంది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా రిలీజ్కు ముందు ఎగ్జిబిటర్లు పట్టుపట్టడంతో, ఈ వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఇంకాస్త బలంగా ఏర్పడింది. పర్సంటేజీ ఇవ్వకపోతే సింగిల్ స్క్రీన్లు నడపలేమని ఎగ్జిబీటర్లంతా తేల్చేశారు. పర్సంటేజీ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే నిర్మాతల ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఆదాయంలో థియేటర్లకు వాటా ఇస్తే, నిర్మాతల మనుగడే
Guest Writer


గ్రేటర్ నికోబార్పై గోలెందుకు!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ీVAరు ముగియడంతో ఇప్పుడు మన జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన విహారయాత్ర అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ పర్యటనలోనూ ఆయన ప్రభుత్వ వ్యతిరేక గళమే వినిపించారు. మొదట నికోబార్ దీవుల్లోని మారుమÖల ప్రాంతాలను చుట్టేసి వచ్చిన ఆయన అక్కడి అరుదైన పర్యావరణ వ్యవస్థను, జీవజాతులను, ప్రిమిటివ్(ఆదిమ) జాతుల మనుగడను రక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతకూ ఆ జీవజాతులకు, ఆ

DV RAMANA


జిల్లా పేకాట.. సుంకి బాట!
దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు అలమండ డెన్లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్ అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్కు వెళ్లి చతుర్ముఖ

BAGADI NARAYANARAO


కంత్రీలను సాగనంపే తంత్రం
సమగ్రశిక్షలో రాష్ట్రవ్యాప్త ప్రక్షాళన మంత్రం శ్రీకాకుళం అనుభవాలతో ఇక్కడినుంచే శ్రీకారం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి లోకేష్ బదిలీవేటుతో అక్రమార్కుల బెదిరింపులు వారు తిరిగి రాకుండా గేట్లు ముసేసిన కలెక్టర్ సచివాలయాల నుంచి డిప్యూటేషన్పై ఆ స్థానాలు భర్తీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్రశిక్ష ప్రాజెక్టులో రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన ప్రారంభమైంది. స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేషే ఇందుకు నడుం బిగించడం శుభసూచకం. 2014`19 మధ్య లోకేష్ మంత్రిగా ఉన్నప్ప్పుడు ప్రస్తుత సమగ్రశ
Prasad Satyam


సంక్షోభ సమయం.. ఆర్థిక సంయమనం!
పండంటి కాపురానికి పది సూత్రాలు అన్నట్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక ప్రగతికి పది సూత్రాలను ప్రవచించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన సభలో ఆయన హఠాత్తుగా పొదుపు సూత్రాలు పాటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చి అనేక రకాల చర్చలకు.. కొన్ని రకాల ఆందోళనలకు తావిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో మొత్తం పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28 నుంచి యుద్ధవాతావరణం అలుముకుంది. ప్రపంచానికి ముడిచమురు, సహజ వాయువు సరఫరా చేసే గల్ఫ్లోని ఉత్పత్తి క్షేత్రాలు ధ్వంసమై ఉ

DV RAMANA


‘మాధవ్’ మాయాజాలం
ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం ఒత్తిడిలోనూ చెలరేగిన యువ ఆల్ రౌండర్ తివారీ సజీవంగా ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు అది పరుగుల ప్రవాహం.. ఉత్కంఠకు పరాకాష్ట. 211 పరుగుల భారీ లక్ష్యం.. తడబడిన టాప్ ఆర్డర్. కానీ, ఆ యువకుడి కళ్లలో బెరుకు లేదు, చేతుల్లో వణుకు లేదు. ఇండోర్ కుర్రాడు మాధవ్ తివారీ ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సోమవారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది. మ్యాచ్
SATYAM DAILY


భువీ.. నువ్వు సూపరెహే!
డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్ స్పీచ్! గోల్డెన్ డకౌట్ అయినా.. జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విరాట్ ‘వరల్డ్ క్లాస్ భువీ’ అంటూ సీనియర్ పేసర్పై ప్రశంసల జల్లు ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్న ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్లేఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. కేవలం రెండు వికెట్ల తేడాతో లభించిన ఈ
SATYAM DAILY


సమగ్రశిక్షలో కంత్రీ త్రయం!
పేరుకు సైట్ ఇంజినీర్లు.. మంత్రుల పేషీలే వారి పనిస్థలాలు విధుల కంటే వడ్డీ వ్యాపారాలు, పర్సంటేజీలకే ప్రాధాన్యం ఏపీసీలు, డీఈఈలనే ఖాతారు చేయని ఘనులు కాంట్రాక్టర్లను బెదిరించడంలో సిద్ధహస్తులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్రశిక్షలో ఉద్యోగం వారికి ఆటవిడుపులా తయారైంది. ఎందుకంటే.. అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరి, పనులు చక్కబెట్టే మనుషులే వీరితో ఉంటారు. అదే వీరి ధీమా. ఏ జిల్లాలో పని చేసినా.. ఏపీసీలుగా ఎవరున్నా వీరు అస్సలు లక్ష్యపెట్టరు. ఉద్యోగం కంటే వేరే వ్యాపకాలపైనే మక్కువ ఎక
Prasad Satyam


పేకాట.. పంచాయితీ.. హత్య
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్కు లీడర్గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడి

BAGADI NARAYANARAO


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని
Guest Writer
రాజకీయాలు


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి


అంతా.. ఆమె చేసుకున్నదే
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు ‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ 175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్లో కూడా 294 స


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త
క్రీడలు


7 hours ago


2 days ago
ప్రాంతీయం


క్లాస్ రూపం.. మాస్ బేరం!
అపార్ట్మెంటు ముసుగులో హాస్టళ్లు సెటప్ రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా విద్యార్థులు, శిక్షణార్థులతో నిరంతరం కోలాహలం ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు స్థానికులకు మాత్రం మురుగునీటి అవస్థలు (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి నటించిన వినోదం సినిమా చూశారా? అందులో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక సెట్ వేసి కోటా శ్రీనివాసరావు డబ్బులు కొట్టేసే సన్నివేశం అప్పట్లో ఫ్యామస్. బయటకు బ్యాంకులాగే కనిపించినా లోపలంతా డొల్లే. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్


సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్ ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్ అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో


వ్యాపార కేంద్రంలో చీకటి తెరలు
ప్రధాన రహదారి సహా వీధుల్లో అంధకారం పడకేసిన మెజారిటీ వీధి దీపాలు (సత్యంన్యూస్, నరసన్నపేట) మధ్యలో రెండు రోజులు వదిలేస్తే.. మÖడోరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు అప్ప్పుడే జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ ఏకంగా అక్కడే మకాం వేసి మొత్తం పారిశుధ్య పనులను, పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్ చేస్తే.. నరసన్నపేట మండల కేంద్రం చీకట్లో


దుర్యోధనుడి వేషం.. దుర్వాసన పర్వం
విచారణలో వెలుగుచూసిన డీడీ కళాతృష్ణ సబ్స్క్రైబ్ చేస్తేనే వినతులు వినేది వనజారాణి పైనే బాధితుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి గెటప్, బాబీ సినిమాలో రిషికపూర్లా గిటార్ పట్టుకున్న ఫోజు... సాక్షాత్తూ మన ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్వే.. మన సారు సకలా కళా ప్రియుడో.. వల్లభుడో తెలియదు గానీ శుక్రవారం ఆయన మీద జరిగిన విచారణ అధికారిణి ముందు ఈ ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. సొంతంగా ఒక యుట్యూబ్ ఛానెల్ నడుపుతున్న డీడీ రవికుమార్ తన వద్దకు పని మీద వచ్చ


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట
సంపాదకీయం


సీఎంలను ఎంపిక చేసిన నేతకే అందని పదవి!
గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఈ నెల నాలుగో తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా మÖడు నాలుగు రోజుల వ్యవధిలో మెజారిటీ సాధించిన పార్టీలు లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు జరిపి తమ నేతను ఎన్నుకుని గవర్నర్ ద్వారా అతన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి. ఆ ప్రక్రియ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు సజావుగానే జరిగిపోయింది. చివరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ ఏ పార్టీకీ లభించని తమిళనాడులో గవర్నర్ పెట్టిన సవాలక్ష షరతులను నెరవేర్చి.. ఇతర పార్టీల మద్దతు సాధించి కొత్త

DV RAMANA
8 hours ago2 min read


ఐటీకే కాదు.. పాములకూ ‘భాగ్య’నగరమే!
పల్లెసీమల నుంచి పట్నవాసాలకు వలసలు విపరీతంగా సాగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. కారణం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగినన్ని లేకపోవడం, జనాభా పెరిగిపోవడమే. దీనికి తోడు ప్రధాన వ్యాపకంగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, దాదాపు ప్రతిఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం వాటిల్లుతుండటంతో.. ఈ బాధలు పడేకంటే పట్నానికి వెళ్లి కూలి పనులైనా చేసుకుంటే నోట్లో నాలుగు వేళ్లయినా వెళ్తాయన్న ఆశతో చాలామంది వలసపోతున్నారు. దానికితోడు

DV RAMANA
1 day ago2 min read


గ్రేటర్ నికోబార్పై గోలెందుకు!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ీVAరు ముగియడంతో ఇప్పుడు మన జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన విహారయాత్ర అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ పర్యటనలోనూ ఆయన ప్రభుత్వ వ్యతిరేక గళమే వినిపించారు. మొదట నికోబార్ దీవుల్లోని మారుమÖల ప్రాంతాలను చుట్టేసి వచ్చిన ఆయన అక్కడి అరుదైన పర్యావరణ వ్యవస్థను, జీవజాతులను, ప్రిమిటివ్(ఆదిమ) జాతుల మనుగడను రక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతకూ ఆ జీవజాతులకు, ఆ

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


జిల్లా పేకాట.. సుంకి బాట!
దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు అలమండ డెన్లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్ అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్కు వెళ్లి చతుర్ముఖ

BAGADI NARAYANARAO
3 days ago2 min read


పేకాట.. పంచాయితీ.. హత్య
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్కు లీడర్గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడి

BAGADI NARAYANARAO
4 days ago2 min read


కట్నం కాష్టంలో కరిగిన కలలు
మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు పెళ్లయిన రెండు నెలలకే వందేళ్ల జీవితాన్ని ఆర్పేశారు కాపురం పెట్టిన ఇంట్లోనే విగతజీవిగా తేజశ్రీ భర్త, అత్తింటివారిదే ఈ దుష్కృత్యమని కన్నవారి ఆరోపణ విశాఖ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. కేసు నమోదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రెండు నెలల క్రితం బంధుమిత్రుల హర్షాతిరేకాలు, బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె.. శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది. అక్షింతలు వేసి దీవించిన చేతులే ఆమె మృతదేహంపై చివరిసారి

BAGADI NARAYANARAO
6 days ago2 min read
ప్రత్యేక కథనాలు


మన ఆర్థికానికి పసిడి పోటు!
కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు గతంలోనూ మÖడుసార్లు స్వర్ణంతోనే సంక్షోభాలు అందుకే గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తెచ్చిన ఇందిర 90 దశకంలో బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి UPA-2 హయాంలోనూ కఠిన ఆంక్షలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు. దాంతోపాటు ఇంధన వనరుల వినియోగంతోపాటు పలు అంశాల్లో పొదుపు పాటించాలని హితవు పలికారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఆర్థిక ప

DV RAMANA
6 hours ago


కెమెరా లేని చావుకి విలువ లేదు.. నిశ్శబ్దం తప్ప
బలిసినోళ్ల గొడవల మీద అందరూ పడిపోతారు.. కానీ సామాన్యుడి రక్తం మీద ఎవడికి ఆసక్తి లేదు. రూ.450 కోట్ల ఆస్తులున్న అమ్మాయి.. ఒక రాజకీయ నాయకుడి వారసుడు.. వాళ్ల పర్సనల్ గొడవల మీద దేశం మొత్తం పడిపోతుంది. అందరూ ‘జస్టిస’ అంటూ గొంతులు చించుకుంటున్నారు. కొన్ని గొడవలు నేషనల్ కంటెంట్ అవుతాయి. కొన్ని చావులు అంకెలుగా మారిపోతాయి. అంతే తేడా. ఈ దేశంలో ఇప్పుడు న్యాయం కూడా బాధని బట్టి కాదు, ఎవరి బాధ కనిపిస్తుందో దాన్ని బట్టి పనిచేస్తోంది. కెమెరా ఉంటే అవుట్రేజ్. హ్యాష్ట్యాగ్ ఉంటే ఉద్యమం. సెలబ్రిట
Guest Writer
7 hours ago


ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.. సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్
బండి సంజయ్ ప్రసంగాలు వింటే, అందులో ‘యుద్ధం’, ‘చీల్చడం’, ‘తొక్కడం’ వంటి పదజాలం తరచుగా కనిపిస్తుంది. ఒక బిడ్డకు తండ్రే మొదటి హీరో. తండ్రి తన నోటి దూకుడు ద్వారా రాజకీయంగా ఎదిగి, పదిమందిలో గుర్తింపు పొందుతున్నాడని చూసిన కొడుకు మనసులో ‘అగ్రెసెన్ ఈక్వల్ పవర’ (దూకుడే అధికారం) అనే సూత్రం బలంగా నాటుకుపోయింది. తండ్రి ప్రసంగాల్లోని ‘తీవ్రత’ను కొడుకు తన చేతల్లో హింసగా మార్చుకున్నాడు. ఇది కేవలం కోపం కాదు, ఒక రకమైన వికారియస్ లెగ్నింగ్. అధికారం అనేది ఒక మత్తు. అది ఒక కుర్చీకి సంబంధించిన విష

NVS PRASAD
1 day ago
వినోదం


“ఏకాంత వేళ.. ఏకాంత సేవ...”
1985లో వచ్చిన అన్వేషణ సినిమాలో ఇళైయరాజా చేసిన పాట “ఏకాంత వేళ.. ఏకాంత సేవ...” అర్ధ శతాబ్ది ఇళైయరాజా (ఇళయరాజా అనడం సరికాదు) సినిమా పాట. ఔను ఇళైయరాజా సినిమా పాటకు యాబైయేళ్లు. 1976 మే 14న అణ్ణక్కిళి సినిమా విడుదలైంది. ఇళైయరాజా పాటకు తొలి సినిమా ఆ అణ్ణక్కిళి. (తెలుగులో రామచిలుక సినిమా) ఇళైయరాజా ప్రభంజనం మొదలై ఇవాళ్టికి యాబైయేళ్లయింది. ‘ఇళైయారాజా పాట’ శీర్షికన నేను ఆయన పలు పాటలపై రాశాను. ఇళైయరాజా గురించి పత్రికా రచన చేశాను. వీడియోలు చేశాను. బహుశా తెలుగులో ఇళైయరాజా గురించి నేను చెప్


యాక్షన్ సినిమా రూల్స్ మార్చేసిన 6 క్లాసిక్స్!!
బుల్లెట్లు కాదు... టెన్షన్తో చంపేసిన మాస్టర్ పీస్లు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల విషయానికి వస్తే.. కేవలం భారీ పేలుళ్లు, స్టంట్లు ఉంటే సరిపోదు; ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, కథలో లీనమయ్యేలా చేసే భావోద్వేగం ఉండాలి. హాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు యాక్షన్ జానర్కే కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. యాక్షన్ సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫైట్లు, చేజ్లు, ఎక్స్ప్లోషన్స్. కానీ ప్రపంచ సినిమా చరిత్రలో కొన్ని చిత్రా


పర్సంటేజీ సిస్టమ్.. ఎన్నెన్నో ప్రశ్నలు
రెంటల్ Vs పర్సంటేజీ విధానాలపై టాలీవుడ్లో విస్తృతమైన చర్చే నడుస్తోంది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా రిలీజ్కు ముందు ఎగ్జిబిటర్లు పట్టుపట్టడంతో, ఈ వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఇంకాస్త బలంగా ఏర్పడింది. పర్సంటేజీ ఇవ్వకపోతే సింగిల్ స్క్రీన్లు నడపలేమని ఎగ్జిబీటర్లంతా తేల్చేశారు. పర్సంటేజీ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే నిర్మాతల ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఆదాయంలో థియేటర్లకు వాటా ఇస్తే, నిర్మాతల మనుగడే
bottom of page

















