top of page
స్టోరీలు


సిఫార్సులు లేవని పోస్టులు లేపేశారు
కిడ్నీ ఆసుపత్రి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు 13 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేసింది నలుగురికే మెరిట్ను పక్కనబెట్టి 16వ ర్యాంకర్కు ఉద్యోగం రాజకీయ సిఫార్సుల కోసమే 9 పోస్టుల రద్దు అంటూ ఆగ్రహం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రతిష్టాత్మక కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఈ నియామకాల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి, మెరిట్ అభ్యర్థులక

BAGADI NARAYANARAO


చీకటి బతుకుల్లో నిండు ‘పూర్ణిమ’
అరుదైన ఐఐహెచ్ వ్యాధితో హఠాత్తుగా దృష్టిలోపం ఏడాదిలో ఐదు సర్జరీలు, బ్రెయిన్లో స్టెంట్ ఆగిపోయిన బీఆర్క్ పూర్తికి ప్రభుత్వ సంస్థలతో పోరాటం తనలాంటివారికి మార్గదర్శిగా ఆన్లైన్ గ్రూప్ వైకల్యాన్ని జయించిన కావ్యపూర్ణిమ శ్రీకాకుళం ఆడపడుచే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆమె పుట్టుకతో కబోది కారు. యుక్త వయసులో విద్యాభ్యాసం చేస్తుండగా లోకాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన తరుణంలో ఒకరోజు ఆమె ముందున్న అందమైన లోకం ఉన్నఫళంగా అదృశ్యమైపోయింది. దాని స్థానంలో చీకట్లు అలుముకున్నాయి. తర్

DV RAMANA


డీఎంహెచ్వో అనితకు బదిలీ
కొత్త అధికారిపై వీడని సస్పెన్స్ సిక్కోలుకు రావడానికి భయపడిపోతున్న సివిల్ సర్జన్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిగా పని చేస్తున్న డాక్టర్ అనితను బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు బహిర్గతం కావాల్సి ఉంది. రిమ్స్లో సీఎసఆరఎంవోగా పని చేస్తున్న అనితను తీసుకువచ్చి డీఎంహెచ్వోగా కొద్ది కాలం క్రితం నియమించారు. అంతవరకు ఇక్కడ డీఎంహెచ్వోగా పని చేసిన అధికారి ఏసీబీ ట్రాప్ కావడంతో రిమ్స్ నుంచి అన
Prasad Satyam


విభజన నుంచి మత విధ్వంసం వరకు..!
ఒకప్పుడు అఖండంగా విలసిల్లిన విశాల భారతదేశం స్వాతంత్య్ర సంగ్రామ చివరి రోజులోలనే కొందరి కుటిల పన్నాగాల కారణంగా విభజనకు గురైంది. ఆ విధంగా పాకిస్తాన్ దేశం అవతరించింది. అనంతరం 1971లో తూర్పు పాకిస్తాన్లో రేగిన స్వేచ్ఛా పిపాస బంగ్లాదేశ్ విముక్తి పోరాటంగా రూపాంతరం చెంది పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ పేరుతో మరో కొత్త దేశంగా ఆవిర్భవించింది. అఖండ భారతాన్ని ముక్కలు చేసిన ఈ విభజనలు తద్వారా ఏర్పడిన మÖడు దేశాల్లోనూ కలిసిమెలసి ఉన్న ప్రజలను మతాలవారీగా మెజారిటీ, మైనార

DV RAMANA


కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం
మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్గోలా? మాస్టర్ స్ట్రోకా? ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన కోర్ ఓట్బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్
Prasad Satyam


హైకోర్టు ఆర్డర్ కంటే... ‘మామూళ్ల’కే బలమెక్కువా?
కోర్టు ఆదేశించినా మూతపడని అక్రమ కార్ఖానా! ఉన్నతాధికారుల అండతోనే యథేచ్ఛగా నిర్వహణ? రెండు నెలలుగా ఫైల్ దాచుకున్న పంచాయతీ అధికారులు! (సత్యంన్యూస్, పొందూరు) న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ స్వీట్స్ తయారీ కేంద్రం (కార్ఖానా) వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా, సదరు కార్ఖానాను మూసివేయించడంలో పంచాయతీ అధికారులు చూపుతున్న కృత్రిమ అలసత్వం వెనుక భారీ రాజకీయ ఒత్తిళ్ల

BAGADI NARAYANARAO


భారత్కు పవర్.. ‘అండ’మాన్!
ఇప్పటికే ఆ ద్వీపం రక్షణపరంగా కీలకశక్తి తాజాగా అక్కడి సముద్రంపై టైడల్ విద్యుత్ తయారీ అతి భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు అది పూర్తి అయితే దేశమంతటికీ నిరంతర వెలుగులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రకృతి అందాలకు ఆటపట్టు అయిన అండమాన్ పేరు వినగానే గతంలో ప్రత్యక్ష నరకం గుర్తొచ్చేది. నాటి బ్రిటిష్ పాలకులు ఈ దీవులను నరకాన్ని తలపించే సెల్యులార్ జైళ్లుగా ఉపయోగించేవారు. ఆంగ్లేయుల నుంచి భారత్కు స్వేచ్ఛ కోరుతూ జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని వారికి కంటిల

DV RAMANA


గల్ఫ్ దేశాల ‘హ్యాండ్ ’.. అమెరికా షేక్!
ఎక్కడో దూరంగా కూర్చుని అగ్రరాజ్యమన్న అహంకారపూరిత ధోరణి కనబర్చడమే కాకుండా.. ఆపత్కాలంలో భద్రత, భరోసా కలిస్తామని ఆశలు చూపి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పెద్దన్న ట్రంప్ తమ భూభాగాల నుంచే పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని తన విరోధులపై కక్ష తీర్చుకునే వ్యూహాలు అనుసరిస్తున్న ట్రంప్పై మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్).. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయి. ఎక్కడో ఉన్న ఆయనపై ఆధారపడే కంటే ఇంతకాలం విరుధులుగా పరిగణించిన పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు పెంచుకుంటే శాంతి, అభివృద్

DV RAMANA


వడగాలుల ముట్టడిలో ఐరోపా
జూన్ నెలలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు 1300 దాటిన మరణాలు.. పగిలిపోతున్న రోడ్లు 2003 విపత్తును మించిన ఉపద్రవమంటున్న శాస్త్రవేత్తలు మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణమని హెచ్చరిక (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వేసవిలో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 సెల్సీయస్ డిగ్రీలు దాటిపోతుంటాయి. మన రాష్ట్రంలోని రాయలసీమ, సెంట్రల్ దక్షిణాంధ్ర ప్రాంతాల్లో అయితే 45 నుంచి 50 డిగ్రీలను కూడా తాకుతుంటాయి. మనకు ఇది కామన్. ఉష్ణతాపం తీవ్రంగా ఉన్నప్పటికీ అంత వేడిని తట్టుకోవడ

DV RAMANA


నిధులున్నా నిలకడ లేదు.. శంకుస్థాపనలకు చలనం లేదు!
ఖాళీ ఖజానా కాదు.. ఖాళీ కుర్చీలు భయంతో పారిపోతున్న అధికారులు ముగ్గురు డీఈలకు ఒక్కరూ లేరు డయేరియా మిగిల్చిన గాయాలు.. ఇంకా మారని పరిస్థితులు ప్రగతిలో కనపడని కమిషనర్ కూర్మారావు మార్క్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నత్తనడకన సాగుతున్నాయి. ఎమ్మెల్యే గొండు శంకర్ అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేస్తున్నా.. కమిషనర్ కూర్మారావు పరిపాలనా వైఖరి, ఇంజినీరింగ్ సిబ్బంది కొరత కారణంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు

DV RAMANA


రూ.లక్ష జీతగాళ్లకూ నెలాఖరు కష్టాలే!
జీవన వ్యయం పెరిగిపోయింది. రూపాయి విలువ తరిగిపోయింది. ఒకనాడు చిల్లర పైసలే మహాభాగ్యంగా కళ్లకు అద్దుకునేవారు. కానీ ఇప్పుడు రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా తీసుకోకపోగా అదోరకంగా తిరిగి చూసే రోజులు దాపురించాయి. ఒకనాడు వెయ్యి రూపాయల జీతంతో దర్జాగా జీవించే పరిస్థితులు కాస్త ఆ వెయ్యి పక్కన మరో రెండు సున్నాలు చేర్చి లక్ష రూపాయల జీతం సంపాదించేవారిని సైతం నెలాఖరు రోజుల్లో బిత్తరుచూపులు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.లక్ష జీతమంటే అబ్బో.. ఇంకేముంది వారి లైఫ్ సెటిల అయిపోయినట్లేనని అందరూ ఆనందప

DV RAMANA


కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి? (సత్యంన్యూస్, ఆమదాలవలస) కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చ
SATYAM DAILY


భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్
ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ ద

DV RAMANA


‘పరాకు’ పాలన.. పలకలపై ప్రతాపం
కాలువలపై ఆక్రమణలు వదిలేసి.. నీరు పారడంలేదని జేసీబీలతో పలకలు పీకేస్తున్న వైనం బళ్లు పడి వాహనదారులు,పాదచారులు గాయాలపాలు షిల్ట్ తీసి కాలువ పక్కనే వారాలకొద్దీ వదిలేయడం.. శాశ్వత పరిష్కారం ఆలోచించలేని నగర పాలక అధికారులు ఇదీ శ్రీకాకుళం మున్సిపల్టీ పనితీరు ‘అసలు రోగానికి మందు వేయకుండా... గోరు చుట్టుపై రోకటి పోటు పొడిచినట్లుంది శ్రీకాకుళం నగర పాలక అధికారుల తీరు. నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి కారణమైన బడా ఆక్రమణదారులను తాకే ధైర్యం లేక... సామాన్యుల ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్
SATYAM DAILY


సినిమాను... సినిమాగానే చూడలేమా?
తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన, మట్టి వాసన వెదజల్లే టైటిళ్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. గ్రామీణ జీవనశైలిని, ప్రాంతీయ యాసను, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తిని కలిగిస్తాయి. ఇటీవల ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. తెలంగాణ గ్రామీణ యాసలో వినిపించే ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించగా, మరికొందరికి తమ బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ముఖ్యంగా కథా నేపథ్యానికి తగినట్టుగా ఈ పేరు ఉందంటూ సిన

DV RAMANA


సినిమాల్లో విలన్.. పర్యావరణానికి హీరో!
చెట్లలోనే అమ్మను చూసుకుంటున్న నటుడు ఆమె జ్ఞాపకార్థం నిర్విరామ వన యజ్ఞం 48 ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు నాటి వనాల సృష్టి భారీ మర్రిచెట్లను రీలొకేట్ చేసి పునరుజ్జీవనం దశాబ్దకాలంగా సాయాజీ షిండే ప్రశంసనీయ కృషి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నది నానుడి. డబ్బున్నవారు తలచుకుంటే ఏదైనా చేయగలరనేది దీని అర్థం. కానీ తలచుకోవడమే ముఖ్యం కదా! అదీ మంచి పనులు చేయాలని తలచుకునేవారు, తపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైనవారిలో ఒకరైన ప్రపంచ

DV RAMANA


పురుడు పోసుకుంటున్న భూకంపాల హెచ్చరిక వ్యవస్థ
ప్రకృతి ప్రకోపించి భూకంపం రూపంలో విరుచుకుపడటంతో వెనిజులాలోని పలు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటగా.. వేలల్లో క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. వరుసగా రెండు అంతకుమించి ఎక్కువసార్లు భూ కంపిస్తే ఎంతబలంగా నిర్మించిన కట్టడాలైన పేకమేడల్లా కూలిపోతాయి. దీన్నే వెనిజులా భూకంపం మరోసారి నిరూపించింది. పెద్దపెద్ద భవనాలు ఉన్నఫళంగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు. వారి వెలికితీత కార్యక్రమాలు మందకొడిగా జరుగుతున్నాయి. అదే సమయంలో దఫదఫాల

DV RAMANA


రీల్స్ వేరు.. రియాలిటీ వేరు
అందరూ కోరుకున్న కమిషనర్ ఇప్ప్పుడు ఫిర్యాదుల కేంద్రం అనుమానాల పాలనతో ఆగిపోయిన ఫైళ్లు ప్రజలూ, బిల్డర్లు, అధికార పార్టీ నేతలకూ ఒకటే వేదన ఆత్మస్తుతి - పరనిందలో మునిగిపోయిన కూర్మారావు నిజాయితీ జోరు.. నగరపాలన జీరో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీదానికి ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. రాజకీయాల్లో అయితే వ్యంగ్యంగా హనీమÖన్ పీరియడ్ అని పిలుచుకుంటాం. ఆ పరిధి దాటిపోయిన తర్వాత ఫలితాలు ఆశిస్తాం. అలా జరగనప్ప్పుడు వ్యవస్థ ఎంత పెద్దవారినైనా పక్కన పెట్టేస్తుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత

DV RAMANA


‘కనిష్క’ హంతకులు ఖలిస్తానీలే!
ఎట్టకేలకు అంగీకరించిన కెనడా ప్రభుత్వం 41 ఏళ్ల నాటి విమానం పేలుడుపై నోరు విప్పిన నిఘా సంస్థ ఆనాటి దుర్ఘటనలో గాలిలో కలిసిన 329 ప్రాణాలు భారత్ను కాదని నిందితులకు దన్నుగా నిలిచిన అక్కడి సర్కారు ఇన్నాళ్లకు ప్రభుత్వం.. దాని స్వరం మారాయి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేల్చడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానం గాల్లోనే పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు మంటలు, గాల

DV RAMANA


కమిషనర్ ‘ఆచితూచి’ వేట.. టౌన్ప్లానింగ్కు ‘ఆటోమాటిక్’ ఊట
15 రోజుల నిబంధనను ఆదాయ మార్గంగా మార్చుకున్న టౌన్ ప్లానింగ్ ముఠా లాగిన్లో బందీ... బయట భవనాలకు గ్రీన్ సిగ్నల్! నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు అధికార ముద్ర ‘చూసి చెబుతా’... అంటుంటే ‘పాస్' అయిపోయింది! ఫైల్ పరిశీలనలో కమిషనర్... ఫీల్డ్లో నిర్మాణాలు నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిని అరికట్టాలని, ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆచితూచి వ్యవహరించే కమిషనర్ కూర్మారావు శైలినే కొందరు అవినీత

NVS PRASAD


క్రికెట్ ఎంపికకు ‘తాళాలు’ ..
ఏసీఏ సెలక్షన్లకు అడ్డంకులు గంటలపాటు గేట్ బయటే క్రీడాకారులు కూన రవికుమార్ జోక్యంతో తెరచుకున్న గేట్లు ఏసీఏకు ఫిర్యాదు చేసిన సమన్వయ కమిటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి క్రీడాకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అండర్-19 మహిళల, పురుషుల మల్టీడేస్ జట్ల సర్టిఫికెట్ పరిశీలనతో పాటు జట్టు ఎంపికలు నిర్వహించాల్సి ఉండగా,క్రికెట్ సంఘం భవనం గేటుకు అదనంగా

BAGADI NARAYANARAO


వారి ప్రాణాలకు పాములే రక్ష!
చైనాలో వాటి వల్ల తప్పిన భూకంప ముప్పు వెనెజువెల విపత్తు నేపథ్యంలో 50 ఏళ్లనాటి ఘటన వెలుగులోకి పాములతోపాటు అనేక జంతువుల జ్ఞానేంద్రియలే హెచ్చరిక వ్యవస్థలు భూకంపాలకు ముందు వాటి ప్రవర్తనపై పరిశోధనల్లో వెల్లడి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అదేంటి.. పాములు విషపూరితాలు కదా.. కాటేస్తే మరణిస్తాం కదా? మరి అవి రక్షించడమేమిటి? అన్న సందేహం కలగవచ్చు. కానీ భూకంపాల నుంచి తప్పించుకునేందుకు వాటి ప్రవర్తన గమనించగలిగితే ముప్పు తప్పినట్లే.. దానికి 50 ఏళ్ల క్రితం నాటి ఉదంతమే నిదర్శనం
SATYAM DAILY


9 నెలలుగా ఫైలే బందీ..!
రిమ్స్లో 41 పోస్టుల భర్తీకి రాజకీయ బ్రేక్? మెరిట్ లిస్ట్ సిద్ధం... తుది జాబితా మాత్రం మాయం కలెక్టర్ సంతకం ఆగిందా... ఆపించారా? ‘సిఫార్సులు’ లేనివారే మెరిట్లో రావడంతో ఎంపికలు నిలిచిపోయాయా? (సత్యం న్యూస్,శ్రీకాకుళం) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో అత్యవసరంగా భర్తీ చేయాల్సిన 41 అవుట్సోర్సింగ్ పోస్టుల నియామక ప్రక్రియ తొమ్మిది నెలలుగా అర్థాంతరంగా నిలిచిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 15 రోజుల్లో పూర

BAGADI NARAYANARAO


పసిడి ‘పతనం’!!
7 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు! ` 30 శాతం మేర క్షీణించిన పసిడి.. వెండిలో 50% పైగా కోత అసలు కారణాలేంటి? మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుంది? (సత్యంన్యూస్, అమరావతి) గత ఏడాది వరుస రికార్డులతో ఆకాశాన్ని తాకి న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. సామాన్యుడికి సైతం షాక్ ఇస్తూ పసిడి ధరలు భారీగా పతనమవు తున్నాయి. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు రికార్డు స్థాయిలో 5,595 డాలర్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బంగారం, ప్రస్తుతం 4,000 డాలర్ల దిగువకు పడిపోయి

NVS PRASAD


నంది అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధం!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవార్డుల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంది అవార్డుల పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో పెండింగ్లో ఉన్న అవార్డుల వ్యవహార
SATYAM DAILY


కవిత ‘స్థానిక’ ఎత్తుగడ.. గుర్తింపు
మన దాయాది తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ‘స్థానిక’ వివాదం రాజుకుంటున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) అధ్యక్షురాలు ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తండ్రి పార్టీ అయిన బీఆరఎస్తో తెగదెంపులు చేసుకుని సొంత పార్టీ పెట్టుకున్న కవిత రాజకీయంగా బలపడేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానికత అంశంపై మళ్లీ వ

DV RAMANA


పాతికేళ్ల ఓటు.. లేకుంటే వేటు!
ఇదే ‘సర్ ’ కార్యక్రమం ప్రత్యేకత ఆనాటి జాబితాలతో సరిపోల్చడం తలకుమించిన భారం చిరునామాలు దొరక్క బీఎల్వోలు.. వారెవరో తెలియక ఓటర్ల అవస్థలు 2002 జాబితాతో సరిపోలకపోతే అంతే సంగతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఓ యువకుడు మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని ఓ వార్డు సచివాలయానికి వచ్చి తమ కుటుంబ ఓట్ల గురించి ఆరా తీయడం కనిపించింది. ఆయన ప్రస్తావించిన సమస్య కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా రివిజన్(సర్) కార్యక్రమంలోని సంక్లిష్టతను ఎత్తిచూపింది. బీహార్కు చెం

DV RAMANA


‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి చూపు వాడిష్టం’.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ గాయని సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమాలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అన్నప్పుడు, చూసేవాడి కళ్లు వాడి ఇష్టమని.. తన దృష్టిలో అది అసలైన స్వేచ్ఛ కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలానే ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సినీ అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో గత
Guest Writer


సర్కారుపై సంతృప్తి సగమే!
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు రెండేళ్లు దాటింది. ఆ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు, సంబరాలను అట్టహాసంగా జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తదితర అగ్రనేతలంతా ఈ ఉత్సవాలు, సభల్లో పాల్గొని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, అమలుచేస్తున్న ఎన్నికల హామీల గురించి భారీగా ప్రచారం చేసుకున్నారు. అయితే వారంతా ప్రచారం చేసుకున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తున్నదా? ప్రజలందరూ ప్రభుత్వంపైనా, ఎన్నికల హామీల అమ

DV RAMANA


జిల్లా క్రికెట్లో సెలక్షన్ సెగలు
ఏసీఏ వర్సెస్ జెడ్సీఎస్ పెద్దల పంతం.. క్రికెటర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం జెడ్సీఎస్ రద్దు యోచనలో ఏసీఏ ముదురుతున్న వివాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా క్రికెట్లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు జిల్లా క్రికెట్ సంఘం పేరిట అండర్-19 మల్టీడే జట్టు (టెస్ట్ మ్యాచ్) ఎంపికల ప్రకటన విడుదల కాగా, మరోవైపు ఆ ఎంపికలకు తమతో ఎలాంటి సంబంధం లేదని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వెంటనే స్పష్టీకరణ ఇవ్వడం జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో అసలు జిల్లా క్రికెట్పై అధికా

BAGADI NARAYANARAO
రాజకీయాలు


కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం
మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్గోలా? మాస్టర్ స్ట్రోకా? ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన కోర్ ఓట్బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ
క్రీడలు
ప్రాంతీయం


డీఎంహెచ్వో అనితకు బదిలీ
కొత్త అధికారిపై వీడని సస్పెన్స్ సిక్కోలుకు రావడానికి భయపడిపోతున్న సివిల్ సర్జన్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిగా పని చేస్తున్న డాక్టర్ అనితను బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు బహిర్గతం కావాల్సి ఉంది. రిమ్స్లో సీఎసఆరఎంవోగా పని చేస్తున్న అనితను తీసుకువచ్చి డీఎంహెచ్వోగా కొద్ది కాలం క్రితం నియమించారు. అంతవరకు ఇక్కడ డీఎంహెచ్వోగా పని చేసిన అధికారి ఏసీబీ ట్రాప్ కావడంతో రిమ్స్ నుంచి అన


‘పరాకు’ పాలన.. పలకలపై ప్రతాపం
కాలువలపై ఆక్రమణలు వదిలేసి.. నీరు పారడంలేదని జేసీబీలతో పలకలు పీకేస్తున్న వైనం బళ్లు పడి వాహనదారులు,పాదచారులు గాయాలపాలు షిల్ట్ తీసి కాలువ పక్కనే వారాలకొద్దీ వదిలేయడం.. శాశ్వత పరిష్కారం ఆలోచించలేని నగర పాలక అధికారులు ఇదీ శ్రీకాకుళం మున్సిపల్టీ పనితీరు ‘అసలు రోగానికి మందు వేయకుండా... గోరు చుట్టుపై రోకటి పోటు పొడిచినట్లుంది శ్రీకాకుళం నగర పాలక అధికారుల తీరు. నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి కారణమైన బడా ఆక్రమణదారులను తాకే ధైర్యం లేక... సామాన్యుల ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్


చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ 50 ఏళ్ల సమస్యకు సుఖాంతం ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం మురుగు కాలువ పనులు ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే


సిక్కోలు డ్రెయిన్లకు ‘ఛాలెంజ్ ’
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం మిర్తిబట్టికి అనుసంధానం.. నాగావళిలో విలీనం డీపీఆర్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో శ్రీకాకుళంలో కాల్వలు లేని ప్రాంతాల్లో పూర్తిగా వాటిని నిర్మించడం, మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించి కాలువలకు కనెక్టివిటీ ఇవ్వడం, మిర్తిబట్టి నుంచి వాంబే కాలనీ వద్ద మురుగునీటిని ప్యూరిఫై చేసి నాగావళిలోకి మిగిలిన నీటిని వదిలే ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో రెండు రోజుల పాటు


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ
సంపాదకీయం


గల్ఫ్ దేశాల ‘హ్యాండ్ ’.. అమెరికా షేక్!
ఎక్కడో దూరంగా కూర్చుని అగ్రరాజ్యమన్న అహంకారపూరిత ధోరణి కనబర్చడమే కాకుండా.. ఆపత్కాలంలో భద్రత, భరోసా కలిస్తామని ఆశలు చూపి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పెద్దన్న ట్రంప్ తమ భూభాగాల నుంచే పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని తన విరోధులపై కక్ష తీర్చుకునే వ్యూహాలు అనుసరిస్తున్న ట్రంప్పై మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్).. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయి. ఎక్కడో ఉన్న ఆయనపై ఆధారపడే కంటే ఇంతకాలం విరుధులుగా పరిగణించిన పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు పెంచుకుంటే శాంతి, అభివృద్

DV RAMANA
1 day ago2 min read


రూ.లక్ష జీతగాళ్లకూ నెలాఖరు కష్టాలే!
జీవన వ్యయం పెరిగిపోయింది. రూపాయి విలువ తరిగిపోయింది. ఒకనాడు చిల్లర పైసలే మహాభాగ్యంగా కళ్లకు అద్దుకునేవారు. కానీ ఇప్పుడు రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా తీసుకోకపోగా అదోరకంగా తిరిగి చూసే రోజులు దాపురించాయి. ఒకనాడు వెయ్యి రూపాయల జీతంతో దర్జాగా జీవించే పరిస్థితులు కాస్త ఆ వెయ్యి పక్కన మరో రెండు సున్నాలు చేర్చి లక్ష రూపాయల జీతం సంపాదించేవారిని సైతం నెలాఖరు రోజుల్లో బిత్తరుచూపులు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.లక్ష జీతమంటే అబ్బో.. ఇంకేముంది వారి లైఫ్ సెటిల అయిపోయినట్లేనని అందరూ ఆనందప

DV RAMANA
2 days ago3 min read


భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్
ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ ద

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి? (సత్యంన్యూస్, ఆమదాలవలస) కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చ
SATYAM DAILY
3 days ago2 min read


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY
Jun 222 min read


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY
Jun 191 min read
ప్రత్యేక కథనాలు


సిఫార్సులు లేవని పోస్టులు లేపేశారు
కిడ్నీ ఆసుపత్రి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు 13 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేసింది నలుగురికే మెరిట్ను పక్కనబెట్టి 16వ ర్యాంకర్కు ఉద్యోగం రాజకీయ సిఫార్సుల కోసమే 9 పోస్టుల రద్దు అంటూ ఆగ్రహం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రతిష్టాత్మక కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఈ నియామకాల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి, మెరిట్ అభ్యర్థులక

BAGADI NARAYANARAO
6 hours ago


చీకటి బతుకుల్లో నిండు ‘పూర్ణిమ’
అరుదైన ఐఐహెచ్ వ్యాధితో హఠాత్తుగా దృష్టిలోపం ఏడాదిలో ఐదు సర్జరీలు, బ్రెయిన్లో స్టెంట్ ఆగిపోయిన బీఆర్క్ పూర్తికి ప్రభుత్వ సంస్థలతో పోరాటం తనలాంటివారికి మార్గదర్శిగా ఆన్లైన్ గ్రూప్ వైకల్యాన్ని జయించిన కావ్యపూర్ణిమ శ్రీకాకుళం ఆడపడుచే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆమె పుట్టుకతో కబోది కారు. యుక్త వయసులో విద్యాభ్యాసం చేస్తుండగా లోకాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన తరుణంలో ఒకరోజు ఆమె ముందున్న అందమైన లోకం ఉన్నఫళంగా అదృశ్యమైపోయింది. దాని స్థానంలో చీకట్లు అలుముకున్నాయి. తర్

DV RAMANA
6 hours ago


హైకోర్టు ఆర్డర్ కంటే... ‘మామూళ్ల’కే బలమెక్కువా?
కోర్టు ఆదేశించినా మూతపడని అక్రమ కార్ఖానా! ఉన్నతాధికారుల అండతోనే యథేచ్ఛగా నిర్వహణ? రెండు నెలలుగా ఫైల్ దాచుకున్న పంచాయతీ అధికారులు! (సత్యంన్యూస్, పొందూరు) న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ స్వీట్స్ తయారీ కేంద్రం (కార్ఖానా) వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా, సదరు కార్ఖానాను మూసివేయించడంలో పంచాయతీ అధికారులు చూపుతున్న కృత్రిమ అలసత్వం వెనుక భారీ రాజకీయ ఒత్తిళ్ల

BAGADI NARAYANARAO
1 day ago
వినోదం


సినిమాను... సినిమాగానే చూడలేమా?
తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన, మట్టి వాసన వెదజల్లే టైటిళ్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. గ్రామీణ జీవనశైలిని, ప్రాంతీయ యాసను, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తిని కలిగిస్తాయి. ఇటీవల ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. తెలంగాణ గ్రామీణ యాసలో వినిపించే ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించగా, మరికొందరికి తమ బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ముఖ్యంగా కథా నేపథ్యానికి తగినట్టుగా ఈ పేరు ఉందంటూ సిన


నంది అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధం!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవార్డుల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంది అవార్డుల పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో పెండింగ్లో ఉన్న అవార్డుల వ్యవహార


‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి చూపు వాడిష్టం’.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ గాయని సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమాలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అన్నప్పుడు, చూసేవాడి కళ్లు వాడి ఇష్టమని.. తన దృష్టిలో అది అసలైన స్వేచ్ఛ కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలానే ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సినీ అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో గత
bottom of page





















