top of page
స్టోరీలు


కంచిలి కేసు కంచికేనా!
ఏసీబీ దాడులపై డీజీపీకి నివేదిక మరోవైపు విచారణకు త్రిసభ కమిటీ ఏర్పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే సభ్యులట! రాజకీయంగానూ కేసును నీరుగార్చే యత్నాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఇటీవలి ఏసీబీ దాడి కేసు కథను కంచికి పంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు కొందరు రాజకీయ నాయకులతోపాటు కలెక్టరేట్ అధికారుల స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత నెల 28న కంచిలి ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో 11 వసతి గహాల నుంచి వసూలు చేసిన రూ.1.84 లక్షల నెలవారీ మామూళ్ల సొమ్ము

BAGADI NARAYANARAO


బ్లాక్ డ్రెస్ లో అందాల జాతర!!
ఈమధ్య కాలంలో వెరైటీ ఇండియా రూపొందిస్తున్న ఫ్యాషన్ దుస్తులతో హీరోయిన్స్ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెరైటీ డ్రెస్ లతో ఫ్యాషన్ ప్రియులకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఇందులో బాగానే మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా తాజాగా వెరైటీ ఇండియా డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వెరైటీ డ్రెస్ తో మెస్మరైజ్ చేయగా.. ఇప్పుడు మాళవిక కూడా అలాంటి తరహా డ
Guest Writer


అంతర్జాతీయ క్రికెట్ను కబళిస్తున్న రాజకీయం
ప్రపంచస్థాయి క్రికెట్ సంబరం మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ నెల ఏడో తేదీన తెరలేవనుంది. వాస్తవంగా చూస్తే క్రికెట్ను అభిమానించే, ఈ టోర్నీలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాల్లో క్రికెట్ ఫీవర్ మొదలైపోవాలి.. ఆ జోష్ అంబరాన్ని తాకాలి. కానీ వాటి స్థానంలో ఇప్పుడు అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అసలు అది పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ టోర్నీలో ఆడాల్సిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల వైఖరే. స్నేహవారధిగా ఉండాల

DV RAMANA


మీ సంగతేంటి ఆఫీ‘సర్’!
ఏసీబీలో పెద్ద చేపలు లేవా..వారిపై ఫిర్యాదులు లేవా..? హోమ్ గార్డు వద్దే కోట్లలో అక్రమ సంపాదన ఇక అధికారుల స్థాయిలో ఎంత ఉంటుందోనని చర్చ దీన్ని దష్టిలో ఉంచుకునే డిప్యూటేషన్లకు కాలపరిమితి కానీ అది అమలు కాకుండా పైస్థాయిలో మేనేజ్ ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న వారిపై సహజంగానే అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక సాధారణ హోమ్ గార్డు.. అదీ అవినీతిని అరికట్టే ఏసీబీలో పని చేస్తూ కోట్ల సొమ్ము సంపాదించడం ఎవరికైనా విస్మయం కలిగిస్తుంది. అదే ఆలోచనతో ఏసీబీ అధికారులు తీగలాగితే డొంకంతా కదులు

NVS PRASAD


పాక్ను వణికిస్తున్న రియల్ ‘దురంధర’!
ఆ సినిమా హీరో పాత్రను తలపిస్తున్న బీఎలఏ కమాండర్ అతని వ్యూహాలు, దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు బలూచ్ సాయుధ ఉద్యమంలో మహిళా ఫిదాయీలు స్వాతంత్య్రం కోసం సమిధలవుతున్న యువత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇటీవలి కాలంలో బాలీవుడ్ అనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో దురంధర్ హిందీ చిత్రం సంచనాలకు కేంద్రంగా నిలిచింది. ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడంతో దాని ప్రభావంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇందులో హీరో రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్ర ఉగ్రవాదుల్లో ఉగ్రవాదిగా

DV RAMANA


తెలుగు ప్రేక్షకుల్ని తలెత్తుకునేలా చేసిన సినిమా
కథానాయకుడెవరంటే చెప్పలేం.... కథే నాయకుడు! పోనీ హీరోయిన్నో? ఎబ్బే! అందరూ ‘అదోరకం’ పాత్రలిచ్చి అవమానించిన మంజుభార్గవి! సలీం డాన్సులు, చక్రవర్తి మ్యూజిక్కూ....? అవేంలేవు. మరేమున్నాయండీ మీ సినిమాలో? శిశుర్వేత్తి పశుర్వేత్తి....అంటూ మొదలైంది సుత్తి. గోదాట్లో పంచె తడుపుకుని ఆరేసుకుంటున్నాడో పెద్దాయన. తరవాత..? అది చిరిగిపోయిందని చూపించారు. ఏదో ఫ్లాష్బాకుండే వుంటుంది. ఎక్కడా డైలాగుల్లేవేమిటి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కథ్ఱఁవిటో తెలుస్తుందని కొంతసేపు చూసా! ఆ కొంతసేపు ఎంతసేపైందో తెలీలేద
Guest Writer


భారత్ కేవలం జనసమూహం కారాదు!
‘ఇండియా అంటే దేశం కాదు.. అది కేవలం జనసమూహం మాత్రమే’.. ఈ వ్యాఖ్యలు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసినవి. మనదేశం బ్రిటీషర్ల పాలనలో మగ్గిపోతూ.. వారి దాస్యశంఖలాల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న రోజులవి. ఆ క్రమంలో జాత్యాహంకార ధోరణితో, భారత్ పట్ల చిన్నచూపుతో చర్చిల్ చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయుల్లో స్వాతంత్య్ర పిపాసను మరింత రగిలించి తీవ్రంగా ఉద్యమించేందుకు దోహదం చేశాయి. కట్ చేస్తే.. దాదాపు శతాబ్దం క్రితంనాటి

DV RAMANA


మణి విప్పిన కంఠంలో ఎవరున్నారు?
రేపు పోలీసు విచారణకు వెళ్లనున్న ఈవో విక్రమ్ ప్రింటర్స్లో అనుమతుల మేరకే ముద్రణ కలర్ జిరాక్స్ మెషిన్లు విప్పిన నకిలీ పాస్ల గుట్టు డేటా రిట్రీవ్ చేస్తున్న పోలీసులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు రాలిపోతుందనే సామెత ఉంది. ఇన్నాళ్లూ టూటౌన్ పోలీస్స్టేషన్ వెనుకే ఉంటూ ఎన్నో సర్టిఫికెట్లకు, పుస్తకాలకు, చివరకు ఆధార్ కార్డులో కూడా ఫొటోలు, డేటాఫ్ బర్త్లు మార్చేసి డూప్లికేట్లు తయారుచేసి పబ్బం గడుపుకున్న మణికంఠ జిరాక్స్ వ్యవహారం ఇప్ప్పుడు అనేకమందిని
SATYAM DAILY


కుక్క కావాలీ!
హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా వయా దుబాయ్ ఓ శునకరాజం ఆసక్తికర ప్రయాణం దాని పెంపుడు తల్లిదండ్రుల ఆరునెలల కఠోర శ్రమ రూ.15 లక్షల ఖర్చుకూ వెనుకాడని దంపతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జంతువులను ప్రేమించడం, వాటిని ఉనికిని పరిరక్షించడం ఎంతగా ప్రాచుర్యం పొందిందో.. జంతువులను పెంచుకోవడం కూడా అంతే విస్తతంగా కనిపిస్తుంటుంది. వన్యమగాలు, సాదు జంతువులు అన్న తేడా లేకుండా అన్నింటినీ కాపాడటానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి.

DV RAMANA


రిలీజ్ డేట్ లోనూ రాజమౌళి స్ట్రాటజీ
రాజమౌళి స్ట్రాటజీకి వంక పెట్టడానికి లేదు. తను ఓ పని చేస్తే.. దాని విషయంలో వంద రకాలుగా ఆలోచిస్తాడు. ఒక్క పోస్టర్ తోనే షేక్ చేసేయగలడు. అలాంటప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఎంత పెద్ద ప్లాన్ చేయాలి? ‘వారణాసి’ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్నపర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. రాజమౌళిని ఏ విషయంలో అయినా నమ్మొచ్చు కానీ, రిలీజ్ డేట్ విషయంలో నమ్మలేం. ఆయనసినిమాలు అన్నిసార్లు వాయిదా పడ్డాయి మరి. కానీ.. ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విష
Guest Writer


రాజకీయానికే కొవ్వు పట్టింది!
దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలవారు ఇష్టపడే, వినియోగించే స్వీట్ లడ్డూ. ఇక లడ్డూ ప్రసాదమంటే పడిచచ్చిపోతారు. ప్రత్యేకించి కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదమంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆ వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రీతిపాత్రమో.. అంతకుమించి అన్నట్లు భక్తులు లడ్డూ ప్రసాదం ప్రస్తావన వస్తే చాలు.. నాలుక చప్పరించేస్తారు. తిరుపతి వెళ్లేవారు ఇచ్చి కాసింత ప్రసాదమైనా భక్తితో రుచి చూడాల్సిందేనని తపించిపోతారు. ఆ దేవదేవుడి ప్రసాదం అనే భక్తిభావంతోపాటు అమోఘమైన రుచి వెంకన్న లడ్డూకు అత్యంత విశిష్ట

DV RAMANA


‘ఓం శాంతి శాంతి శాంతి’ హాఫ్ బేక్డ్ ప్రయత్నం
శాంతి (ఈషా రెబ్బ) ఓ చదువుకున్న అమ్మాయి. ఆమె పరిస్థితుల ప్రభావంతో స్థానికంగా చేపల వ్యాపారం చేసే ఓంకార నాయుడు (తరుణ్ భాస్కర్)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఓంకార నాయుడు సగటు మగవాడు. దానికి తోడు ముక్కు మీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలు పెళ్లి చేసుకున్న శాంతి జీవితం అశాంతిగా మారుతుంది. మొదట్లో బాగానే ఉన్నా..తర్వాత తన విశ్వరూపం చూపెట్టడం మొదలెడతాడు. తనలోని వేరే మనిషిని ఆమెకు పరిచయం చేస్తాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెపై చెయ్య చేసుకోవటం మొదలెడతాడు. ఆమె చదవుకుంటా
Guest Writer


సర్కారు కరుణ.. అదనపు ధాన్యం సేకరణ?
కేంద్రం అనుమతి లేకుండా చేస్తే రాష్ట్రానిదే బాధ్యత కొనుగోలు నిధులు భరించగలదా అన్న సందేహాలు మరోవైపు చెల్లింపులపై రైతుల అనుమానాలు గత ఏడాది మూడు నెలలు జాప్యం కావడమే కారణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రైతుల నుంచి మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కలు ప్రకారం జిల్లాలో రైతుల నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయినా రైతుల కళ్
SATYAM DAILY


గోల్డ్, సిల్వర్ పతనం.. రాగి ఉత్థానం
ఆకాశమే హద్దుగా కొన్నాళ్లుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు కొత్త శిఖరాలను తాకిన తర్వాత శుక్రవారం అకస్మాత్తుగా నేలచూపులు చూడటం సాధారణ వినియోగదారులను ఉపశమనం కలిగించినా.. బడా పెట్టుబడిదారులు, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఝలక్ ఇచ్చినట్లయ్యింది. ధరల దూకుడుకు శుక్రవారం ఉదయం నుంచే బ్రేకులు పడుతూ మార్కెట్ తీవ్ర ఊగిసలాటతో కొట్టుమిట్టాడింది. ఫలితంగా పెట్టుబడిదారులు, వ్యాపారులు బేర్మన్నారు. ఉదయం వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాగానే గురువారం సాయంత్రం ధరతో పోలిస్తే బాగా తక

DV RAMANA


వారిపైనే ఖర్చుల భారం.. అవినీతికి ఆస్కారం!
జిల్లాలో కార్యక్రమాలన్నింటికీ హాస్టళ్ల నుంచే వసూళ్లు ఆ ఖర్చులతోపాటు సొంతానికి వార్డెన్ల చిలక్కొట్టుడు ఉప్పందించి ఏసీబీని ఉసిగొల్పింది ఉపేంద్రుడే మిగతా వార్డెన్లను వదిలి ఏబీసీడబ్ల్యూవోపైనే కేసు (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఇటీవల రధసప్తమి ఉత్సవాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ఇచ్చిన జ్ఞాపికలను కలెక్టర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ సమకూర్చింది. దీనికోసం వార్డెన్లు తమ పరిధిలోని వసతి గహాల్లో విద్యార్ధుల సంఖ్యను బట్టి తలా రూ.5 లెక్క

BAGADI NARAYANARAO


అలనాటి అమెరికా కుట్ర.. గుర్తుకొస్తోంది!
1953లో బ్రిటన్తో కలిసి ఆపరేషన్ ఎజాక్స్ చమురు నిక్షేపాల కోసం ప్రజాప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర నియంతత్వ పాలనకు పట్టాభిషేకం ఇప్పుడు మళ్లీ ఇరాన్పై కత్తులు దూస్తున్న అగ్రరాజ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఇరాన్పై కత్తులు నూరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై సైనిక చర్యకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విధ్వంసక శక్తిగా పేరుగాంచిన అమెరికాకు చెందిన యూఎసఎస్ అబ్రహంల

DV RAMANA


తెలుగు సినీగీత సాహిత్యానికి పెద్ద బాలశిక్ష.
మందార ధూళి” అనే మాట ఎంత కొత్తగా ఉంది? ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుంది. 1989లో రాశాడు మహానుభావుడు. శివ సినిమాకు రాసిన ఎన్నియల్లో అనే పాటలో. “అగ్నిపత్రాలు రాసిన గ్రీష్మం” అనే మాట ఇప్పటికీ కొత్తగానే ఉంది.1985 లో వచ్చిన ప్రేమించు పెళ్ళాడు సినిమాలో నిరంతరమూ అనే పాటలో. “నీ ఎడారి నిండా ఉదక మండలాలు.. నీటి ధారధాటే మౌన పంజరాలు”...1988 లో వచ్చిన మరణ మృదంగం సినీ పాటలో ఒకచోట... తొలకరి మెరుపుల లేఖలతో /నరుడి బ్రతుకు నటన/ ఈశ్వరుడి తలపు ఘటన/ ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన/గీతార్ధ సారమిచ్చి
Guest Writer


మళ్లీ నిఫా భయాలు!
వాతావరణ మార్పులు మనదేశాన్ని, ప్రపంచాన్ని వ్యాధులమయం చేస్తున్నాయి. మనుషుల్లో రోగనిరోధక శక్తి రోజురోజుకు తరిగిపోతున్నది. ఫలితంగా సాధారణ జలుబు, జ్వరం వంటి రుగ్మతలు కూడా నెలల తరబడి తగ్గకుండా పీడిస్తున్నాయి. మరోవైపు రకరకాల వ్యాధులు ప్రబలుతూ మరణాలకు కారణమవుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు దేశంలో నిఫా వైరస్ విజంభిస్తోంది. పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దాంతో వైరస్ సోకిన వారితో కలిసి లేదా సమీపంగా ఉంటున్న వారిని, కుటుంబ సభ్యులను కలిపి మొత్తం 100

DV RAMANA


పిల్లపాస్లకు ‘ఇన్ఫ్లుయన్స’ అయ్యారు!
మణికంఠ జిరాక్స్ యజమానులను విచారిస్తున్న ఎస్పీ జిల్లావ్యాప్తంగా మరికొందరు బయటపడే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి ఉత్సవానికి ప్రభుత్వం జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్ల కంటే వంద శాతం ఎక్కువ పాస్లు చేతబట్టుకొని దర్శనానికి వచ్చిన తీరుపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో కూర్చుని మరీ గురువారం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుకనున్న మణికంఠ జిరాక్స్ యజమానులైన తండ్రీకొడుకులు కొండ, మణి, సంతోష్లను టూటౌన్కు తీసుకువెళ్లి విచా
Prasad Satyam


లెక్కల్లో తేడా కొట్టింది.. ఏసీబీకి పట్టించింది!
కంచిలి హాస్టల్ కుక్, ఏబీసీడబ్య్లూవో మధ్య స్పర్థలు ఒడిశా విద్యార్థుల విషయంలో మాటామాటా ఆ కక్షతోనే వసూళ్ల భేటీపై ఉప్పందించిన ఉద్యోగి ఒకేసారి అంతమంది పట్టుబడటం ఇదే తొలిసారి తెల్లవారుజాము వరకు కొనసాగిన ఏసీబీ విచారణ ( సత్యంన్యూస్,శ్రీకాకుళం) ప్రభుత్వ వసతి గహాల్లో అక్రమాలు కొత్త కాదు. వాటిలో ఆశ్రయం పొందే విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చే సంప్రదాయం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో పాతుకుపోయింది. ఒక్కో విద్యార్థికి ఇంత అని నిర్ణయించి మరీ హాజ

BAGADI NARAYANARAO


మన శంకరవర ప్రసాద్ గారి కొత్త వార్త..!
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమాతో దక్కించుకున్నారు. ఇప్పటికే సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేప్పటికి సినిమా కచ్చితంగా రూ.400 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో పాటు, పోటీగా వచ్చిన సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఫైనల్ రన్ ను ముగించుకున్నాయి. దాంతో ఈ సినిమాకు పోటీ లేకుండా పోయింది అనేది ఇండస్ట్రీ వర
Guest Writer


పెట్టుబడులే వెండిని పరిగెత్తిస్తున్నాయ్!
స్థానికం నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ప్రస్తుతం బంగారం, వెండి ధరల ధగధగలే హాట్ టాపిక్గా మారాయి. బంగారం కంటే వెండి ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కేవలం 30 డాలర్లు ఉన్న ఔన్సు వెండి ధర ఈ ఏడాది జనవరిలో 115 డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 12 నెలý వ్యవధిలోనే 270 శాతానికి పైగా పెరగటం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలపై మార్కెట్ నిపుణులు రÁకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇది నిజమైన డిమాండా లేక కేవలం తాత్కాలిక నీట

DV RAMANA


ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కొస్తే గొయ్యి!
స్థానిక సంస్థల మీద ప్రభుత్వాల పెత్తనం 16 మంది మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు సిక్కోలు కమిషనర్ ఎందుకు వెళ్లిపోయారో తెలిసిందిప్ప్పుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్వయంప్రతిపత్తి ఉంది. వారు వసూలుచేసిన పన్నులు వారే ఖర్చు చేసుకునే విధంగా వెసులుబాటు ఉంది. 001 పద్దు కింద ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తారు. 002 కింద మున్సిపాలిటీలో మెయింటినెన్స్ కోసం నిధులు ఖర్చు చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదే

NVS PRASAD


‘పాస్లకు పిల్లలు పుట్టడం’పై.. దర్యాప్తు ప్రారంభించిన టాస్క్ఫోర్స్
జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు పాస్లు కొనుగోలు చేసినవారి నుంచి సమాచార సేకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి రాష్ట్రపండుగ ఉత్సవాన్ని విజయవంతం చేశామని అధికార యంత్రాంగం, రాజకీయ గణం బయటకు ప్రకటిస్తున్నా, లోలోన దీన్ని పూర్తిస్థాయి విజయవంతం చేయలేకపోయామన్న ఆందోళన ఎక్కడో కనిపిస్తోంది. జిల్లా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు యంత్రాంగాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే విందు భోజనాలు ఏర్పాటుచేసినా, జిల్లాలో వ్యాపార వర్గాలు కలెక్టర్తో సహా అందర్నీ సత్కరిస్తున్నా.. లోలోన మాత్

NVS PRASAD


వచ్చే రథసప్తమికి చెప్పులు కూడా వేలం వేయొచ్చు
క్యూలైన్లో ఏం జరిగినా అంతే సంగతి పార్కింగ్ స్థలాల మీదే క్యూలైన్ల మీదా అవగాహన అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఆలయంలో కొబ్బరిచిప్పలకు వేలం జరగడం సాధారణం. తిరుపతి లాంటి ఆలయాల్లో తలనీలాలకు టెండర్లు జరుగుతాయి. ఈసారి రథసప్తమికి పాదరక్షలకు కూడా వేలం వేయొచ్చేమో! ఎందుకంటే.. ఆదివారం జరిగిన రథసప్తమికి వచ్చిన భక్తులు చెప్పులు తో వెళ్లలేక కేవలం ఒక్కచోటే విడిచిపెట్టినవన్నిటినీ కలిపి ప్రొక్లైనర్ బక్కెట్తో ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని కార్పొరేషన్ చెత్తబండిలో వేసి డంపింగ్
Prasad Satyam


జీఎస్టీ తగ్గినా.. ధరలెందుకు తగ్గలేదు?
గతం కంటే పెరిగిన నూనె ధరలు మందుల ఎమ్మార్పీ యధాతథం అపరాల మీద తగ్గినా కనపడని ప్రభావం కాస్మోటిక్స్ ధరలు తగ్గించకుండా ఆఫర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ స్లాబ్ రేట్లు గణనీయంగా తగ్గించారంటూ కూటమి ప్రభుత్వ నేతలు అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి వారం రోజుల పాటు ప్రచారాన్ని ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో జీఎస్టీ లేని వస్తువుల ధరలు తగ్గుదల ఫలితం సగటు వినియోగదారుడికి ఎక్కడా కనిపించడంలేదు. నలుగురు ఉండే ఒక కుటుంబంలో పండగకో, పబ్బాన
Prasad Satyam


అయ్యో.. సూర్యకాంతినే అడ్డుకుంటున్నారు!
కాలుష్య ప్రభావంతో భూమికి చేరని సూర్యకిరణాలు సగటున 13.1 గంటలు తగ్గుతున్నట్లు అంచనా ఉత్తర భారతంలో అత్యధికం.. ఈశాన్యంలో తక్కువ పంటలు, తాగునీటికి చేటు.. పెరగనున్న రోగాల కాటు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేం’ అనేది నానుడి. సత్యాన్ని దాచలేమని, అత్యల్ప శక్తితో అమేయ శక్తిని ఎదుర్కోలేమని దీని అర్థం. కానీ నేడు మానవుడు అదే దుస్సాహసానికి పాల్పడుతున్నాడు. నేరుగా సూర్యుడిని కాకపోయినా.. ఆ ప్రత్యక్ష దైవం లోకానికి ప్రసరింపజేస్తున్న వ

DV RAMANA


చైనాపై జనాభా బాంబు!
కొత్త కొత్త సమస్యలను సష్టించి ప్రపంచంపైకి వదిలి చోద్యం చూడటంలో చైనా పొందే శునకానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వంటి మహమ్మారులకు పుట్టినిల్లుగా నిలిచినా, ఇరుగుపొరుగు దేశాలతో కయ్యాలకు దిగినా, తన సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే జగమొండిగా చైనా ట్రాక్ రికార్డును బహుశా మరే దేశమూ బీట్ చేయలేదేమో. తన ఆవిష్కరణలు, సైనిక శక్తి, ఆర్థిక విజయాలతో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా ఇప్పుడు స్వయంగా కొత్త సంక్షోభంలో చిక్కుకుంది. ఇది కక్షతో వేరే ఏ దేశ

DV RAMANA


స్నేహం ముసుగులో ద్రోహం
రిపబ్లిక్డే.. భారత జాతికి గర్వకారణంగా నిలిచేరోజు. స్వాతంత్య్రానంతరం రెండున్నరేళ్ల తర్వాత సొంత అధ్యక్షుడిని నియమించుకుని, సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించిన సుదినం. అందుకే ఏటా ఈ జాతీయ పండుగను సగర్వంగా జరుపుకొంటున్నాం. ఆక్రమంలోనే సోమవారం దేశమంతా 77వ గణతంత్ర దినోత్సవానికి ఘనంగా నిర్వహించుకుంది. కానీ ఇదే రోజు చుట్టూ విషాదాలు ముసురుకుని, చేదు అనుభవాలు మిగిల్చిన చరిత్ర కూడా ఉంది. ఈ తరంలో చాలామందికి తెలియని ఆ వివరాలు తెలుసుకుందాం. (

DV RAMANA


దశాబ్దాల దుస్థితికి టాటా.. రాళ్లపేటకు రాచబాట
ఏడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర హామీ నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం ఉపాధి హామీ నిధులతో శరవేగంగా పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సాధారణంగా మనం వాడుకలో పిలుస్తున్న ప్రతి ఊరి పేరు వెనుక ఓ కథ ఉంటుంది. చిక్కాకోల్ నుంచి సిక్కోలై.. ఆ తర్వాత శ్రీకాకుళం అయినట్టు ఎలా చెప్ప్పుకున్నామో.. అదేవిధంగా ప్రతి గ్రామం పేరు వెనుక ఓ కథ ఉంటుంది. అందులోనూ ఉత్తరాంధ్ర గ్రామాలకు అక్కడ పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడ్డాయని ప్రముఖ నామశాస్
Prasad Satyam
రాజకీయాలు


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక


సీతారాం నా బావ.. మా అనుబంధం విడదీయలేనిది!
నా మాటల్లో స్వార్థం లేదు పార్టీ విజయమే నా లక్ష్యం వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ (సత్యంన్యూస్, నరసన్నపేట) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాపతిగా ఆ పదవికి వన్నె తెచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీతారాంను ఆప్యాయంగా బావ అని పిలుచుకుంటానని, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా అవినాభావ స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ్మినేని అంటే తనకెంతో గౌరవమని, అటువంటి వ్యక్తిని తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని స్పష్టం చేశారు. టెక్క


దాసన్న మాట..కాళింగుల్లో మంట!
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మా


జనసేన జెండా ఎక్కడ సార్..?
వాజ్పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్


కుదిరిన సమీకరణం.. రమేష్కే కిరీటం!
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారు
క్రీడలు


Nov 4, 2025


Sep 26, 2025
ప్రాంతీయం


పిల్లపాస్లకు ‘ఇన్ఫ్లుయన్స’ అయ్యారు!
మణికంఠ జిరాక్స్ యజమానులను విచారిస్తున్న ఎస్పీ జిల్లావ్యాప్తంగా మరికొందరు బయటపడే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి ఉత్సవానికి ప్రభుత్వం జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్ల కంటే వంద శాతం ఎక్కువ పాస్లు చేతబట్టుకొని దర్శనానికి వచ్చిన తీరుపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో కూర్చుని మరీ గురువారం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుకనున్న మణికంఠ జిరాక్స్ యజమానులైన తండ్రీకొడుకులు కొండ, మణి, సంతోష్లను టూటౌన్కు తీసుకువెళ్లి విచా


‘పాస్లకు పిల్లలు పుట్టడం’పై.. దర్యాప్తు ప్రారంభించిన టాస్క్ఫోర్స్
జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు పాస్లు కొనుగోలు చేసినవారి నుంచి సమాచార సేకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి రాష్ట్రపండుగ ఉత్సవాన్ని విజయవంతం చేశామని అధికార యంత్రాంగం, రాజకీయ గణం బయటకు ప్రకటిస్తున్నా, లోలోన దీన్ని పూర్తిస్థాయి విజయవంతం చేయలేకపోయామన్న ఆందోళన ఎక్కడో కనిపిస్తోంది. జిల్లా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు యంత్రాంగాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే విందు భోజనాలు ఏర్పాటుచేసినా, జిల్లాలో వ్యాపార వర్గాలు కలెక్టర్తో సహా అందర్నీ సత్కరిస్తున్నా.. లోలోన మాత్


వచ్చే రథసప్తమికి చెప్పులు కూడా వేలం వేయొచ్చు
క్యూలైన్లో ఏం జరిగినా అంతే సంగతి పార్కింగ్ స్థలాల మీదే క్యూలైన్ల మీదా అవగాహన అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఆలయంలో కొబ్బరిచిప్పలకు వేలం జరగడం సాధారణం. తిరుపతి లాంటి ఆలయాల్లో తలనీలాలకు టెండర్లు జరుగుతాయి. ఈసారి రథసప్తమికి పాదరక్షలకు కూడా వేలం వేయొచ్చేమో! ఎందుకంటే.. ఆదివారం జరిగిన రథసప్తమికి వచ్చిన భక్తులు చెప్పులు తో వెళ్లలేక కేవలం ఒక్కచోటే విడిచిపెట్టినవన్నిటినీ కలిపి ప్రొక్లైనర్ బక్కెట్తో ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని కార్పొరేషన్ చెత్తబండిలో వేసి డంపింగ్


దశాబ్దాల దుస్థితికి టాటా.. రాళ్లపేటకు రాచబాట
ఏడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర హామీ నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం ఉపాధి హామీ నిధులతో శరవేగంగా పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సాధారణంగా మనం వాడుకలో పిలుస్తున్న ప్రతి ఊరి పేరు వెనుక ఓ కథ ఉంటుంది. చిక్కాకోల్ నుంచి సిక్కోలై.. ఆ తర్వాత శ్రీకాకుళం అయినట్టు ఎలా చెప్ప్పుకున్నామో.. అదేవిధంగా ప్రతి గ్రామం పేరు వెనుక ఓ కథ ఉంటుంది. అందులోనూ ఉత్తరాంధ్ర గ్రామాలకు అక్కడ పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడ్డాయని ప్రముఖ నామశాస్


మందుబాబులకు మద్దెల దరువు!
బాటిల్పై రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం దానికి పోటీగా మరో పది పెంచిన షాపులవారు ఇదేమిటని అడిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/శ్రీకాకుళం) నువ్వు ఒకటేస్తే.. నేను రెండేస్తా.. అన్నట్లుంది మద్యం ధరల తీరు. మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తుంటే.. అదే మద్యం వ్యాపారంతో అధిక లాభాలు దండుకుంటూ వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడుతున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవాలంటే


కొత్త పాస్పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా
సంపాదకీయం


అంతర్జాతీయ క్రికెట్ను కబళిస్తున్న రాజకీయం
ప్రపంచస్థాయి క్రికెట్ సంబరం మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ నెల ఏడో తేదీన తెరలేవనుంది. వాస్తవంగా చూస్తే క్రికెట్ను అభిమానించే, ఈ టోర్నీలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాల్లో క్రికెట్ ఫీవర్ మొదలైపోవాలి.. ఆ జోష్ అంబరాన్ని తాకాలి. కానీ వాటి స్థానంలో ఇప్పుడు అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అసలు అది పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ టోర్నీలో ఆడాల్సిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల వైఖరే. స్నేహవారధిగా ఉండాల

DV RAMANA
14 hours ago3 min read


భారత్ కేవలం జనసమూహం కారాదు!
‘ఇండియా అంటే దేశం కాదు.. అది కేవలం జనసమూహం మాత్రమే’.. ఈ వ్యాఖ్యలు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసినవి. మనదేశం బ్రిటీషర్ల పాలనలో మగ్గిపోతూ.. వారి దాస్యశంఖలాల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న రోజులవి. ఆ క్రమంలో జాత్యాహంకార ధోరణితో, భారత్ పట్ల చిన్నచూపుతో చర్చిల్ చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయుల్లో స్వాతంత్య్ర పిపాసను మరింత రగిలించి తీవ్రంగా ఉద్యమించేందుకు దోహదం చేశాయి. కట్ చేస్తే.. దాదాపు శతాబ్దం క్రితంనాటి

DV RAMANA
2 days ago3 min read


రాజకీయానికే కొవ్వు పట్టింది!
దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలవారు ఇష్టపడే, వినియోగించే స్వీట్ లడ్డూ. ఇక లడ్డూ ప్రసాదమంటే పడిచచ్చిపోతారు. ప్రత్యేకించి కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదమంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆ వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రీతిపాత్రమో.. అంతకుమించి అన్నట్లు భక్తులు లడ్డూ ప్రసాదం ప్రస్తావన వస్తే చాలు.. నాలుక చప్పరించేస్తారు. తిరుపతి వెళ్లేవారు ఇచ్చి కాసింత ప్రసాదమైనా భక్తితో రుచి చూడాల్సిందేనని తపించిపోతారు. ఆ దేవదేవుడి ప్రసాదం అనే భక్తిభావంతోపాటు అమోఘమైన రుచి వెంకన్న లడ్డూకు అత్యంత విశిష్ట

DV RAMANA
3 days ago2 min read
క్రైమ్


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read


క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read


ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read
ప్రత్యేక కథనాలు


కంచిలి కేసు కంచికేనా!
ఏసీబీ దాడులపై డీజీపీకి నివేదిక మరోవైపు విచారణకు త్రిసభ కమిటీ ఏర్పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే సభ్యులట! రాజకీయంగానూ కేసును నీరుగార్చే యత్నాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఇటీవలి ఏసీబీ దాడి కేసు కథను కంచికి పంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు కొందరు రాజకీయ నాయకులతోపాటు కలెక్టరేట్ అధికారుల స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత నెల 28న కంచిలి ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో 11 వసతి గహాల నుంచి వసూలు చేసిన రూ.1.84 లక్షల నెలవారీ మామూళ్ల సొమ్ము

BAGADI NARAYANARAO
12 hours ago


మీ సంగతేంటి ఆఫీ‘సర్’!
ఏసీబీలో పెద్ద చేపలు లేవా..వారిపై ఫిర్యాదులు లేవా..? హోమ్ గార్డు వద్దే కోట్లలో అక్రమ సంపాదన ఇక అధికారుల స్థాయిలో ఎంత ఉంటుందోనని చర్చ దీన్ని దష్టిలో ఉంచుకునే డిప్యూటేషన్లకు కాలపరిమితి కానీ అది అమలు కాకుండా పైస్థాయిలో మేనేజ్ ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న వారిపై సహజంగానే అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక సాధారణ హోమ్ గార్డు.. అదీ అవినీతిని అరికట్టే ఏసీబీలో పని చేస్తూ కోట్ల సొమ్ము సంపాదించడం ఎవరికైనా విస్మయం కలిగిస్తుంది. అదే ఆలోచనతో ఏసీబీ అధికారులు తీగలాగితే డొంకంతా కదులు

NVS PRASAD
2 days ago


పాక్ను వణికిస్తున్న రియల్ ‘దురంధర’!
ఆ సినిమా హీరో పాత్రను తలపిస్తున్న బీఎలఏ కమాండర్ అతని వ్యూహాలు, దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు బలూచ్ సాయుధ ఉద్యమంలో మహిళా ఫిదాయీలు స్వాతంత్య్రం కోసం సమిధలవుతున్న యువత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇటీవలి కాలంలో బాలీవుడ్ అనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో దురంధర్ హిందీ చిత్రం సంచనాలకు కేంద్రంగా నిలిచింది. ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడంతో దాని ప్రభావంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇందులో హీరో రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్ర ఉగ్రవాదుల్లో ఉగ్రవాదిగా

DV RAMANA
2 days ago
వినోదం


బ్లాక్ డ్రెస్ లో అందాల జాతర!!
ఈమధ్య కాలంలో వెరైటీ ఇండియా రూపొందిస్తున్న ఫ్యాషన్ దుస్తులతో హీరోయిన్స్ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెరైటీ డ్రెస్ లతో ఫ్యాషన్ ప్రియులకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఇందులో బాగానే మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా తాజాగా వెరైటీ ఇండియా డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వెరైటీ డ్రెస్ తో మెస్మరైజ్ చేయగా.. ఇప్పుడు మాళవిక కూడా అలాంటి తరహా డ


తెలుగు ప్రేక్షకుల్ని తలెత్తుకునేలా చేసిన సినిమా
కథానాయకుడెవరంటే చెప్పలేం.... కథే నాయకుడు! పోనీ హీరోయిన్నో? ఎబ్బే! అందరూ ‘అదోరకం’ పాత్రలిచ్చి అవమానించిన మంజుభార్గవి! సలీం డాన్సులు, చక్రవర్తి మ్యూజిక్కూ....? అవేంలేవు. మరేమున్నాయండీ మీ సినిమాలో? శిశుర్వేత్తి పశుర్వేత్తి....అంటూ మొదలైంది సుత్తి. గోదాట్లో పంచె తడుపుకుని ఆరేసుకుంటున్నాడో పెద్దాయన. తరవాత..? అది చిరిగిపోయిందని చూపించారు. ఏదో ఫ్లాష్బాకుండే వుంటుంది. ఎక్కడా డైలాగుల్లేవేమిటి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కథ్ఱఁవిటో తెలుస్తుందని కొంతసేపు చూసా! ఆ కొంతసేపు ఎంతసేపైందో తెలీలేద


రిలీజ్ డేట్ లోనూ రాజమౌళి స్ట్రాటజీ
రాజమౌళి స్ట్రాటజీకి వంక పెట్టడానికి లేదు. తను ఓ పని చేస్తే.. దాని విషయంలో వంద రకాలుగా ఆలోచిస్తాడు. ఒక్క పోస్టర్ తోనే షేక్ చేసేయగలడు. అలాంటప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఎంత పెద్ద ప్లాన్ చేయాలి? ‘వారణాసి’ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్నపర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. రాజమౌళిని ఏ విషయంలో అయినా నమ్మొచ్చు కానీ, రిలీజ్ డేట్ విషయంలో నమ్మలేం. ఆయనసినిమాలు అన్నిసార్లు వాయిదా పడ్డాయి మరి. కానీ.. ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విష
bottom of page





















