top of page
స్టోరీలు


హ్యాట్సాఫ్ రేవతి..!
హెడ్ కానిస్టేబుల్ రేవతి.. సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి.. ఇవే ప్రధాన లక్ష్
Guest Writer


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా
SATYAM DAILY


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా

DV RAMANA


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట
Guest Writer


ట్రంప్ మెడపై 25వ సవరణ కత్తి?
యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న డెడ్లైన్లు, షరుతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సష్టిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనమాట వినకుంటే ఇరాన్ను రాతియుగంలోకి నెట్టేస్తానని ఒకవైపు తీవ్రస్థాయిలో హెచ్చరికస్తూ గడువులు పెడుతున్నారు. మరోవైపు చర్చలు, దానికి షరతులు, కాలులు విరమణ ప్రతిపాదన అంటూ పావులు కదుపుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ తమకు అక్కర్లేదని, ఇలా చీటికీమాటికీ యుద్ధాలకు దిగే పరిస్థితి శాశ్వతంగా తొలగిపోవాలని ఇరాన్

DV RAMANA


తొలి సినిమాతోనే రిటైర్మెంట్!
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సినీ ప్రయాణం వెనుక ఉన్న చీకటి కోణాన్ని తాజాగా బయటపెట్టారు. జాన్వీ తొలి చిత్రం ‘ధడక’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినా వ్యక్తిగతంగా తాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని ఆమె వెల్లడించింది. ఒక పక్క సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే మరోపక్క తాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.’ధడక’ సినిమా విడుదల కావడానికి కొన్ని నెలల ముందే ఆమె తల్లి శ్రీదేవి మరణించారు. తల్లి లేని లోటు ఒకవైపు పీడిస్తుంటే మ
Guest Writer


సొంతవారికే నమ్మకద్రోహం..!
ఆయన అమ్ములపొదిలో ఫేక్ ఫిర్యాదుల ఫ్యాక్టరీ తనకు రిలీవ్ తప్పదని అనకాపల్లి ఏపీసీకి పొగబెట్టారన్న ఆరోపణలు మళ్లీ సమగ్రశిక్షకు రావడానికి సకల యత్నాలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్సీనంటూ ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం ఏ ఎమ్మెల్సీ తన చెప్ప్పుచేతల్లో ఉన్నారని, తాను చెప్పినట్టే నడుచుకుంటారంటూ ప్రచారం చేసుకొని పాఠాలు చెప్పకుండా పబ్బం గడుపుకుంటున్నారో, అదే లెక్చరర్ రాబోయే ఎన్నికల నాటికి తానే ఎమ్మెల్సీనని మరోవైపు ప్రకటించుకుంటున్నారట. జిల్లా విద్యాశాఖకు సంబంధించి అటు
Prasad Satyam


గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ జయించగలదా?!
అమెరికా తమ వ్యవస్థలను నాశనం చేస్తే.. ప్రతిగా తాము అమెరికన్ ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేషన్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరిక సరికొత్త భౌగోళిక రాజకీయ సంఘర్షణకు తెరతీస్తున్నది. గతంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రభుత్వ శక్తులు, సైనిక స్థావరాలల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. పశ్చిమాసియా యుద్ధం ఆ హద్దులను చెరిపివేసి శత్రువు ఆర్థిక, మౌలిక వసతుల మూలాలను దెబ్బతీసేదిగా మారితోంది. ఇదొక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థలు వాణిజ్య కేంద్రాలు మాత్రమే కాదు.. అవి డిజిటల్
Prasad Satyam


12 నెలలు.. 13 రీఛార్జీలు!
దోపిడీకి గురవుతున్న సెల్ఫోన్ వినియోగదారులు పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు సామాన్యుడే ‘శర’మెత్తితే - 2 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్వ

DV RAMANA


మెగా మూవీపై మేకర్స్ మౌనం వీడక తప్పదా?
మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటవల సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్గారు` మూవీతో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్తో మరో సినిమాని రంగంలోకి దించేస్తాడని, అదే ఊపుతో మరో మూవీకి శ్రీకారం చుట్టేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. `మన శంకర వరప్రసాద్గారు`కు ముందు చిరు మొదలు పెట్టిన భారీ గ్రాఫికల్ యాక్షన్ అడ్వెంచర్ `విశ్వంభర`. మల్లిడి వశిష్ట దర్శకుడు. సినిమా పూర్తయింది. యువీ క్రియేషన్స్
Guest Writer


ఇరాన్, రష్యాలే నమ్మదగ్గ మిత్రులు!
యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నది. ఒక వారంలోపే ముగిసిపోతుందనుకున్నది కాస్త ఇప్పుడు ఆరోవారంలోకి ప్రవేశించింది. అయినా ఏమాత్రం తీవ్రత తగ్గకపోగా మరింత జోరందుకునే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి అంకురార్పణ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చర్యలు, విచక్షణారహిత, అహంకారపూరిత వ్యాఖ్యలు, తిట్ల పురాణాలతో పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తన చేయి దాటిపోతుండటం, స్వదేశంలోనే తనపై వ్యతిరేకత, నిరసన జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితుల్లో చర్చల ప్రతిపాదన చ

DV RAMANA


శశి గ్యారేజ్..! ఇక్కడ ఫేక్ ఫిర్యాదులు తయారుచేయబడును
సమగ్రశిక్ష ఏపీసీని పంపించే ప్రయత్నాలు మొదలు ఫిర్యాదులు తాము చేయలేదంటూ ఎచ్చెర్ల స్టేషన్లో ఫిర్యాదు ఎమ్మెల్సీ పేరు వాడుకొని జిల్లాలో విద్యావ్యవస్థను ముంచేస్తున్న లెక్చరర్ ఆర్ట్స్ కాలేజీ గత ప్రిన్సిపాల్ కూడా గ్యారేజ్ బాధితురాలే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాను చక్రం తిప్పాలనుకున్నచోట వేలు, కాలు తనదే ఉండాలని కోరుకుంటాడాయన. అలా కాకుండా ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే.. వారిని అక్కడి నుంచి బదనాం చేసి పంపించే వరకు నిద్రపోడు. అలా అని మనోడేమైనా తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్న
Prasad Satyam


వసూల్ రాజ్!
సంక్షేమ ప్రభుత్వంలో పన్నుల మోత జీవితంలో ప్రతి అడుగులోనూ అదే వాత తమకు తెలియకుండానే బాధితులవుతున్న ప్రజలు ఆదాయంలో సింహభాగం వాటికే సరి సామాన్యుడే ‘శర’మెత్తితే! -1 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ప్రజల అవసరాలు చూడటం.. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. తమను కళ్లలో పెట్టుకుని పాలించే పార్టీలనే ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి సుముఖత చూపుతుంటారు. ఒకవైపు అభివద్ధి.. మరోవైపు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ.. సమాంతరం నిర్వర్తించగల ప్రభుత్వలే ప్రజల మన్

DV RAMANA


పూడిక తీయాలంటే.. ప్రహరీ కొట్టాలంట!
30 ఏళ్లుగా మెయిన్రోడ్డులో కాలువ క్లియర్ చేయలేదు వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముందే నిల్వ ఉండిపోతున్న నీరు వర్షాకాలం ముందే పనులు చేపట్టాలని కోరుతున్న ప్రజలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జిల్లా రెడ్క్రాస్ కార్యాలయం... ఈ రెండింటి పరిసరాల్లో ఉన్న కాలువ ఎలా ఉండాలి? జిల్లా మొత్తానికి ఆరోగ్యం కోసం దారి చూపించాల్సిన కార్యాలయం ముందున్న ఈ కార్పొరేషన్ కాలువలో కనిపిస్తున్నది నీరు కాదు.. పూర్తిగా మట్టి. మురుగు ప్రవహించాల్సిన చోట మట్టి పేరుకుపోవడం
SATYAM DAILY


డీసీఎం సార్.. మా పల్లెకు పండగేది?
మరోసారి రోడ్డెక్కిన సిరుసువాడ, కుంటిభద్ర ప్రజలు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు శంకుస్థాపనలు ప్రభుత్వాలు మారినా మారని రోడ్డు దుస్థితి (సత్యంన్యూస్, కొత్తూరు) బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో రోడ్డు వేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హమీకి రెండేళ్లు పూర్తి కావస్తున్నా పాతపట్నంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గుర్తుకు రాలేదా అంటూ కొత్తూరు మండలం పరిధిలోని సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకొత్తూరు నుంచి సిరుసువాడ, కుంటిభద్ర మీదుగా నివగాం`
SATYAM DAILY


రాకాస.. కొన్ని నవ్వుల కోసం
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది నిహారిక కొణిదెల. ఇప్పుడామె మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. ‘మ్యాడ’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం.. రాకాస. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? తెలుసుకుందాం పదండి. కథ: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్).. తన చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత ఊరికి వస్తాడ
Guest Writer


నిన్న మూడు రాజధానులు.. నేడు మూడు ప్రాంతాలు!
‘ల్యాండ్ పూలింగ్ పేరిట వేలాది ఎకరాలు సేకరించి కొత్తగా మౌలిక వసతులు కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. దీనికితోడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఖర్చు పెట్టడం రాష్ట్ర ఆర్ధికానికి పెనుభారం. దీనికంటే.. మచిలీపట్నం`విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు.. అలాగే విజయవాడ`గుంటూరు మధ్య 40 కిలోమీటర్లు కలిపి మొత్తం 110 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారికి ఇరువైపులా క్యాపిటల్ కారిడార్ గ్రోత్ పేరిట అభివృద్ధి చేస్తే భారీగా ఖర్చు, సమయం కలిసివస్తాయి. అందుకే మచిలీపట్నం ను

DV RAMANA


తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!
కొరికానను తొక్కేస్తున్నారంటూ కాపులు ర్యాలీ సీరియస్గా తీసుకున్న జనసేన అధిష్టానం కూటమిలో ఉంటూ విమర్శలు తగవంటున్న దేశం సుడా చైర్మన్ ఇమేజ్ను తగ్గించేందుకు కుట్ర? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకుండానే చేసేశారని జనసైనికులు నొచ్చుకోవడం, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొనడం, కొరికానను ఆహ్వానించామని, ఆయన మలేషియాలో ఉన్నారని చెప్పడంతోనే కేంద్రమంత్రి షెడ్యూల్ మేరకు పని కానిచ్చేశామని

NVS PRASAD


బిల్డప్లు ఆపితే బాగుంటుంది!
‘ఏం వదినా? మీవాడిని ఐటీ ఫౌండేషన్ కోర్స్లో చేర్చలేదా? అయ్యో.. అదేమమ్మా.. అయినా ఇంత ఘోరమా? ఏమైపోవాý వాడి బతుకు..’ బిడ్డ ఆరో తరగతిలో ఉన్నపుడు మాటలు. ‘ఇంటర్లో ఎన్ని మార్కులు? మా అమ్మాయికి 600కు 599.99. అయ్యో మీవాడికి 594? ఏమయ్యింది. ఇంత తక్కువా?” “ఎంత ప్యాకేజీ? మా వాడికి టీసీఎస్లో మొత్తం యాభై లక్షలు. ఆఫీస్లో పొద్దున్న చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ. రాత్రికి ఫిష్ బిర్యాని. ఇంటికొచ్చిందే పడుకొని నిద్రపోవడమే. ఎంత సుఖమమ్మా!..” “ఇప్పుడే అమెరికా ఫ్లైట్ దిగినా. సాన్జోస్
Guest Writer


ఏదో జరగబోతోంది..!
‘జైసల్మేర్లో సైరన్ టెస్టింగ్ జరుగుతోంది... జోథ్పూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్పోర్టులు 30 రోజుల వరకు షట్డౌన్ అయ్యాయి... ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు... అజిత్ ధోవల్ ఒక హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కండక్ట్ చేశారు... డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మిగతా మంత్రులతో మీటింగ్ పెట్టారు...’ ఇవన్నీ ఒకే పేపర్లో వేర్వేరు పేజీల్లో వచ్చిన చిన్న చిన్న వార్తలు. కానీ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తే ఏదో జరగబోతోందన్న అనుమానం కలగకమానదు. ఆర్మీ చీఫ్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్లారు. మన ఎయ

NVS PRASAD


హమ్మయ్యా.. ఒడిశా నుంచి విముక్తి
జిల్లాలో ఆ 7 స్టేషన్లు దక్షిణకోస్తాలోకే ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేబోర్డు ‘సత్యం’ కథనానికి స్పందన ఫలించిన మంత్రి రాము కృషి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పోరాటం ఫలించింది. శ్రీకాకుళం జిల్లావాసుల మొరను ఎట్టకేలకు రైల్వేబోర్డు ఆలకించింది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా(సౌత్ కోస్టల్) రైల్వే జోన్ పరిధిలోకే మొత్తం శ్రీకాకుళం జిల్లాను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశిస్తూ రైల్వేశాఖ నుంచి దక్షిణ కోస్తా, తూర్పుకోస్తా రైల్వే జో

DV RAMANA


సామాన్యుడే ‘శర’మెత్తితే..!
ఎంపీ ‘రాఘవు’డి గళంలో ప్రజావాణి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) జననం నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ పన్ను చెల్లించాల్సిన దుస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో అదే ప్రజలకు ఈ నిలువు దోపిడీ ఏమిటి? ఫోను మనదే.. అందులోని సిమ్ కార్డూ మనదే.. కానీ దాన్ని రీఛార్జి చేయడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే అధికారాన్ని టెలికాం కంపెనీలకు ధారాదత్తం చేయడమేమిటి?? ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. నాయకులు ఎమ్మెల్యేలు, ఎం

DV RAMANA


రాజధాని దారిలో ఎవరికి వారే!
రాజధాని లేని మన రాష్ట్రంలో పుష్కర కాలంగా అదే అంశం తరచూ రాజకీయరంగు పులుముకుని చర్చోపచర్చలకు, వివాదాలకు కారణమవుతున్నది. కొద్దిరోజులుగా ఇదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రాష్ట్రానికే పరిమితం కాకుండా పార్లమెంటుకు పాకింది. తద్వారా దేశమంతా చర్చకు ఆస్కారమిచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన రాజధాని అంశంలో రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో మన రాష్ట్ర పాలక, ప్రతిపక్షాలు ఇప్పటికీ రాజకీయ భేషజాలను వీడటం లేదు. భిన్నవైఖరులను పట్టుకుని వేలాడటం మానలేదు. అమరావతే

DV RAMANA


బైకర్.. ఫ్యామిలీ కథ లో స్పోర్ట్స్ డ్రామా
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడతడు ‘బైకర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని ఫుల్ లెంత్ మోటో క్రాస్ మూవీ ఇది. ‘లూజర’ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించిన అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన చిత్రంతో శర్వా మెప్పించాడా.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా.. తెలుసుకుందాం పదండి. కథ: వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్)
Guest Writer


అదొక అవినీతి ‘ఖజానా’
ఏటీవో లాగిన్ నుంచి బిల్లులు పాస్ చేసిన డీడీ ఒక్కరోజు సెలవు పెట్టినందుకు రిటైర్మెంట్కు ముందు క్షోభ అనుభవిస్తున్న రమణారెడ్డి లంచాలు తీసుకోలేమన్నందుకు దిగువస్థాయి సిబ్బందికి వేధింపులు డీడీ లాగిన్లో 200 బిల్లులు పెండింగ్ ఎరియర్స్ చెల్లింపుల ద్వారా భారీ మొత్తంలో కమీషన్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన జీపీఎఫ్, పెన్షనర్ల కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి సబ్ ట్రెజరీ నుంచి డ్రాయింగ్ అధికారుల ద్వారా రూ.5వేలు చొప్ప్పున రూ.60వేలు వసూలు చేశారు. ఇది
Prasad Satyam


హైమవతికి ‘త్రిసభ్య’ పొగ
పాత పనిష్మెంట్కు మళ్లీ కమిటీ నియామకం వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో ధిక్కార స్వరంతో మాట్లాడినందుకు టెక్కలి ఆర్డీవో కారాలయం ఏవో హైమవతిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఏవోకు సంబంధం లేని అంశంపై వివరణ కోరిన కలెక్టర్కు తాను బాధ్యురాల్ని కాదని చెప్పడం, అందుకు ఆయన సస్పెండ్ చేస్తానని హెచ్చరించడం, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని హైమావతి జవాబు ఇవ్వడాన్ని కలెక్టర్ సీరియస్గా త

BAGADI NARAYANARAO


రణబీర్ ‘రామ’ లుక్ చూస్తే గూస్బంప్స్!!
భారతీయ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నితేష్ తివారీ ‘రామాయణ’ స్పెషల్ రామ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ విజువల్ వండర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్ అని కాకుండా, శ్రీరాముడి పాత్రను పరిచయం చేస్తూ ఒక ట్రైలర్ స్థాయిలో దీన్ని రూపొందించారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విజువల్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించబోయే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. టీజర్ ప్రారంభం నుంచే మనల్ని ఒక
Guest Writer


ఐటీ భవిత ‘కిల్ ’ అవుతోంది!
దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు అన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల దుస్థితి.. ఈ నానుడి వందశాతం నిజమని చెప్పకనే చెబుతోంది. ఒకప్పుడు వైట్ కాలర్ జాబ్గా గుర్తింపు పొందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే మిన్నగా భావించేవారు. హో దాకు, దర్జాకు, విలాసాలకు దాన్ని పర్యాయపదంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఒకరోజు హ్యాపీగా గడిస్తే చాలు.. హమ్మయ్యా ఈ రోజు గట్టెక్కింది.. అని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచ

DV RAMANA


అంత కోపం ఎందుకంట.. బయటకు చెప్పుకోలేక తంటా !
వీడియో కాన్ఫరెన్స్లో ఏవోకు కలెక్టర్ చీవాట్లు ఎదురుతిరిగిన ఏవో హైమవతి ఎక్కడైనా తేల్చుకోవడానికి సిద్ధమని స్పష్టీకరణ ఆయన తీరుపై ఇతర అధికారుల్లోనూ అసంతప్తి ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వివాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో టÉక్కలి ఆర్డీవో కార్యాలయ ఏవో హైమావతి జిల్లా అధిపతి అయిన కలెక్టర్కు జవాబిచ్చిన తీరు ఉద్యోగవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించడంతో ఉద్యోగం మ

BAGADI NARAYANARAO


పాలకులకే మళ్లీ పట్టం!
తమిళనాట డీఎంకే మెడపై విజయ్ పార్టీ కత్తి నాలుగోసారి మమతను సీఎం చేయనున్న బెంగాల్ అసోంలో మరోసారి కాంగ్రెస్కు శంగభంగం కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తేడా ఒక్క శాతమే నాలుగు రాష్ట్రాల ఓటరు నాడిపై అంచనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి.. అలాగే తూర్పు భా

DV RAMANA
రాజకీయాలు


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట


12 నెలలు.. 13 రీఛార్జీలు!
దోపిడీకి గురవుతున్న సెల్ఫోన్ వినియోగదారులు పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు సామాన్యుడే ‘శర’మెత్తితే - 2 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్వ


వసూల్ రాజ్!
సంక్షేమ ప్రభుత్వంలో పన్నుల మోత జీవితంలో ప్రతి అడుగులోనూ అదే వాత తమకు తెలియకుండానే బాధితులవుతున్న ప్రజలు ఆదాయంలో సింహభాగం వాటికే సరి సామాన్యుడే ‘శర’మెత్తితే! -1 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ప్రజల అవసరాలు చూడటం.. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. తమను కళ్లలో పెట్టుకుని పాలించే పార్టీలనే ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి సుముఖత చూపుతుంటారు. ఒకవైపు అభివద్ధి.. మరోవైపు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ.. సమాంతరం నిర్వర్తించగల ప్రభుత్వలే ప్రజల మన్


తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!
కొరికానను తొక్కేస్తున్నారంటూ కాపులు ర్యాలీ సీరియస్గా తీసుకున్న జనసేన అధిష్టానం కూటమిలో ఉంటూ విమర్శలు తగవంటున్న దేశం సుడా చైర్మన్ ఇమేజ్ను తగ్గించేందుకు కుట్ర? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకుండానే చేసేశారని జనసైనికులు నొచ్చుకోవడం, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొనడం, కొరికానను ఆహ్వానించామని, ఆయన మలేషియాలో ఉన్నారని చెప్పడంతోనే కేంద్రమంత్రి షెడ్యూల్ మేరకు పని కానిచ్చేశామని


సామాన్యుడే ‘శర’మెత్తితే..!
ఎంపీ ‘రాఘవు’డి గళంలో ప్రజావాణి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) జననం నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ పన్ను చెల్లించాల్సిన దుస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో అదే ప్రజలకు ఈ నిలువు దోపిడీ ఏమిటి? ఫోను మనదే.. అందులోని సిమ్ కార్డూ మనదే.. కానీ దాన్ని రీఛార్జి చేయడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే అధికారాన్ని టెలికాం కంపెనీలకు ధారాదత్తం చేయడమేమిటి?? ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. నాయకులు ఎమ్మెల్యేలు, ఎం


పాలకులకే మళ్లీ పట్టం!
తమిళనాట డీఎంకే మెడపై విజయ్ పార్టీ కత్తి నాలుగోసారి మమతను సీఎం చేయనున్న బెంగాల్ అసోంలో మరోసారి కాంగ్రెస్కు శంగభంగం కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తేడా ఒక్క శాతమే నాలుగు రాష్ట్రాల ఓటరు నాడిపై అంచనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి.. అలాగే తూర్పు భా


లౌకికవాదం అంటే.. మతం నుంచి దూరం జరగడం కాదు!
భారతదేశంలో లౌకికవాదం అంటే మతాన్ని ప్రజా జీవితం నుంచి దూరం చేయడం కాదు. ఉమ్మడి పౌర చట్టంలో అన్ని మతాలకు సమాన గౌరవం, సహజీవనం, ఆత్మగౌరవాన్ని కల్పించడం. వివిధ నాగరికతలు, చారిత్రక సందర్భాల మీదుగా ప్రయాణించి, వాటిని ఆకలింపు చేసుకోవడమే లౌకికవాద భావన. ఇది మతాన్ని తిరస్కరించదు. బదులుగా బహుళ విశ్వాసాలను గౌరవంగా, పరస్పర మర్యాదతో కలిపి ఒక చట్రాన్ని సృష్టిస్తుంది. ఐరోపాలో మత సంస్థల ఆధిపత్యం పరిపాలనను మత సిద్ధాంతంతో ముడిపెట్టింది. ఇది అధికారం, సిద్ధాంతం, రాజకీయ చట్టబద్ధతపై తీవ్రమైన పోరాటాలక


ఒక్క మాట.. మూడు జవాబులు!
‘మన మూలపేట పోర్టుకు పోదాం’ భారీ సక్సెస్ వైకాపా హయాంలో జరిగిన పనులకు లభించిన ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులంతా ఒక్కటేనన్న సందేశం క్రెడిట్ చోరీని ఆపే ఎత్తుగడ ధర్మానదే టెక్కలిలో పెరిగిన తిలక్ గ్రాఫ్ మరో నెల రోజుల్లో వంశధారపై ఇదే తరహా యుద్ధం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దండుగా రావడం.. దండిగా దమ్ము చూపడం ఇప్ప్పుడు వైకాపా కొత్త ఎత్తుగడగా కనిపిస్తుంది. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపి


‘దేశానికి’ దారి చూపిన పార్టీ
తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయింది. ఇది తెలుగునాడులో ఉండటం వల్ల ప్రాంతీయ పార్టీగా కనిపిస్తుంది తప్ప, సమకాలీన ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ ఇది. కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ దేశానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిన పార్టీ. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం (1988): 1988లో మద్రాసు (చెన్నై) వేదికగా నేషనల్ ఫ్రంట్ అధికారికంగా ఏర్పాటైంది. ఇందులో జనతాదళ్, టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్ వంటి పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి టీడీపీ వ్యవస్


మొండోడివి సుమా..! శంకర్ భుజం తట్టిన లోకేష్ `
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) “మొత్తానికి మొండోడివి. నీ పనయ్యేవరకు ఎవ్వర్నీ వదలడంలేదు. ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చావో తెలియదుగాని అన్నా.. మొత్తానికి అన్నీ సాధించు కుంటున్నావు..” అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా చేసే చట్టం కోసం అసెంబ్లీ శని వారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా లోకేష్ను శంకర్ కలిసినప్ప్పుడు ఈ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. శ్రీకాకుళంలో స్టేడియం పనుల కోసం పెండింగ్ నిధులు
క్రీడలు
ప్రాంతీయం


సొంతవారికే నమ్మకద్రోహం..!
ఆయన అమ్ములపొదిలో ఫేక్ ఫిర్యాదుల ఫ్యాక్టరీ తనకు రిలీవ్ తప్పదని అనకాపల్లి ఏపీసీకి పొగబెట్టారన్న ఆరోపణలు మళ్లీ సమగ్రశిక్షకు రావడానికి సకల యత్నాలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్సీనంటూ ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం ఏ ఎమ్మెల్సీ తన చెప్ప్పుచేతల్లో ఉన్నారని, తాను చెప్పినట్టే నడుచుకుంటారంటూ ప్రచారం చేసుకొని పాఠాలు చెప్పకుండా పబ్బం గడుపుకుంటున్నారో, అదే లెక్చరర్ రాబోయే ఎన్నికల నాటికి తానే ఎమ్మెల్సీనని మరోవైపు ప్రకటించుకుంటున్నారట. జిల్లా విద్యాశాఖకు సంబంధించి అటు


పూడిక తీయాలంటే.. ప్రహరీ కొట్టాలంట!
30 ఏళ్లుగా మెయిన్రోడ్డులో కాలువ క్లియర్ చేయలేదు వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముందే నిల్వ ఉండిపోతున్న నీరు వర్షాకాలం ముందే పనులు చేపట్టాలని కోరుతున్న ప్రజలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జిల్లా రెడ్క్రాస్ కార్యాలయం... ఈ రెండింటి పరిసరాల్లో ఉన్న కాలువ ఎలా ఉండాలి? జిల్లా మొత్తానికి ఆరోగ్యం కోసం దారి చూపించాల్సిన కార్యాలయం ముందున్న ఈ కార్పొరేషన్ కాలువలో కనిపిస్తున్నది నీరు కాదు.. పూర్తిగా మట్టి. మురుగు ప్రవహించాల్సిన చోట మట్టి పేరుకుపోవడం


డీసీఎం సార్.. మా పల్లెకు పండగేది?
మరోసారి రోడ్డెక్కిన సిరుసువాడ, కుంటిభద్ర ప్రజలు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు శంకుస్థాపనలు ప్రభుత్వాలు మారినా మారని రోడ్డు దుస్థితి (సత్యంన్యూస్, కొత్తూరు) బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో రోడ్డు వేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హమీకి రెండేళ్లు పూర్తి కావస్తున్నా పాతపట్నంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గుర్తుకు రాలేదా అంటూ కొత్తూరు మండలం పరిధిలోని సిరుసువాడ, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకొత్తూరు నుంచి సిరుసువాడ, కుంటిభద్ర మీదుగా నివగాం`


బాధ్యుడికి అనుచిత విముక్తి.. బాధితులకు ఏదీ నిస్కృతి ?
విద్యాశాఖ అధికారుల వితండ విధానం గత ఏడాది కుప్పిలి ఘటనలో పక్షపాత వైఖరి రచ్చకు కారణమైన తిరుమల చైతన్యకు క్లీన్చిట్ బాధిత విద్యార్థులు, టీచర్లకు దక్కని న్యాయం సంబంధిత స్కూళ్లులో పడిపోయిన ఉత్తీర్ణతలే నిదర్శనం ముందుకు సాగని క్రిమినల్ కేసుల విచారణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఏదైనా జరగరాని ఘటన లేదా తప్పు జరిగినప్పుడు.. అందులో బాధ్యులు ఉంటారు.. బాధితులూ ఉంటారు. అలాంటప్పుడు ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అన్నివర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత


నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!
కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్ క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల


యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు... ధనవంతులు డబ్బు ఇస్తారు.. పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు.. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు.. పేదలు సమాధులు నిర్మించుకుంటారు.. యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం.. యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్
సంపాదకీయం


ట్రంప్ మెడపై 25వ సవరణ కత్తి?
యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న డెడ్లైన్లు, షరుతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సష్టిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనమాట వినకుంటే ఇరాన్ను రాతియుగంలోకి నెట్టేస్తానని ఒకవైపు తీవ్రస్థాయిలో హెచ్చరికస్తూ గడువులు పెడుతున్నారు. మరోవైపు చర్చలు, దానికి షరతులు, కాలులు విరమణ ప్రతిపాదన అంటూ పావులు కదుపుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ తమకు అక్కర్లేదని, ఇలా చీటికీమాటికీ యుద్ధాలకు దిగే పరిస్థితి శాశ్వతంగా తొలగిపోవాలని ఇరాన్

DV RAMANA
2 hours ago2 min read


ఇరాన్, రష్యాలే నమ్మదగ్గ మిత్రులు!
యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నది. ఒక వారంలోపే ముగిసిపోతుందనుకున్నది కాస్త ఇప్పుడు ఆరోవారంలోకి ప్రవేశించింది. అయినా ఏమాత్రం తీవ్రత తగ్గకపోగా మరింత జోరందుకునే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి అంకురార్పణ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చర్యలు, విచక్షణారహిత, అహంకారపూరిత వ్యాఖ్యలు, తిట్ల పురాణాలతో పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తన చేయి దాటిపోతుండటం, స్వదేశంలోనే తనపై వ్యతిరేకత, నిరసన జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితుల్లో చర్చల ప్రతిపాదన చ

DV RAMANA
1 day ago3 min read


నిన్న మూడు రాజధానులు.. నేడు మూడు ప్రాంతాలు!
‘ల్యాండ్ పూలింగ్ పేరిట వేలాది ఎకరాలు సేకరించి కొత్తగా మౌలిక వసతులు కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. దీనికితోడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఖర్చు పెట్టడం రాష్ట్ర ఆర్ధికానికి పెనుభారం. దీనికంటే.. మచిలీపట్నం`విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు.. అలాగే విజయవాడ`గుంటూరు మధ్య 40 కిలోమీటర్లు కలిపి మొత్తం 110 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారికి ఇరువైపులా క్యాపిటల్ కారిడార్ గ్రోత్ పేరిట అభివృద్ధి చేస్తే భారీగా ఖర్చు, సమయం కలిసివస్తాయి. అందుకే మచిలీపట్నం ను

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


హ్యాట్సాఫ్ రేవతి..!
హెడ్ కానిస్టేబుల్ రేవతి.. సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి.. ఇవే ప్రధాన లక్ష్
Guest Writer
16 minutes ago1 min read


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam
Mar 241 min read


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ

BAGADI NARAYANARAO
Mar 232 min read
ప్రత్యేక కథనాలు


గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ జయించగలదా?!
అమెరికా తమ వ్యవస్థలను నాశనం చేస్తే.. ప్రతిగా తాము అమెరికన్ ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేషన్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరిక సరికొత్త భౌగోళిక రాజకీయ సంఘర్షణకు తెరతీస్తున్నది. గతంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రభుత్వ శక్తులు, సైనిక స్థావరాలల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. పశ్చిమాసియా యుద్ధం ఆ హద్దులను చెరిపివేసి శత్రువు ఆర్థిక, మౌలిక వసతుల మూలాలను దెబ్బతీసేదిగా మారితోంది. ఇదొక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థలు వాణిజ్య కేంద్రాలు మాత్రమే కాదు.. అవి డిజిటల్
Prasad Satyam
24 hours ago


శశి గ్యారేజ్..! ఇక్కడ ఫేక్ ఫిర్యాదులు తయారుచేయబడును
సమగ్రశిక్ష ఏపీసీని పంపించే ప్రయత్నాలు మొదలు ఫిర్యాదులు తాము చేయలేదంటూ ఎచ్చెర్ల స్టేషన్లో ఫిర్యాదు ఎమ్మెల్సీ పేరు వాడుకొని జిల్లాలో విద్యావ్యవస్థను ముంచేస్తున్న లెక్చరర్ ఆర్ట్స్ కాలేజీ గత ప్రిన్సిపాల్ కూడా గ్యారేజ్ బాధితురాలే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాను చక్రం తిప్పాలనుకున్నచోట వేలు, కాలు తనదే ఉండాలని కోరుకుంటాడాయన. అలా కాకుండా ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే.. వారిని అక్కడి నుంచి బదనాం చేసి పంపించే వరకు నిద్రపోడు. అలా అని మనోడేమైనా తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్న
Prasad Satyam
3 days ago


ఏదో జరగబోతోంది..!
‘జైసల్మేర్లో సైరన్ టెస్టింగ్ జరుగుతోంది... జోథ్పూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్పోర్టులు 30 రోజుల వరకు షట్డౌన్ అయ్యాయి... ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు... అజిత్ ధోవల్ ఒక హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కండక్ట్ చేశారు... డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మిగతా మంత్రులతో మీటింగ్ పెట్టారు...’ ఇవన్నీ ఒకే పేపర్లో వేర్వేరు పేజీల్లో వచ్చిన చిన్న చిన్న వార్తలు. కానీ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తే ఏదో జరగబోతోందన్న అనుమానం కలగకమానదు. ఆర్మీ చీఫ్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్లారు. మన ఎయ

NVS PRASAD
4 days ago
వినోదం


తొలి సినిమాతోనే రిటైర్మెంట్!
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సినీ ప్రయాణం వెనుక ఉన్న చీకటి కోణాన్ని తాజాగా బయటపెట్టారు. జాన్వీ తొలి చిత్రం ‘ధడక’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినా వ్యక్తిగతంగా తాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని ఆమె వెల్లడించింది. ఒక పక్క సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే మరోపక్క తాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.’ధడక’ సినిమా విడుదల కావడానికి కొన్ని నెలల ముందే ఆమె తల్లి శ్రీదేవి మరణించారు. తల్లి లేని లోటు ఒకవైపు పీడిస్తుంటే మ


మెగా మూవీపై మేకర్స్ మౌనం వీడక తప్పదా?
మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటవల సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్గారు` మూవీతో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్తో మరో సినిమాని రంగంలోకి దించేస్తాడని, అదే ఊపుతో మరో మూవీకి శ్రీకారం చుట్టేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. `మన శంకర వరప్రసాద్గారు`కు ముందు చిరు మొదలు పెట్టిన భారీ గ్రాఫికల్ యాక్షన్ అడ్వెంచర్ `విశ్వంభర`. మల్లిడి వశిష్ట దర్శకుడు. సినిమా పూర్తయింది. యువీ క్రియేషన్స్


రాకాస.. కొన్ని నవ్వుల కోసం
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది నిహారిక కొణిదెల. ఇప్పుడామె మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. ‘మ్యాడ’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం.. రాకాస. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? తెలుసుకుందాం పదండి. కథ: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్).. తన చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత ఊరికి వస్తాడ
bottom of page





















