top of page
స్టోరీలు


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని

BAGADI NARAYANARAO


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA


అమ్మో.. మళ్లీ కరోనా!
దేశవ్యాప్తంగా ఇప్పటికే 339 కేసులు నమోదు కేరళలో అత్యధికంగా 117 మందికి ఆస్పత్రులపాలు మన రాష్ట్రంలో 12 మందికి అస్వస్థత.. నాలుగు మరణాలు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య అప్రమత్తత ప్రకటించిన కేంద్రం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా వార్డుల ఏర్పాటుకు చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సుమారు ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత నెల రోజుల వ్యవధిలో వందల కేసులు వెలుగులోకి రాగా.. మన రాష్ట్రంలో అయి

DV RAMANA


‘మిషన్ మార్చ్’.. ఒత్తిడి అదనం
టెన్త్ క్లాస్ స్టడీ అవర్ల ముందస్తు షురూ పదోతరగతి అదనపు క్లాసులపై క్షేత్రస్థాయి ఆందోళనలు గ్రామీణ ప్రాంతాల్లో ‘చీకటి’ భయాలు.. హాజరు శాతంపై ప్రభావం విద్యార్థులపై ఒత్తిడి పెంపా? ఫలితాల వేటలా? స్థానిక అవసరాలను విస్మరించిన విద్యాశాఖ ప్రణాళిక నైపుణ్యాల సాధన వదిలేసి మార్కుల వేట సరికాదంటున్న నిపుణులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “పదో తరగతి ఫలితాలే పరమావధిగా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా, నవంబర్ తర్వాత ప్రారంభమవ్వాల్సిన టెన్త్
Prasad Satyam


కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
లిఫ్ట్పై ఆరుగంటలు మృత్యుపోరాటం రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు కట్ట బాబు మరణంలో విషాద కోణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చ
Prasad Satyam


జిల్లాను వణికిస్తున్న డయేరియా
సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం (సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో మంత్రి అచ్చెన్న పరామర్శ (ఫైల్ ఫోటో)) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా సంభవిస్తున్న డయేరియా (అతిసారం) ఘటనలు, తీవ్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతేడాది నవంబర్ చివరి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన ఘటనలు నమోదు కాగా, సుమారు 250 మందికి పైగా అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఇటీవల విద్యా సంస్థల్లో వరుసగా అతిసారం ప్ర

BAGADI NARAYANARAO


సమర్థతే శాపమా!
కొత్త డీఎంహెచ్వో రాకలో అనుకోని ఆలస్యం అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్ డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగుల

DV RAMANA


అవినీతి లైఫ్ స్కిల్గా మారిపోయిందా?
పాపాలు చేసి హుండీలో డబ్బులేస్తే సరిపోతుందనే భావన ఆచారాలు, పూజలు ప్రదర్శనకే పరిమితం కాకూడదు ధర్మసంస్థాపకుడు రాముడి దగ్గరే ధర్మం తప్పితే ఎవరికి చెప్ప్పుకోవాలి? ఇది ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి కాదు.. కాంట్రాక్టర్ చేసిన మోసం కాదు.. గుర్తుపట్టలేని కార్పొరేట్ సంస్థ చేసిన అక్రమం కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి ఆలయానికే చెందిన నిధులు మింగేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం సాగింది. ఆ ఉద్యమం దేశ రాజకీయాలను ప్రభా

NVS PRASAD


రాజే సేవకుడయ్యాడు.. జగన్నాథుడు అలక వీడాడు!
1972 పూరీ రథయాత్రలో చోటుచేసుకున్న విశేష ఘట్టం రథంలోకి ఎక్కేందుకు నిరాకరించిన దేవదేవుడు అర్చకులు ఎంత ప్రయత్నించినా కనిపించని ఫలితం చివరికి 19 ఏళ్ల యువకుడి ప్రార్థనలను మన్నించిన వైనం అతడే పూరీ మహారాజు గజపతి దివ్యసింహ దేవ్ లక్షలాది భక్తులు, అప్పటి ఒడిశా సీఎం దీనికి ప్రత్యక్ష సాక్షులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచ ప్రసిద్ధమైన జగన్నాథస్వామి రథయాత్ర మీహాత్సవం చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరీ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి లక్

DV RAMANA


ఎన్డీయే చూరుకు ఈ20 మంటలు!
ఇథనాల్ మంటలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయా? ఈ20 పెట్రోల్ వద్దు మొర్రో అంటున్నా వినిపించుకోకుండా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇథనాల్ ప్రయోగాలతోనే ముందుకుకెళ్తున్న ఎన్డీయే ప్రభుత్వంపై ఆ కూటమి మద్దతుదారులే అసంతృప్తితో రగిలిపోతున్నారా?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నది సీ`ఓటర్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదిక. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలుపై ప్రజలు వ్యక్తం చేస్తున్న రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు.. ఈ20 వల్

DV RAMANA


ఈగల మందుతో విషప్రయోగం?
కేజీబీవీలో కలకలం పాల దొంగతనాన్ని నిలదీసినందుకే కక్ష పీఈటీ, వాచ్మెన్లకు టీలో కలిపి ఇచ్చిన తోటమాలి (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) పొన్నాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మంగళవారం ఘోర కలకలం రేగింది. పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సన్యాసమ్మ, వాచ్మెన్ ఉషాలపై తోటమాలి విషప్రయోగానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈగలను నివారించడానికి వాడే రసాయన ద్రవాన్ని (లిక్విడ్) టీలో కలిపి ఇవ్వడం వల్లే ఇద్దరు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంద

BAGADI NARAYANARAO


కరోనా యోధుడు.. గిరిజనుల ఆప్తుడు
సీతంపేటలో భార్యాభర్త జుగల్బందీ నెలకు 100కు పైగా నార్మల్ డెలివరీలతో రికార్డు నిన్నటి కార్యాలయ బాధితుడు నేడు అదే శాఖకు బాస్ శ్రీకాకుళం డీఎంహెచ్వోగా గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్న నరేష్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జిల్లా వైద్య ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాకపోయినా కనీసం కొంతశాతమైనా సంస్కరిస్తారన్న ఆశాభావం కొత్త డీఎంహెచ్వో పట్ల వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన ప్రాథమిక దశ అంతా శ్రీకాకుళంలోనే నడిచింది. పీహెచ్సీ వైద్యాధికారిగా డీఎంహెచ్వో కార్య

DV RAMANA


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్
SATYAM DAILY


ఫలించిన మూడేళ్ల పోరాటం
స్వీట్స్ కార్ఖానా మూసివేత ‘సత్యం’ కథనంతో కదిలిన అధికారులు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించ

BAGADI NARAYANARAO


రూ. 16 కోట్ల సినిమా.. రూ. 2,000 కోట్ల కలెక్షన్లు
బాక్సాఫీస్ హిస్టరీని బద్దలు కొట్టిన ‘డియర్ యూ’ నో స్టార్స్.. నో ఫైట్స్.. నో విలన్ అయినా వసూళ్ల సునామీ గుండెను పిండేసే ‘వలస’ కథ థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సెంటిమెంట్ సినిమా కోసం ప్రభుత్వంతోనే ఫైట్ సింగపూర్లో ప్రేక్షకుల తిరుగుబాటు కలెక్షన్ల వెనుక ‘చైనా’ పొలిటికల్ స్కెచ్ ఉందా? స్టార్ హీరోలు లేరు... భారీ యాక్షన్ సీన్లు లేవు... కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేవు... ఆఖరికి సినిమాలో విలనే లేడు! అయినా సరే, థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ, ప్రపంచ సినిమా ఇండస్ట్రీని సైతం నోరె
Guest Writer


పథకాల్లో కోత.. ప్రభుత్వాలకు వాత!
జనాకర్షక పథకాలు ఎన్నికల్లో ఓట్లు కుమ్మరించవచ్చేమోగానీ.. ఆ తర్వాత వాటిని క్రమం తప్పకుండా అమలు చేయడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది. వాటికి అవసరమైన వందలు, వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయలేక లబ్ధిదారుల జాబితాల్లో కోతలు విధించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమై ప్రభుత్వాలను కూల్చే స్థాయికి పెరిగినా ఆశ్చర్యపోనవసరంలేదని అనేక గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పార్టీలు, ప్రభుత్వాలు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. దాని ఫలితాన్నే ఇప

DV RAMANA


ఊపందుకోని వరిసాగు
ఆకాశంవైపు ఆశగా రైతన్నల ఎదురుచూపు జిల్లాలో 39.7 శాతం లోటు వర్షపాతం సరిపడ విత్తనాలు, ఎరువులు ఉన్నాయంటున్న అధికారులు నిండుకున్న చెరువులు-ఎండిపోతున్న నారుమడులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలోని అధిక శాతం రైతులు ఖరీఫ్ సీజన్పై ఆధారపడి జీవనం సాగిస్తారు. ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ పనులు ఊపందుకుంటాయి. కానీ 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు వరినారును కాపాడుకోవడానికి తాపత్రయపడు

BAGADI NARAYANARAO


ఆ ఎయిర్పోర్టు మా తాతల ఆస్తి!
రూ.3500 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే సుప్రీంకోర్టులో సాధారణ రైతు న్యాయ పోరాటం న్యాయ వివాదంలో రాయ్పూర్ విమానాశ్రయం 1942లో ఎయిర్ ఫీల్డ్ కోసం తీసుకున్న బ్రిటిష్ సర్కారు అప్పటినుంచీ ఆ 30 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే రైతు కుటుంబానికి పైసా అయినా ఇవ్వలేదని వాదన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూ వివాదాలు, ఆస్తుల తగాదాలు సర్వసాధారణం. ఒకే కుటుంబానికి చెందినవారు వారసత్వ ఆస్తుల కోసం గొడవలు పడటం నిత్యం సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు రేగుతూనే

DV RAMANA


సంప్రదాయ క్రికెట్కు ఐపీఎల్ సమాధి!
క్రికెట్లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందాలంటే టెస్ట్ మ్యాచుల్లో రాణించాల్సిందేనని గతంలో చెప్పేవారు. కానీ కాలచక్రం వేగం పుంజుకున్న క్రమంలో దాంతోపాటే క్రికెట్ మ్యాచ్ల స్వరూపం మారిపోయింది. గతంలో ఉన్న ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఐదు రోజులకు తగ్గిపోయింది. కాలక్రమంలో అదీ ఆకర్షణ కోల్పోయి దాని స్థానాన్ని వన్డే క్రికెట్ ఆక్రమించింది. కొన్నేళ్లకు దాని క్రేజ్ను పొట్టి క్రికెట్ కబళించింది. ఒకరోజంతా క్రీడాకారులు ఆడటం, దాన్ని పనులన్నీ మానుకుని ప్రేక్షకులు చూడటం ఉత్త వేస్ట్ అని భ

DV RAMANA


శ్రీకాకుళంనగరంలో కలకలం
మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. రంగంలోకి క్లూస్ టీం వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన వెలుగుచూసింది. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కార్యాలయ ఆవరణ పరిసర ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో,
SATYAM DAILY


కొత్త ఓటర్లకూ ఈజీ కాదు ‘సర్ ’!
ఫారం-6లో చేర్చిన డిక్లరేషన్ కాలమ్తో తంటా ఓటు దరఖాస్తుదారులు తమ కుటుంబీకుల పాత వివరాలు చెప్పాలిందే వాటిని పూరించకపోతే దరఖాస్తు ముందుకు కదలదు ఆ వివరాలు సమర్పించడమూ తేలిక కాదు గెజిట్ లేకుండా నిబంధనల సవరణ ఏమిటన్న విమర్శలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) కార్యక్రమం రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతున్నది. అనేక అనుమానాలు, గందరగోళాల మధ్య సాగుతున్న ఈ కార్యక్రమంలో మరో కొత్త గందరగోళానికి తావిచ్చేలా ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్

DV RAMANA


తొందరపాటు, లేటు.. రెండూ అనర్థదాయకమే!
భారతీయ సమాజం ఆధునిక భావాలను, పోకడలను ఎంత ప్రోత్సహిస్తుందో.. సనాతన సంప్రదాయాలను అంతేస్థాయిలో గౌరవిస్తుంది. రెండింటి సమ్మేళనమే భారతదేశం అని చెప్పవచ్చు. అయితే ప్రపంచంపై జనాభా హెచ్చుతగ్గులు చూపే ప్రభావాలపై విస్తృత చర్చ జరుగుతున్న ఈ సమయంలో భారతీయ సమాజం పరస్పర విరుద్ధమైన రెండు ప్రభావాల మధ్య నలిగిపోతున్నది. వాటిలో మొదటిది బాల్యవివాహ సంప్రదాయం కాగా.. రెండోది ఆధునిక యువత వివాహాలను వాయిదా వేసుకుంటుండటం. ఈ రెండూ కూడా సమాజానికి చెడు చేసేవే కావడం విచారకరం. తెలిసీ తెలియని వయసులోనే పిల్లల

DV RAMANA


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన

NVS PRASAD


పాముల ఫారాలు.. స్నేక్ విలేజ్లు!
చైనాలో దశాబ్దాలుగా వర్థిల్లుతున్న సర్పాల పెంపకం పాము చర్మం, విషానికి అంతర్జాతీయంగా డిమాండ్ వాటి ద్వారా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు చైనీయుల ఆహారంలోనూ దానిది ప్రత్యేక స్థానం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనం పామును దేవతగా, దేవుడిగా పూజిస్తాం. కానీ అదే పాము మన సమీపంలోకి వస్తే చాలు.. హడలి చస్తాం.. ఆమడదూరం పారిపోతాం. వీలేతే దాన్ని చంపేస్తాం.. లేదా స్నేక్ క్యాచర్స్ను పిలిపించి పట్టిస్తాం. వారు కూడా పట్టుకున్న పాములను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తారు. ఇక పాములు ఆ

DV RAMANA


కలుషిత నిర్వాకం.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం
మెనూ సూపర్.. మెటీరియల్ వేస్ట్ గార కేజీబీవీలో బయటపడ్డ అసలు రంగు నలుగురు సస్పెండ్.. ఇద్దరు వెండర్లు బ్లాక్లిస్ట్ ఇంకా పాత వాసనలు వదిలించుకోని కేజీబీవీ ఎస్వోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “ఉదయం రాగిజావ.. బ్రేక్ఫాస్ట్ పూలీ, బంగాళాదుంప కూర.. మధ్యాహ్నం అన్నం, పప్ప్పు, చారు, గుడ్డు, వంకాయ`బంగాళాదుంప`శనగపప్ప్పు కూర, సాయంత్రం స్నాక్స్ కింద బెల్లం పాయసం.. రాత్రి అన్నం, చారు, వెజిటబుల్ కర్రీ..” ఇదీ ఒక కేజీబీవీలో మన జిల్లాలో అమలుచేసే మెనూ. ఇది సోమవారం నుంచి ఆదివారం వరకు కూరల్లో
Prasad Satyam


రివెంజ్ యాక్షన్ డ్రామా
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్గా నిలిచాయి. మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి. ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు. ట్రైలర్లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గ
Guest Writer


ఇలా అయితే భవిష్యత్తే బ్లాకౌట్!
అభివృద్ధి అంటే కొత్త సౌకర్యాలు, సొబగులు, ఆకర్షణలు కల్పించేదిగా ఉండాలే తప్ప ఉన్న సౌకర్యాలను ఊడగొట్టేదిగా.. కొత్త కష్టాలు సృష్టించేదిగా ఉండకూడదు. కానీ ఈ పాటి వివేచన ప్రభుత్వాలకు, దాని ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ఎందుకు ఉండటంలేదో అర్థం కావడంలేదు. వీరి అనాలోచిత నిర్ణయాలు, చర్యలకు నగర జీవనం బలైపోతున్నది. వర్షాకాలం వస్తే చాలు.. ఏ వర్షం, ఎప్పుడు తమను ముంచేస్తుందోనని మెట్రో నగరాలు బెంగటిల్లిపోతున్నాయి. ఈ భయాలకు ఇటీవల భారీవర్షాల తో తల్లడిల్లిన పలు నగరాల దుస్థితే నిదర్శనం. రుతుపవ

DV RAMANA


మీరెక్కడున్నారు ‘సర్ ’?!
నగరంలో దొరకని ఓటర్ల చిరునామాలు డిజిటలైజేషన్లో అట్టడుగున శ్రీకాకుళం 40వేల వరకు ఓట్లు గల్లంతు ఖాయం వలసలు, డూప్లికేట్లు ఉండటమే ప్రధాన కారణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ నెల 14తో సర్ ప్రక్రియ సమాప్తం కానున్న నేపథ్యంలో ఆన్లైన్ చేసేందుకు అనేక అడ్డంకులు ప్రతిబందకంగా మారుతున్నాయి. ప్రజలు అందుబాటులో లేకపోవడంతో ఫారాలు పంపిణీ చేయడమే పెద్ద ప్రహసనంగా కొన్నిచోట్ల మారగా, మరికొన్నిచోట్ల ఫారాల పంపిణీయే పూర్తికాలేదు. తీసుకున్న ఫారాలు సైతం ప్రజలు తిరిగి ఇవ్వకపోవడం వల్ల కొన్నిచోట్ల జాప

BAGADI NARAYANARAO


గార కేజీబీవీలో పిల్లల ప్రాణాలతో చెలగాటం
30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత నాలుగు రోజుల పాటు నిజాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ రజినీ కుమారి పురుగులు పట్టిన రాగి పిండి, నిల్వ అన్నం, పాడైన చిక్కీల వడ్డన చేయి దాటే వరకు అధికారులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వైనం వైద్య బృందంతో రంగంలోకి దిగిన సమగ్ర శిక్ష ఏపీసీ ప్రస్తుతం విద్యార్థినులు క్షేమం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం శాలిహుండం కేజీబీవీ పాఠశాలలో సోమవారం నుంచి విద్యార్థినులు డయేరియా బారిన పడి బాధపడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల

BAGADI NARAYANARAO


అది కాదు సర్దుబాటు.. తెలుగుకు వెన్నుపోటు!
UP పాఠశాలల్లో తెలుగు టీచర్ పోస్టులు రద్దు తద్వారా భాషోపాధ్యాయులను మిగులు సిబ్బందిగా చూపిన వైనం వారి సర్దుబాటు పేరుతో ఇతర సబ్జెక్టు టీచర్లుగా నియామకం విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ ఈ నిర్వాకాలతో పాఠశాలల్లో తెలుగు బోధనకు గండం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరభాష తెలియని వ్యక్తిని ఆ భాషలోనే మాట్లాడమని ఒత్తిడి చేస్తే ఆ వ్యక్తి చేతకాక బిక్కచచ్చిపోతాడు. అదేరీతిలో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి, ఏళ్ల తరబడి అదే సబ్జెక్టు బోధనలో కాకలుతీరిన టీచర్లను ఉన్నఫళ

DV RAMANA
రాజకీయాలు


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన


అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్స్టేషన్లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు


నమ్మకానికి నిలువుటద్దం!
నరసన్నపేట టు నయా లీడర్షిప్ కృష్ణదాస్ బలాలు, భవిష్యత్ పరీక్షలు జగన్కు నమ్మకస్తుడిగా, జిల్లా సారధిగా నేడు మరో పుట్టినరోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైకాపా సారధిగా ధర్మాన కృష్ణదాస్ విజయవంతమయ్యారా? విఫలమయ్యారా? అన్న చర్చకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏనాడూ తావివ్వలేదు. ఎందుకంటే.. నమ్మకానికి నిలువుటద్దం ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ప్రసాదరావు కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్న రోజుల్లోనే జగన్ వెంట నడిచిన కృష్ణదాస్ కంటే నమ్మకస్తుడు మరొకరు ఆయనకు కనిపించలేదు, కనిపించ


కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం
మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్గోలా? మాస్టర్ స్ట్రోకా? ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన కోర్ ఓట్బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం
క్రీడలు
ప్రాంతీయం


సమర్థతే శాపమా!
కొత్త డీఎంహెచ్వో రాకలో అనుకోని ఆలస్యం అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్ డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగుల


ఫలించిన మూడేళ్ల పోరాటం
స్వీట్స్ కార్ఖానా మూసివేత ‘సత్యం’ కథనంతో కదిలిన అధికారులు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించ


తొలగింపుల్లో.. తారతమ్యాలు!
చిన్న షాపులపై ప్రొక్లైయిన్ల ప్రతాపం పెద్ద వస్త్ర సముదాయాల వద్దకు వెళ్లని మున్సిపల్ యంత్రాంగం ఫుట్పాత్లను కప్పేసి రోడ్డు మీదకే కార్ల పార్కింగ్ ర్యాంపులు అన్ని ఆక్రమణలనూ తొలగిస్తాం- మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బాపూ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ముళ్లపూడి వెంకటరమణ రాసినట్టు ఆడాళ్లు, మగాళ్లు సమానమే. కాకపోతే మగాళ్లు కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు.. నగరంలో ఫుట్పాత్లకు ఆనించి రోడ్డు మీదకు యథేచ్చగా నిర్మించిన ర్యాంపులు (గట్లను) మున్సిపల్ యంత్


ఫుట్పాత్ గట్ల తొలగింపు
జీటీ రోడ్డు నుంచి ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్కు పాచారులు నడవడం కోసం ప్రత్యేకంగా ఫుట్పాత్లు ఏర్పాటు చేయడమే దండగనుకుంటే, ఇప్ప్పుడు ఆ ఫుట్పాత్ను, రోడ్డును కలిపేసి ర్యాంపులు నిర్మించడంతో ఇటీవల మరణాలు కూడా సంభవించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ యంత్రాంగం మంగళవారం జీటీ రోడ్డులో ఫుట్పాత్ గట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. స్థానిక చంద్రమహల్ ఎదురుగా ఇటువంటి ఫుట్పాత్ గట్టునే ఢీకొని హయాతినగరాని


డీఎంహెచ్వో అనితకు బదిలీ
కొత్త అధికారిపై వీడని సస్పెన్స్ సిక్కోలుకు రావడానికి భయపడిపోతున్న సివిల్ సర్జన్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిగా పని చేస్తున్న డాక్టర్ అనితను బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు బహిర్గతం కావాల్సి ఉంది. రిమ్స్లో సీఎసఆరఎంవోగా పని చేస్తున్న అనితను తీసుకువచ్చి డీఎంహెచ్వోగా కొద్ది కాలం క్రితం నియమించారు. అంతవరకు ఇక్కడ డీఎంహెచ్వోగా పని చేసిన అధికారి ఏసీబీ ట్రాప్ కావడంతో రిమ్స్ నుంచి అన


‘పరాకు’ పాలన.. పలకలపై ప్రతాపం
కాలువలపై ఆక్రమణలు వదిలేసి.. నీరు పారడంలేదని జేసీబీలతో పలకలు పీకేస్తున్న వైనం బళ్లు పడి వాహనదారులు,పాదచారులు గాయాలపాలు షిల్ట్ తీసి కాలువ పక్కనే వారాలకొద్దీ వదిలేయడం.. శాశ్వత పరిష్కారం ఆలోచించలేని నగర పాలక అధికారులు ఇదీ శ్రీకాకుళం మున్సిపల్టీ పనితీరు ‘అసలు రోగానికి మందు వేయకుండా... గోరు చుట్టుపై రోకటి పోటు పొడిచినట్లుంది శ్రీకాకుళం నగర పాలక అధికారుల తీరు. నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి కారణమైన బడా ఆక్రమణదారులను తాకే ధైర్యం లేక... సామాన్యుల ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్
సంపాదకీయం


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA
5 hours ago3 min read


పథకాల్లో కోత.. ప్రభుత్వాలకు వాత!
జనాకర్షక పథకాలు ఎన్నికల్లో ఓట్లు కుమ్మరించవచ్చేమోగానీ.. ఆ తర్వాత వాటిని క్రమం తప్పకుండా అమలు చేయడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది. వాటికి అవసరమైన వందలు, వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయలేక లబ్ధిదారుల జాబితాల్లో కోతలు విధించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమై ప్రభుత్వాలను కూల్చే స్థాయికి పెరిగినా ఆశ్చర్యపోనవసరంలేదని అనేక గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పార్టీలు, ప్రభుత్వాలు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. దాని ఫలితాన్నే ఇప

DV RAMANA
2 days ago2 min read


సంప్రదాయ క్రికెట్కు ఐపీఎల్ సమాధి!
క్రికెట్లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందాలంటే టెస్ట్ మ్యాచుల్లో రాణించాల్సిందేనని గతంలో చెప్పేవారు. కానీ కాలచక్రం వేగం పుంజుకున్న క్రమంలో దాంతోపాటే క్రికెట్ మ్యాచ్ల స్వరూపం మారిపోయింది. గతంలో ఉన్న ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఐదు రోజులకు తగ్గిపోయింది. కాలక్రమంలో అదీ ఆకర్షణ కోల్పోయి దాని స్థానాన్ని వన్డే క్రికెట్ ఆక్రమించింది. కొన్నేళ్లకు దాని క్రేజ్ను పొట్టి క్రికెట్ కబళించింది. ఒకరోజంతా క్రీడాకారులు ఆడటం, దాన్ని పనులన్నీ మానుకుని ప్రేక్షకులు చూడటం ఉత్త వేస్ట్ అని భ

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
లిఫ్ట్పై ఆరుగంటలు మృత్యుపోరాటం రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు కట్ట బాబు మరణంలో విషాద కోణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చ
Prasad Satyam
6 hours ago2 min read


ఈగల మందుతో విషప్రయోగం?
కేజీబీవీలో కలకలం పాల దొంగతనాన్ని నిలదీసినందుకే కక్ష పీఈటీ, వాచ్మెన్లకు టీలో కలిపి ఇచ్చిన తోటమాలి (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) పొన్నాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మంగళవారం ఘోర కలకలం రేగింది. పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సన్యాసమ్మ, వాచ్మెన్ ఉషాలపై తోటమాలి విషప్రయోగానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈగలను నివారించడానికి వాడే రసాయన ద్రవాన్ని (లిక్విడ్) టీలో కలిపి ఇవ్వడం వల్లే ఇద్దరు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంద

BAGADI NARAYANARAO
2 days ago2 min read


శ్రీకాకుళంనగరంలో కలకలం
మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. రంగంలోకి క్లూస్ టీం వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన వెలుగుచూసింది. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కార్యాలయ ఆవరణ పరిసర ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో,
SATYAM DAILY
4 days ago1 min read
ప్రత్యేక కథనాలు


జిల్లాను వణికిస్తున్న డయేరియా
సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం (సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో మంత్రి అచ్చెన్న పరామర్శ (ఫైల్ ఫోటో)) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా సంభవిస్తున్న డయేరియా (అతిసారం) ఘటనలు, తీవ్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతేడాది నవంబర్ చివరి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన ఘటనలు నమోదు కాగా, సుమారు 250 మందికి పైగా అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఇటీవల విద్యా సంస్థల్లో వరుసగా అతిసారం ప్ర

BAGADI NARAYANARAO
1 day ago


అవినీతి లైఫ్ స్కిల్గా మారిపోయిందా?
పాపాలు చేసి హుండీలో డబ్బులేస్తే సరిపోతుందనే భావన ఆచారాలు, పూజలు ప్రదర్శనకే పరిమితం కాకూడదు ధర్మసంస్థాపకుడు రాముడి దగ్గరే ధర్మం తప్పితే ఎవరికి చెప్ప్పుకోవాలి? ఇది ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి కాదు.. కాంట్రాక్టర్ చేసిన మోసం కాదు.. గుర్తుపట్టలేని కార్పొరేట్ సంస్థ చేసిన అక్రమం కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి ఆలయానికే చెందిన నిధులు మింగేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం సాగింది. ఆ ఉద్యమం దేశ రాజకీయాలను ప్రభా

NVS PRASAD
1 day ago


రాజే సేవకుడయ్యాడు.. జగన్నాథుడు అలక వీడాడు!
1972 పూరీ రథయాత్రలో చోటుచేసుకున్న విశేష ఘట్టం రథంలోకి ఎక్కేందుకు నిరాకరించిన దేవదేవుడు అర్చకులు ఎంత ప్రయత్నించినా కనిపించని ఫలితం చివరికి 19 ఏళ్ల యువకుడి ప్రార్థనలను మన్నించిన వైనం అతడే పూరీ మహారాజు గజపతి దివ్యసింహ దేవ్ లక్షలాది భక్తులు, అప్పటి ఒడిశా సీఎం దీనికి ప్రత్యక్ష సాక్షులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచ ప్రసిద్ధమైన జగన్నాథస్వామి రథయాత్ర మీహాత్సవం చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరీ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి లక్

DV RAMANA
1 day ago
వినోదం


రివెంజ్ యాక్షన్ డ్రామా
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్గా నిలిచాయి. మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి. ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు. ట్రైలర్లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గ


ఇది సైకాలజీ డ్రామా కాదు.. సోషల్ సెటైర్!
అది 1990-91 నాటి ఓ మిగిలిపోయిన జమీందారు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) కథ. రోజూ ఫుల్ బాటిల్ వేసుకుని పడుకునే అతనికి ఓ మానసిక సమస్య లాంటి సమస్య ఉంది.అది అనుమానం. అనుమానం పెనుభూతం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పినట్లు ఆ భూతం అతన్ని పూతనలా అతని బుర్రలో గుజ్జుని పీల్చేస్తూంటుంది. అయినా సమస్య లేదు. ఎందుకంటే.. వయస్సు అయ్యిపోయిన రామప్ప కి కావాల్సినంత డబ్బుంది. ఆస్తి ఉంది. అంతస్దు ఉంది. పేద్ద బంగళా ఉంది. ఇంటినిండా పనోళ్లు ఉన్నారు. ఒంట్లో లివర్ కంప్లైంట్ ఉంది. డాక్టర్లు ఇచ్చిన మరికొద్ది


సినిమాను... సినిమాగానే చూడలేమా?
తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన, మట్టి వాసన వెదజల్లే టైటిళ్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. గ్రామీణ జీవనశైలిని, ప్రాంతీయ యాసను, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తిని కలిగిస్తాయి. ఇటీవల ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. తెలంగాణ గ్రామీణ యాసలో వినిపించే ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించగా, మరికొందరికి తమ బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ముఖ్యంగా కథా నేపథ్యానికి తగినట్టుగా ఈ పేరు ఉందంటూ సిన
bottom of page





















