top of page
స్టోరీలు


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని
SATYAM DAILY


గిరిజన మహిళ హత్య!
చెరువులో మృతదేహం లభ్యం కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు (సత్యంన్యూస్, పాలకొండ) తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి త
SATYAM DAILY


అనుమతుల అక్రమాలు.. తెరవెనుక లీగల్ టైఅప్లు!
ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన బోధన ఒకచోట.. పరీక్షలు మరోచోట క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండానే కార్పొరేట్ పాఠశాలలకు అనుమతులు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా తగ్గని ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల బాదుడు ప్రైవేట్ అధ్యాపకుల విద్యార్హతలు, బోధించే సబ్జెక్టులపై రికార్డులు శూన్యం స్కూల్ బోర్డులు చూసి మోసపోతున్న పేరెంట్స్ పిల్లలను చేర్పించాక వైఫల్యాలు తెలిసినా సర్దుకుపోతున్న వైనం విద్యార్థి సంఘాల పోరాటాలు - కాగితాలకే పరిమితమైన తనిఖీలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో

BAGADI NARAYANARAO


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ
Prasad Satyam


ఓటీటీలో ‘పెద్ది’.. లెంగ్త్ ఎక్కువే!
‘పెద్ది’ రన్ టైమ్ 3 గంటల 3 నిమిషాలు. ఓరకంగా పెద్ద సినిమానే. రిలీజ్ అయిన తరవాత జాన్వీ కపూర్కు సంబంధిచిన కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేయాల్సివచ్చింది. దాంతో లెంగ్త్ కొంత తగ్గింది. త్వరలో ‘పెద్ది’ ఓటీటీలోకి రాబోతోంది. ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం పెద్ది టీమ్ కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తోంది. వాళ్ల కోసం కొత్త సన్నివేశాలు జోడించబోతోంది. దాంతో మరో 20 నిమిషాల రన్ టైమ్ పెరగబోతోంది. ఇప్పుడు ‘పెద్ది’ ఓటీటీ లెంగ్త్ 3 గంటల 25 నిమిషాల పైమాటే. రామ్ చరణ్ - జగపతిబాబు అనుబంధాన్ని ఎలివేట్ చేస్త
Guest Writer


కళ్ళు చెదిరే గెటప్లో ఐశ్వర్య లేటెస్ట్ లుక్!
స్వర్గీయ నటులు రాజేష్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. ముద్దు ముద్దు మాటలతో రాజేంద్రప్రసాద్ రాంబంటు సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా స్థిరపడింది. ఇక తెలుగులో మళ్ళీ అదే రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె..ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , టక్ జగదీష్ అంటూ పలు చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించిం
Guest Writer


పీవోకేలో ఎన్నికల రిజర్వేషన్ల చిచ్చు
కొన్నేళ్లుగా పాక్ పాలకుల దుర్నీతి, అణచివేత విధానాలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. ఈ తరుణంలో మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆజ్యం పోసి అసంతృప్తి జ్వాలలను మరింత ఎగదోశారు. ఫలితంగా కొన్ని రోజులుగా పీవోకే మొత్తం ఆందోళనలు, హర్తాళ్లతో అట్టుడుకుతున్నది. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను సర్దుబాటు చర్యలతో శాంతింపజేయాల్సిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా దమనకాండకు పాల్పడుతున్నది. దాంతో నాలుగైదు రోజుల్లోనే సుమారు 200 మంది పౌరులు సైన్య

DV RAMANA


మంచు కొండల్లో మహాద్భుతం!
11578 అడుగుల ఎత్తులో భారీ టన్నెల్ నిర్మాణం ఐదేళ్ల కఠిన శ్రమతో రూపుదిద్దుకున్న జోజిలా సొరంగం కశ్మీర్ల - లద్దాఖ్ అనుసంధానం ఎట్టకేలకు సాకారం ప్రజా, సైనిక అవసరాలకు కీలక ఆధారం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆకాశాన్ని తాకుతున్నట్లు సమున్నతంగా నిలిచిన మంచు శిఖరాలు. అభేద్యంగా, దుర్గమంగా ఉండే హిమాలయ పర్వతశ్రేణులు దేశం ఆవల ఉన్న శత్రువులకు కొరుకుడు పడకపోవడమే కాదు.. సరిహద్దుల ఈవల పర్వత సానువుల్లో నివసించే భారతీయుల జీవనాన్ని కూడా కష్టతరం చేస్తుంటాయి. మంచు ఖండాల మధ్యే ఉన్న క

DV RAMANA


IITల్లో సీట్లు దక్కుతున్నాయి కానీ.. అధ్యాపకులు ఎక్కడ?
దేశంలో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును మలిచే లక్ష్యంతో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు హాజరవుతుంటారు. ఈ పరీక్షలో విజయం సాధించి భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీలు) వంటి దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చేరుతున్నారు. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వేల సంఖ్యలో అధ్యాపక పోస్ట

NVS PRASAD


91వ సవరణ.. దీదీకి రక్షణ!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అధికార, ప్రధాన పార్టీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ పార్టీల్లో చీలికలు ఆయా పార్టీల ఉనికిని దెబ్బతీస్తాయని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరోవైపు చీలక గ్రూపులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం గతంలో చీలక గ్రూపులకు కొన్ని షరతులతో గుర్తించే అవకాశం ఉండేది. కానీ ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఆ వెసులుబాటు లేకుండాపోయిందని రాజ్య

DV RAMANA


సిగడాం టు వైజాగ్..ఒక స్కామర్ వేట!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురం గ్రామం చెందిన తమ్మినేని సురేష్ కుమార్.. ఇదొక పేరు కాదు, నిరుద్యోగుల పాలిట ఒక పీడకల. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టినా అతని బుద్ధి మారలేదు. ‘ఖైదీ నంబర్ ’ ట్యాగ్ పోయినా, మోసం చేయాలనే అతని ప్రవృత్తి మాత్రం పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వైజాగ్లో ఇతగాడు చేసిన వంచనలకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ, పోలీస్ స్టేషన్ బెయిల్ కాగితాల కంటే, అమాయకుల నమ్మకమే పెట్టుబడిగా సురేష్ తన రూట్ మార్చాడు. ఈసారి అతని కన్

BAGADI NARAYANARAO


అర్హుల పొట్ట కొట్టి.. అనర్హులతో 50-50
మత్స్యకారుల మధ్య చిచ్చు పెడుతున్న అధికారులు భరోసాకు భారీ కన్నం తిమింగలాల్లా మింగేసిన భృతి ప్రభుత్వానికి ఇంటెలిజెన్సీ నివేదిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో మత్స్యకార భరోసా సొమ్ముల వల్ల సముద్రపు వేట మీద ఆధారపడి జీవిస్తున్నవారిలో ఎంతమంది లబ్ధి పొందారో తెలియదు కానీ, ఆ పేరుతో మత్స్యశాఖ అధికారులు మాత్రం ఒక్కసారిగా భారీ తిమంగలాలుగా మారిపోయారు. జిల్లా వ్యాప్తంగా అడ్డదిడ్డంగా మత్స్యకార భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఏమని ప్రశ్నిస్తే.. రాజకీయ కారణాలని తప్పించుకొని చివరకు ఎ

BAGADI NARAYANARAO


1540 డిగ్రీల తాపం.. మలమల మాడిపోయారు పాపం!
స్టీల్ప్లాంట్లో ఎన్నడూ ఎరుగని దారుణ ప్రమాదం మరుగు నీటినే తట్టుకోలేని శరీరాలపై వందల రెట్ల ఉష్ణదాడి క్షతగాత్రుల పరిస్థితి నిత్య నరకయాతనే భారీ పేలుడు సంభవించడం వల్లే పెరిగిన ప్రమాద తీవ్రత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఎండలు 40 డిగ్రీలు దాటితేనే ఆ వేడిని తట్టుకోలేక అల్లాడిపోతాం. వేడి నీళ్లు ఒంటి మీద పడితే చాలు.. మంట, బాధతో విలవిల్లాడిపోతాం. అలాంటిది 1500 నుంచి 1600 సెల్సీయస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సలసలమరుగుతూ.. కరిగిన స్థితిలో ద్రవపు ఉక్కు(లిక్విడ్ స్టీల్) మీద ప

DV RAMANA


పతనం అంచున తృణమూల్!
ఓటమి ఎంత కఠినమైనదో.. ఇంకెంత భారమైనదో తృణమూల్ కాంగ్రెస్ను, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుత దుస్థితిని చూస్తే అర్థమవుతుంది. మూడు ఎన్నికల్లో అప్రతిహత విజయాలు, పదిహేనేళ్లపాటు రాజ్యాధికారం.. అన్నీ ఒక్క అపజయంతో కొట్టుకుపోయాయి. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు జయాపజయాలు సర్వసాధారణం. వాటిని తట్టుకుని మళ్లీ విజయసాధనకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. కానీ తృణమÖల్ కాంగ్రెస్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఆ పార్ట

DV RAMANA


విలీన చిక్కుముడికి సరికొత్త విరుగుడు!
వివాద పరిష్కారం దిశగా ప్రతిపాదనలు అభివృద్ది చెందిన ప్రాంతాలను అలాగే ఉంచడం.. గ్రామీణ వాతావరణం ఉన్న వాటిని పంచాయతీలు చేయడం బాధిత పంచాయతీల ప్రతినిధుల వినూత్న ఆలోచన ఎమ్మెల్యే శంకర్ ప్రయత్నాలకు ఊతమిచ్చే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘కావాలంటే రికార్డు చేసుకోండి.. ఈ ఏడాది జులై నాటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించి తీరుతాం’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో విలేకరులకు ఎమ్మెల్యే గొండు శంకర్ నొక్కి వక్కాణించారు. ఆ గడువుకు మరో నెల రోజుల సమయమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఎన
Prasad Satyam


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి
SATYAM DAILY


అం‘తరాల’ వెక్కిరింతలెందుకు?
మా కాలమే ఎంతో హాయిగా ఉండేది. అంతా కలుపుగోలుగా ఉండేవాళ్లం, ఏ సౌకర్యాలు లేకపోయినా పరస్పరం సహకరించుకునేవాళ్లం.. ఇప్పుడెన్ని సౌకర్యాలు వచ్చినా ఎవరికివారే యమునాతీరే.. ఒంటరి బతుకులే’.. పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తరచూ వారి నుంచి వినిపించే మాటలివే. పాత తరం బతుకుల ముందు ఇప్పటి జీవితాలు ఎందుకూ పనికిరావన్నట్లు వ్యాఖ్యనిస్తుంటారు. ‘ఆ రోజులే వేరు.. మళ్లీ ఆ కాలానికి వెళ్లిపోవాలని ఉందంటూ’ ఈమధ్య సోషల్ మాడియాలో కూడా చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొందరు ఇంకా ముందుకెళ్లి జనరేషన్ జెడ్

DV RAMANA


బాలల మెదళ్లకు ‘సెల్ ’ చెదలు!
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కబళిస్తున్న మొబైల్ వేసవిలో అడాలసెంట్ సైకియాట్రీ కేంద్రానికి కేసుల తాకిడి విశాఖ మానసిక ఆస్పత్రిలో ఐదు నెలల్లో 640 నమోదు సెల్ బానిసత్వం వర్చువల్ ఆటిజానికి దారితీసే ప్రమాదం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వేసవి సెలవులు అనగానే గతంలో పిల్లలు స్వగ్రామాల్లో ఉండే అమ్మమ్మ, తాతయ్యల వద్దకు వెళ్లి పల్లెపట్టుల్లో ఆటపాటల్లో నిమగ్నమయ్యేవారు. కాలం మారిన తర్వాత ఆ సంప్రదాయాన్ని కాస్త వెనక్కినెట్టి తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలు చేయడం అలవాటుగా మారింది.

DV RAMANA


అవినీతిని ప్రశ్నిస్తే ‘భరోసా’ కట్!
మత్స్యకారుడిపై అధికారుల జులుం బోట్లను హోల్డ్లో పెట్టి కక్షసాధింపు చర్యలు ‘డమ్మీ’ కలాసీలను పెట్టాలంటూ ఒత్తిడి.. రూ. 1.30 కోట్ల స్కామ్పై విచారణకు డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు ఓ నిజమైన మత్స్యకారుడికి అధికారులు తీవ్ర అన్యాయం చేసిన ఘటన పోలాకి మండలం అంపలం పంచాయతీ రాజారాంపురం గ్రామంలో వెలుగుచూసింది. అర్హత ఉన్నా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా సదరు మత్స్యకారుడికి చెందిన రెండు బోట్లను ‘మత్స్యకార భరోసా’ పథకానికి అర్

BAGADI NARAYANARAO


బాలు....
నలభీముల్ని తలపించే ఘంటసాల తిరుగాడే వంటశాలలోకి కుడికాలు ముందుపెట్టి ప్రవేశించాడు. తనమీద అంత నమ్మకముంచిన కోదండపాణికోదండం! ‘దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజినీళ్ల ముంతగా.. పాలకు దాకగా..మధువుకు పాత్రగా.. రూపం ఏదైనా మన్నొకటేరా...!’ అని అతగాడితో పాడించుకున్నాడు. కానీ అనతికాలంలోనే తెరమీద రూపం ఎవరిదైనా ఆ పాటలన్నిటికీ రూపమిచ్చేది బాలు ఒకడేరా అనిపించేశాడు. ఆరోజే తెలిసింది... ఏనాటికొ ఈ గరీబు కాకపోడు నవాబని! ఇదిగో..నీకో ఉత్తరం: ఎంత తేనె తాగుతావో తెలీదుగానీ మాంచి గంగాజలం కొబ్బరిబొండమొకటి
Guest Writer


షర్మిలకు అందుకే హ్యాండిచ్చారు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పార్టీలు, నాయకులు ఇచ్చే హామీలు, చెప్పే మాటలదీ అదే పరిస్థితి. అప్పటికి ఏది పనికొస్తుందనుకుంటే అదే చేస్తారు.. చెప్తారు. భవిష్యత్తు గురించి చేసే బాసలు మాత్రం దైవాధీనం. ప్రస్తుత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ముంగిట ఇదే మరోసారి రుజువవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బాధితురాలిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల నిలిచారు. రాజ్యసభకు పంపిస్తామని పార్టీ ఆమెకు ఇచ్చిన హామీ పెండింగులో ఉంది. దాన్ని నెరవేర్చే అవకాశం కూడా ముంగిట

DV RAMANA


విచారణలన్నీ వృథాయేనా?
మరోసారి ముసిముసి ముగింపు! పీజీ రిలీవ్ వసూళ్లపై చర్యలు శూన్యం జాతీయ ఎస్టీ కమిషన్ గడువు ముగిసినా స్పందించని యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జరిగిన విచారణ కూడా నవ్వులపాలైపోబోతుందా? అంటే అవుననే సమాధానం ఇచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. MNO,FNO లుగా పని చేస్తున్న 120 మందిలో నలుగురికి జీతాలు ఇచ్చి, 116 మందిని పస్తులుంచిన కేసులో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై త్ర
Prasad Satyam


తీరంలో పోటెత్తిన రక్తపు కెరటాలు!
ఫారో దీవుల్లో సముద్ర జీవుల ఊచకోత వార్షిక వేట పేరుతో వందలాది ప్రాణుల హతం కొక్కీలతో పొడిచి, కత్తులతో నరికి కిరాతక హత్యాకాండ తీరం నిండా తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘దాదాగిరికి వచ్చినా.. దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజానికి వచ్చినా.. గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా.. రౌడీయిజంతో వచ్చినా.. ఈ పోర్టుకే బలి అవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి!’ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్న

DV RAMANA


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO


బాలూ.. స్వరకల్పన
చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ ... 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర వరకు బాలు స్వరపరచిన తెలుగు పాటల సంఖ్య రెం
Guest Writer


పాత వివాదాలు రేపడమెందుకు?
తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు.. కచ్చితంగా ఆ రాష్ట్రంలో నిలబడతాం.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేస్తాం.. అంటూ మొన్న హైదరాబాద్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్.. ఆ తర్వాత బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆంధ్రలో BRS ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే తన జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదని నిగ్గదీసిన నోటితోనే.. దానికి పూర్తి విరుద్ధ

DV RAMANA


116 మందికి జీతాలు బకాయి.. నలుగురికే వరం
ఏవోను విచారించిన త్రీమెన్ కమిటీ వేతనాల ఫైల్ మాయం.. డీఎంహెచ్వో కార్యాలయంలో కలకలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 120 మంది ఎంఎన్వో, ఎఫఎన్వోలకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వలేదన్న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు ఏవో బాబూరావు బృందంపై త్రీమెన్ కమిటీ విచారణ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే నెలలో అందాల్సిన జీతం జూన్ వచ్చినా అందలేదని ఈ నెల ఒకటిన ఇచ్ఛాపురానికి చెందిన ఒక ఉద్యోగి గ్రీవెన్స్లో కలెక్టర
Prasad Satyam


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట

BAGADI NARAYANARAO


పెద్ది.. ‘ఆట’ను మించిన ‘ఆటగాడు’
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడు. ఈ ఊరికే పేరే కాదు.. ఏ రకమైన గుర్తింపూ
Guest Writer


బీజేపీపై అన్నామలై బండ!
దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతాపార్టీ పాపం.. దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే.. మÖడడుగులు వెనక్కి అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడం సంగతెలా ఉన్నా టీ

DV RAMANA
రాజకీయాలు


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి
క్రీడలు
ప్రాంతీయం


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట


మొక్కలేవీ? మేకలు తినేశాయి!
2024`25 ఆర్థిక సంవత్సరంలో ప్లాంటేషన్ పేరుతో దోపిడీ లెక్కే చెప్పకుండా రూ.14 లక్షలు పట్టుకుపోయిన రాజమండ్రి కాంట్రాక్టర్ అధికారులకు ఏటీఎంగా మారిన గ్రీన్ ప్రాజెక్ట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బుదేముందిరా.. కుక్కలకు కొడితే రాల్తాయంటారు మనూరిలో. కుక్కలకు కొడితే రాల్తాయో లేదో తెలీదు గానీ మొక్కల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ను కొడితే డబ్బులు రాలుతాయి. ఇది మేమంటున్న మాట కాదు. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు తమకు అవసరమైనప్ప్పుడల్లా ఏటీఎంలా మనీ విత్డ్రా చేసుకోవడం కోసం రచించిన పథ


డబ్బు కొట్టు.. బడ్డీ పెట్టు
‘పేట’లో రోడ్డు మీద వ్యాపారానికి వసూళ్లు ప్రాంతాలవారీగా రేట్లు నిర్ణయిస్తున్న చోటానేతలు (సత్యంన్యూస్, నరసన్నపేట) చిరువ్యాపారులు రోడ్డెక్కాలంటే స్థానిక చోటా నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? అంటే.. ఔననే సమాధానాలే పేటలో వినిపిస్తున్నాయి. పంచాయతీకి చెందిన స్థలాల్లో ఫుట్పాత్ కాలువలపై తోపుడుబళ్లు, పాన్షాపు, టీ, టిఫిన్ బడ్డీలు, పండ్ల జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూటమి పార్టీల నాయకులు అనధికారికంగా వేలల్లోనే డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల అధికమయ్యాయి. పంచాయతీ కార్యాలయా
సంపాదకీయం


పీవోకేలో ఎన్నికల రిజర్వేషన్ల చిచ్చు
కొన్నేళ్లుగా పాక్ పాలకుల దుర్నీతి, అణచివేత విధానాలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. ఈ తరుణంలో మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆజ్యం పోసి అసంతృప్తి జ్వాలలను మరింత ఎగదోశారు. ఫలితంగా కొన్ని రోజులుగా పీవోకే మొత్తం ఆందోళనలు, హర్తాళ్లతో అట్టుడుకుతున్నది. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను సర్దుబాటు చర్యలతో శాంతింపజేయాల్సిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా దమనకాండకు పాల్పడుతున్నది. దాంతో నాలుగైదు రోజుల్లోనే సుమారు 200 మంది పౌరులు సైన్య

DV RAMANA
10 hours ago2 min read


91వ సవరణ.. దీదీకి రక్షణ!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అధికార, ప్రధాన పార్టీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ పార్టీల్లో చీలికలు ఆయా పార్టీల ఉనికిని దెబ్బతీస్తాయని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరోవైపు చీలక గ్రూపులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం గతంలో చీలక గ్రూపులకు కొన్ని షరతులతో గుర్తించే అవకాశం ఉండేది. కానీ ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఆ వెసులుబాటు లేకుండాపోయిందని రాజ్య

DV RAMANA
1 day ago3 min read


పతనం అంచున తృణమూల్!
ఓటమి ఎంత కఠినమైనదో.. ఇంకెంత భారమైనదో తృణమూల్ కాంగ్రెస్ను, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుత దుస్థితిని చూస్తే అర్థమవుతుంది. మూడు ఎన్నికల్లో అప్రతిహత విజయాలు, పదిహేనేళ్లపాటు రాజ్యాధికారం.. అన్నీ ఒక్క అపజయంతో కొట్టుకుపోయాయి. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు జయాపజయాలు సర్వసాధారణం. వాటిని తట్టుకుని మళ్లీ విజయసాధనకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. కానీ తృణమÖల్ కాంగ్రెస్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఆ పార్ట

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


గిరిజన మహిళ హత్య!
చెరువులో మృతదేహం లభ్యం కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు (సత్యంన్యూస్, పాలకొండ) తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి త
SATYAM DAILY
8 hours ago1 min read


సిగడాం టు వైజాగ్..ఒక స్కామర్ వేట!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురం గ్రామం చెందిన తమ్మినేని సురేష్ కుమార్.. ఇదొక పేరు కాదు, నిరుద్యోగుల పాలిట ఒక పీడకల. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టినా అతని బుద్ధి మారలేదు. ‘ఖైదీ నంబర్ ’ ట్యాగ్ పోయినా, మోసం చేయాలనే అతని ప్రవృత్తి మాత్రం పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వైజాగ్లో ఇతగాడు చేసిన వంచనలకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ, పోలీస్ స్టేషన్ బెయిల్ కాగితాల కంటే, అమాయకుల నమ్మకమే పెట్టుబడిగా సురేష్ తన రూట్ మార్చాడు. ఈసారి అతని కన్

BAGADI NARAYANARAO
1 day ago2 min read


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO
6 days ago1 min read
ప్రత్యేక కథనాలు


అనుమతుల అక్రమాలు.. తెరవెనుక లీగల్ టైఅప్లు!
ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన బోధన ఒకచోట.. పరీక్షలు మరోచోట క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండానే కార్పొరేట్ పాఠశాలలకు అనుమతులు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా తగ్గని ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల బాదుడు ప్రైవేట్ అధ్యాపకుల విద్యార్హతలు, బోధించే సబ్జెక్టులపై రికార్డులు శూన్యం స్కూల్ బోర్డులు చూసి మోసపోతున్న పేరెంట్స్ పిల్లలను చేర్పించాక వైఫల్యాలు తెలిసినా సర్దుకుపోతున్న వైనం విద్యార్థి సంఘాల పోరాటాలు - కాగితాలకే పరిమితమైన తనిఖీలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో

BAGADI NARAYANARAO
9 hours ago


మంచు కొండల్లో మహాద్భుతం!
11578 అడుగుల ఎత్తులో భారీ టన్నెల్ నిర్మాణం ఐదేళ్ల కఠిన శ్రమతో రూపుదిద్దుకున్న జోజిలా సొరంగం కశ్మీర్ల - లద్దాఖ్ అనుసంధానం ఎట్టకేలకు సాకారం ప్రజా, సైనిక అవసరాలకు కీలక ఆధారం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆకాశాన్ని తాకుతున్నట్లు సమున్నతంగా నిలిచిన మంచు శిఖరాలు. అభేద్యంగా, దుర్గమంగా ఉండే హిమాలయ పర్వతశ్రేణులు దేశం ఆవల ఉన్న శత్రువులకు కొరుకుడు పడకపోవడమే కాదు.. సరిహద్దుల ఈవల పర్వత సానువుల్లో నివసించే భారతీయుల జీవనాన్ని కూడా కష్టతరం చేస్తుంటాయి. మంచు ఖండాల మధ్యే ఉన్న క

DV RAMANA
1 day ago


IITల్లో సీట్లు దక్కుతున్నాయి కానీ.. అధ్యాపకులు ఎక్కడ?
దేశంలో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును మలిచే లక్ష్యంతో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు హాజరవుతుంటారు. ఈ పరీక్షలో విజయం సాధించి భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీలు) వంటి దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చేరుతున్నారు. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వేల సంఖ్యలో అధ్యాపక పోస్ట

NVS PRASAD
1 day ago
వినోదం


ఓటీటీలో ‘పెద్ది’.. లెంగ్త్ ఎక్కువే!
‘పెద్ది’ రన్ టైమ్ 3 గంటల 3 నిమిషాలు. ఓరకంగా పెద్ద సినిమానే. రిలీజ్ అయిన తరవాత జాన్వీ కపూర్కు సంబంధిచిన కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేయాల్సివచ్చింది. దాంతో లెంగ్త్ కొంత తగ్గింది. త్వరలో ‘పెద్ది’ ఓటీటీలోకి రాబోతోంది. ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం పెద్ది టీమ్ కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తోంది. వాళ్ల కోసం కొత్త సన్నివేశాలు జోడించబోతోంది. దాంతో మరో 20 నిమిషాల రన్ టైమ్ పెరగబోతోంది. ఇప్పుడు ‘పెద్ది’ ఓటీటీ లెంగ్త్ 3 గంటల 25 నిమిషాల పైమాటే. రామ్ చరణ్ - జగపతిబాబు అనుబంధాన్ని ఎలివేట్ చేస్త


కళ్ళు చెదిరే గెటప్లో ఐశ్వర్య లేటెస్ట్ లుక్!
స్వర్గీయ నటులు రాజేష్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. ముద్దు ముద్దు మాటలతో రాజేంద్రప్రసాద్ రాంబంటు సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా స్థిరపడింది. ఇక తెలుగులో మళ్ళీ అదే రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె..ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , టక్ జగదీష్ అంటూ పలు చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించిం


బాలు....
నలభీముల్ని తలపించే ఘంటసాల తిరుగాడే వంటశాలలోకి కుడికాలు ముందుపెట్టి ప్రవేశించాడు. తనమీద అంత నమ్మకముంచిన కోదండపాణికోదండం! ‘దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజినీళ్ల ముంతగా.. పాలకు దాకగా..మధువుకు పాత్రగా.. రూపం ఏదైనా మన్నొకటేరా...!’ అని అతగాడితో పాడించుకున్నాడు. కానీ అనతికాలంలోనే తెరమీద రూపం ఎవరిదైనా ఆ పాటలన్నిటికీ రూపమిచ్చేది బాలు ఒకడేరా అనిపించేశాడు. ఆరోజే తెలిసింది... ఏనాటికొ ఈ గరీబు కాకపోడు నవాబని! ఇదిగో..నీకో ఉత్తరం: ఎంత తేనె తాగుతావో తెలీదుగానీ మాంచి గంగాజలం కొబ్బరిబొండమొకటి
bottom of page





















