top of page
స్టోరీలు


టంప్ గాలి పోతోంది!
ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా ఇరాన్పై అమెరికా`ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం అంతే అగమ్యంగా సాగుతోంది. దీనికి అంతం ఎప్పుడన్నది అంతుచిక్కడంలేదు. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు చెబుతుండగానే మరోవైపు సంయుక్త దళాలు ఇరాన్పై విరుచుకుపడుతునే దాడులు ఆపడానికి 15 షరతులు అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకోవైపు చర్చలు జరగడంలేదని ఇరాన్వర్గాలు కొట్టిపారేస్తూ ఈ దశలో యుద్ధాన్ని ఆపడం ట్రంప్ చేతుల్లో లేదని.. మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ముగింపు ఎప్పుడన్నది తాము నిర్ణయిస్తామని, దాని

DV RAMANA


నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!
కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్ క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల
Prasad Satyam


అందరూ సచ్ఛీలురే.. మరి దోషులెవరు?!
గత టెన్త్ పరీక్షల సీజనులో రాష్ట్రవ్యాప్త సంచలనం కాపీయింగ్ ఆరోపణలతో 15 మంది మూకుమ్మడి సస్పెన్షన్ అప్పటి డీఈవో తిరుమలచైతన్య నిర్వాకంపై ఆరోపణలు కానీ తాజాగా ఆయనకు క్లీన్చిట్ ఇచ్చేసిన ప్రభుత్వం అంతకుముందే తొమ్మిదిమందిపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రభుత్వతీరుపై టీచర్ల అసంతప్తి.. సవాల్ చేస్తామని స్పష్టీకరణ ( డి.వి. రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి ) ఏదైనా ఒక తప్పు జరిగితే అందులో రెండువర్గాలు ఉండి.. పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించినప్పుడు.. విచారణ జరిపించి దొరలెవరు? దొంగలెవరు??

DV RAMANA


ఇంధన ఎమర్జెన్సీ దిశగా ప్రపంచం
రెండు దేశాల అభిజాత్యం.. మధ్యలో ఒక అగ్రదేశపు అహంకారం.. వీటి మధ్యలో ప్రపంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. యుద్ధంతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నాయి. ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగినట్లే ఆగి.. అంతలోనే పెచ్చరిల్లడంతో ఇప్పట్లో దీనికి పరిష్కారం.. ప్రపంచ దేశాలకు ఉపశమనం లభించదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఒక్క హర్మూజ్ జలసంధే చాలా దేశాల ఎకానమీని తల్లకిందులు చేసేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించాయి. తన చమురు అవసరాల్లో

DV RAMANA


వైవిధ్య ఒప్పందాలతో సంక్షోభాలకు చెక్!
యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో అక్కడి నుంచి సరఫరా కావాల్సిన క్రూడ్, గ్యాస్కు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్లోనూ పెట్రోల్, గ్యాస్ సంక్షోభం నెలకొంది. పెట్రోల్ కంటే గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. భారత్ తన ఇంధన, గ్యాస్ అవసరాలకు అధికశాతం గల్ప్ దేశాలపైనే ఇన్నాళ్లుగా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలో తరచూ చెలరేగుతున్న యుద్ధాలు, ఘర్షణలు

DV RAMANA


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam


అంకె ఘనం.. విలువ హీనం
పది మిలియన్ రియాల్స్ కరెన్సీ నోటు తాజాగా విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దర్పణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ నోటు చూశారా? అందులో పైనున్న అంకె.. అందులో ఉన్న సున్నాలు చూస్తే అమ్మో.. ఇన్ని సున్నాలా? అనిపించడం లేదూ! ఇంతకీ ఆ అంకె ఎంతో చెప్పగలరా? అని అడిగితే చాలామంది నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంకొంతమంది చిన్నప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలే అని గుణించినట్లు కాసేపు గుణించి ఫైనల్ అంకె చెప్పవచ్చు. ఇంతకూ ఆ అంకె విలువ ఎంతంటే.. కోటి. ఇరాన్ ప్రభుత్వం ముద

DV RAMANA


అసెంబ్లీ 12.. లోక్సభ 2! జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్తో 50 శాతం పెరుగుదల ఓటర్ల దామాషా పద్ధతిలో పునర్విభజన సగటున ప్రతి రెండున్నర మండలాలకు ఒక సెగ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో సరాసరి 1.60 లక్షల ఓటర్లు వీటిలోనే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కారణం ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయని కాదు. కానీ దానికంటే ముఖ్యమైన, కొత్తవారికి రాజకీయ ద్వార

DV RAMANA


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ

BAGADI NARAYANARAO


అమెరికా అహాన్ని కూల్చిన ఇరాన్!
తిరుగులేని ఎఫ్`35నే దెబ్బకొట్టిన పాత సిస్టమ్ తమను ఎవరూ కొట్టలేరని ఇన్నాళ్లూ అగ్రరాజ్యం బింకం ఒక్క దెబ్బతో పడిపోతున్న యుద్ధసాంకేతిక పరపతి స్టెల్త్ ఫైటర్లను కొట్టవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన ఘటన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘తాడిని తన్నేవాడుంటే.. దాని తలను తన్నేవాడు’ కూడా ఉంటాడని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి దాదాపు అలాగే ఉంది. యుద్ధం అంటే రెండువైపులా లాభనష్టాలు ఉంటాయి. శత్రువును దెబ్బకొట్టడమే కాదు. ఎ

DV RAMANA


మాటల ఎత్తు.. ఉత్తర్వులు చిత్తు!
గత ఏపీసీపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఆ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ, ఉన్నత విద్యాశాఖ చర్యలు కానీ వారి ఉత్తర్వులనే పక్కన పెట్టిన కింది అధికారులు శశిభూషణ్కు రాజకీయ అండ ఉందన్న ప్రచారం కోర్టుకు మాత్రం చర్యలు తీసుకున్నట్లు జీవో చూపుతున్న వైనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోర్టులంటే ఆటలైపోయాయి.. చివరకు ఉన్నత న్యాయవ్యవస్థ ఇచ్చే ఆదేశాలు అమలు చేయాల్సిన అధికారులు కూడా కోర్టులను లైట్గా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాలను రక్షించడానికి వ్యవస్థపై ఉన్న
Prasad Satyam


ఇజ్రాయెల్ ‘అణు’ రహస్యం!
యుద్ధం ప్రారంభమై మూడు వారాలకుపైగా గడిచినా తొణకని, బెణగని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం మాత్రం హుటాహుటిన డిమోనా అనే ప్రాంతానికి పరుగులు తీశారు. ఇరాన్ ఆ ప్రాంతంపై క్షిపణి దాడి చేసినా అక్కడ పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన దాఖలాల్లేవు. అయినా ప్రధాని స్థాయి నేత ఎందకు అక్కడికి పరుగులు తీశారు. దీనికి కారణం.. డిమోనా అనేది దశాబ్దాలుగా ఇజ్రాయెల్ కాపాడుకుంటూ వస్తున్న ఒక రహస్యం. ఆ రహస్యం ఏమిటన్నది ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసినా అద

DV RAMANA


యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు... ధనవంతులు డబ్బు ఇస్తారు.. పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు.. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు.. పేదలు సమాధులు నిర్మించుకుంటారు.. యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం.. యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్
Prasad Satyam


యుద్ధం ఓ సాకు.. సామాన్యుడికి ధరల షాక్!
దేనికీ కొరత లేదంటూనే నియంత్రలో విఫలం ఇప్పటికీ నిద్రావస్థలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థలు వంట నూనెలు, పప్పుదినుసుల రేట్లకు రెక్కలు దేశీయ సరుకుల ధరలను కూడా పెంచేసిన వైనం గ్యాస్ అందక చితికిపోతున్న హో టల్ వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడంలేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గొడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ
Prasad Satyam


గరికపాటీ.. మీది ప్రవచనమా.. ప్రకోపమా?
జీవితం అంటే ఏదోలా బతికేయడం కాదు.. గౌరవంగా బతకడం.. ఆరోగ్యంగా బతకడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పౌరులందరికీ జీవించే హక్కు ‘రైట్ టు లైఫ’ను చట్టబద్ధంగా కల్పించింది. అంటే ఆరోగ్యంగా, గౌరవంగా జీవించగలిగే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని దానర్థం. ఇక 2021లో మనదేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విద్యార్థులకు డ్రై రేషన్ (విడి సరుకులు) కాకుండా వండిన భోజనం సరఫరా చేయాలన్నది దాని సారాంశం. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. అప్పట్నుంచే ప్రభుత్వాలు పాఠశాల విద్యార్థ

DV RAMANA


ఫ్రెండ్ షిప్ లేదు .. ఉన్నది అవసరం మాత్రమే!
యుద్ధం అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతుంది.. కానీ అసలు నిజం ఏంటంటే.. ఈ యుద్ధం అమెరికా, చైనా మధ్యే జరుగుతుంది. చైనాని ఓడించడానికి ఇరాన్ని ఒక పావుగా వాడుకుంటోంది అమెరికా. ఎందుకు?! చైనా ఒక ఫ్యాక్టరీ.. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ.. రోజూ కొన్ని కోట్ల వస్తువులు తయారు చేస్తుంది. సో ఆ ఫ్యాక్టరీ నడవాలంటే ఒకే ఒకటి కావాలి.. అదే ఆయిల్. అది కొద్ది మొత్తంలో కాదు.. ఒక రోజు రెండు రోజులు కాదు... చాలా అంటే చాలా కావాలి.. ప్రతిరోజు ఆగకుండా కావాలి. చైనా దగ్గర తన సొంత ఆయిల్ చాలా తక్కువ. అ

NVS PRASAD


ఇండియన్ సినిమా ఫెంటాస్టిక్ ఫోర్!
ప్రతి ముప్పైఏళ్ల కొకసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది. మేకింగ్, టేకింగ్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తరం నాటి ట్రెండ్ ఒకలా ఉంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం ట్రెండ్ ఒకలా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. అయితే పవన్ కల్యాణ్, మహేష్లు వచ్చాక ఆ మార్పులు మరింతగా పెరిగాయి. సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించాయి. అయితే భారీ మార్పులు, కోట్లల్లో బడ్జెట్లు మాత్రం మొదలైంది ప్రభాస్, రామ్ చరణ్
Guest Writer


స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!
మేనల్లుడిని మందలించిన యువకుడు తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావ

BAGADI NARAYANARAO


దేశ ఆత్మను గాయపరచవద్దు
దేశంలోని అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్ వంటి వ్యవస్థలపై వస్తున్న విమర్శలు, వివాదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాలుగా మారుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. మన రాజ్యాంగం కల్పించిన వ్యవస్థలు.. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. దేశ ప్రగతికి నాలుగు స్తంభాలు వంటివి. అయితే, ఇటీవల కాలంలో ఈ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత దాడులు
Guest Writer


ఉస్తాద్ భగత్ సింగ్.. ఫ్యాన్స్ స్టఫ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం పదండి. కథ: భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఒక అనాథ. అతడిని ఆదరించి అన్నీ చూసుకున్న గురువు చంద్రశేఖర రావు (కేఎస్ రవికుమార్) తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవుతాడు. కానీ తాను సీఎం అవ్
Guest Writer


గెరిల్లా యుద్ధతంత్రం వైపు ఇరాన్!
పశ్చిమాసియా యుద్ధాన్ని త్వరగానే ముగించేస్తామని అటు అమెరికా రక్షణ మంత్రి, ఇటు ఇజ్రా యెల్ ప్రధానమంత్రి ప్రకటించారు. 90వ దశకంలోని గల్ఫ్ యుద్ధం మాదిరిగా ఇది సుదీర్ఘకాలం కొనసాగే పరిస్థితి లేదని.. ఇరాన్ ఆయుధాగారం ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోవడం, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడమే దీనికి కారణమన్నది ఆ నేత అభిప్రాయం. కానీ ఇరాన్ నాయకత్వం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ దేశంలోని జనావాసాలు, ఆర్థిక ఆయువుపట్లు అయిన చమురు, గ్యాస్ క్షేత్రాలపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని త

NVS PRASAD


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ
Prasad Satyam


నవ్విపోదురు గాక.. మాకేటి?!
ఆయన దగ్గితే ఆహా.. తుమ్మితే ఓహో .. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికి బీజేపీ పరివారం పుష్కర కాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, అంతర్జాతీయంగా అభివద్ధి చెందుతూ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది కాషాయదళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్పేయి హయంతో పోలుస్తుంటారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవముంది? ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణమా

DV RAMANA


మీ కక్కుర్తిలో నా కమండలం!
టెన్త్ పరీక్షా పత్రాల కోసం తిరుగుతున్న కార్లు ఉపాధ్యాయులవే డీఈవో కార్యాలయంతో క్విడ్ ప్రో కో ( స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్ వద్ద ప్రశ్న పత్రాలు తీసుకెళ్లడానికి నిరీక్షిస్తున్న స్కోడా, ఎర్టిగా కార్లు) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అదేదో సినిమాలో హాస్యనటుడు ఆలీ తన చుట్టూ ఉన్న సన్యాసులు కక్కుర్తి పడుతుంటే.. నీ కక్కుర్తిలో నా కమండలం అంటాడు. సరిగ్గా ఈ డైలాగు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సరిపోయేట్టుంది. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పదో తరగతి
SATYAM DAILY


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల

NVS PRASAD


తప్పెవరిది? శిక్షెవరికి?
కంచిలి కేసులో సూత్రధారిని పట్టించుకోని అధికారులు ఏబీసీడబ్ల్యూవోను బలిపీఠం ఎక్కించిన వైనం కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ పథకం ప్రకారమే బాలముకుందరావు ట్రాప్ రిటైర్మెంట్ ముందు కేసుల్లోకి నెట్టి వేధింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సంక్షేమ శాఖ వసతి గృ హాలంటేనే అక్కడి వార్డెన్లు, ఆ శాఖల కార్యాలయాల సిబ్బంది సంక్షేమాన్ని మాత్రమే చూసుకునే గృ హాలు అన్న నానుడి ఎప్ప్పుడో మొదలైపోయింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆహారం, కాస్మొటిక్స్ కోసం ప్రభుత్వం ఎన్నిసార్లు రేటును రెన్యు

BAGADI NARAYANARAO


వారి యుద్ధం.. వీరికి అవకాశం!
రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఆ రెండింటితోపాటు వాటికి మద్దతుగా నిలిచిన దేశాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాయన్నది తెలిసిందే. ఆయా దేశాల్లో వనరులు, మౌలిక వసతులు దెబ్బతినడంతోపాటు జనహననం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వంటి విపరిణామాలకు యుద్ధం దారితీస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ యుద్ధ పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందే పక్షాలు కూడా ఉంటాయని ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం ద్వారా తేటతెల్లం అవుతున్నది. దీనికి రష్యా, ఉక్రెయిన్లను ఉదాహరణలుగా చూపవచ్చు. వాస్తవానికి ఈ ర

DV RAMANA


‘వన్ బ్యాటిల్’ ఎలా గెలిచింది? ‘సిన్నర్స’ ఎందుకు ఓడింది?
2026 ఆస్కార్స్ ముందు వరకు అందరూ ఒకే మాట చెప్పారు. “ఈసారి ‘సిన్నర్స’ సినిమాదే రాజ్యం, అదే దూసుకుపోతుంది.” 16 నామినేషన్లు... సోషల్ మీడియాలో భారీ హైప్... థియేటర్లలో కల్ట్ ఫాలోయింగ్. కానీ చివరి క్షణంలో కథ మలుపు తిరిగింది. అవార్డుల రేసులో నిశ్శబ్దంగా ముందుకు సాగిన ఒక సినిమా ఒక్కసారిగా గేమ్ మార్చేసింది. ఆ సినిమా పేరు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.” పాల్ థామస్ ఆండర్సన్ తీసిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం సహా 6 ఆస్కార్లు గెలుచుకుని 2026 ఆస్కార్స్లో అతిపెద్ద విజేతగా నిలిచింది. అయితే ఇంత హైప్ ఉన
Guest Writer


వైరముత్తు మంచి రచయితే కానీ.. మంచి మనిషి కాదు’
‘వైరముత్తు మంచి రచయితే కానీ..మంచి మనిషి కాదు’..ఈ మాట అన్నది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తూ ఇళయారాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్. గాయని చిన్మయి ఆరోపణల నేపథ్యంలో తెలుగువారికి వైరముత్తు గురించి తెలిసింది కానీ, చాలామందికి ఆయన ప్రస్థానం గురించి పెద్దగా తెలియదు. సినీ గేయరచయితగా వైరముత్తు ప్రస్థానం మొదలవడానికి ముఖ్యకారణం భారతీరాజా, ఇళయరాజా. వారిద్దరి వల్లే 1980లో వైరముత్తు తమిళ సినీరంగంలో పాటల రచయితగా ప్రవేశించారు. తొలి చిత్రం ‘నిళల్గల’తోనే ఇళయారాజా-వైరముత్తు కాంబినేషన్ శ్రో
Guest Writer


వామపక్షం.. ఎప్పుడూ ఒక పక్షమేనా?!
మనది సెక్యూలర్ దేశం.. అంతకుమించి సంక్షేమ రాజ్యం. మన దేశానికి, ఇక్కడికి ప్రజలకు ఏది మేలు చేస్తే అదే చేయాలి. ఏ దేశం వద్ద మన ప్రయోజనాలు నెరవేరుతాయో వాటితోనే స్నేహబంధం పెనువేసుకోవాలి.. అలా అని మిగతా దేశాలతో విరోధాలు పెంచుకోవాలని కాదు గానీ.. మన ప్రయోజనాలకు పెద్దపీట వేయాలన్నది దీని ఉద్దేశం. మనకు ప్రాధాన్యత ఇచ్చి కష్టకలాంలో అండగా నిలిచేవారితోనే మనమూ నడవాలి.. వారికే మద్దతు ఇవ్వాలి. అది అమెరికా కావచ్చు.. రష్యా కావచ్చు.. చైనా కావచ్చు.. ఇంకా చెప్పాలంటే మనసు మార్చుకుని భారత్తో సఖ్యంగా

DV RAMANA
రాజకీయాలు


అసెంబ్లీ 12.. లోక్సభ 2! జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్తో 50 శాతం పెరుగుదల ఓటర్ల దామాషా పద్ధతిలో పునర్విభజన సగటున ప్రతి రెండున్నర మండలాలకు ఒక సెగ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో సరాసరి 1.60 లక్షల ఓటర్లు వీటిలోనే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కారణం ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయని కాదు. కానీ దానికంటే ముఖ్యమైన, కొత్తవారికి రాజకీయ ద్వార


దేశ ఆత్మను గాయపరచవద్దు
దేశంలోని అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్ వంటి వ్యవస్థలపై వస్తున్న విమర్శలు, వివాదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాలుగా మారుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. మన రాజ్యాంగం కల్పించిన వ్యవస్థలు.. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. దేశ ప్రగతికి నాలుగు స్తంభాలు వంటివి. అయితే, ఇటీవల కాలంలో ఈ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత దాడులు


5 రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి!
(సత్యంన్యూస్, అమరావతి) దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సార్వత్రిక ఎన్నిక మాదిరిగానే ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటమిలకు సంబంధించినది మాత్రమే కాదు.. దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నామనేది తెలియజెప్పే ఎన్నిక కావడం గమనార్హం. కేవలం వ్యూహాత్మక దృక్పథంతో చూస్తే, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఈశాన్య భారతంలో తన కీలకమైన స్థావరమైన అస్సాంను కోల్పోవడానికి మాత్రం ఆ పా


మనోళ్లంతా ముసలోళ్లే!
జనాభా వృ ద్ధిరేటులో వెనుకబడిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాది నుంచి వలస వస్తున్న యువకులు వృద్ధుల సంక్షేమంపై దష్టి పెట్టకుండా పిల్లల్ని కనమనడం సరికాదు దక్షిణాదిలో తెలుగువాళ్ల ఫెర్టిలిటీ మరీ పూర్ (సత్యంన్యూస్, అమరావతి) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అనే నినాదంతో ఈమధ్య ముందుకొస్తున్నారు. ఇది కేవలం మన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన నినాదం మాత్రమే కాదు.. దేశం మొత్తం జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వారి ఆలన, పాలన, ఉద్యోగం, చ


ఎచ్చెర్ల దిశగా రాజకీయ ‘పవన’ం!
తరచూ ఆ నియోజకవర్గంలో నాగబాబు చక్కర్లు వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం అదే ప్రచార మాయలో వైకాపా నేతలు కానీ తెరవెనుక జనసేనాని వేరే వ్యూహం రెండు జిల్లాల్లో ప్రభావం చూపేలా ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఈమధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు.. అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్కు, ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం


గిరగిరా.. మేయర్ గిరీ!
వరం వారసుల మధ్య పదవి పోటీ ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రసవత్తర పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపల్ ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియకపోయినా.. శ్రీకాకుళం నగర రాజకీయ ముఖచిత్రం రోజుకోరూపం సంతరించుకుంటోంది. ప్రస్తుత ముఖచిత్రంతో ఎన్నికల ప్రక్రియ జరిగితే మేయర్గా మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పంచాయతీలను విడగొట్టడం, కొత్త పంచాయతీలను కలుపుకోవడం వంటివి జరిగితే మాత్రం రిజర్వేషన్లలో మార్పు తధ్యం. మేయర్ పదవి మహిళకు కేటాయించినా జనరల్కు రిజర్వ్ చేసినా తెలుగు


కమండలంలో కలిసిపోయిన ‘మండల్’
బీహార్లో రెండు ‘పరివార’ల కథ ప్రాంతీయ పార్టీల బలాన్ని మింగేస్తున్న బీజేపీ మరికొన్నేళ్లలో బాబు కూడా నితీష్ బాటలో నే ఉత్తరాది రాజకీయం తరచుగా ‘మండల్ వర్సెస్ కమండల్’గా ఉండేది. అంటే ఓబీసీల స్వయంప్రతిపత్తి (మండల్), హిందూ కులాలన్నింటినీ ఏకం చేయాలనే హిందుత్వ పోరాటం (కమండల్) మధ్య ఘర్షణన్నమాట. ఎప్ప్పుడైతే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముందువరుసకు వచ్చారో తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కమండల్ (బీజేపీ) తో పొత్తు పెట్టుకునే మండల్ రాజకీయం చేశారు. ఇప్ప్పుడు ఏకంగా తన ముఖ్యమంత్రి పదవిని వద


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ
క్రీడలు
ప్రాంతీయం


నగుబాటును చెరిపేసే దిద్దుబాటు!
కూర్మారావుకు మళ్లీ కమిషనర్ సీటు ముఖ్యమంత్రిని ఒప్పించిన గొండు శంకర్ క్షేత్రస్థాయిలో ఫైల్ నడిపిన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షం ‘సత్యం’ ఇంతకుముందే చెప్పినట్లు నడిచిన పరిణామాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన తప్ప్పు ఉందా.. లేదా? అనేది వేరే విషయం. విధుల్లో చేరి ఎన్ని రోజులైంది? వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత? ఇవన్నీ లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. కానీ పాలనాపరమైన విధానాల్లో వరుసగా అడ్డంకులు ఎదురైనప్పుడు ఎవరో ఒకరు బలికాక తప్పదు. రోడ్డు ప్రమాదాల


యుద్ధం.. ఇక్కడో అందమైన జ్ఞాపకం!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులిస్తారు... ధనవంతులు డబ్బు ఇస్తారు.. పేదవారు వారి పిల్లల్ని ఇస్తారు.. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు.. ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు.. పేదలు సమాధులు నిర్మించుకుంటారు.. యుద్ధం కేవలం ఒక రాజకీయ ప్రయోజనం.. కొందరికి లాభం.. యుద్ధం ఎక్కడైనా కన్నీటినే మిగులుస్తుంది. కానీ ఇక్కడ అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.2.30 కోట్లతో పునర్నిర్మించిన కార్గిల్


యుద్ధం ఓ సాకు.. సామాన్యుడికి ధరల షాక్!
దేనికీ కొరత లేదంటూనే నియంత్రలో విఫలం ఇప్పటికీ నిద్రావస్థలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థలు వంట నూనెలు, పప్పుదినుసుల రేట్లకు రెక్కలు దేశీయ సరుకుల ధరలను కూడా పెంచేసిన వైనం గ్యాస్ అందక చితికిపోతున్న హో టల్ వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడంలేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గొడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ


పదోన్నతుల్లో 30 మంది అనర్హులు
154 మంది నుంచి రూ.20వేలు చొప్ప్పున వసూలు ఆర్వోఆర్ బుక్ పోయిందనేది అవాస్తవం మీడియా ముందు నోరు విప్పడానికి ససేమిరా అంటున్న డీఎంహెచ్వో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వివిధ సచివాలయాý పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీలుగా పని చేస్తూ గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతికి సిద్ధం చేసిన జాబితాలో 30 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగి దగ్గర్నుంచి, ఆ సెక్షన్ సూపరింటెండెంట్ వరకు మూడు స్థాయిల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల


వైద్యఆరోగ్యశాఖలో సామూహిక బదిలీలు
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని ఆదేశించిన ఎస్టీ కమిషన్ కడప ట్రైనింగ్ స్కూల్ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ జిల్లా కేంద్రంలో 45 మంది ఉద్యోగులకు తప్పని స్థానచలనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సామూహిక బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎంహెచ్వో పరిధిలో బదిలీలు, డెప్యుటేషన్లకు అవకాశం ఉన్న ప్రతీ ఉద్యోగిని జిల్లా కార్యాలయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం సాయంత్రం జారీ కానున్నాయి. వైద్య ఆర
సంపాదకీయం


టంప్ గాలి పోతోంది!
ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా ఇరాన్పై అమెరికా`ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం అంతే అగమ్యంగా సాగుతోంది. దీనికి అంతం ఎప్పుడన్నది అంతుచిక్కడంలేదు. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు చెబుతుండగానే మరోవైపు సంయుక్త దళాలు ఇరాన్పై విరుచుకుపడుతునే దాడులు ఆపడానికి 15 షరతులు అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకోవైపు చర్చలు జరగడంలేదని ఇరాన్వర్గాలు కొట్టిపారేస్తూ ఈ దశలో యుద్ధాన్ని ఆపడం ట్రంప్ చేతుల్లో లేదని.. మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ముగింపు ఎప్పుడన్నది తాము నిర్ణయిస్తామని, దాని

DV RAMANA
2 hours ago3 min read


ఇంధన ఎమర్జెన్సీ దిశగా ప్రపంచం
రెండు దేశాల అభిజాత్యం.. మధ్యలో ఒక అగ్రదేశపు అహంకారం.. వీటి మధ్యలో ప్రపంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. యుద్ధంతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నాయి. ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగినట్లే ఆగి.. అంతలోనే పెచ్చరిల్లడంతో ఇప్పట్లో దీనికి పరిష్కారం.. ప్రపంచ దేశాలకు ఉపశమనం లభించదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఒక్క హర్మూజ్ జలసంధే చాలా దేశాల ఎకానమీని తల్లకిందులు చేసేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించాయి. తన చమురు అవసరాల్లో

DV RAMANA
1 day ago2 min read


వైవిధ్య ఒప్పందాలతో సంక్షోభాలకు చెక్!
యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో అక్కడి నుంచి సరఫరా కావాల్సిన క్రూడ్, గ్యాస్కు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్లోనూ పెట్రోల్, గ్యాస్ సంక్షోభం నెలకొంది. పెట్రోల్ కంటే గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. భారత్ తన ఇంధన, గ్యాస్ అవసరాలకు అధికశాతం గల్ప్ దేశాలపైనే ఇన్నాళ్లుగా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలో తరచూ చెలరేగుతున్న యుద్ధాలు, ఘర్షణలు

DV RAMANA
2 days ago3 min read
క్రైమ్


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam
2 days ago1 min read


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ

BAGADI NARAYANARAO
3 days ago2 min read


స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!
మేనల్లుడిని మందలించిన యువకుడు తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావ

BAGADI NARAYANARAO
6 days ago2 min read
ప్రత్యేక కథనాలు


అంకె ఘనం.. విలువ హీనం
పది మిలియన్ రియాల్స్ కరెన్సీ నోటు తాజాగా విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దర్పణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ నోటు చూశారా? అందులో పైనున్న అంకె.. అందులో ఉన్న సున్నాలు చూస్తే అమ్మో.. ఇన్ని సున్నాలా? అనిపించడం లేదూ! ఇంతకీ ఆ అంకె ఎంతో చెప్పగలరా? అని అడిగితే చాలామంది నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంకొంతమంది చిన్నప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలే అని గుణించినట్లు కాసేపు గుణించి ఫైనల్ అంకె చెప్పవచ్చు. ఇంతకూ ఆ అంకె విలువ ఎంతంటే.. కోటి. ఇరాన్ ప్రభుత్వం ముద

DV RAMANA
2 days ago


అమెరికా అహాన్ని కూల్చిన ఇరాన్!
తిరుగులేని ఎఫ్`35నే దెబ్బకొట్టిన పాత సిస్టమ్ తమను ఎవరూ కొట్టలేరని ఇన్నాళ్లూ అగ్రరాజ్యం బింకం ఒక్క దెబ్బతో పడిపోతున్న యుద్ధసాంకేతిక పరపతి స్టెల్త్ ఫైటర్లను కొట్టవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన ఘటన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘తాడిని తన్నేవాడుంటే.. దాని తలను తన్నేవాడు’ కూడా ఉంటాడని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి దాదాపు అలాగే ఉంది. యుద్ధం అంటే రెండువైపులా లాభనష్టాలు ఉంటాయి. శత్రువును దెబ్బకొట్టడమే కాదు. ఎ

DV RAMANA
3 days ago


మాటల ఎత్తు.. ఉత్తర్వులు చిత్తు!
గత ఏపీసీపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఆ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ, ఉన్నత విద్యాశాఖ చర్యలు కానీ వారి ఉత్తర్వులనే పక్కన పెట్టిన కింది అధికారులు శశిభూషణ్కు రాజకీయ అండ ఉందన్న ప్రచారం కోర్టుకు మాత్రం చర్యలు తీసుకున్నట్లు జీవో చూపుతున్న వైనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోర్టులంటే ఆటలైపోయాయి.. చివరకు ఉన్నత న్యాయవ్యవస్థ ఇచ్చే ఆదేశాలు అమలు చేయాల్సిన అధికారులు కూడా కోర్టులను లైట్గా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాలను రక్షించడానికి వ్యవస్థపై ఉన్న
Prasad Satyam
3 days ago
వినోదం


ఇండియన్ సినిమా ఫెంటాస్టిక్ ఫోర్!
ప్రతి ముప్పైఏళ్ల కొకసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది. మేకింగ్, టేకింగ్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తరం నాటి ట్రెండ్ ఒకలా ఉంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం ట్రెండ్ ఒకలా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. అయితే పవన్ కల్యాణ్, మహేష్లు వచ్చాక ఆ మార్పులు మరింతగా పెరిగాయి. సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించాయి. అయితే భారీ మార్పులు, కోట్లల్లో బడ్జెట్లు మాత్రం మొదలైంది ప్రభాస్, రామ్ చరణ్


ఉస్తాద్ భగత్ సింగ్.. ఫ్యాన్స్ స్టఫ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం పదండి. కథ: భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఒక అనాథ. అతడిని ఆదరించి అన్నీ చూసుకున్న గురువు చంద్రశేఖర రావు (కేఎస్ రవికుమార్) తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవుతాడు. కానీ తాను సీఎం అవ్


‘వన్ బ్యాటిల్’ ఎలా గెలిచింది? ‘సిన్నర్స’ ఎందుకు ఓడింది?
2026 ఆస్కార్స్ ముందు వరకు అందరూ ఒకే మాట చెప్పారు. “ఈసారి ‘సిన్నర్స’ సినిమాదే రాజ్యం, అదే దూసుకుపోతుంది.” 16 నామినేషన్లు... సోషల్ మీడియాలో భారీ హైప్... థియేటర్లలో కల్ట్ ఫాలోయింగ్. కానీ చివరి క్షణంలో కథ మలుపు తిరిగింది. అవార్డుల రేసులో నిశ్శబ్దంగా ముందుకు సాగిన ఒక సినిమా ఒక్కసారిగా గేమ్ మార్చేసింది. ఆ సినిమా పేరు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.” పాల్ థామస్ ఆండర్సన్ తీసిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం సహా 6 ఆస్కార్లు గెలుచుకుని 2026 ఆస్కార్స్లో అతిపెద్ద విజేతగా నిలిచింది. అయితే ఇంత హైప్ ఉన
bottom of page





















