top of page
స్టోరీలు


వస్తున్నారయ్యో.. ‘గజ’మేతగాళ్లు!
పార్వతీపురం మన్యంపై ఒకప్పటి డీఎఫ్వో శాంతిస్వరూప్ దృష్టి పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో లాబీయింగ్ గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఆపరేషన్ గజ నిధులు స్వాహా ఇప్పుడు మళ్లీ వస్తే తమ బతుకులు బజారేనని అటవీ సిబ్బంది ఆందోళన ఈయనలాగే ఉత్తరాంధ్రపై కన్నేసిన మరికొందరు అవినీతి అధికారులు అటవీమంత్రి పవన్కల్యాణ్కు తెలియకుండానే మంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో శ్రీకాకుళం డీఎఫ్వోగా వ్యవహరించి ప్రస్తుతం తిరుపతి ట్రైనింగ్ సెంటర్లో పని చేస్తున్న శాంతిస్వరూప్ పార్వతీపురం మన్యం జిల్లాకు రాన
NVS PRASAD


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి
Prasad Satyam
రాజకీయాలు


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
క్రీడలు
ప్రాంతీయం


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట


కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
(సత్యంన్యూస్, నరసన్నపేట) స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా? రోడ్డు మీద గార్బెజ్ డస్ట్బిన్లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా? .. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార


ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి నాలుగు రోజులకు సరిపడా నిల్వలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శన


ఆ 3వేలకు మోక్షమెప్ప్పుడు
కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 2019 నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్య విలీన పంచాయతీల్లో హౌస్ట్యాక్స్ లబ్ధిదారుల అవస్థలు విజయనగరం కాలనీలో ఉంటున్న బుడుమÖరు చిన్నమ్మలు పంచాయతీగా ఉన్నప్ప్పుడు తన ఇంటికి రూ.2వేలు ట్యాక్స్ కట్టేవారు. కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇది సరికాదంటూ 2019లో చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. గోవిందనగర్ కాలనీకి చెందిన సలుగు సత్యనారాయణ పేరు మీద పంచాయత
సంపాదకీయం


కమలం యూజ్ అండ్ త్రో రాజకీయం!
లోకరీతి మారిపోతున్నది. న్యాయంగా చూస్తే.. ఎదుగుదలకు సహకరించినవారిని గౌరవించాలి.. వీలయితే మనతో సమానంగా చూడాలి. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ నీతి.. రీతి లుప్తమైపోయాయి. చేయి అందించి పైకి తీసుకొచ్చినవారినే కిందకి లాగేసే అడ్డగోలు రాజకీయమే ఇప్పుడు వర్థిల్లుతున్నది. అవసరం ఉన్నంతవరకు రాజకీయ మిత్రులంటూ తెగ వాడేసుకోవడం.. మన అవసరం తీరాక, ఇక మిత్రుడితో పనిలేదని తేలిపోయాక.. వదిలించుకోవడం నేటి రాజకీయ విజయసూత్రంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్
DV RAMANA
2 days ago3 min read


అమెరికా కోరల్లో కమ్యూనిస్టు క్యూబా!
వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి తమ దేశంలోని జైల్లో కూర్చోబెట్టారు. ఇరాన్పై సరైన కారణాలు లేకుండానే సైనిక చర్యకు తెగించి.. ఒక్క ఇరాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేశారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ముగిసినట్లేనని తనకు తానుగా ప్రకటించేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే నోటితో మరో బాంబు పేల్చారు. చిన్న దేశమైన క్యూబాపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రరాజ్యం అధినేతనన్న విషయం మర్చిపోయి చిన్నదైనా
DV RAMANA
3 days ago2 min read


బెంగాల్ తీర్పు.. కోరుతోందా మార్పు?
మినీ జనరల్ ఎలక్షన్స్గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశప్రజల దృష్టి ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో అసోం, పుదుచ్చేరి, కేరళం ఫలితాలపై పెద్ద ఉత్సుకత కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ సాధించనుండగా పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కేరళంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా ఓటర్లు అధికార ఎల్డీఎఫ్కు విశ్రాంతినిచ్చి యÖడీఎఫ్కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి
DV RAMANA
5 days ago2 min read
క్రైమ్


పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు 243 గ్రాముల అభరణాలు రికవరీ 2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహా
BAGADI NARAYANARAO
5 days ago3 min read


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప
BAGADI NARAYANARAO
7 days ago2 min read


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స
BAGADI NARAYANARAO
Apr 292 min read
ప్రత్యేక కథనాలు


వస్తున్నారయ్యో.. ‘గజ’మేతగాళ్లు!
పార్వతీపురం మన్యంపై ఒకప్పటి డీఎఫ్వో శాంతిస్వరూప్ దృష్టి పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో లాబీయింగ్ గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఆపరేషన్ గజ నిధులు స్వాహా ఇప్పుడు మళ్లీ వస్తే తమ బతుకులు బజారేనని అటవీ సిబ్బంది ఆందోళన ఈయనలాగే ఉత్తరాంధ్రపై కన్నేసిన మరికొందరు అవినీతి అధికారులు అటవీమంత్రి పవన్కల్యాణ్కు తెలియకుండానే మంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో శ్రీకాకుళం డీఎఫ్వోగా వ్యవహరించి ప్రస్తుతం తిరుపతి ట్రైనింగ్ సెంటర్లో పని చేస్తున్న శాంతిస్వరూప్ పార్వతీపురం మన్యం జిల్లాకు రాన
NVS PRASAD
16 hours ago


వికృత చేష్టల్లో వారు మాస్టర్లు!
తరగతి గదులే వారికి వ్యక్తిగత ఆవాసాలు విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు, దూషణలు బోధన కంటే సొంత వ్యాపకాలకే ప్రాధాన్యం ఆమదాలవలస డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకుల ఆగడాలు విచారణలు జరుగుతున్నా వెలుగుచూడని నివేదికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులే వక్రమార్గం పట్టి వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన విద్యాసంస్థను అప్రతిష్ట పాల్జేస్తున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఉన్నతాధికారుల
BAGADI NARAYANARAO
2 days ago


డీఎంకే వ్యతిరేక కూటమికి కొత్త అడ్రస్ టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు మొదటిసారిగా అధికారం కోల్పోయిన ద్రవిడ పార్టీలు రిజర్వ్డ్ స్థానాలు, అర్బన్ ప్రాంతాల్లో విజయ్ పార్టీకి భారీ ఓట్షేర్ తమిళనాడులో ఏయే పార్టీలు తలపడ్డాయనే అంశాన్ని విశ్లేషిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయకంగా డీఎంకే, అన్నా డీఎంకే నేరుగా తలపడిన 135 స్థానాల్లో ఎన్డీయే కూటమికి 52, టీవీకే 51, డీఎంకే కూటమి (ఎస్పీఏ) 25 సీట్లు వచ్చినట్లు అర్థమవుతుంది. ఇంకా తుదిఫలితాలు రావాలి. కాకపోతే తన మొదటి ఎన్నికల బరిలోనే, ద్రవిడ పార్టీల కంచుకోటల్లో టీ
NVS PRASAD
3 days ago
వినోదం


జెట్లీ.. కుదిపేశాడు
మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైట్లీ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: ఒక మంత్రి అండతో 15 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్).. తన బదులు మరో వ్యక్తిని ఇరికించి దుబాయికి పారిపోతాడు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్


లే, లేచి, ఒకే ఒఖ్కసారి నన్ను హన్నయ్యా అని పిలువమ్మా...
అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవ్రొలే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు తుడుచుకుంటున్నారు. ఆడంగులు పెళపెళలాడే చీరలు కట్టేసుకుని వలవలా ఏడుస్తున్నారు. త్యాగరాజూ, ర


కర.. కనెక్ట్ అవ్వలేం
తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుడు ధనుష్. విరామం లేకుండా సినిమాలు చేస్తూ సాగే ధనుష్ గత ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు చిత్రాలతో పలకరించాడు. ఇప్పుడు కర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక పల్లెటూరి కుర్రాడు. వ్యాపారం కోసం తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆయన దాచుకున్న మొత్తాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అలా దొంగగా మారిన అతను.. దొంగతనాలే జీవితంగా బతుకుతాడు. తర్వాత ఒక అమ్మాయిని
bottom of page





















