top of page
స్టోరీలు


కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి? (సత్యంన్యూస్, ఆమదాలవలస) కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చ
SATYAM DAILY


భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్
ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ ద
DV RAMANA
రాజకీయాలు


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం
క్రీడలు
ప్రాంతీయం


‘పరాకు’ పాలన.. పలకలపై ప్రతాపం
కాలువలపై ఆక్రమణలు వదిలేసి.. నీరు పారడంలేదని జేసీబీలతో పలకలు పీకేస్తున్న వైనం బళ్లు పడి వాహనదారులు,పాదచారులు గాయాలపాలు షిల్ట్ తీసి కాలువ పక్కనే వారాలకొద్దీ వదిలేయడం.. శాశ్వత పరిష్కారం ఆలోచించలేని నగర పాలక అధికారులు ఇదీ శ్రీకాకుళం మున్సిపల్టీ పనితీరు ‘అసలు రోగానికి మందు వేయకుండా... గోరు చుట్టుపై రోకటి పోటు పొడిచినట్లుంది శ్రీకాకుళం నగర పాలక అధికారుల తీరు. నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి కారణమైన బడా ఆక్రమణదారులను తాకే ధైర్యం లేక... సామాన్యుల ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్


చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ 50 ఏళ్ల సమస్యకు సుఖాంతం ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం మురుగు కాలువ పనులు ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే


సిక్కోలు డ్రెయిన్లకు ‘ఛాలెంజ్ ’
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం మిర్తిబట్టికి అనుసంధానం.. నాగావళిలో విలీనం డీపీఆర్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో శ్రీకాకుళంలో కాల్వలు లేని ప్రాంతాల్లో పూర్తిగా వాటిని నిర్మించడం, మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించి కాలువలకు కనెక్టివిటీ ఇవ్వడం, మిర్తిబట్టి నుంచి వాంబే కాలనీ వద్ద మురుగునీటిని ప్యూరిఫై చేసి నాగావళిలోకి మిగిలిన నీటిని వదిలే ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో రెండు రోజుల పాటు


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి
సంపాదకీయం


భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్
ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ ద
DV RAMANA
4 hours ago3 min read


పురుడు పోసుకుంటున్న భూకంపాల హెచ్చరిక వ్యవస్థ
ప్రకృతి ప్రకోపించి భూకంపం రూపంలో విరుచుకుపడటంతో వెనిజులాలోని పలు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటగా.. వేలల్లో క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. వరుసగా రెండు అంతకుమించి ఎక్కువసార్లు భూ కంపిస్తే ఎంతబలంగా నిర్మించిన కట్టడాలైన పేకమేడల్లా కూలిపోతాయి. దీన్నే వెనిజులా భూకంపం మరోసారి నిరూపించింది. పెద్దపెద్ద భవనాలు ఉన్నఫళంగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు. వారి వెలికితీత కార్యక్రమాలు మందకొడిగా జరుగుతున్నాయి. అదే సమయంలో దఫదఫాల
DV RAMANA
1 day ago2 min read


సర్కారుపై సంతృప్తి సగమే!
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు రెండేళ్లు దాటింది. ఆ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు, సంబరాలను అట్టహాసంగా జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తదితర అగ్రనేతలంతా ఈ ఉత్సవాలు, సభల్లో పాల్గొని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, అమలుచేస్తున్న ఎన్నికల హామీల గురించి భారీగా ప్రచారం చేసుకున్నారు. అయితే వారంతా ప్రచారం చేసుకున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తున్నదా? ప్రజలందరూ ప్రభుత్వంపైనా, ఎన్నికల హామీల అమ
DV RAMANA
5 days ago2 min read
క్రైమ్


కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి? (సత్యంన్యూస్, ఆమదాలవలస) కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చ
SATYAM DAILY
3 hours ago2 min read


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY
Jun 222 min read


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY
Jun 191 min read
ప్రత్యేక కథనాలు


సినిమాల్లో విలన్.. పర్యావరణానికి హీరో!
చెట్లలోనే అమ్మను చూసుకుంటున్న నటుడు ఆమె జ్ఞాపకార్థం నిర్విరామ వన యజ్ఞం 48 ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు నాటి వనాల సృష్టి భారీ మర్రిచెట్లను రీలొకేట్ చేసి పునరుజ్జీవనం దశాబ్దకాలంగా సాయాజీ షిండే ప్రశంసనీయ కృషి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నది నానుడి. డబ్బున్నవారు తలచుకుంటే ఏదైనా చేయగలరనేది దీని అర్థం. కానీ తలచుకోవడమే ముఖ్యం కదా! అదీ మంచి పనులు చేయాలని తలచుకునేవారు, తపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైనవారిలో ఒకరైన ప్రపంచ
DV RAMANA
1 day ago


రీల్స్ వేరు.. రియాలిటీ వేరు
అందరూ కోరుకున్న కమిషనర్ ఇప్ప్పుడు ఫిర్యాదుల కేంద్రం అనుమానాల పాలనతో ఆగిపోయిన ఫైళ్లు ప్రజలూ, బిల్డర్లు, అధికార పార్టీ నేతలకూ ఒకటే వేదన ఆత్మస్తుతి - పరనిందలో మునిగిపోయిన కూర్మారావు నిజాయితీ జోరు.. నగరపాలన జీరో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీదానికి ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. రాజకీయాల్లో అయితే వ్యంగ్యంగా హనీమÖన్ పీరియడ్ అని పిలుచుకుంటాం. ఆ పరిధి దాటిపోయిన తర్వాత ఫలితాలు ఆశిస్తాం. అలా జరగనప్ప్పుడు వ్యవస్థ ఎంత పెద్దవారినైనా పక్కన పెట్టేస్తుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత
DV RAMANA
1 day ago


‘కనిష్క’ హంతకులు ఖలిస్తానీలే!
ఎట్టకేలకు అంగీకరించిన కెనడా ప్రభుత్వం 41 ఏళ్ల నాటి విమానం పేలుడుపై నోరు విప్పిన నిఘా సంస్థ ఆనాటి దుర్ఘటనలో గాలిలో కలిసిన 329 ప్రాణాలు భారత్ను కాదని నిందితులకు దన్నుగా నిలిచిన అక్కడి సర్కారు ఇన్నాళ్లకు ప్రభుత్వం.. దాని స్వరం మారాయి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేల్చడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానం గాల్లోనే పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు మంటలు, గాల
DV RAMANA
3 days ago
వినోదం


సినిమాను... సినిమాగానే చూడలేమా?
తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన, మట్టి వాసన వెదజల్లే టైటిళ్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. గ్రామీణ జీవనశైలిని, ప్రాంతీయ యాసను, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తిని కలిగిస్తాయి. ఇటీవల ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. తెలంగాణ గ్రామీణ యాసలో వినిపించే ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించగా, మరికొందరికి తమ బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ముఖ్యంగా కథా నేపథ్యానికి తగినట్టుగా ఈ పేరు ఉందంటూ సిన


నంది అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధం!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవార్డుల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంది అవార్డుల పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో పెండింగ్లో ఉన్న అవార్డుల వ్యవహార


‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి చూపు వాడిష్టం’.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ గాయని సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమాలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అన్నప్పుడు, చూసేవాడి కళ్లు వాడి ఇష్టమని.. తన దృష్టిలో అది అసలైన స్వేచ్ఛ కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలానే ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సినీ అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో గత
bottom of page





















