top of page
స్టోరీలు


భూ పరిహారం.. బ్యాంకుల ఫలహారం!
రైతులను మభ్యపెట్టి బీమా పాలసీలుగా మార్పు వ్యాపార టార్గెట్లు, కమీషన్ల కోసం ఎస్బీఐ సిబ్బంది కక్కుర్తి ఒక్క నౌపడా బ్రాంచిలోనే ఏకంగా రూ.3.80 కోట్ల కమీషన్లు ఐఆర్డీఏనే విస్మయపర్చిన ఈ భారీ భాగోతం ఉన్నతస్థాయి విచారణలో తేలుతున్న వాస్తవాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ధనికులతోపాటు పేదలకు బ్యాంకుల సేవలు అందాలన్న, ఆర్థిక లావాదేవీలు గ్రామీణ ప్రాంతాల్లోనూ సరక్షితంగా జరగాలన్న లక్ష్యంతో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. కానీ మారిన ఆర్థిక విధానాల్లో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన పోటీ జా

NVS PRASAD


రిమ్స్కు రిఫర్ చేయొద్దు
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు సమ్మెతో నిలిచిపోయిన రిఫరల్స్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ విషయంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమై, అత్యవసర సేవలను బహిష్కరిస్తూ సమ్మెను తీవ్రతరం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే జూడాలు సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన రిమ్స్ అధికారులు, జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల నుంచి రోగులను రిమ్స్కు రిఫర్ చేయవద్దని వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు

BAGADI NARAYANARAO


చెత్తే స్వీడన్ సంపద!
దాన్ని వదిలించుకోలేక చాలా దేశాల తంటాలు కానీ ఆ వ్యర్థాలనే దిగుమతి చేసుకుంటున్న చిన్న దేశం దానికోసం ఆయా దేశాలే డబ్బు చెల్లిస్తున్న వైనం ఆ చెత్తనే దేశంలో విద్యుత్, ఇతర అవసరాలకు వినియోగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనం చెత్తను చాలా చిన్నచూపు చూస్తుంటాం. దాని నిర్వహణలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఒకవైపు మన ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చుతో చెత్తను పరిహరించి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే.. మనం మాత్రం చెత

DV RAMANA


నేరచరితుల ఏలుబడిలో సగం రాష్ట్రాలు!
మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నవారే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెట్టి వ్యవస్థలు సక్రమంగా సాగడానికి అవసరమైన చట్టాలు చేస్తుంటారు. ఇక అదే ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా గురుతరమైన రాష్ట్ర పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అటువంటి ముఖ్యమంత్రులు పూర్తిగా సచ్ఛీలురు, ఏ రకమైన మచ్చలేని చరిత్ర కలిగినవారై ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో అది అత్యాశగానే మిగిలిపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకం

DV RAMANA


కూలిన కోట నిలబడింది.. తెలుగునాట మళ్లీ ‘సూర్య’ ప్రభంజనం!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్, బాక్సాఫీస్ మార్కెట్ను సొంతం చేసుకున్న తమిళ కథానాయకుడు సూర్య. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట తిరుగులేని మార్కెట్ సృష్టించుకున్న ఏకైక హీరోగా ఆయన నిలిచారు. ‘గజిని’ సంచలనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూర్య.. ఆ తర్వాత వరుస విజయాలతో తన రేంజ్ను పెంచుకుంటూ పోయారు. 2010 టైంలోనే అతడికి రూ.15 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. ‘24’ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక
SATYAM DAILY


సన్నబియ్యానికి ధరల సెగ!
25 కిలోల బస్తా రూ.1,500కు చేరిక తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్తో మళ్లీ మంట ఎల్ నినో వల్ల వచ్చే ఏడాది మరింత పెరిగే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 25 కేజీల సన్న బియ్యం (స్టీమ్ రైస్) రూ.1,200 నుంచి రూ.1,500లకు చేరాయి. ముతక బియ్యం (రా రైస్) రూ.950ల నుంచి రూ.1,100లకు ఎగబాకింది. బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ధాన్యం లభ్యత గణనీయంగా తగ్గడమేనంటూ మిల్లర్లు చెబుతున్నారు. స్థానికంగా రైతులు స్వర్ణ రకం (సన్నాలు) ధాన్యాన్ని సాగు చ

BAGADI NARAYANARAO


పదవులొచ్చినా ఏపీ బీజేపీ నాట్ హ్యాపీ!
పదవులతో రాజకీయ నాయకులకు ఉన్నంత లింకు ఇంక దేనితోనూ ఉండదనడం అతిశయోక్తి కాబోదు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో వస్తున్నామని అందరూ రికార్డెడ్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ వారి మనసు, దృష్టి మాత్రం పదవులపైనే ఉంటుందన్నది వాస్తవం. ఇక అధికార పార్టీలో ఉన్నవారైతే పార్టీపరంగా కంటే ప్రభుత్వ పదవులపైనే దృష్టిసారించి, అగ్రనాయకత్వం గుడ్లుక్స్లో పడేందుకు తెగ తాపత్రయపడుతుంటారు. ఆ అవకాశం లేకపోతే ఎట్లీస్ట్ పార్టీ పదవులతో సర్దుకోవడానికి సిద్ధపడటం సహజం. అయితే అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వా

DV RAMANA


ఏడు పంచాయతీలు.. 60 డివిజన్లు.. కార్పొరేషన్కు ఇక ఎన్నికలే
విలీన పంచాయతీల సర్పంచ్లకు ఎర.. కోర్టు కేసులకు తెర పాత చట్టం మేరకే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే విలీన సర్పంచ్లను ఒప్పించేందుకు జిల్లాకు రానున్న కమిటీ 15 ఏళ్ల తర్వాత వీడనున్న ఉత్కంఠ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు విలీన పంచాయతీలతోనే వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ఇందుకు సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించడానికి ఐదుగురితో కూడిన ఒక కమిటీ కార్పొరేషన్లో పర్యటించనుంది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఏడు పంచాయతీలన
Prasad Satyam


మొన్న స్వప్న.. నిన్న శ్రీకర్
SBI అకౌంట్లో మరో డెత్ క్రెడిట్ ఇద్దరూ అప్పటి రీజనల్ మేనేజర్ TRM రాజు బాధితులే A10గా చేర్చినా వెనకేసుకొస్తున్న ఎస్బీఐ DSP రాసిన లేఖ బుట్టదాఖలు స్వప్నప్రియ సూసైడ్ కేసులో వాంగ్మూలం మిస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విశాఖపట్నం మధురవాడ వద్ద ఉన్న మిథిలాపురి ఉడా కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఓ యువకుడు తొట్లకొండ సమీపంలో ఉన్న సముద్రంలో పడి మృతిచెందినట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం సముద్ర తీరానికి వెళ్లిన ఆయన చాలా సమయమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి సత్యవతి

NVS PRASAD


జనసేన జిల్లా పగ్గాలు దానేటి చేతికి
స్థానిక ఎన్నికల వేళ పవన్ వ్యూహాత్మక అడుగు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేన జిల్లా పగ్గాలను డాక్టర్ దానేటి శ్రీధర్కు ఇవ్వడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడిగా దానేటికి దాదాపు ఖరారైనట్లు తెలిసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో దానేటికి జిల్లా బాధ్యతలు అప్పగించనున్నారన్న సమాచారంతో జనసేనలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న పిసిన

BAGADI NARAYANARAO


వలసెళ్లిన విమానం!
అంతటా పొంగిపొర్లిన భావోద్వేగాలు దశాబ్దాల సేవలకు తుది వీడ్కోలు ఒక చరిత్రకు ముగింపు.. మరో చరిత్రకు శ్రీకారం ఇక నేవీ సేవలకే విశాఖ పరిమితం ఉత్తరాంధ్ర ప్రగతికి ఏఎసఆరఐ కొత్తరెక్కలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) నలభయ్యేళ్లకుపైగా ఈ విమానాశ్రయంలో సేవలు అందించాం.. ప్రతిఫలంగా భుక్తి పొందాం. ఇప్పుడు ఈ విమానాశ్రయం తరలిపోతున్నది. దాంతో మా రుణానుబంధం తీరిపోయింది.. అంటూ చెమర్చిన కళ్లతో పలువురు ఉద్యోగుల ఆవేదన. `ఈ విమానాశ్రయం దశాబ్దాల పాటు మా ప్రయాణాలకు వారధిగా నిలిచింది. మా కలల

DV RAMANA


పెట్రోల్ కార్ల అమ్మకాలకు ఈ20 సెగ
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆటోమొబైల్ పరిశ్రమ పరిస్థితి. తమ ప్రమేయం ఏమీ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఎదురవుతున్న దుష్పరిణామాల బాధితులుగా మారాల్సి వస్తున్నది. దేశంలో వాహన తయారీదారులు ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్ వాహనాల తయారీ పరిశ్రమలు మార్కెటింగ్ సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇది చదివిన వెంటనే ఎవరికైనా అర్థమైపోతుంది.. ఇప్పుడు ప్రస్తావిస్తున్న సమస్య ఈ20 కారణంగా ఉత్పన్నమైనదని! ఎస్.. మన దేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అదే సంక్షోభాన్ని ఎదుర్క

DV RAMANA


చపాతీల రూటు..సిపాయిల తిరుగుబాటు!
తొలి స్వాతంత్య్ర సంగ్రామం వెనుక రహస్యం ఇదేనా? (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకరి నుంచి మరొకరికి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రహస్యంగా పత్రాలు, సరుకులు చేరవేయడం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం లేదా స్వాతంత్య్ర పోరాటం ఊపిరులూదుకుంటున్న తరుణంలో ఎక్కువగా కనిపించేది. అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమకారులకు సహాయం అందించేందుకు ఈ పద్ధతులు అవలంభించేవారు. దాంతో బ్రిటీష్ సైనికులు గ్రామాలు, రహదారులు, అటవీ ప్రాంతాల్లో తీవ్ర నిఘా పెట్టేవారు. ఆ క్రమంలో వారిని ఒకే ఒక చర్య

DV RAMANA


బ్రిటీష్ పాలన ఎరుగని రాష్ట్రాలు
1961 వరకు గోవాలో పోర్చుగీసు పాలన 1962 వరకు పుదుచ్చేరిలో ఫ్రెంచి పాలన వాటి నుంచి విముక్తి తర్వాతే ఈ రాష్ట్రాల్లో స్వాతంత్య్ర వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశమంతా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్వాతంత్య్ర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బ్రిటీష్ దాస్యశృంఖలాలు తెంచుకుని 80 ఏళ్లు అవుతున్న, వందేమాతర గీతం 150 ఏళ్ల కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాలు కూడా కలిసిరావడంతో ఈసారి మరింత ఉత్సాహంగా పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్

DV RAMANA


భావోద్వేగాల ప్రయాణం
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ ముందుండే స్టార్ హీరో సూర్య, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్ ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా నేపథ్యం సంజయ్ విశ్వనాథ్ ఒక ప్రముఖ బిజినెస్మెన్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పిస్టల్ షూటింగ్లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టిన ప్రసిద్ధ షూటర్. నలభై ఏళ్ల వయస
SATYAM DAILY


ఆలింగన విధానమే విదేశాంగం కాదు!
రానురాను దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. గతంలో పాలక, ప్రతిపక్షాల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, విధాన నిర్ణయాలపై విభేదాలు మాత్రమే ఉండేవి. అవి మినహా మిగతా సందర్భాల్లో అన్ని పక్షాల నాయకులు పరస్పరం స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు. కానీ సమకాలీన రాజకీయాల్లో అటువంటి స్నేహపూర్వక వాతావరణం కనుమరుగవుతోంది. దాని స్థానంలో రొచ్చు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. సిద్ధాంత సంవాదాలు, విధానపరమైన వాదనలు చేయాల్సిన నాయకులు అది చేతకాకో.. ఆవేశంతో అదుపుతప్పుతున్నారో తెలియడం లేదుగానీ.. ఆ చర్చలను, వాదనల

DV RAMANA


ప్రతిభకే గుర్తింపు.. సిఫార్సుల కత్తిరింపు!
జాతీయ పర్వదినాల్లో ప్రశంసాపత్రాల పంపిణీ రానురాను చాంతాడులా పెరిగిపోయిన జాబితాలు జాబితాలను స్వయంగా వడపోస్తున్న జేసీ ఫలితంగా క్రమంగా చిక్కిపోతున్న జాబితాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పంద్రాగస్టు, రిపబ్లిక్ డే మన జాతీయ పండుగలు.. ఊరూవాడా వాటిని ఘనంగా, ఆనందంగా జరుపుకుంటుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అవి మరింత పెద్ద పండుగలు. ఎందుకంటే ఈ రెండు ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ప్రతిభావంతులైన అధికారులను గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలక్రమంలో ప్ర

BAGADI NARAYANARAO


బదిలీలకు బ్రేకులు. రెండు జిల్లాల్లో స్తంభించిన వైద్య వ్యవస్థ!
జీవీఎంసీ కమిషనర్ వైఖరితో గాల్లో వేలాడుతున్న అధికారుల బదిలీలు మంత్రి ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న వైనం.. విసిగిపోయి సెలవుపై వెళ్లిన మన్యం డీఎంహెచ్వో సరుబుజ్జిలి, ఎల్ ఎన్ పేట పీఎస్లలో మూడు నెలలుగా లేని ఎస్సైలు.. దందాలకు అడ్డాగా మండలాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోస్టు ఖాళీ అయి రెండు నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఆ స్థానంలో కొత్త అధికారి రాకపోవడంతో పూర్తి అదనపు బాధ్యతలు ఎవరికీ ఇవ్వకపోవడంతో జిల్లాలో అతి పెద్ద వ్యవస్థ కుంటుతూ నడుస్తోంది. పక్క జ
Prasad Satyam


స్వేచ్ఛా తారకమంత్రం..వందేమాతరం
150 వసంతాల ఉద్యమోజ్వల గీతిక కానీ ఇన్నాళ్లూ జాతీయ గేయంగా రెండు చరణాలే ఇక నుంచి పూర్తిగా ఆరు చరణాలు ఆలపించాలని నిర్ణయం ఎర్రకోటపై జరిగే 80వ స్వాతంత్య్ర వేడుకలతో శ్రీకారం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు రోజు ఒక విశేషఘట్టం చోటు చేసుకుంది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు లేచి నిలబడి జాతీయ గేయమైన వందేమాతర గీతాన్ని సభక్తికంగా ఆలపించారు. మన పార్లమెంటు చరిత్రలో వందేమాతరం ఆలపించడం ఇదే తొలిసారి కావడం విశేషమైతే.. దాన్ని ఎప్పట్లా రెండు చర

DV RAMANA


ఏఐ భూతం కాదు.. పెద్ద వరం!
సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిత్యం కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలతో ఆ రంగ ఉద్యోగులను సవాల్ చేస్తూనే ఉంటుంది. ఈ మార్పులతో పోటీ పడుతూ.. పరుగులు తీస్తూ వాటిని అందుకోగలిగినవారికి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. ఇదే క్రమంలో ఐటీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. నిపుణు లతో సహా ఉద్యోగులు చేయాల్సిన పనులన్నింటినీ వారికి మించిన కచ్చితత్వం, వేగం, నాణ్యతలతో ఏఐ చేసి పెడుతుండటంతో ఐటీ రంగంతో పాటు ఇతర అనేక

DV RAMANA


బ్రిటీష్వారి.. ‘భ’యోగోడ!
నాడు ఉప్పుపైనా ఎడాపెడా పన్నులు దాన్ని ఎవరూ ఎగ్గొట్టకుండా తనిఖీ కేంద్రాలు వాటిని అనుసంధానిస్తూ మొక్కల పెంపకం కాలక్రమంలో అవి పెరిగి జీవగోడలుగా పటిష్టం అలా 4వేల కి.మీ. విస్తరించిన బయోవాల్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వ్యాపారం పేరుతో మనదేశానికి వచ్చిన ఆంగ్లేయులు ఇక్కడే తిష్ట వేసి 200 ఏళ్లకుపైగా దోపిడీ పాలన సాగించారు. భారతీయులను బానిసలుగా చూస్తూ వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా దేశసంపదను బ్రిటన్కు తరలించుకుపోయారు. బ్రిటీష్ రాచరిక పాలనను మనపైనా రుద్ది ఎడాపెడా పనుల

DV RAMANA


నకిలీ బీమా.. పాపం పండిందిరా మామ!
బీమా పరిహారం స్వాహా కేసులో యాక్షన్ షురూ పోలీసుల అదుపులో కీలక పాత్రధారులు మరోవైపు ఐఆర్డీఏ ఆదేశాలతో బీమా సంస్థల విచారణ ఇప్పటికే పదిమంది ఉద్యోగులకు ఉద్వాసన ఫిబ్రవరి 19న ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సత్యం’ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నాయకులే ఏజెంట్ల అవతారమెత్తి.. చావు ముంగిట్లో ఉన్నవారి పేరిట బీమా పాలసీలు చేయించి.. పాలసీదారులు మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యులతో కుమ్మక్కై బీమా పరిహారం బొక్కేసిన కేసులో కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో ఆర

BAGADI NARAYANARAO


బిలియన్ల భవంతుల్లో ఆ కుటుంబాలు!
పాలకులు సంపద సృష్టిస్తామంటున్నారు. ప్రజలందరినీ సంపన్నులను చేస్తామంటూ వీలు చిక్కినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో.. వారి హామీల్లో ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదు గానీ.. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతుంటే.. పేదలు మరింత పేదలుగా పతనమవుతున్నారన్నది మాత్రం వాస్తవం. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం ముందు అవేవీ పేదలు, సామాన్యులను ధనవంతుల కేటగిరీలోకి నడిపించలేకపోతున్నాయి. కాగా ధనవంతుల్లో కూడా కొందరు మాత్రమే ఇంతింతై.. అ

DV RAMANA


దేవుడా దీని యజమాని ఎవరో నీకైనా తెలుసా?
రికార్డుల్లో లేని స్థలానికి రూ. 8 లక్షల లోన్ మార్పిడులు, అనుమానాస్పద సెటిల్మెంట్లు పోరంబోకు భూమికి ప్రైవేటు లీజులు రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. సరికొత్త లీలలు నగర నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ నకిలీ పత్రాల మాయాజాలం నడుస్తోంది. రికార్డుల్లోనే లేని సబ్ డివిజన్ పేరుతో బ్యాంకుల్లో లక్షల రూపాయల రుణాలు పొందేయడం, ఒకరి భూమిని మరొకరు లీజుకు ఇచ్చి నెలకు రూ. లక్షల్లో జేబులు నింపుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైపోయింది. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని ఆటో స్

BAGADI NARAYANARAO


ఎవరీ వెంపటాపు భారతి?
అరసవల్లి ట్రస్ట్బోర్డులో అపరిచితురాలన్న వ్యాఖ్యలు ఆమె మూలాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనివే తండ్రి ప్రముఖ నక్సలైట్ నాయకుడు వెంపటాపు సత్యం ప్రజాస్వామ్యంపై నమ్మకంతో రాజకీయాల్లో కుమార్తె (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కేసుల్లో ఉన్నవారి జాడ తెలియని సందర్భాల్లో పోలీసులు మీడియా ద్వారా ఒక రకమైన అప్పీల్ చేస్తుంటారు. ‘ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే పోలీసులకు తెలియజేయవలెను. ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు ఇవ్వబడును’ అని ప్రకటిస్తుంటారు. అచ్చం అలాగే కాకపోయినా.. ఒక

DV RAMANA


బైక్ ట్యాక్సీలపై వివాదం ఎందుకు?
ప్రయాణికుల వాహనాýను సాధారణంగా రెండు రకాలుగా పరిగణిస్తుంటారు. ఒకటి ప్రైవేటు, రెండు వాణిజ్య రకంగా వర్గీకరిస్తుంటారు. ప్రైవేటు సేవలకు అంటే ఒక కుటుంబానికి లేదా ఒక సంస్థకు మాత్రమే సేవలు అందించే వాహనాలను ప్రైవేట్ సర్వీసుగా పరిగణిస్తుంటారు. అదే నిర్ణీత రుసుముతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సర్వీసులు నిర్వహించే వాటికి వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తుంటారు. ఈ వర్గీకరణ ఆధారంగానే ఆయా వాహనాలకు విధించే పన్నులు, బీమా ప్రీమియంలు ఖరారు చేసి ప్రభుత్వం వసూలు చేస్తుంటుంది. రవాణా శాఖ ద్వారా

DV RAMANA


అక్కడ చదువులు చాలా కాస్ట్లీ గురూ!
అమెరికా కంటే ఇండియా బెటర్ అంటున్నNRI మహిళ ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు విపరీత స్పందన రెండేళ్ల పిల్లాడి ఏడాది చదువు ఖర్చుతో కారు కొనొచ్చట! అక్కడ రోజులు, వయసు లెక్కన ఫీజులు కక్కాల్సిందే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దూరపు కొండలు నునుపు.. అన్న నానుడి అందరికీ తెలిసిందే. దూరం నుంచి చూస్తే ఏదైనా అందంగానే కనిపిస్తుంది.. దగ్గరికి వెళ్తే తప్ప దాని అసలు సారం తెలియదు.. అన్న భావంతో ఈ నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. విదేశాల విషయంలో భారతీయుల భావనలు కూడా దాదాపు ఇలానే ఉంటున్నా

DV RAMANA


కలప అనుకుంటివా.. స్మగ్లింగ్ సామ్రాజ్యం
నామమాత్రపు నాకా బందీలు.. అభయారణ్యాల్లో కరిగిపోతున్న టేకు వనాలు రహదారులే అడ్డా.. చెక్పోస్టులు దాటుతున్న అక్రమ రవాణా నేషనల్ పర్మిట్ ‘కాగితాలకే పరిమితం’ జలుమూరు లోపల జాతర.. నంబరింగ్ ఇవ్వక నిబంధనలకు పాతర (సత్యంన్యూస్, జలుమూరు) జిల్లాలో హటళ్ల మీద రైడ్ చేసి నిబంధనలకు విరుద్ధమైన పదార్థాలు వాడుతున్నందుకు జేసీ కోర్టుకు పంపించిన కేసులు తెలుసు.. మెడికల్ షాపుల మీద దాడులు చేసి ఎక్స్పైరీ మందులు అమ్మినవారికి ఫైన్ వేయడం చూశాం.. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నవారిని విజిలెన్స్ శాఖ ప
Prasad Satyam


ఇరుపక్షాల వైఖరులు అసమంజసమే!
ప్రభుత్వాలు మారినప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీల సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా వాటి ప్రాథమ్యాలు కూడా మారిపోతుంటాయి. అందుకోసం తమ ఆలోచనలను అర్థం చేసుకుని, కార్యాచరణతో అల్లుకుపోగల సివిల్ సర్వీసుల అధికారులు ప్రభుత్వాలు ఎంచుకోవడం కూడా సర్వసాధారణం. అయితే ఎవరి సిద్ధాంతాలు, లక్ష్యాలు ఏవైనా.. పరిపాలనలో ఎన్ని మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయస్సే. తమను ఎన్నుకున్న ప్రజలకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడానికే ప్రజాప్రభుత్వాలు,

DV RAMANA


రూ.50 వేలు ఇస్తేనే TC ఇస్తామంటున్నారు
కలెక్టర్కు పదో తరగతి విద్యార్థి ఫిర్యాదు (సత్యం న్యూస్, శ్రీకాకుళం) టీసీ కావాలంటే రూ.50వేలు చెల్లించాల్సిందేనని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వేధిస్తోందంటూ ఓ పదో తరగతి విద్యార్థి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామానికి చెందిన విద్యార్థి దశముఖ పవన్ కుమార్, తన తండ్రి రమేష్తో కలిసి సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా గ్రీవెన్స’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాటిల్కు వినతిపత్రం అందజేశాడు. ఉపాధ్యాయులు లేక పాఠశాల

BAGADI NARAYANARAO
రాజకీయాలు


జనసేన జిల్లా పగ్గాలు దానేటి చేతికి
స్థానిక ఎన్నికల వేళ పవన్ వ్యూహాత్మక అడుగు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జనసేన జిల్లా పగ్గాలను డాక్టర్ దానేటి శ్రీధర్కు ఇవ్వడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడిగా దానేటికి దాదాపు ఖరారైనట్లు తెలిసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో దానేటికి జిల్లా బాధ్యతలు అప్పగించనున్నారన్న సమాచారంతో జనసేనలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న పిసిన


ఎచ్చెర్ల టీడీపీలో ఇన్ఛార్జి ‘రణం’
భానోజీనాయుడు పేరుపై భగ్గుమంటున్న శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు చెట్టపట్టాలు.. ఇప్పుడు పదవులా? వైకాపా ఎమ్మెల్యేతో సాన్నిహిత్యంపై కేడర్ తీవ్ర ఆగ్రహం సర్పంచ్ గెలుపుపై నాడు వివాదాస్పద వ్యాఖ్యలు.. దెబ్బతిన్న పార్టీ ఆత్మగౌరవం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి ప్రాధాన్యత ఇస్తే ఒప్పుకోం అధిష్ఠానానికి సోషల్ మీడియా వేదికగా నిరసన పోస్టుల హోరు (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిని నియమించే విషయంలో ఇప్ప్పుడు ఆ పార్టీ ‘రణ’స్థలమైం


పోరు ‘ ప్రత్యక్షం ’ !
పరోక్ష పాలనకు చెక్.. ఓటరు తీర్పే ‘పవర్ ’ MPTC.. ZPTC ఇక ఎందుకు? 1987 ఎన్టీఆర్ సంస్కరణలు - చారిత్రక సాక్ష్యాలు ప్రత్యక్షంగా నెగ్గిన నాయకులకే పాలనపై పట్టు, ధైర్యం నీతి ఆయోగ్ సిఫార్సుల వెనుక అసలు ఉద్దేశం ఫిరాయింపులు, బ్లాక్మెయిలింగ్ శ్రీకాకుళం మున్సిపల్, జెడ్పీ రాజకీయం.. నిన్నటి నుంచి నేటి వరకు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది చివరిలో జరుగబోయే స్థానిక ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధిక


పోలీస్-వైకాపా పోరుకు కౌంట్డౌన్!
చింతాడ కోసం పోలీసుల వేట ఎస్పీ కార్యాలయం ముట్టడికి వైకాపా అల్టిమేటం ‘నేను జిల్లాలోనే ఉన్నా..’ వీడియోతో పోలీసులపై పెరిగిన ఒత్తిడి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వైకాపా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ వ్యవహారాన్ని ఇటు పోలీసులు, అటు పార్టీ సీరియస్గానే తీసుకున్నట్టున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని లేనిపోని కేసులు బనాయించి జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొన్న నాయకులను వేధించాలని చూస్తే, ఎస్పీ కార్యాలయం ముందే వైకాపా శ్రేణులతో ధర్నా చేయడానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకు


ఆర్నెల్ల అమాత్యుడి అత్యాశ!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే రెండుసార్లు మంత్రి ఒకసారి సుమారు 5 నెలలు.. మరోసారి 3 నెలలు రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వరకే వెసులుబాటు కానీ గడువుకు ముందే పదవి పోతే.. మళ్లీ పూర్తి అర్నెళ్లు చేయొచ్చని వింత వాదన మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు సీజేఐ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) చట్టసభల సభ్యులు కాని వ్యక్తులు మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులను చేపట్టడానికి అనర్హులని మన రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ నిబంధనకు కొంత స


పరామర్శ ఒక నెపం... అసలు లక్ష్యం బలప్రదర్శనే
జగన్ ‘ములాఖత్ ’ స్కెచ్ అప్పలరాజు నెపంతో అంపోలు దాకా... పరామర్శ మిస్సయినా... మైలేజ్ దక్కింది ఆంక్షలు దాటి వచ్చిన జనం.. 2024 ఓటమి తర్వాత కూడా తగ్గని ‘క్రౌడ్ పుల్లింగ్ ’ జగన్ పన్నిన రాజకీయ వ్యూహంలో ‘కూటమి’ పడిందా? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు ములాఖత్ పేరుతో జరిపిన యాత్రలో ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. అప్పలరాజును పరామర్శిస్తానంటూ వచ్చిన జగన్ ఆయన్ను కలవకుండానే వెళ్


సీదిరి అరెస్టులో చట్టం ఎంత? రాజకీయం ఎంత?
BNS 105 చుట్టూ ముదురుతున్న వివాదం పలాస పోలీస్స్టేషన్లో ఇంకా కొనసాగుతున్న హైడ్రామా మంత్రిగా ఉన్నప్ప్పుడు శిరీషను వేధించిందీ తక్కువేం కాదు త్యాడీ పేరుతో కేసు ముగింపు నుంచి సీసీటీవీ ఫుటేజ్ లీక్ నిజాలు తేలేది కోర్టులోనే! (సత్యంన్యూస్, పలాస) మాజీమంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలాస పోలీస్స్టేషన్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన తర్వాత గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆయన్ను విచారిస్తున్నట్లు పోలీ


చావు ఫేక్.. కూతురు ఫేక్.. పత్రాలూ ఫేకే
రిజిస్ట్రార్ సహకారంతో తమ్మినేని నాని ల్యాండ్స్కామ్ అధికార దర్పంతో పాత సర్టిఫికెట్ల నుంచి సంతకాలు కాపీ పేస్ట్ తమ్మినేని కుటుంబం చుట్టూ భూపాపం ఉచ్చు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని శ్రీరామ వెంకట చిరంజీవి నాగ్ (నాని) కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో ప్రతీది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలు మర్చిపోవడం వల్ల నిందితులు దొరికిపోయారు గాని, లేదంటే ఎప్పటిలానే మిగతా భూములు మింగేసినట్టే వరం కాలనీలో భూమిని కూ


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన


అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్స్టేషన్లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు
క్రీడలు
ప్రాంతీయం


రిమ్స్కు రిఫర్ చేయొద్దు
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు సమ్మెతో నిలిచిపోయిన రిఫరల్స్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ విషయంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమై, అత్యవసర సేవలను బహిష్కరిస్తూ సమ్మెను తీవ్రతరం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే జూడాలు సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన రిమ్స్ అధికారులు, జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల నుంచి రోగులను రిమ్స్కు రిఫర్ చేయవద్దని వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు


ఏడు పంచాయతీలు.. 60 డివిజన్లు.. కార్పొరేషన్కు ఇక ఎన్నికలే
విలీన పంచాయతీల సర్పంచ్లకు ఎర.. కోర్టు కేసులకు తెర పాత చట్టం మేరకే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే విలీన సర్పంచ్లను ఒప్పించేందుకు జిల్లాకు రానున్న కమిటీ 15 ఏళ్ల తర్వాత వీడనున్న ఉత్కంఠ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు విలీన పంచాయతీలతోనే వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ఇందుకు సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించడానికి ఐదుగురితో కూడిన ఒక కమిటీ కార్పొరేషన్లో పర్యటించనుంది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఏడు పంచాయతీలన


కార్పొరేషన్ ఎన్నికలు... చట్టమా? రాజకీయమా?
శ్రీకాకుళం ఎన్నికలపై మళ్లీ సందిగ్ధత ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నా..రాజకీయ సమీకరణాలే అడ్డంకి అప్పుడు ధర్మాన... ఇప్పుడు శంకర్.. మనోభీష్టాల ‘పవర్ ’ గేమ్ ‘పంచాయతీలను విభజిద్దాం’ అనడం గంట... చిక్కుముడులు విప్పడం ‘ఇరవై ఏళ్ల’ ముచ్చట సీఎంకు తెలియదు... మంత్రికి అవగాహన లేక ‘తీరని తిరకాసు’! (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగాలని, జరుపుతామని అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఇప్ప్పుడూ చెబుతున్నాయి, అప్ప్ప


పెద్ద మార్కెట్లో కలకలం
కూలిన సన్షేడ్ ముగ్గురికి తృటిలో తప్పిన ప్రమాదం మార్కెట్ భవిష్యత్పై మళ్లీ చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్లోని కిరాణా దుకాణాల బ్లాక్పై ఉన్న సన్షేడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడున్న వ్యాపారులు, వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంతో పెద్ద మార్కెట్ భవిష్యత్పై నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు మార్కెట్ను కూల్చివే


బుల్లి ఎర్రన్నతో అచ్చెన్న ఆటవిడుపు!
ఢిల్లీ పర్యటనలో కాసేపు కులాసాగా (సత్యంన్యూస్, న్యూఢిల్లీ) పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలతో వారు చేసే చిలిపి చేష్టలు ఎంతటివారినైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూల్ చేసేసి.. కులాసాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అదే తమ రక్తసంబంధీకుల ప్రతిరూపాలైతే ఆ అనుబంధం, ఆత్మీయత మరింత గాఢంగా పెనువేసుకుంటుంది. అమాత్య ీVAదాలో నిరంతర రాచకార్యాలతో ఒత్తిడితో గడిపే కింజరాపు అచ్చెన్నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అటువంటి అనుభూతిని, ఆప్యాయతను, మానసికోల్లాసాన్ని ఆస్


అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
అదనపు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యం కౌన్సెలింగ్ల వేళ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ (సత్యం న్యూస్,నరసన్నపేట) పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్
సంపాదకీయం


నేరచరితుల ఏలుబడిలో సగం రాష్ట్రాలు!
మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నవారే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెట్టి వ్యవస్థలు సక్రమంగా సాగడానికి అవసరమైన చట్టాలు చేస్తుంటారు. ఇక అదే ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా గురుతరమైన రాష్ట్ర పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అటువంటి ముఖ్యమంత్రులు పూర్తిగా సచ్ఛీలురు, ఏ రకమైన మచ్చలేని చరిత్ర కలిగినవారై ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో అది అత్యాశగానే మిగిలిపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకం

DV RAMANA
4 hours ago2 min read


పదవులొచ్చినా ఏపీ బీజేపీ నాట్ హ్యాపీ!
పదవులతో రాజకీయ నాయకులకు ఉన్నంత లింకు ఇంక దేనితోనూ ఉండదనడం అతిశయోక్తి కాబోదు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో వస్తున్నామని అందరూ రికార్డెడ్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ వారి మనసు, దృష్టి మాత్రం పదవులపైనే ఉంటుందన్నది వాస్తవం. ఇక అధికార పార్టీలో ఉన్నవారైతే పార్టీపరంగా కంటే ప్రభుత్వ పదవులపైనే దృష్టిసారించి, అగ్రనాయకత్వం గుడ్లుక్స్లో పడేందుకు తెగ తాపత్రయపడుతుంటారు. ఆ అవకాశం లేకపోతే ఎట్లీస్ట్ పార్టీ పదవులతో సర్దుకోవడానికి సిద్ధపడటం సహజం. అయితే అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వా

DV RAMANA
1 day ago3 min read


పెట్రోల్ కార్ల అమ్మకాలకు ఈ20 సెగ
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆటోమొబైల్ పరిశ్రమ పరిస్థితి. తమ ప్రమేయం ఏమీ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఎదురవుతున్న దుష్పరిణామాల బాధితులుగా మారాల్సి వస్తున్నది. దేశంలో వాహన తయారీదారులు ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్ వాహనాల తయారీ పరిశ్రమలు మార్కెటింగ్ సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇది చదివిన వెంటనే ఎవరికైనా అర్థమైపోతుంది.. ఇప్పుడు ప్రస్తావిస్తున్న సమస్య ఈ20 కారణంగా ఉత్పన్నమైనదని! ఎస్.. మన దేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అదే సంక్షోభాన్ని ఎదుర్క

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


మొన్న స్వప్న.. నిన్న శ్రీకర్
SBI అకౌంట్లో మరో డెత్ క్రెడిట్ ఇద్దరూ అప్పటి రీజనల్ మేనేజర్ TRM రాజు బాధితులే A10గా చేర్చినా వెనకేసుకొస్తున్న ఎస్బీఐ DSP రాసిన లేఖ బుట్టదాఖలు స్వప్నప్రియ సూసైడ్ కేసులో వాంగ్మూలం మిస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విశాఖపట్నం మధురవాడ వద్ద ఉన్న మిథిలాపురి ఉడా కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఓ యువకుడు తొట్లకొండ సమీపంలో ఉన్న సముద్రంలో పడి మృతిచెందినట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం సముద్ర తీరానికి వెళ్లిన ఆయన చాలా సమయమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి సత్యవతి

NVS PRASAD
2 days ago3 min read


కలప అనుకుంటివా.. స్మగ్లింగ్ సామ్రాజ్యం
నామమాత్రపు నాకా బందీలు.. అభయారణ్యాల్లో కరిగిపోతున్న టేకు వనాలు రహదారులే అడ్డా.. చెక్పోస్టులు దాటుతున్న అక్రమ రవాణా నేషనల్ పర్మిట్ ‘కాగితాలకే పరిమితం’ జలుమూరు లోపల జాతర.. నంబరింగ్ ఇవ్వక నిబంధనలకు పాతర (సత్యంన్యూస్, జలుమూరు) జిల్లాలో హటళ్ల మీద రైడ్ చేసి నిబంధనలకు విరుద్ధమైన పదార్థాలు వాడుతున్నందుకు జేసీ కోర్టుకు పంపించిన కేసులు తెలుసు.. మెడికల్ షాపుల మీద దాడులు చేసి ఎక్స్పైరీ మందులు అమ్మినవారికి ఫైన్ వేయడం చూశాం.. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నవారిని విజిలెన్స్ శాఖ ప
Prasad Satyam
Aug 112 min read


కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో! అతీక్ నేరసామ్రాజ్యం అంతం
ఆ కుటుంబం ఆధీనంలో పెద్ద నేర సామ్రాజ్యం ప్రయాగ్రాజ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వారంటే హడల్ హత్యలు, దాడులు, కిడ్నాప్లు సహా వందలాది కేసులు ఆ నేరాలే వారి పతనానికి దారులు వేశాయి తండ్రి హతం, తల్లి పరార్, ఇద్దరు కుమారులు మృతి, మరో ఇద్దరు కటకటాల వెనుక ఒంటరిగా మిగిలిన చిన్న కుమారుడు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. ఒకే దుర్ఘటనలో మరణాలు ఎక్కువగా సంభవించే వాటి గురించి సమాచార మాధ్యమాల్లో పెద్దగా

DV RAMANA
Aug 73 min read
ప్రత్యేక కథనాలు


భూ పరిహారం.. బ్యాంకుల ఫలహారం!
రైతులను మభ్యపెట్టి బీమా పాలసీలుగా మార్పు వ్యాపార టార్గెట్లు, కమీషన్ల కోసం ఎస్బీఐ సిబ్బంది కక్కుర్తి ఒక్క నౌపడా బ్రాంచిలోనే ఏకంగా రూ.3.80 కోట్ల కమీషన్లు ఐఆర్డీఏనే విస్మయపర్చిన ఈ భారీ భాగోతం ఉన్నతస్థాయి విచారణలో తేలుతున్న వాస్తవాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ధనికులతోపాటు పేదలకు బ్యాంకుల సేవలు అందాలన్న, ఆర్థిక లావాదేవీలు గ్రామీణ ప్రాంతాల్లోనూ సరక్షితంగా జరగాలన్న లక్ష్యంతో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. కానీ మారిన ఆర్థిక విధానాల్లో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన పోటీ జా

NVS PRASAD
1 hour ago


చెత్తే స్వీడన్ సంపద!
దాన్ని వదిలించుకోలేక చాలా దేశాల తంటాలు కానీ ఆ వ్యర్థాలనే దిగుమతి చేసుకుంటున్న చిన్న దేశం దానికోసం ఆయా దేశాలే డబ్బు చెల్లిస్తున్న వైనం ఆ చెత్తనే దేశంలో విద్యుత్, ఇతర అవసరాలకు వినియోగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనం చెత్తను చాలా చిన్నచూపు చూస్తుంటాం. దాని నిర్వహణలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఒకవైపు మన ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చుతో చెత్తను పరిహరించి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే.. మనం మాత్రం చెత

DV RAMANA
3 hours ago


సన్నబియ్యానికి ధరల సెగ!
25 కిలోల బస్తా రూ.1,500కు చేరిక తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్తో మళ్లీ మంట ఎల్ నినో వల్ల వచ్చే ఏడాది మరింత పెరిగే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 25 కేజీల సన్న బియ్యం (స్టీమ్ రైస్) రూ.1,200 నుంచి రూ.1,500లకు చేరాయి. ముతక బియ్యం (రా రైస్) రూ.950ల నుంచి రూ.1,100లకు ఎగబాకింది. బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ధాన్యం లభ్యత గణనీయంగా తగ్గడమేనంటూ మిల్లర్లు చెబుతున్నారు. స్థానికంగా రైతులు స్వర్ణ రకం (సన్నాలు) ధాన్యాన్ని సాగు చ

BAGADI NARAYANARAO
1 day ago
వినోదం


కూలిన కోట నిలబడింది.. తెలుగునాట మళ్లీ ‘సూర్య’ ప్రభంజనం!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్, బాక్సాఫీస్ మార్కెట్ను సొంతం చేసుకున్న తమిళ కథానాయకుడు సూర్య. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట తిరుగులేని మార్కెట్ సృష్టించుకున్న ఏకైక హీరోగా ఆయన నిలిచారు. ‘గజిని’ సంచలనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూర్య.. ఆ తర్వాత వరుస విజయాలతో తన రేంజ్ను పెంచుకుంటూ పోయారు. 2010 టైంలోనే అతడికి రూ.15 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. ‘24’ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక


భావోద్వేగాల ప్రయాణం
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ ముందుండే స్టార్ హీరో సూర్య, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్ ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా నేపథ్యం సంజయ్ విశ్వనాథ్ ఒక ప్రముఖ బిజినెస్మెన్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పిస్టల్ షూటింగ్లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టిన ప్రసిద్ధ షూటర్. నలభై ఏళ్ల వయస


అన్నగారి ఆహార్యాన్నే మార్చేసిన విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు గారి పౌరాణిక, చారిత్రక పాత్రల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ టెయిలర్ వాలేశ్వరరావు. విజయవాడ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ‘యాక్స్’ టైలరింగ్ సంస్థ ద్వారా ఆయన అగ్ర హీరోల కాస్ట్యూమ్స్ డిజైనింగ్లో ప్రత్యేక చరిత్ర సృష్టించారు. యాభై ఏళ్ళ వయస్సులో రామారావు గారికి కొత్త ఇమేజి రూపకల్పనలో వాలేశ్వరరావు అనే యువ టైలర్ కూడా తన వంతు పాత్ర పోషించారు. ఆయన బొంబాయి, బెంగళూరు నగరాల్లో టైలరింగ్ నేర్చుకున్నాడు. 1973లో తన 20వ ఏట విజయవాడలో యాక్స్ అండ్
bottom of page





















