top of page
స్టోరీలు


మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?
పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్

BAGADI NARAYANARAO


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ
Guest Writer


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6
Prasad Satyam


‘వాలా-2’ .. యువతకు కిక్కు
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ‘వాలా-2’లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ : చిన్నప్పటి స్నేహితులైన.. హషిర్ (హషిర్), అలెన్ (అలెన్).. 12వ తరగతి చదివేటప్పుడు ఓ గొడవ సందర్భంగా పరిచయం అయిన అజిన్ (అజిన్), విన
Guest Writer


యుద్ధం మనలో మొదలైంది
యుద్ధం ఆగింది అనుకుంటున్నారా? కాదు.. అది ఇప్పుడు మనలో మొదలైంది. ఈ యుద్ధం బాంబులది కాదు.. మన ఆత్మల మీద జరుగుతున్న దాడి.! రెండుగా ముక్కలైన ప్రపంచం... మర్చిపోయిన మానవత్వం! లోకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని అనుకోవడం మన భ్రమ. బాంబుల మోత ఆగితే శాంతి వచ్చినట్టు కాదు. అది ఒక భయంకరమైన విరామం మాత్రమే. గాయంపైన చర్మం మొలిచింది.. కానీ లోపల చీము ఇంకా కారుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సరిహద్దుల మీద జరిగే యుద్ధం కాదు. ఇది మన గుండెల్లో... మన ఆలోచనల్లో... మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్లలో రగుల

DV RAMANA


కాలంతో పాటు మారిన నారదుడు
‘ప్రపంచంలో అత్యంత పతివ్రత ఎవరు?’ అని నారదుడు అడిగాడు. అనసూయ (అత్రి మహర్షి భార్య) కంటే గొప్ప పతివ్రత ఎవరూ లేరని ఆకాశవాణి పలకడంతో, స్వర్గలోకంలో గందరగోళం మొదలైంది. దాంతో ముగ్గురు ప్రధాన దేవుళ్లు (త్రిమూర్తులు) ముగ్గురు మునుల రూపంలో అనసూయ వద్దకు వెళ్లారు. ‘నేను మీకు ఎలా సేవ చేయగలను?’ అని అనసూయ అడిగింది. అనసూయకు సంతానం లేదని తెలిసిన ఆ దేవుళ్లు, ‘నీ శరీరంలోని పాలను మాకు ఇవ్వు’ అని కోరారు. కానీ ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఆమె ఆ ముగ్గురు వ్యక్తులను తన పిల్లలుగా భావించి చూసింది. వెంటనే ఆమె
Guest Writer


పవర్.. ప్రాఫిట్.. పాకిస్తాన్
మనపై సుంకాలను రుద్దుతున్న లావాదేవీలు ట్రంప్`పాక్ ఆర్మీ క్రిప్టో బంధం డాలర్ల కోసం దౌత్య పెత్తనమిచ్చిన అమెరికా పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి అది పాశ్చాత్య దేశాలకు ఒక చిడతలుగా పని చేస్తోంది. అయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్ నుంచి పర్వేజ్ ముషారఫ్, అసిమ్ మునీర్ వరకు ప్రతి పాకిస్థానీ సైనిక నియంత అమెరికా చెప్పినట్లు వింటూనే ఉన్నారు. పాకిస్థాన్ సైన్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు మూడోవంతును నియంత్రిస్తుంది కాబట్టి, పాశ్చాత్య రాజకీయ నాయకులకు వారితో వ్యాపారం చేయడం సులభం అవుతోంది. 2025 ఏప్రి
SATYAM DAILY


అతి తక్కువ వయసు.. అరుదైన రికార్డు
బుధవారం లక్నోలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఎకనా స్టేడియంలో జరిగిన ఈ తక్కువ స్కోరు మ్యాచ్లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, అతను క్రీజులో ఉన్న ఆ కొద్ది సమయం చారిత్రాత్మకమైంది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష
SATYAM DAILY


తరుముతున్న తలసేమియా!
ఉద్దానంపై పెరుగుతున్న వ్యాధుల దాడి కిడ్నీ వ్యాధులకు తోడు తలసేమియా, సికిల్సెల్ జిల్లాలో పడకేసిన వ్యాధి నిర్థారణ పరికరం పెన్షన్ల మంజూరులోనూ ప్రభుత్వం మీనమేషాలు ప్రవీణ్లాంటి బాధితుల బాధలు వర్ణనాతీతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రాణవాయువును అన్ని శరీరభాగాలకు మోసుకెళ్లే వాహకంగా పనిచేసే హిమోగ్లోబిన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడి తలసేమియా అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు (ఆర్బీసీ) వేగంగా తగ్గిపోతుంటాయి. ఫలితంగా తలసేమియా రోగులకు పరిస్థి

DV RAMANA


ఎస్.జానకి.. మీసాలు లేని కిశోర్ కుమార్..!!
60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31సార్లు వివిధ పురస్కారాలు పొందిన ప్రముఖ నేపథ్య గాయని భారతీయ సంగీత చరిత్రలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరు అయిన ఎస్.జానకి (శిష్ట్ల శ్రీరామమూర్తి జానకి) గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ! కావలిలో మొదటిరోజు మార్నింగ్ షో చూసి బయటికొచ్చినోడు నోరావలిస్తూ ‘స్టో
Guest Writer


ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపి

DV RAMANA


హే ‘రామ్ జీ’
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి అప్లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీట

BAGADI NARAYANARAO


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త
Prasad Satyam


కలెక్టర్లకు కొత్త టార్గెట్లు
పరిశ్రమలు తెస్తేనే మార్కులు ఈజ్ ఆఫ్ డూయింగ్ మేరకు బదిలీలు పారిశ్రామికవేత్తలతో నిత్యం మీటింగ్లు పరుగులు పెడుతున్న జిల్లా బాస్లు (సత్యంన్యూస్,అమరావతి ) ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎసఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎసఐపీబీ), ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులతో పాటు ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నా
SATYAM DAILY


తిమ్మరాజుపల్లి టీవీ.. బొమ్మ పర్వాలేదు
హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందరూ కొత్త వాళ్లను పెట్టి అతను నిర్మించిన సినిమా.. తిమ్మరాజుపల్లి టీవీ. ఇంట్రెస్టింగ్ టీజర్..ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి. కథ: 90వ దశకంలో అప్పుడే కొత్తగా పల్లెటూళ్లకు టీవీలు వస్తున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలోని తిమ్మరాజుపల్లె అనే ఊరిలో నడిచే కథ ఇది. చదువు మధ్యలో ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేస
Guest Writer


ఇకనైనా పాఠాలు నేర్చుకోవాలి
భారతదేశం ఇక ఏమాత్రం విస్మరించలేని ఒక ఇంధన వాస్తవికతను ఎదుర్కొంటోంది. 2026 నాటి ఎల్పీజీ, ఎలఎన్జీ దిగుమతి ధరలు కేవలం తాత్కాలికం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక హెచ్చరిక. అధిక ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి, ఇంధన భద్రత లేకపోవడమనేది కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ముప్పు. ఇక్కడ అసలు ప్రశ్న, భారతదేశం చర్యలు తీసుకోవాలా లేదా అని కాదు, ఎంత వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయగలదు అనేదే. గణాంకాలు ఒక ఆందోళనకరమైన

DV RAMANA


పహల్గామ్కు ఏడాది.. ఇరాన్ చూపిన కొత్త దారి!
ఇంకా ఉగ్రవాద రహిత భారతం సాకారం కాలేదు పొరుగు దేశం మీదకు భారీ ఆయుధాలు అవసరంలేదని చెప్పిన యుద్ధం విదేశాంగ విధానంపై ఇంకా సందిగ్ధంలోనే దేశం పహల్గామ్ మారణహోమం జరిగి ఏడాది గడిచింది. ఈ ఘటన నెమ్మదిగా మరుగున పడిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదంలో జమ్మూ కాశ్మీర్ చూసిన అనేక ఊచకోతలలో ఇది కేవలం ఒకటి మాత్రమేననే కఠోర వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే ధోరణి కనిపిస్తూనే.. మరోవైపు కేంద్రం ఇచ్చిన ‘జీరో టెర

NVS PRASAD


పండగలొచ్చాయ్.. పదండి తనిఖీకి
శాంపిల్స్ వెళ్తున్నా రిపోర్టులు రావడంలో జాప్యం నీరు, పాలు అంతా కల్తీమయం అరకొర సిబ్బంది, అంతంత మాత్రం సోదాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లిలో అసిరితల్లి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్స్టాల్స్లో 11 స్టాల్స్ని సోమవారం తనిఖీ చేశారు. ఎఫఎసఎసఎఐ అనుమతి లేని హానికర రంగులు వినియోగిస్తున్నారని నిర్ధారించి షుగర్ క్యాండీని, ముడిసరుకులను ధ్వంసం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఇటీవల గ్రామ దేవత ఉత్సవాల్లో బాదం మిల్క్ సేవించిన కొందరు వాంతులు, విరోచనా

BAGADI NARAYANARAO


కమీషన్ గేట్లు ‘బార్’లా తెరిచేశారు
కలెక్షన్లు తెచ్చేవారికి ఖరీదైన సీట్లు యూనియన్ నేతలు పేరుతో డీడీ కోసం దోపిడీ జిల్లా ఖజానా శాఖలో రవికుమార్ రాజ్యాంగం మొదలైంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఖజానా శాఖలో ప్రతీదానికి కమీషన్ తీసుకోడానికి గేట్లు ‘బార’లా తెరిచేసినట్లే. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతీ బిల్లు పాసవడానికి నిర్ధిష్టమైన కమీషన్ వసూలు చేయడం ఈ శాఖలో ఆనవాయితీయే. అయితే ఇందులో కొంత మానవీయ కోణం, మరికొన్ని మొహమాటాలు, తక్కువ పర్సంటేజీ వసూలు గతంలో ఉండేవి. అయితే పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయ
Prasad Satyam


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన

NVS PRASAD


సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్
బలగం, కోర్ట్ లాంటి సినిమాలు చూసినవారికి ప్రియదర్శిలో నెక్స్ట్ లెవెల్ నటుడు కనిపిస్తాడు. కెరీర్ ప్రారంభంలో అతడిని కమెడియన్ రోల్స్లోనూ, క్యారెక్టర్ రోల్స్ లోనూ ఎక్కువగా వాడుకున్నారు. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోయి నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొంది తనకంటూ ఒక ప్రత్యేక ఆడియన్స్ ను సృష్టించుకున్నాడు ప్రియదర్శిఎంతలా అంటే ప్రియదర్శి కోసం సినిమా చూడొచ్చు అన్న బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. రొటీన్ హీరోల మాదిరి కమర్షియల్ హీరోయిజానికి పోకుండా తనదైన స్టైల్ లో సపోర్టింగ్
Guest Writer


సుందర్ పిచైలు ఇక్కడికెందుకు రారు?
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలను నడిపించే భారతీయ మేధావులు ఒకవైపు కనిపిస్తుంటే, అదే స్థాయి ప్రతిభ ఉన్న లక్షలాది మంది భారతీయులు సొంత దేశంలో గూగుల్ వంటి సంస్థలను ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ప్రపంచపు అతిపెద్ద ఐటీ దిగ్గజాలకు భారతీయులే సారథులు. సుందర్ పిచైలు, సత్య నాదెళ్లలు ప్రపంచ స్థాయి సంస్థలను నడిపిస్తున్నారు. మరి, అటువంటి మేధావులు సొంత గడ్డపై ఎందుకు గూగుల్ వంటి సామ్రాజ్యాలను నిర్మించలేకపోతున్నారు? ఈ ప్రశ్న వెనుక కేవలం మూలధన కొరత మాత్రమే లేదు, అంతకు మించి ప్రభుత్వ విధానాల

DV RAMANA


ఉపాధికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్
మారుతున్న ఏపీ సామాజిక ముఖచిత్రం జాతీయ సగటు జనాభా పెరుగుదలకు ఆమడ దూరంలో గుంటూరు, గోదావరి తీరం ఆంధ్రప్రదేశ్లో మారుతున్న జనగమనం ఒక్కసారి ఈ మ్యాప్ వైపు చూడండి.. ఇందులో ఎర్రరంగు మార్క్ చేసి ఉన్న ప్రాంతాలు జాతీయ సగటు జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క జిల్లా కూడా ఎరుపెక్కలేదు. కేవలం విశాఖ, కర్నూల్ మాత్రమే కొంచెం ఎల్లో కలర్లోకి మారాయి. ఇక్కడ ఎరుపెక్కడానికి రెండు కారణాలు... ఒకటి అత్యంత పేదరికం, రెండోది అత్యధిక పట్టణీకరణతో
Guest Writer


చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబ

DV RAMANA


‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52 జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్ల

BAGADI NARAYANARAO


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి
Prasad Satyam


పాపం ప్రతాప్.. మంచి ఐడియా కానీ..
నటుడిగా తక్కువ సమయంలో మంచి పేరు స్పందించాడు తిరువీర్. ఐతే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గత ఏడాది ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’తో ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రం ‘పాపం ప్రతాప’ అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. కథ: ప్రతాప్ (తిరువీర్) ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల
Guest Writer


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న

DV RAMANA


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
Prasad Satyam


బ్యాడ్ బాయ్ కార్తీక్.. వెరీ బ్యాడ్
ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది. ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెక
Guest Writer
రాజకీయాలు


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా
క్రీడలు


1 day ago


Mar 11
ప్రాంతీయం


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6


హే ‘రామ్ జీ’
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి అప్లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీట


పండగలొచ్చాయ్.. పదండి తనిఖీకి
శాంపిల్స్ వెళ్తున్నా రిపోర్టులు రావడంలో జాప్యం నీరు, పాలు అంతా కల్తీమయం అరకొర సిబ్బంది, అంతంత మాత్రం సోదాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లిలో అసిరితల్లి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్స్టాల్స్లో 11 స్టాల్స్ని సోమవారం తనిఖీ చేశారు. ఎఫఎసఎసఎఐ అనుమతి లేని హానికర రంగులు వినియోగిస్తున్నారని నిర్ధారించి షుగర్ క్యాండీని, ముడిసరుకులను ధ్వంసం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఇటీవల గ్రామ దేవత ఉత్సవాల్లో బాదం మిల్క్ సేవించిన కొందరు వాంతులు, విరోచనా


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి


వైజాగ్ గ్రోత్హబ్ గొడుగులో సిక్కోలు!
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు జిల్లాల అభి వృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ జీవీఎంసీ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభి వృ ద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక


పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం హుద్హుద్లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్దీ అదే పరిస్థితి ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అం
సంపాదకీయం


యుద్ధం మనలో మొదలైంది
యుద్ధం ఆగింది అనుకుంటున్నారా? కాదు.. అది ఇప్పుడు మనలో మొదలైంది. ఈ యుద్ధం బాంబులది కాదు.. మన ఆత్మల మీద జరుగుతున్న దాడి.! రెండుగా ముక్కలైన ప్రపంచం... మర్చిపోయిన మానవత్వం! లోకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని అనుకోవడం మన భ్రమ. బాంబుల మోత ఆగితే శాంతి వచ్చినట్టు కాదు. అది ఒక భయంకరమైన విరామం మాత్రమే. గాయంపైన చర్మం మొలిచింది.. కానీ లోపల చీము ఇంకా కారుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సరిహద్దుల మీద జరిగే యుద్ధం కాదు. ఇది మన గుండెల్లో... మన ఆలోచనల్లో... మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్లలో రగుల

DV RAMANA
4 hours ago3 min read


ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపి

DV RAMANA
1 day ago3 min read


ఇకనైనా పాఠాలు నేర్చుకోవాలి
భారతదేశం ఇక ఏమాత్రం విస్మరించలేని ఒక ఇంధన వాస్తవికతను ఎదుర్కొంటోంది. 2026 నాటి ఎల్పీజీ, ఎలఎన్జీ దిగుమతి ధరలు కేవలం తాత్కాలికం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక హెచ్చరిక. అధిక ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి, ఇంధన భద్రత లేకపోవడమనేది కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ముప్పు. ఇక్కడ అసలు ప్రశ్న, భారతదేశం చర్యలు తీసుకోవాలా లేదా అని కాదు, ఎంత వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయగలదు అనేదే. గణాంకాలు ఒక ఆందోళనకరమైన

DV RAMANA
2 days ago3 min read
క్రైమ్


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
Apr 171 min read


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam
Apr 144 min read


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam
Apr 103 min read
ప్రత్యేక కథనాలు


మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?
పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్

BAGADI NARAYANARAO
2 hours ago


పవర్.. ప్రాఫిట్.. పాకిస్తాన్
మనపై సుంకాలను రుద్దుతున్న లావాదేవీలు ట్రంప్`పాక్ ఆర్మీ క్రిప్టో బంధం డాలర్ల కోసం దౌత్య పెత్తనమిచ్చిన అమెరికా పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి అది పాశ్చాత్య దేశాలకు ఒక చిడతలుగా పని చేస్తోంది. అయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్ నుంచి పర్వేజ్ ముషారఫ్, అసిమ్ మునీర్ వరకు ప్రతి పాకిస్థానీ సైనిక నియంత అమెరికా చెప్పినట్లు వింటూనే ఉన్నారు. పాకిస్థాన్ సైన్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు మూడోవంతును నియంత్రిస్తుంది కాబట్టి, పాశ్చాత్య రాజకీయ నాయకులకు వారితో వ్యాపారం చేయడం సులభం అవుతోంది. 2025 ఏప్రి
SATYAM DAILY
1 day ago


కలెక్టర్లకు కొత్త టార్గెట్లు
పరిశ్రమలు తెస్తేనే మార్కులు ఈజ్ ఆఫ్ డూయింగ్ మేరకు బదిలీలు పారిశ్రామికవేత్తలతో నిత్యం మీటింగ్లు పరుగులు పెడుతున్న జిల్లా బాస్లు (సత్యంన్యూస్,అమరావతి ) ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎసఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎసఐపీబీ), ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులతో పాటు ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నా
SATYAM DAILY
2 days ago
వినోదం


‘వాలా-2’ .. యువతకు కిక్కు
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ‘వాలా-2’లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ : చిన్నప్పటి స్నేహితులైన.. హషిర్ (హషిర్), అలెన్ (అలెన్).. 12వ తరగతి చదివేటప్పుడు ఓ గొడవ సందర్భంగా పరిచయం అయిన అజిన్ (అజిన్), విన


ఎస్.జానకి.. మీసాలు లేని కిశోర్ కుమార్..!!
60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31సార్లు వివిధ పురస్కారాలు పొందిన ప్రముఖ నేపథ్య గాయని భారతీయ సంగీత చరిత్రలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరు అయిన ఎస్.జానకి (శిష్ట్ల శ్రీరామమూర్తి జానకి) గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ! కావలిలో మొదటిరోజు మార్నింగ్ షో చూసి బయటికొచ్చినోడు నోరావలిస్తూ ‘స్టో


తిమ్మరాజుపల్లి టీవీ.. బొమ్మ పర్వాలేదు
హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందరూ కొత్త వాళ్లను పెట్టి అతను నిర్మించిన సినిమా.. తిమ్మరాజుపల్లి టీవీ. ఇంట్రెస్టింగ్ టీజర్..ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి. కథ: 90వ దశకంలో అప్పుడే కొత్తగా పల్లెటూళ్లకు టీవీలు వస్తున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలోని తిమ్మరాజుపల్లె అనే ఊరిలో నడిచే కథ ఇది. చదువు మధ్యలో ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేస
bottom of page

















